16, మే 2015, శనివారం

On jesus whip.


"And He found in the temple those who were selling oxen and sheep and doves, and the money changers seated. And He made a scourge of cords, and drove them all out of the temple, with the sheep and the oxen; and He poured out the coins of the money changers, and overturned their tables." (John 2:14-15).
Jesus is violent to stop dishonesty elements for creating honesty. and perfection, in his temple
No priest never say about this. Always say that Jesus is against violence.
Yes Jesus loves. Jesus used whip since he loved his temple.
I wish to say those who loves will certainly become violent due to his love. Jesus loved his temple Hence to stop selling oxen and sheep and doves and the money changers seated.in the temple he had used whip.
We have to love our Constitution country, our Parliament, Assemblies. Those who love them will get angry as Jesus got.
The lovers of our Constitution, Country , Parliament, Assemblies( they are temples of democracy), people have to use whips to make them clean.as Jesus done.
That is real prayer. You have to become Jesus.
Remember you are JESUS(enlightened)
Kindly don't ask about sentences in Bible. I am very poor.in bible Once I have heard this and act of Jesus. I liked Jesus act. Hence I have posted, with my outlook.
REMEMBER YOU ARE JESUS (ENLIGHTENED)

On Modi's work and speech at China on 16.5.2015


నిన్న చైనా లో మోడీ ఉపన్యాసం ఇచ్చారు.తను అవిశ్రాంతంగా పని చేస్తున్నానని. అవును
మోడీ నిజంగానే అవిశ్రాంతంగా పని చేస్తున్నారు.
ఎవరి కోసం. ఎందు కోసం.
.
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్తలకు బాద్యత తీసుకోకుండా మొత్తం ప్రైవేటు సంస్తఃను ప్రోత్సహించ డానికే పనిచేస్తున్నారు.
దేశాన్నీ విదెశస్తుల చేతులలో పెట్ట లనే పనిచేస్తున్నారు.
దేశం లో పిల్లలు విద్యావంతులు కాపోయిన పర్వాలేదు. విద్య హక్కు చట్టం అమలు చేయకపోయినా ప్రైవేటు విద్య సంస్తలను అభివృద్ధికి సహాయం చేయడానికి పని చేస్తున్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేయకుండా ప్రైవేటు హాస్పిటల్స్ అబివృద్ధి చేయాడం కోసం పని చేస్తున్నారు.
వ్యవసాయాక భూములను, అభివృద్ధి పేరుతొ పంటలు ఆహార ఉత్పత్తి లేకుండా చేయడానికి పని చేస్తున్నారు.
రాజకీయాలంటే డబ్బు మందు, బహుమతులు పంచడమేనని దానికొరకు కార్యకర్తలను నాయకులను తాయారు చేసుకోడానికి పని చేస్తున్నారు.
ప్రభుత్వ పరిశ్రమలు మూత వేయడానికి పని చేస్తున్నారు.
ప్రైవేటు పరిశ్రమలను, వారి ఆస్తులను పెంచడానికి , శ్రామికుల దోపిడిని. పెంచడానికి పనిచేస్తున్నారు. విదేస్తుల కోసం పనిచేస్తునారు.
సమత లేకుండా చేయడానికి, మమత లేకుండా చేయడానికి, శాంతి లేకుండా చేయడానికి పనిచేస్తునారు.
నిజంగా మోడీ నిజంగానే అవిశ్రాంతంగా పని చేస్తున్నారు
ఇలాగే మోడీ లాగ చంద్ర బాబు నాయడు మొదలయిన పని చేస్తున్నారు.
ఎందు కోసం ఎవరి కోసం .---- వాళ్ళ కోసం.-- దేశ ప్రజలకోసం మటుకు కాదు.
--------------------
వారు ఆ విధంగా అవిశ్రాంతంగా పని చేస్తున్నారు . అందువలన దేశ భక్తుల మీద ప్రజా తంత్ర వాడులమీద, సమత వాదుల పైన, శాంతి వాదులపైన పని భారం పెరుగుతుంది. వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ పని ఐక్యంగా చేయాల్సివుంటుంది .
-----------
గాంధి, నెహ్రు, భగత్ సింగ్ , రాజగురు, సుఖదేవ్. నేతాజీ, అల్లూరి, ఇంకా అనేకమంది బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించడానికి అవిశ్రాంతంగా కృషి చేసారు. చివరికి ప్రాణాలు కూడా అర్పించారు. ------- కాని వీళ్ళ లాగ ఎపుడు చెప్పలేదు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ప్రజలకోసం పని చేయడం లేదు.
తరువాత ప్రధానమంత్రులు నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిర గాంధి. మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంది , వి.పి సింగ్, అటల్ బిహారి వాజపాయి దేవగౌడ, గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ఎవరు ఇలా చెప్పలేదు.
ముఖ్యమంత్రులు -----నీలం సంజీవరెడ్డి -----కిరన్ కుమార్ రెడ్డి వరకు. ---జ్యోతి బసు, మాణిక్ సర్కార్ ఐ.ఎం.ఎస్ నంబుత్రిపాద్ , అచ్యుతమీనన్ సమత కోసం.,శాంతి కోసం పని చేసిన వాళ్ళు ఎవరు చెప్పలేదు.----కాని వీళ్ళ లాగ ఎపుడు చెప్పలేదు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ప్రజలకోసం పని చేయడం లేదు.
బాబా సాహెబ్ అంబేద్కర్ అవిశ్రాంతంగా అంతరానితన తానానికి, వర్ణాశ్రమ అధర్మాలు , గీత రామాయణ, మహాభారతాలు సృష్టించిన సాంఘిక అసమానతలు కృషి చేసారు. కాని వారు ఎపుడు చెప్పలేదు. ఇంకా --భోదించు, ----పోరాడు --- నిర్మించు అనే మూడు అస్త్రాలను ప్రజలకు ఇచ్చారు. స్వేచ కోసం, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహా నేత. విప్లవ కారుడు. దార్సినికుడు. --- కాని వీళ్ళ లాగ ఎపుడు చెప్పలేదు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ప్రజలకోసం పని చేయడం లేదు.
-------------
మోడీ చంద్ర బాబు నాయుడు మొదలయిన వారి అవిశ్రాంత పని వలన దేశం దేశ ప్రజలు బానిసలుగా మారల్సి వస్తుంది. . స్వాతంత్రానికి అర్ధం లేకుండా పోతుంది
స్వేచ్చ,, స్వాతంత్రం సమానత్వం లేకుండా పోతుంది.
--------------------
అందువలన దేశ భక్తుల మీద ప్రజా తంత్ర వాడులమీద, సమత వాదుల పైన, శాంతి వాడులపైన పని భారం పెరుగుతుంది. వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ పని ఐక్యంగా చేయాల్సివుంటుంది.
చేస్తారని ఆశిద్దాము. .
I request any of my FB friend is having command in English, please translate.in English This is is very important write up done by me.
The translation link has not given the spirit of write up.
If you are able to spare your time please translate.and post in comment.
with regards.

2, మే 2015, శనివారం

for democracy


ధావుల, రాజకీయ నాయకుల బాద్యత కాదా. ఎందుకు ఈ విషయం చెప్పరు.
చెబితే ఎదురు కాల్పులలో కాల్చేస్తారా .
కాల్చి వేయరు కదా. ఎందుకు చెప్పరు.
అక్కడే అంబేద్కర్ కావాల్సి వస్తుంది. అక్కడే మనువును చంపాల్సి వస్తుంది.
మేధావులారా మిమ్మల్నేమి ఎదురు కాల్పులలో చంపరు. మీ లక్షల జీతాలకేమి డోకలేదు .
మీ పద్మశ్రీలకు, పద్మ భూషన్లకు, పద్మ విభూషనలకు, భారత రత్నాలకు ఏమి నష్టం రాదు.
నిజాయతీ గా చెప్పండి.
మీకు ఏమి నష్టం రాదు. మీ కుటుంబానికి, మీ జీతాలకు ఏమి నష్టం రాదు. మిమ్మల్నేమీ ఎదురు కాల్పులలో కాల్చి చంపరు.
డబ్బు, బహుమతులు, మందు పంచే వారు ప్రజా వ్యతిరేకులు, ప్రజా స్వామ్య వ్యతిరేకులు. రాజ్యంగ వ్యతిరేకులు. దెశ ద్రోహులు. వారిని కటినంగా సిక్షం చాలని గట్టిగా చెప్పండి. .
నేనే గనక, బ్రాహ్మణుడు గానో, వైశ్యుడు గానో, రాజులు గానో, కమ్మ గానో, రెడ్డి గానో, దొర గానో పుట్టి ఉంటే నా మాటలకు విలువ ఉంటుంది.
మీరు ఆకులాల్లో పుట్టారు గదా . మిమ్మల్ని మేధావులు గా గుర్తిసున్నారు కదా మీరు ప్రజలకోసం అని చెప్పుకుంటున్నారు కదా. మీ మాటలకు విలువ ఉంటుంది, ఎందుకంటే మీరు ఆ కులాల్లో పుట్టారు కదా.
మేము ఎన్ని చేసిన అలసి పోవడం, చచ్చి పోవడమే కదా. అందుకే మిమ్మల్ని పార్దిస్తున్నాము. మీ కాళ్ళకు మొక్కు తాము ప్రజలకోసం ధైర్యంగా నిజయతీగా చెప్పండి. డబ్బు, బహుమతులు, మందు పంచే వారు ప్రజా వ్యతిరేకులు, ప్రజా స్వామ్య వ్యతిరేకులు. రాజ్యంగ వ్యతిరేకులు. దెశ ద్రోహులని వారిని కటినంగా సిక్షం చాలని గట్టిగా చెప్పండి.
మీకు ఏమి నష్టం రాదు. మీ కుటుంబానికి మీ జీతాలకు ఏమి నష్టం రాదు. మిమ్మల్నేమీ ఎదురు కాల్పులలో కాల్చి చంపరు.
చెబుతారని ఆశిస్తున్నాము.

on lands


హైదరబాదు లోని గచ్చి బౌలి, మాతాపూర్, సనత్ నగర్, బాలా నగర్, పటాన్ చెరువు, జూబ్లి హిల్స్, రామోజీ ఫిలిం సిటీ ఏరియా, బంజర హిల్స్,నాచారం,సెంట్రల్ యూనివర్సిటీ, అనేక పారిశ్రామిక, విద్యసంస్థలు, సినిమా స్టూడియోలు , వ్యయ సాయ భూమలు కాదు.
ఇవన్ని ఎక్కువ భాగం ప్రభత్వానికవే.
కాని గుంటూరు కృష్ణ జిల్లాల సారవంతమయిన భూములను ఎందుకు నాశనం చేస్తున్నారు. ఎందుకు నష్ట పరిహారం అంటూ రైతులకు పట్టాలు ఉన్నవి కదా అని వాళ్ళతో చంద్ర బాబు ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది.
ముఖ్యమంత్రి పంట పొలాలను నాశనం చేస్తూ, వ్యాపారం చేయడానికే నా ఉన్నది.
రాజధానికి 1000 ఎకరాలు ఎక్కువ.
కొంతమంది కోటేశ్వర్లు అయితే రాష్ట్రం , దేశం బాగున్నట్లు కాదు.
మన అన్న పూర్నను నాశనం చేస్తున్న ఏమి చేయలేని స్తితిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉన్నందుకు బాధగా ఉంది. విచారంగా ఉంది. బాధగా ఉంది.

ఈ రోజు మత మర్పిడులతో హిందూ ధర్మానికి ముప్పు. అని వార్త చదివిన తర్వాత 15 .11 2001 వార్తలో ప్రచురించిన నా అభిప్రాయం గుర్తుకు వచ్చింది. నేను ఒక సంధర్బంలో రాసాను. ఆ సందర్బం కూడ అందులో చెప్పడం జరిగింది.
నెను రాసింది చదవండి. మరల తిరిగి టైపు చేయడం అనవసరం.
హిందూ మతం నుండి ఎవరు పోతున్నారు. ఎవరు పోవడం లేదు. అంటే. బ్రాహ్మనలు, క్షత్రియులు , వైశ్యులు, అగ్రకులస్తులు, ఎవరు పోవడం లేదు. ఎందుకు బాద పడిపోతున్నారో అర్ధం కావడం లేదు.
పొతున్నవారు ఎవరు. అసమానతల వలన ఏర్పడిన అవమానాలు భరాయించ లేక, శూద్రులు అంటరాని వారు గా ముద్ర వేయబడిన వారే కదా. ఎందుకు బాద. మీ ధర్మం మీ దగ్గరే భద్రంగానే ఉంది కదా ఎందుకు బాధ.
అంటే మీరు చెపితే వినాల్సిన వాళ్ళు పోతున్నరనే కదా బాద. మీకు బానిసలు గా ఉండలేడనే కదా బాధ. మీరు చదువు చెప్పక పోయిన ఎవరో ఒకరి సహాయంతో చదువుకుంటున్నారనే గా మీ బాద. మీరు వైద్యం చేయించక పోయిన ఎవరో ఒకరి సహాయం తో మందులు తీసుకుంటున్నారనే గదా మీ బాధ.మీరు మంచి నీళ్ళు ఇవ్వకపోయినా ఇచ్చిన వారి వద్ద తాగారనే కదా మీ బాధ.
నిజంగా మీది ధర్మమే అయితే, ఇంకా ఎందుకు మన రాష్ట్రం గాని దేశం కాని పూర్తి అక్షరాస్యత సాధించలేక పోయాయి.
నిజంగా మీది ధర్మమే అయితే ఎందుకు మీరంత ఉన్నా రాజకీయ పార్టీలు మా వాళ్ళకు డబ్బులు, బహుమతులు , మందు పంచుతూ మా వాళ్ళను బానిసలుగా మార్చుతున్నారు. రాష్ట్రాన్ని దేశాన్ని, ప్రజలను, ప్రజస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు.
మీరు అసలు బాధ పడనక్కరలేదు. బాధ పడుతున్నవారు వెళుతున్నారు. అది కూడా తప్పేనా. . అంటే మీ ధర్మం వద్ద బానిసలుగా పడి చావాలా.
హిందూ మతం నుండి ఎవర పోతున్నారు. ఎవరు పోవడం లేదు. అంటే. బ్రాహ్మనలు, క్షత్రియులు , వైశ్యులు, అగ్రకులస్తులు, ఎవరు పోవడం లేదు. ఎందుకు బాద పడిపోతున్నారో అర్ధం కావడం లేదు.
పోయే వాళ్ళను పోనీయండి. మీకేమి నష్టం లేదు. మీ ధర్మానికేమి నష్టం లేదు. బ్రాహ్మనలు, క్షత్రియులు , వైశ్యులు, అగ్రకులస్తులు, ఎవరు పోవడం లేదు. ఎందుకు బాద పడిపోతున్నారో అర్ధం కావడం లేదు.
మీది ధర్మమా, అధర్మమా అని ప్రశ్నించు కొండి. మీరు బాగా చదువు కున్నారు.
ఇతర మతాలు వదలి వేయండి.
బ్రహ్మసమాజ౦, ఆర్య సమాజం మొదలయినవి ఎందుకు వచ్చినవో ప్రస్నించు కొండి. మీ హిందు ధర్మం అంత పవిత్రమయితే బ్రహ్మసమాజ౦,, ఆర్య సమాజం మొదలయినవి ఎందుకు వచ్చినాయి. ప్రస్నించు కొండి. మీకు నిజాయతీ ఉంటే నిజం తెలుస్తుంది
.

On water problem at Hyderbad


హైదరబాద్ లో నీటి సమస్య.--చివరికి లెట్రిన్ కూడ నీళ్ళు లేవంటే ఆశ్చర్యమే.
ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నక్సల్బరి ఉద్యమ నిర్మాత కామ్రేడ్ కాను సన్యాల్ వర్ధంతి సభకు హాజరయి అటో ఎక్కి విద్యానగర్ స్టేషన్ వస్తున్నాను .
అటో డ్రైవర్ నీటి సమస్య చెబుతుంటే విని ఉండలేక, ఈ టైం అయిన పోస్ట్ చేయకుండా ఉండలేక పోస్ట్ చేస్తున్నాను.
దాదాపుగా రెండు రోజులనుండి ఇంట్లో నీళ్ళు లేవంట. టాంకర్ వస్తే ఘర్షణలతో నీళ్ళు తీసుకోవాల్సి వస్తుందట
చివరికి ప్లేట్లు కడుక్కోవాడానికి నీళ్ళు లేక నీళ్ళని ఇంకొక అవసరానికి కోసం వాడటం పేపర్ ప్లేట్లు వాడుతున్నారట .
ఇంకా విచారకరం లేట్రిన్ కు పోవాలన్నా ఇబ్బంది గా వుందట. ఆ ఆటో డ్రైవర్ కు 4 గంటల నుండి లేట్రిన్ పోవాల్సిన అవసరం ఉందట. చాల సులభ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఈ రోజు నీళ్ళు లేక చాలా వాటిని తెరవలేదు. సహజంగా ఆటో డ్రైవర్స్ సులభ కాంప్లెక్స్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి లెట్రిన్ కు పోతరంట. కాని వీటికి కూడా నీళ్ళు లేవట.
.
అటో డ్రైవర్ కు ఆరోగ్యం కాపాడు కోమని చెప్పి నా స్టాప్ వద్ద దిగిపోయాను.
నేను పోస్ట్ చేయకపోతే నాకు నిద్దర రాదు అది నా బాద.
విచార కరం, మంచి నీటి హుస్సన్ సాగర్ ను చెడగొట్టారు. ఇంకా మత పిచ్చగాళ్ళు వినయక విగ్రహాలు ఆ హుస్సిన్ సాగర్ లోనే వెయ్యాలంట. వినయక నిమజ్జన కమిటీ డిమాండ్. ఆ హుస్సిన్ సాగర్ లో వేయక పొతే వినాయక విగ్రహాలు మునగవు. వీళ్ళకు అసలు బాద్యత లేదు. మంచి నీటిని ఏవిధంగా కాపాడు కోవాలి అనే బాద్యత లేదు.
ఇంకా ఆ హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ఉంది. దానిని చెడ గొట్టిందాక వినాయక నిమజ్జన కమిటీ వాళ్ళకు హిందూ మత పిచ్చ గాళ్ళకు నిదర పట్టదు. అందుకే వాళ్ళకు హుస్సేన్ సాగర్ కావలి.
బాద్యతాయుత మనుషులే అయితే సలహాలు ఇచ్చి మంచి నీటి గా మార్చడానికి సలహాలు ఇవ్వాలి. అంత చెడగోట్టాలి. ప్రధానమంత్రి అయితే స్వచ్చ భారత్ అంటారు. ఇక్కదేమే ఉన్న మంచి నీటిని కూడా చెడ గొడతారు.
ఇపుడు చివరికి నీళ్ళు లేకుండా చేసి చివరికి లేట్రిన్ కు పొవాడానికి కూడా నీళ్ళు లేని పరిస్తీతి.
ఎoతో విచార కరం.
నీళ్ళను కాపాడు కోవాలి. ఇంజనీర్లు సలహాలు ఇవ్వండి. మార్గాలని చూపించండి.
నేను ఇంతకన్నా ఏమి చేయలేను.
క్షమించండి.

On seshachalam encounter


హెలెన్ మేరీ గారి, ఇందిరగారి అవేదన, బాదః, కసి ఉండటం లో న్యాయం ఉంది. అలా ఉండాలి కూడా. ఉండకపోతే మానసిక జ్వరాలకి దారి తీస్తుంది.
ఇక్కడ ఎవరు ఎర్ర చందనపు దొంగలను స్మగ్లర్స్ ను శిక్షించ గూడదు అనడం లేదు. శిక్షలు వేయాల్సింది కోర్ర్తులు. యూ నిఫారం ధరించి, అశోకుని ధర్మచక్రం తో ఉన్న టోపిని పెట్టుకొని ఉన్న పోలీసులు చేయ కూడదు అనే అంటున్నారు. అంటున్నాము.
పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదు. అవి ఎదురు కాల్పులు కాదనే అనిపిస్తోంది. పోలీసులు చేయాల్సింది దొరికిన వాళ్ళను కోర్టులో ప్రవేశ పెట్టడం చేయాలి. అల కాకుండా ఎదురు కాల్పుల పేరుతొ చంపెసారంటే, చంద్ర బాబు ప్రభుత్వమే అసలు దొంగలు, స్మగ్లర్లు, వాల్ల్లతో కలసి ఉన్నా రాజకీయ నాయకులు, ఎం.పి, ఎం.ఎల్.ఎ లు, మంత్రులు, పోలిస్ అదికారులు బయటికి వస్తారనే వాళ్ళను చంపి ఉంటారని అనిపిస్తోంది.
నిజంగా మీ భర్తలను డేవిడ్, , శ్రీధర్ లను దారుణంగా చంపిన వారికి శిక్ష పడాల్సిందే. మన చట్టాల ప్రకారం ఉరి శిక్ష కూడ వేయవచ్చు.
కానీ ఈ హత్యలు, ఎర్ర చందనం దొంగతనంతో సంబంధిం ఉన్న దుర్మార్గులయిన రాజకీయ నాయకులు, ప్రభుత్వం లో ఉన్నావారు, పొలిసు అధికారులు చేసిన హత్యలు గానే భావించాలి.
హెలెన్ మేరీ గారు, ఇందిరగారు, ఈ హత్యలను ఈ దృక్పధంలో అర్ధం చేసుకోవాల్సింది గా విజ్ఞప్తి.
ఎర్ర చందనం దొంగలు, స్మగ్లర్లను వారికి వత్తాసు గా ఉన్న దుర్మార్గులయిన రాజకీయ నాయకులను , ప్రభుత్వం లో ఉన్నావాల్లను, పొలిసు అధికారులను పట్టుకొని కటినంగా శిక్షించాలి.
ఎన్కౌంటర్ పేరుతొ కూలీలను చంపడం గొప్ప. గాదు. నేరం.
ఎన్కౌంటర్ల ఫై సుప్రీమ్ కోర్టు కూడా చెప్పింది.కూడా అదే.
డ్యూటీ వేరు -- కసి వేరు.
ఎర్ర చందనం దొంగలు, స్మగ్లర్లను వారికి వత్తాసు గా ఉన్న దుర్మార్గులయిన రాజకీయ నాయకులను , ప్రభుత్వం లో ఉన్నావాల్లను, పొలిసు అధికారులను పట్టుకొని కటినంగా శిక్షించాలి. అదే అందరు కోరుకుంటున్నారు.

On Constitution


“Constitution is not a mere lawyers document, it is a vehicle of Life, and its spirit is always the spirit of Age.”
-- Dr. Babasaheb Ambedkar
Over. Garlanding for Ambedkar statue over. His statue has been garlanded by the corrupt politicians. Criminals in politics, the parties and leaders who are killing the spirit of Constitution i.e freedom, equality, fraternity..
I think he is feeling uneasiness by this nonsense, conspiracy , insensible, dishonest approach of these people. And further he might have been thinking why real Ambedarites will not punish those people who are garlanding his statue.
Dr. B. R. Ambedkar. never said that the politicians should distribute money, gifts, liquor to the people for votes. Now the real Ambedarites have to fight against these forces who are killing the vehicle of Life, and its spirit is always the spirit of Age(Constitution) and making it as lawyers document.
His one of the main contribution to Indian intellectuals, patriots, democratic forces, dalit forces, honest politicians, is EDUCATE ---AGITATE--ORGANISE.
.
My humble request to Indian intellectuals, patriots, democratic forces, dalit forces, honest politicians, is to tell that the so called leaders, parties, PM,.CM, MPs, MLAs who are disturbing and encouraging distribution of money, gifts, liquor to the people for votes are anti people, anti democracy, anti Constitutional and anti National . And further I request them to work for stopping all this anti people, anti democracy, anti Constitutional and anti National work as being done by some people, though it may be microscopic minority. Now this work is main for Indian Democracy and for beloved Constitution..
If it is not done Ambedkar will not satisfy. He weeps. He is weeping. You are the people to see Ambedkar's happiness not tears . Ambedkar will not feel happy by those people who garlanding his statue doing all anti Constitutional , anti people, anti democratic activity.
EDUCATE ---AGITATE--ORGANISE. to stop the inhuman forces who are disturbing and encouraging distribution of money, gifts, liquor to respect our beloved Constitution and its spirit of Age.
Remember you are Ambedkar, not a slave to those people and parties. who are disturbing and encouraging distribution of money, gifts, liquor to the people for votes.
Share this to all your friends in the interest of Ambekar., Constitution Democracy. people.
At least please share, since we can not punish those people.who are disturbing and encouraging distribution of money, gifts, liquor to the people for votes.
EDUCATE ---AGITATE --- ORGANISE.

On Ambedar


. And further he might have been thinking why real Ambedarites will not punish those people who are garlanding his statue.
Dr. B. R. Ambedkar. never said that the politicians should distribute money, gifts, liquor to the people for votes. Now the real Ambedarites have to fight against these forces who are killing the vehicle of Life, and its spirit is always the spirit of Age(Constitution) and making it as lawyers document.
His one of the main contribution to Indian intellectuals, patriots, democratic forces, dalit forces, honest politicians, is EDUCATE ---AGITATE--ORGANISE
My humble request to Indian intellectuals, patriots, democratic forces, dalit forces, honest politicians, is to tell that the so called leaders, parties, PM,.CM, MPs, MLAs who are disturbing and encouraging distribution of money, gifts, liquor to the people for votes are anti people, anti democracy, anti Constitutional and anti National . And further I request them to work for stopping all this anti people, anti democracy, anti Constitutional and anti National work as being done by some people, though it may be microscopic minority. Now this work is main for Indian Democracy and for beloved Constitution..
If it is not done Ambedkar will not satisfy. He weeps. He is weeping. You are the people to see Ambedkar's happiness not tears . Ambedkar will not feel happy by those people who garlanding his statue doing all anti Constitutional , anti people, anti democratic activity.
EDUCATE ---AGITATE--ORGANISE. to stop the inhuman forces who are disturbing and encouraging distribution of money, gifts, liquor to respect our beloved Constitution and its spirit of Age.
Remember you are Ambedkar, not a slave to those people and parties. who are disturbing and encouraging distribution of money, gifts, liquor to the people for votes.
Share this to all your friends in the interest of Ambekar., Constitution Democracy. people.
At least please share, since we can not punish those people.who are disturbing and encouraging distribution of money, gifts, liquor to the people for votes.
EDUCATE ---AGITATE --- ORGANISE

On gujarat

Gujarat area is classified as semi arid to arid climatically. But in India, many states have wet lands for cultivation with good water resources.
The BJP Government at centre has to think about wet land in India which is very useful for agriculture. farmers, agriculture laborers artizans, landless laborers are living in villages.
Gujarat may be used for Industrialization. But agriculture land should not be spoiled. and should not made farmers , agriculture laborers artizans, landless laborers who are in villages as slaves.
Development means not spoiling agriculture in the name of industrialization.
The land acquisition Bill will not for Agriculture development It kills agriculture in the name of industrialization. which is not correct. Centre should allow the states formulate their own development.on agriculture and industrialization.
Spoiling agriculture land, in the name of industrialization. is not development. We should not compare with other countries.
Agriculture development is also needed for our daily food and good water. for our lives.

On lenin.


కమ్యునిజం ప్రాధమిక సూత్రలన్నిటిని నిత్య జీవితంలో అమలు పరచిన గొప్ప మనిషి. నూతన మానవుడు సృష్టించ దానికి చేసిన కృషిలో ఒక భాగమే. అదే లెనిన్ జీవితం. అంతే కాని అది సన్యాసి గా జీవించడం కాదు. నూతన మానవుడు సృష్టికై జరిగిన ఒక గొప్ప ప్రయత్నం. లెనిన్ చేసిన గొప్ప ప్రయత్నం.
ఆ విధంగా కృషి చేయడం, కమ్యునిస్ట్ వ్యవస్త కోసం పని చేయడం. చేస్తున్న వారికి సహకరించడం మనం లెనిన్ కు ఇచ్చే నివాళి.
ఆ మహానుభావునకు నా నివాళి.

On lands an capital.


నా కసలు అర్ధం కావడం లేదు.
ఎందుకు ఇలాంటి పంట పొలాలను నాశనంచేసి ఏమి చేయాలను కుంటున్నారు.
సరే నాశనం చేసి అప్పు చేసో ఎదో చేస్తారు. మరి మనకు అన్నం ఎట్లా. అన్నం లేకుండానే జీవించే మార్గాలను ఈ ప్రభుత్వ అధినేతలు చెప్పడంలేదు.
బ్రతకాలి గదా. ఈ ప్రభుత్వ అధినేతలు వేసిన రోడ్డ్లు సరస్సులు, టూరిస్టు స్తలాలు చూడాలన్న బ్రతక్క్లి గదా.
మనం, తరువాత తరం అన్నం లేక శవాలయితే ఈ ప్రభుత్వ అధినేతలు వేసిన రోడ్డ్లు సరస్సులు, టూరిస్టు స్తలాలు చూడలేవు కదా.
బియ్యం గోదుమలు ఇంకా ఇతర ధాన్యాలు ఎక్కడ నుండి వస్తాయి. వరల్డ్ బ్యాంకు, స్విస్ బ్యాంకు., సింగపూర్, జపాన్ , అమెరికా ఏమయినా ప్రభుత్వ అధినేతలకు సమాధానలు చెప్పాయా. ఇస్తామని చెప్పరా.
ఏమిటో అర్ధం కావడం లేదు.
ఇది ఏమి అభివృద్దో నాశంనం చేస్తూ అభివృద్ధి ఏమిటి.
రాజదాని ఏమిటి. పంట పొలాలను నాశనమ చేయడంమేమిటి.
నాకు ఎందుకో ఈ ప్రభుత్వాలు అమెరికా వారు హీరోషిమ నాగసాకి,19 42 ఆగస్టు 6,9 , న వేసిన అటామిక్ బాంబుల కన్నా ప్రమాద కారులగా కనిపిస్తున్నారు.
---------
హైదరబాదు లోని గచ్చి బౌలి, మాతాపూర్, సనత్ నగర్, బాలా నగర్, పటాన్ చెరువు, జూబ్లి హిల్స్, రామోజీ ఫిలిం సిటీ ఏరియా, బంజర హిల్స్,నాచారం,సెంట్రల్ యూనివర్సిటీ, అనేక పారిశ్రామిక, విద్యసంస్థలు, సినిమా స్టూడియోలు , వ్యయ సాయ భూమలు కాదు.
ఇవన్ని ఎక్కువ భాగం ప్రభత్వానివే.
కాని గుంటూరు కృష్ణ జిల్లాల సారవంతమయిన భూములను ఎందుకు నాశనం చేస్తున్నారు. ఎందుకు నష్ట పరిహారం అంటూ రైతులకు పట్టాలు ఉన్నవి కదా అని వాళ్ళతో చంద్ర బాబు ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది.
ముఖ్యమంత్రి పంట పొలాలను నాశనం చేస్తూ, వ్యాపారం చేయడానికే నా ఉన్నది.
రాజధానికి 1000 ఎకరాలు ఎక్కువ.
కొంతమంది కోటేశ్వర్లు అయితే రాష్ట్రం , దేశం బాగున్నట్లు కాదు.
మన అన్న పూర్నను నాశనం చేస్తున్న ఏమి చేయలేని స్తితిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉన్నందుకు బాధగా ఉంది. విచారంగా ఉంది. బాధగా ఉంది.
బియ్యం గోదుమలు ఇంకా ఇతర ధాన్యాలు ఎక్కడ నుండి వస్తాయి. వరల్డ్ బ్యాంకు, స్విస్ బ్యాంకు., సింగపూర్, జపాన్ , అమెరికా ఏమయినా ప్రభుత్వ అధినేతలకు సమాధానలు చెప్పాయా. ఇస్తామని చెప్పరా

On reserations in legislature.


బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య. చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్స్ అమలు కొరకు బిల్లు పెట్టాలనే డిమాండ్ చాల న్యాయమయినది. చాల ఆలస్యమయింది.
ఈ బిల్ కోసం బి.సి. లు అందరు కృషి చేసి సాధించు కోవాలి.బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య పట్టు దలతో కృషి చేస్తే కష్టమేమీ కాదు. బి.సి. లలో కూడా కొంత చైతన్యం వచ్చిది.
దీని మీద ద్రుష్టి పెట్టె బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య కృషి చేయాలి. వదలి పెట్ట కూడదు. దీనిని సాధించిం దాక వదలి పెట్ట కూడదు. మనం చూడాలి.
అన్ని పార్టీలు మద్దత్తు ఇవ్వాలి. లేకపోతె బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య - బి.సి. లు ఎన్నికల్లో వోట్లు వెయ కూడదు అని పిలుపు నివ్వాలి. లేకపోతె NOTA నోక్కమని పిలుపు నివ్వాలి.
అగ్ర కుల రాజకీయ నాయకుల దృక్పదం కొంత మారుతుంది.సమజంపు ఆలోచనల్లో కూడా కొంత మార్పు వస్తుంది.
అంతె కాదు ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్స్ కూడా సాధించాలి.
ఇవి సాధిస్తే అర్. కృష్ణయ్య ఒక మహత్మా జ్యోతిరావు పులే , ఒక అంబేద్కర్ అవుతారు .
ఇవి వస్తే ఎస్.సి., ఎస్.టి, బి,సి, ల సమస్యలు తీరినట్లు కాదు. ఈ దేశం లో సోషలిజం వచ్చినపుడే చాల సమస్యలు పరిష్కరం అయినట్లు.
ఇపుడు మటుకు బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య. చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్స్ అమలు కొరకు బిల్లు పెట్టాలనే డిమాండ్ మీద పని చేయాలి.
ఈ బిల్ కోసం బి.సి. లు అందరు కృషి చేసి సాధించు కోవాలి.బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య పట్టు దలతో కృషి చేస్తే కష్టమేమీ కాదు. బి.సి. లలో కూడా కొంత చైతన్యం వచ్చిoది.
దీని మీద ద్రుష్టి పెట్టె బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య కృషి చేయాలి. వదలి పెట్ట కూడదు. దీనిని సాధించిం దాక వదలి పెట్ట కూడదు. మనం చూడాలి. ఇంకా ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్స్ కూడా సాధించాలి.

28 .4 .2015 న బ్రహ్మం గారి ఆరాధనా. రాస్త్ట్రం లోను, దేశంలోనూ బ్రహ్మం గారి అభిమానులు బ్రహ్మం గారిని దేవుడిగా ఆరాధించేవారు, సామజిక మార్పుకు కృషి చేసిన మహానుభావుడు గా చూసే వారు, విప్లవకారుడిగా, భావించే వాళ్ళు, కమ్యునిజం దార్సినికుడుగా భావించేవాళ్ళు, బ్రహ్మంగారిమఠం కు వెళ్లారు. అలాగే బ్రహ్మంగారి దేవాలయాలకు వెళ్లి నమస్సులు తెలియ చేసారు.
నేను మా వూరు వెళ్లి అక్కడ కడుతున్న గుడిని చూసాను.. ఆక్కడ నేను రూపొంచిన ఫ్లెక్స్ నీ పెట్టాను.
నేను 18 .5 . 2010 న కమ్యునిజం దార్శనికుడు అని రాసాను. నేను వారిని కమ్యునిజం దార్సినికుడుగా భావిస్తాను. దానిని తిరిగి నా జిజ్ఞాస తరంగాలు పుస్తకంలో పూర్తిగా ప్రచురించడం జరిగింది.
ఈ సందర్భంగా తిరిగి పోస్ట్ చేస్తున్నాను. అభిప్రయాలు రాయగలరని ఆశిస్తున్నాను
23.1.2011న హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీ లో నా పుస్తక ఆవిష్కరణ సభలో. ఈ వ్యాసం మీద, కీర్తి శేషులు .డాక్టర్ సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్ నరసింహారావు గారు. చెబుతూ ( రాసి ఇవ్వడం జరిగింది) " సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ని కమ్యునిజం దార్శనికుడు గా ప్రస్తావించడం కొంతమందికి విలక్షణంగా కనిపించినా -- బ్రహ్మేంద్రుని సూక్తులలో "బీద ధనవంతులోకటిగా అయ్యే యోగం కూడా వస్తుందనే భావన -17 వ శతాబ్ది నాటికి విశిష్ట మైందే. 19, 20 శతాబ్దాలనాటి కమ్యునిస్టు సిద్ధాంతల్లో ఈ భావం సుప్రసిద్ధ మైందే. కుల మతాతీతమైన విశ్వ మానవ సౌభాతృత్వం వీర బ్రహ్మేంద్రుని సిద్దాoతంలో ప్రధానాంశంమే. దళితుడయిన కక్కయ, మహామ్మదీయుడయిన సిద్దయ ఆయినకు ముఖ్య శిష్యులు కావాడం ఆ సిద్ధాంత ఆచరణ ఫలమే కదా! ఇటువంటి విశాల దృక్పధంతోనే ఈ వ్యాసం రాయడం జరిగింది. వీరన్నట్లు - వీరి జ్ఞానం భవిషత్తు సృష్టిస్తుంది. సూచిస్తుంది" మానవభుద్య రచనశిల్పి శ్రీ వేల్పూరి శ్రీ విశిష్ట జిజ్ఞాస. అంటూ రాసారు.
వారికి నా నమస్సులు.
మీరు నేను రాసిన ఈ వ్యాసం చదవండి. .అభిప్రయాలు రాయగలరని ఆశిస్తున్నాను
Kamu's readings, views and comments's photo.