Kameswara Rao Velpuri toIndian Labour Party (Ambedkar, Phule)
ల్ను వదలి చివరికి గయలో బోధి వ్రుక్షమ్ క్రింద జ్ఞానోదయం పొంది కొరి కలే దుహ్కానికి మూలకారణాలు అని ప్రకటించిన మహానుభావుడు.
రాజధానిని బుద్దుడు వదలి పొతే ఈయనేమో ఎదో పంటపొలాలను, రైతులను, రైతు కూలీలను, పోలలల్లోపనిచేసిన కష్ట జీవులకు కన్నీళ్లు ఇచ్చి. ఎవరకో పిచ్చి ఆనందాన్నీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గా పోలీసులతో, 144 సెక్షన్పెట్టి రాజదాని నిర్మానం అని పని చేస్తున్నాడు.
అయన, ఆయన ఫోటో, లోకేష్ ఫోటో, ఎన్ టి. అర్, నారయణ, మోడీ, జపాన్, సింగపూర్ వాళ్ళ వి ఇంకా ఎవరి ఫోటో లయిన పెట్టుకొని రాజదాని నిర్మించు కొండి. కాని బుద్దుడి ఫోటో పెట్టకూడదు.
నిర్మిస్తారో, నిర్మించారో మీఇష్టం.
తరువాత వామపక్షాలు ఆదివారం లోకివస్తే, బుద్దిష్టులే అదికారంలోకి వచ్చి, ప్రజలను, ఇతర ప్రాంత ప్రజలను ఏడిపించడం సరి కాదు అని ఆపేస్తే ఏమవుతుంది. ఇపుడు పెట్ట్టిన దుబార కర్చులు ఏమవుతాయి.
అసెంబ్లీలో ఈ ఖర్చులఫై చర్చచేసారా. ప్రజల డబ్బులు ఎందుకు ఇలా కర్చుపెట్టాలి.
రాజదానికి 2000 ఎకరాలు చాలు. పార్లమెంటు ఏర్పాటు చేసిన శివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజధానిని నిర్మించుకోవచ్చు. ఆయన కన్నా వోటుకునోట్లు ఇచ్చే ఈయనేమిటి చేసేది. చివరకుబుద్దుడు బొమ్మని వాడుకుంటున్నాడు దుర్మార్గం.
బుద్దిష్టులుగా ఈ అన్యాయపు చర్యలకు , పనులకు, బుద్ధుడి బొమ్మను వాడుకోవడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజలను ప్రజ తంత్రవాదులను వామపక్షవాదులను, బుద్దుడిబొమ్మను వాడుకోవాడాన్నీ ఖండించ వలసినదిగా విజ్ఞప్తి.
భారతదేశ పార్లిమెంట్ నియమించినశివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజదానిని నిర్మించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం
మీరు డిమాండ్ చేయండి. పోరాడండి .
బుద్ధంశరణం గచ్చామి.
దర్మం శరణం గచ్చామి.
సంఘం శరణం గచ్చామి
--------------
----------------------వర్కర్స్ పొలిటికల్ వింగ్.
రాజధానిని బుద్దుడు వదలి పొతే ఈయనేమో ఎదో పంటపొలాలను, రైతులను, రైతు కూలీలను, పోలలల్లోపనిచేసిన కష్ట జీవులకు కన్నీళ్లు ఇచ్చి. ఎవరకో పిచ్చి ఆనందాన్నీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గా పోలీసులతో, 144 సెక్షన్పెట్టి రాజదాని నిర్మానం అని పని చేస్తున్నాడు.
అయన, ఆయన ఫోటో, లోకేష్ ఫోటో, ఎన్ టి. అర్, నారయణ, మోడీ, జపాన్, సింగపూర్ వాళ్ళ వి ఇంకా ఎవరి ఫోటో లయిన పెట్టుకొని రాజదాని నిర్మించు కొండి. కాని బుద్దుడి ఫోటో పెట్టకూడదు.
నిర్మిస్తారో, నిర్మించారో మీఇష్టం.
తరువాత వామపక్షాలు ఆదివారం లోకివస్తే, బుద్దిష్టులే అదికారంలోకి వచ్చి, ప్రజలను, ఇతర ప్రాంత ప్రజలను ఏడిపించడం సరి కాదు అని ఆపేస్తే ఏమవుతుంది. ఇపుడు పెట్ట్టిన దుబార కర్చులు ఏమవుతాయి.
అసెంబ్లీలో ఈ ఖర్చులఫై చర్చచేసారా. ప్రజల డబ్బులు ఎందుకు ఇలా కర్చుపెట్టాలి.
రాజదానికి 2000 ఎకరాలు చాలు. పార్లమెంటు ఏర్పాటు చేసిన శివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజధానిని నిర్మించుకోవచ్చు. ఆయన కన్నా వోటుకునోట్లు ఇచ్చే ఈయనేమిటి చేసేది. చివరకుబుద్దుడు బొమ్మని వాడుకుంటున్నాడు దుర్మార్గం.
బుద్దిష్టులుగా ఈ అన్యాయపు చర్యలకు , పనులకు, బుద్ధుడి బొమ్మను వాడుకోవడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజలను ప్రజ తంత్రవాదులను వామపక్షవాదులను, బుద్దుడిబొమ్మను వాడుకోవాడాన్నీ ఖండించ వలసినదిగా విజ్ఞప్తి.
భారతదేశ పార్లిమెంట్ నియమించినశివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజదానిని నిర్మించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం
మీరు డిమాండ్ చేయండి. పోరాడండి .
బుద్ధంశరణం గచ్చామి.
దర్మం శరణం గచ్చామి.
సంఘం శరణం గచ్చామి
--------------
----------------------వర్కర్స్ పొలిటికల్ వింగ్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి