30, డిసెంబర్ 2014, మంగళవారం

on PK

Where The Mind Is Without Fear
Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

Ravidra Nath Tagore.
-------------------------------------
After seeing the PK I wish to post the Ravindra Nath Tagore poem. Hence I have posted.
------------------------------------------
Yesterday I saw the film. PK A great film in Indian movie history.

Many religious fundamentalists Hindu, Muslims started demanding for banning of the film.. Next other fundamentalists in other religions will also demand for banning the film. Now they may unite and demand.

We demand the Government of India to give National award.

Further we demand the world film industry to give OSCAR AWARD to the film. .

We request intellectuals to write articles to recommend the film for the NATIONAL AWARD. and Oscar award.

Hats off to Director Rajkumar Hirani for doing an outstanding film with courage. Hats of to his courage.

Tremendous performance by actors Aamir Khan, Anushka Sharma, Sushant Singh Rajput, Saurabh Shukla, Sanjay Dutt, Boman Irani

This type of films are needed.

All my Face Books friends are requested to see the film and tell your friends also.

27, డిసెంబర్ 2014, శనివారం

on Congress criticism.

ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు.

అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు.

అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు.

కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే.
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది.

బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి.

అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది.

బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే.
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.

ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు.

ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.
Photo: ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు. 

అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు. 

అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు. 

కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే. 
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది. 

బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి. 

అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది. 

బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే. 
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.

ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు. 

ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.

communists and ambedkarists work

ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడకపోతే వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు. దుర్మార్గులు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారితో కలసి పోయి దోపిడీకి వంత పాడే వాళ్ళే. వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు

మన దేశం లో ప్రజా స్వామ్యాన్ని పూర్తీ గా అన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయి. ఏమయిన కమునిష్టు పార్టీలు ఏమయినా నిలబెట్టగల వని ప్రజలకు ఆశ.

ప్రజలకు డబ్బు,మందు, బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడాక పోవడం నేరం.
నేరస్తులే రాజ్యమేలుతుం టే చూస్తున్న ప్రతి ఒక్కరు నేరస్తుడే.

ప్రజా స్వామ్యా న్ని, దేశాన్ని,-- ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారి నుండి కా పాడ టానికి దేశభక్తులు, నిజమయిన కమ్యూనిస్ట్ లు, అంబేడ్కరిస్టులు ప్రజాస్వామ్యవాదులు, నిజమయిన జర్నలిస్టులు. మేధావులు కృషి చేయాలి.

bharat weep.

దేశ భక్తులారా, ప్రజా తంత్ర వాదు లారా, విప్లవ యోదులార, నిజమయిన కమ్యునిస్టులారా, నిజమయిన అంబేడ్కరి ష్టులారా, చైతన్య కార్మికు లారా, చైతన్య మహిళల లారా, చైతన్య విద్యార్ధి, యువకు లారా, ప్రజల కోసం రాస్తున్న రచయిత లారా, ప్రజల కోసం పాడుతున్న కళకారులారా,

మీ తల్లిని భారత మాతను, రక్షించo డని వేడుకొంటున్నాను.

నన్ను కొన్ని పార్టీలు మినహా, చాల పార్టీలు, వాటి నాయకులు, వాటి అద్యక్షులు, అందరు నా కు డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్నారు. ( ప్రజా కవి చెరబండరాజు తన వందే మాతరం లో -- -- దుండగుల పక్క మీద కులుకుతున్న శీలం నీది. --- సంపన్నుల చేతిల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వ నం నీది -- అంటారు)

కాని నేను అంటాను నన్ను చాల పార్టీలు వాటి నాయకులు,వాటి అద్యక్షులు, అందరు నా కు డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్నారు.

ఎలక్షన్ కమిషన్, డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్న పార్టీ అద్యక్ష్యులను, పోటి చేస్తున్న అబ్యర్దులను, నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళను ఏమి చేయ లేక పోతుంది.

దేశ భక్తులారా, ప్రజా తంత్ర వాదు లారా, విప్లవ యోదులార, నిజమయిన కమ్యునిస్టులారా, నిజమయిన అంబేడ్కరి ష్టులారా, చైతన్య కార్మికు లారా, చైతన్య మహిళల లారా, చైతన్య విద్యార్ధి, యువకు లారా, ప్రజల కోసం రాస్తున్న రచయిత లారా, ప్రజల కోసం పాడుతున్న కళకారులారా,
నన్ను ఈ దుర్మార్గుల రేపిస్ట్ల నుండి కాపాడండి. నేను మీ అమ్మను. వేడుకొంటున్నాను.

నేను మీ అమ్మను. వేడుకొంటున్నాను.

భగత్ సింగ్, రాజగుర్ సుఖ దేవ్, ఎందుకమ్మా నా కోసం ఉరి కంబానికి ఎక్కారు. వీళ్ళ చేత నేను రేప్ చేయించు కోదానికా.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఎందుకయ్యా నీ ఆరోగ్యం లెక్క చేయకుండా ఒక గొప్ప రాజ్యంగాన్ని రాసి ఇచ్చావు. వీళ్ళను ఏమి చేయాలి. నన్ను రేప్ చేస్తున్నారు.

మహాత్మా గాంధి ఎందుకయ్యా స్వతంత్రం కోసం పోరాడింది. నన్ను రేప్ చేస్తున్న వారి కోసమా.. నిన్నే చంపెసారు. అపుడు నాకు ఏడుపు ఆగలేదు. ఎందుకయ్యా నాకి స్వాతంత్రం. వీళ్ళ చేత రేప్ చేయించు కోడానికా

నేతాజీ, స్వాతంత్ర సమర యోడులార, ఎందుకు మీరు జైళ్లకు వెళ్ళింది. ప్రాణ త్యాగం చేసిందీ. ఈ దుర్మార్గుల కోసమా. వీళ్ళ చేత రేప్ చేయించు కోడానికా

మరల మీరే ఈ ప్రజల్లోకి వచ్చి నన్ను ఈ రేపిస్తుల నుండి కాపాడి నాకు మంచి జీవితాన్ని,- స్వేచ, సమానత్వం మమత, ప్రగతి, శాంతిని, ఇవ్వ వలసింది గా వేడుకొంటున్నాను.

సమత -- మమత --- ప్రగతి -- శాంతి కావాలి. రావాలి. వర్దిలాలి.
విప్లవం వర్ధిల్లాలి.
ఇంక్యిలాబ్ ---జిందా బాద్.



10, డిసెంబర్ 2014, బుధవారం

on High Court order to EC.

Hats off to Hon'ble High Court for issuing an order to Election Commission for response, about the influence of money power in elections.
Hats off to Hon'ble High Court for treating a letter of one resident editor as petition in the interest Democracy, Constitution.
That is not my letter. My letter addressed to Hon'ble Supreme Court. We have to Hats off to Hon'ble High Court.
But we feel sorry to state that Telugu print Media and Electronic media has not done any work on this.
In my view in this case Chandra Babu Naidu should be put in jail. As such if any candidate of any party used money, gifts, liquor to the people for votes, the parties presidents who issue B forms should be put in jail .
Election Commission have to take declaration from the Candidates and Parties presidents, in the interest of Nation, Democracy, Constitution.
The parties presidents who are giving B- forms should instruct the candidates that they and their supporters should not do against Constitution and Election norms during elections.
The parties presidents should be made responsible, whether he/she Amith Sha, Sonia Gandhi, Sharad Pawar, Chandra Babu Naidu, Jagan Maohna Reddy, KCR, Karunanidi, Jaya lalitha, Raj Thakery, Mulayam Sing Yadave, Lalu Prasad Yadav. and so on......
Lastly We will say hats off to Hon'ble High Court
Election Commission is requested to take declaration, form the parties presidents declaring that they should be put in jail, if their party candidate distribute money, gifts, liquor to the people for votes and cancel the registration of their party.
Love Honest---Hate Corruption -- Save Nation. ---Save Democracy.

on hussin sagar.




హుస్సేన్ సాగర్ ను పట్టించుకో పోతే భవిషత్ లో ఒక ప్రమాదకరంగా మారి భోపాల్ ట్రాజెడీ లాగ తయారవవచ్చు.
సాగర్ లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ , ఆమ్లాలు సాగర్ గట్టును తినివేస్తున్నాయి అని చెబుతున్నారు. అల గట్టు పొతే, కనీసం లీకయిన ప్రమాదం . ఇందిరా పార్క్, అర. టి.సి క్రాస్ రోడ్స్, బాగ్ లింగం పల్లి, విద్యానగర్ అన్ని లో తట్టు ప్రాంతాలు అమ్లలతో నిండి జనం చచ్చి పోతారు. బ్రతికిన వాళ్ళు అనారోగ్యంతో బ్రతుకు తారు.
ఇలా ఎపుడు జరుగుతుందో చెప్పలేము. రసాయన శాస్త్ర వేత్తలు చెప్పాలి.సమాజం గురిం ఛి ఆలోచించే రసాయన శాస్త్ర వేత్తలు చెప్పాలి. ఇపుడు చర్యలు తీసుకోక పొతే హైదరాబాద్ మరొక భోపాల్ అవుతుంది.
కె.సి.అర్ మరియు, ఈ ప్రభుత్వం అన్న గౌరవం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక ప్రభుత్వం. కేంద్ర ప్రభత్వం మరియు త్రిపుర, కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక ప్రభుత్వాలే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ పార్టీలు, నాయకులు, ప్రజలకు డబ్బు, మందు, బహుమతులు పంచుతూ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.
కాని ఒక మంచి పనికి స్వీకారం చుట్టారు. కృతజ్ఞతలు తెలియచేయాలి.
మంచి హుస్సేన్ సాగర్ ఇల అవడానికి బి.జే.పీ,మత శక్తులు. మరియు మానవత్వం లేని పారిశ్రామిక వేత్తలు. వాళ్ళని వెనకేసుకొచ్చిన ప్రభుత్వాలు. ఎదిరించలేని ప్రతి పక్షాలు. తీవ్రంగా పట్టించుకోని ప్రజ ఉద్యమ కారులు.
తీవ్రంగా పట్టించుకోక పొవాడానికి కొన్ని సామజిక వర్గం వాళ్ళే ఉద్యమకారులు గా ఉండడం ఆ సామాజిక వర్గాలే రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అదినేతలుగా, ప్రతి పక్ష నేతలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఉండటం. కారణాలు. .
ఈ విధంగా ఒక మంచి సాగరును, మంచి నీళ్ళు అందించిన సాగర్ ను నాశనం చేసుకున్నాము.
ఇపుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు అందిస్తాయి అని ఆశిద్దాము. ఆ కృషిలో అవినీతిన జరిగితే వ్యతిరేకిద్దాము. భవిషత్ తరాలు మనల్ని తిట్టకుండా కాపాడు కుందాము.

1, డిసెంబర్ 2014, సోమవారం

సీనియర్ జర్నలిస్టులు

కొంతమది సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఈ నాటి రాజకీయ నాయకులకు అనుభవం ఉందని, నాయకత్వం ఉందని, దార్శనికత ఉందని రాస్తుంటారు.
నిజంగా అవి అన్ని ఉంటె, వాళ్ళు ఎలక్షన్లలో, డబ్బు, బహుమతులు, మందు పంచకుండా పోటి చేయడం లేదు. ఎందుకు వాటిని ఎలక్షన్లలో ఆపలేకపోతున్నారు.
ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చి వేసారు.
ఎందుకు వీటి గురించి ఈ జర్నలిస్టులు, రచయితలూ, మేధావులు రాయరు.
ఎవరు చేస్తారు. మనమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రక్షించుకోవాలి.
ఎ అమెరికా వారు, సింగపూర్ వారో, పాకిస్తాను వారో, ఎవరో వచ్చిమన ప్రజాస్వామ్యన్ని కాపాడరు.
జర్నలిస్టులు, రచయితలూ, మేధావులు. ఎలక్షన్లలో, డబ్బు, బహుమతులు, మందు పంచె ఈ రాజకీయ లను మార్చడానికి కృషి చేయాలి.
ఆ రాజకీయ నాయకులను డబ్బు కోసమో, శాలువలు కప్పించు కోవాడానికో, బిరుదుల కోసం పొగుడుతూ రాసి దేశానికి అన్యాయం చేయకండి.
భవిషత్ చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

egoism

నేను, మేము కరెక్ట్ అనుకోవడం రైట్.
అను కోవాలి కూడా.
కాని
నేనే, మేమే కరెక్ట్ అనడం తప్పు.
అది హంతక దృక్పదం.

నేనే, మేమే కరెక్ట్ అనడం,
మీరు తప్పు అనడం,
హంతక దృక్పధమే కాక,
నియంతల మనస్తత్వం.
---------------------
దీనిని పార్టీలకు అన్వయించు కోవచ్చు.
----కామూ .

bangaru talli cinema

24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి చూసి వచ్చి రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మేడలల్ల్లో,
అబద్దాల బoగ్లాలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లలొ ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీలు
అబద్దాల పార్లమెంటు
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దాల పోలీస్ వ్యవస్థ
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
అబద్దాల మీడియాలు.
పని అబద్దం
జీవనం అబద్దం
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి.
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి.
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.
అబద్దాల జీవనాన్ని, జీవితాల్ని అందిస్త్తున్న వారిని
చంపనదుకు, చంపలేనందుకు
మనమంతా సిగ్గుపడాలి.

Photo: 24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి  చూసి  వచ్చి  రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మేడలల్ల్లో, 
అబద్దాల బoగ్లాలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లలొ ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీలు 
అబద్దాల పార్లమెంటు 
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దాల పోలీస్ వ్యవస్థ 
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
అబద్దాల మీడియాలు.
పని అబద్దం 
జీవనం అబద్దం 
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం 
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి. 
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి. 
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.
అబద్దాల జీవనాన్ని, జీవితాల్ని అందిస్త్తున్న వారిని
చంపనదుకు, చంపలేనందుకు 
మనమంతా సిగ్గుపడాలి.

modi and his wife

ఇది వారి వ్యక్తిగత విషయమే. ఇప్పటివరకు పబ్లిక్ గా రాలేదు. ఇపుడు వచ్చింది. నిన్నటి 25.11.14 ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా అనేక ఇతర పత్రికలలో వార్త అయినది.
ఇది శ్రీమతి జసోదాబెన్, ప్రధాన మంత్రి మోడీ గారి వ్యక్తిగత విషయమే.
కాని స్వయంగా తనకు న్యాయం జరగలేదాని ప్రధానమంత్రి భార్య పిర్యాదు చేయడం, శ్రీమతి ఇందిరాగాంధీ ని ప్రధాన మంత్రి గా ఉన్నపుడే ఆమె గార్దులే కాల్చి చంపారని గుర్తు చేయడం, ఆందోళన కరమయిన విషయము. స్త్ర్రీ వాదులు, తత్వవేత్తలు, మానవత వాదులు.మతవాదులు, విద్యా వేత్తలు, ఆలోచించాల్సిన విషయం చర్చించాల్సిన విషయం ఎందుకంటే శ్రీమతి జసోధబెన్ ఆందోళన వెలిబుచ్చారు.
ఈ పరిస్తితికి రావడానికి ఎవరికీ తెలియదు. వారిద్దరకే జసోధబెన్, మోడీ గార్లకే తెలుసు. అది వారి అంతరంగిక విషయం.
కానీ ప్రధాన మంత్రి గారి భార్య గారి భార్య స్వయంగా అర.టి.ఐ ద్వారా వివరాలు అడగడం ఆనేక సందేహాలకు తావు ఇస్తుంది.
అది వారి వక్తిగత విషయం. మరి అర.ఎస్.ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది. అర ఎస్. ఎస్ కు సేవ చేయడానికి మోడీ కుటుంబాన్ని త్యాగం చేసారా.
అర్. ఎస్.ఎస్ సంస్థ తమ సంస్థ మరియు, జన సంఘ్, జనత, బి.జే పి పార్టీల అభివృద్ధికీ ఎంత మంది కార్యకర్తల, నాయకుల కుటుంబాలని త్యాగాలు చేసే విధంగా ఎంత మందిని మార్చ గలిగింది.
ఇక్కడ ఇంకొక ప్రశ్న మోడీ తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎవరికీ సేవ చేస్తున్నారు దెశ ప్రజలకోసమా. అంబానీ, అధాని, ఇతర పారిశ్రామిక వేత్తల ధనవంతుల ఆస్తులు పెంచాడానికా వారు సేవ చేసున్నారా.
నాకు అనిపిస్తుంది. జసోధబెన్ గారే ఈ దేశంలో పేద పిల్లలకు పాటలుచదువు చెప్పి దేశానికి సేవ చేసారని పిస్తోంది. వారికీ నమస్సులు.
ఇంకా స్త్రీ వాదులు తమ కోణం లో నాకన్నా బాగా రాయగలరు. రాస్తారని ఆశిస్తాను.
ఈ లింక్ చూడండి.
http://timesofindia.indiatimes.com/india/Congress-jibe-at-Modi-Your-wife-Jashodaben-used-same-RTI-brought-by-UPA/articleshow/45275128.cms

Photo: ఇది  వారి వ్యక్తిగత విషయమే. ఇప్పటివరకు పబ్లిక్ గా  రాలేదు. ఇపుడు వచ్చింది.  నిన్నటి  25.11.14 ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా అనేక ఇతర పత్రికలలో వార్త అయినది. 
ఇది శ్రీమతి జసోదాబెన్, ప్రధాన మంత్రి మోడీ గారి వ్యక్తిగత విషయమే.
కాని స్వయంగా తనకు న్యాయం జరగలేదాని ప్రధానమంత్రి భార్య పిర్యాదు చేయడం, శ్రీమతి ఇందిరాగాంధీ ని ప్రధాన మంత్రి గా ఉన్నపుడే ఆమె గార్దులే కాల్చి చంపారని గుర్తు చేయడం, ఆందోళన కరమయిన విషయము. స్త్ర్రీ వాదులు, తత్వవేత్తలు, మానవత వాదులు.మతవాదులు,  విద్యా వేత్తలు, ఆలోచించాల్సిన విషయం చర్చించాల్సిన విషయం ఎందుకంటే శ్రీమతి జసోధబెన్ ఆందోళన వెలిబుచ్చారు. 
ఈ పరిస్తితికి రావడానికి ఎవరికీ తెలియదు. వారిద్దరకే జసోధబెన్, మోడీ గార్లకే తెలుసు. అది వారి అంతరంగిక విషయం.
 కానీ ప్రధాన మంత్రి గారి భార్య గారి భార్య స్వయంగా అర.టి.ఐ ద్వారా వివరాలు అడగడం ఆనేక సందేహాలకు తావు ఇస్తుంది.  
అది వారి వక్తిగత విషయం. మరి అర.ఎస్.ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది. అర ఎస్. ఎస్ కు సేవ చేయడానికి మోడీ కుటుంబాన్ని త్యాగం చేసారా.  
 అర్. ఎస్.ఎస్  సంస్థ తమ సంస్థ  మరియు, జన సంఘ్, జనత, బి.జే పి పార్టీల అభివృద్ధికీ ఎంత మంది  కార్యకర్తల, నాయకుల కుటుంబాలని  త్యాగాలు చేసే విధంగా ఎంత మందిని మార్చ గలిగింది. 
ఇక్కడ ఇంకొక ప్రశ్న మోడీ తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎవరికీ సేవ చేస్తున్నారు దెశ ప్రజలకోసమా.  అంబానీ, అధాని, ఇతర పారిశ్రామిక వేత్తల  ధనవంతుల ఆస్తులు పెంచాడానికా వారు సేవ చేసున్నారా.
నాకు అనిపిస్తుంది. జసోధబెన్ గారే ఈ దేశంలో పేద పిల్లలకు పాటలుచదువు చెప్పి దేశానికి సేవ చేసారని పిస్తోంది.  వారికీ నమస్సులు. 
ఇంకా స్త్రీ వాదులు తమ కోణం లో నాకన్నా బాగా రాయగలరు. రాస్తారని ఆశిస్తాను. 
ఈ లింక్  చూడండి. 
http://timesofindia.indiatimes.com/india/Congress-jibe-at-Modi-Your-wife-Jashodaben-used-same-RTI-brought-by-UPA/articleshow/45275128.cms

government hospital treatment.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం చాల విచారకరం ప్రభుత్వ హాస్పిటల్లో పని చేసే వారు ప్రభుత్వ ఉద్యోగుస్తులే కదా. వారిని ప్రభుత్వ ఉద్యోగులు అవమానిస్తున్నారా.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లను అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేయాలి కాని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం ఏంతొ విచారకరం.
కార్మిక సంఘాలూ ఏమి అద్యయనాన్నీ, పోరాట మార్గాలను అందించినాయి. ఎపుడు డి.ఎ, లు జీతాలు పెంపు, బోనస్, ఆర్ధిక డిమాండులయితే ఇలాగె ఉద్యోగులు ప్రక్క మార్గాలు పడుతారు.
ప్రభుత్వ హాస్పిటలల ఉద్యోగులు, కూడా దీనికి సమధానం చెప్పాలి.
ఇంకా ప్రైవేటు హాస్పిటలను పెంచడానికే, ఈ ఆలోచనలు, డిమాండులు ఉపయోగ పడుతాయీ. మరి కార్మిక సంఘాలు ఏమి చేబుతాయీ..
వామ పక్ష కార్మిక సంఘాలకు ఇది ఒక పెద్ద ప్రశ్న.
Photo: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం  చాల విచారకరం  ప్రభుత్వ హాస్పిటల్లో  పని చేసే వారు ప్రభుత్వ ఉద్యోగుస్తులే కదా. వారిని ప్రభుత్వ ఉద్యోగులు అవమానిస్తున్నారా.
ప్రభుత్వ ఉద్యోగులు  ప్రభుత్వ హాస్పిటల్లను అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేయాలి కాని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం ఏంతొ విచారకరం.
 కార్మిక సంఘాలూ ఏమి అద్యయనాన్నీ, పోరాట మార్గాలను అందించినాయి.  ఎపుడు డి.ఎ, లు జీతాలు పెంపు, బోనస్, ఆర్ధిక డిమాండులయితే ఇలాగె ఉద్యోగులు ప్రక్క మార్గాలు పడుతారు.
ప్రభుత్వ హాస్పిటలల ఉద్యోగులు, కూడా దీనికి సమధానం చెప్పాలి.
ఇంకా ప్రైవేటు హాస్పిటలను పెంచడానికే, ఈ ఆలోచనలు, డిమాండులు ఉపయోగ పడుతాయీ. మరి కార్మిక సంఘాలు ఏమి చేబుతాయీ..
 వామ పక్ష కార్మిక సంఘాలకు ఇది ఒక పెద్ద ప్రశ్న.
137 people reached

east India company.martyrs

ఈస్ట్ ఇండియా కంపనీ రావడం. బ్రిటిష్ వారు పాలకులవడం. వారిని పంపిoచడానికి స్వతంత్ర సంగ్రామం. అనేక మంది చనిపోవడం. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, ఉరికంబాలకు ఎక్కడం ఏంతో చరిత్ర.
మరి ఇపుడు ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు, అమెరికా, జపాన్, సింగపూర్ ఇతర దేశాలకు వెళ్లి వారిని పెట్టుబడులు పెట్టండి. ఆహ్వానించడం ఏమిటి.
ఎందుకు ఈ స్తితి కి రావాలి.
చరిత్రలో వారి పోరాటాలు తప్పా. వారి త్యాగాలు ఏమై పోవాలి. వారిని అవమానించి నట్లు కాదా. దేశ ద్రోహం కాదా.
మన దేశం లో డబ్బులు లెవా.
ఎంతో నల్లడబ్బు. స్విస్ బ్యాంకు ల్లో డబ్బు. దేవాలయాల్లో డబ్బు. వాడు కోవాచ్చు కదా. ఎందుకు ఇతర దేసస్తులవద్దకు వెళుతున్నారు.
ఆత్మ గౌరవం దెశ గౌరవం పోవడం లేదా.
నాకు అర్ద శాస్త్రం తెలియదు.
స్వాతంత్ర పోరాటం, ఆ స్పూర్హి, ఆత్మగౌరవం వరకే తెలుసు.
నాకు ఎందుకో తప్పు అనిపిస్తోంది
ఎంతో నల్లడబ్బు. స్విస్ బ్యాంకు ల్లో డబ్బు. దేవాలయాల్లో డబ్బు. వాడు కోవచ్చు కదా. ఎందుకు ఇతర దేశస్తులవద్దకు వెళుతున్నారు. ఏమిటి ఈ పరిస్తితి.
ఆత్మా గౌరవం లేక పోవడం గొప్ప తప్పు.
ఇంకా నాకు ఎందుకో ఇది దేశ ద్రోహంగా అనిపిస్తోo ది.
 (4 photos)

on Ganapthi statement.

ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు.
ఈ రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజాస్వామ్యాన్నీ కూని చేస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యంగాన్నీ పాతిపెట్టేస్తున్నారు.
ఎలక్షన్ కమీషన్ నియమాలను తుంగలో తొక్కుతున్నారు.
ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు వీరు ప్రజా స్వామ్య వ్యతిరేకులు, రాజ్యంగా వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు, ఈ దేశ వ్యతిరేకులు. దేశ భక్తులు కాదు. దేశ ద్రోహులు.
కమ్యునిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు ఈ ముఖ్యమయిన విషయాన్నీ పట్టిం,చుకోక పోవడం విచార కరం.
డబ్బు,బహుమతులు, మందు పంచడం ఆప గలిగితే ప్రజలే మార్పు తెచ్చుకోగలరు. ఆ పని కమ్యునిస్ట్ పార్టీలు చేయాలి.
ఈ నాడు ఆ మ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంది. కమ్యునిస్ట్ పార్టీలు, దేశ భక్తులు, ప్రజా స్వామ్య వాదులు, ప్రజా తంత్ర వాదులు, మేధవులు, విద్యావేత్తలు, కృషి చేయాలి. అపుడే నియంత్రు త్వ పోకడలు తగ్గుతాయి. .
ప్రజలు ప్రజాస్వామ్యాన్నీ చూడగలరు
Photo: ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు.
ఈ రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజాస్వామ్యాన్నీ  కూని చేస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యంగాన్నీ పాతిపెట్టేస్తున్నారు. 
ఎలక్షన్ కమీషన్ నియమాలను తుంగలో తొక్కుతున్నారు. 
ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు  వీరు ప్రజా స్వామ్య వ్యతిరేకులు, రాజ్యంగా వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు, ఈ దేశ వ్యతిరేకులు. దేశ భక్తులు కాదు. దేశ ద్రోహులు.
కమ్యునిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు ఈ ముఖ్యమయిన విషయాన్నీ పట్టిం,చుకోక పోవడం విచార కరం. 
డబ్బు,బహుమతులు, మందు పంచడం ఆప గలిగితే ప్రజలే మార్పు తెచ్చుకోగలరు. ఆ పని  కమ్యునిస్ట్ పార్టీలు చేయాలి. 
ఈ నాడు ఆ మ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంది.  కమ్యునిస్ట్ పార్టీలు, దేశ భక్తులు, ప్రజా స్వామ్య వాదులు, ప్రజా తంత్ర వాదులు, మేధవులు, విద్యావేత్తలు,  కృషి చేయాలి.  అపుడే నియంత్రు త్వ పోకడలు తగ్గుతాయి. . 
ప్రజలు  ప్రజాస్వామ్యాన్నీ చూడగలరు
476 people reached

my school and my jijnas tarangaalu.

నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ మా దుద్దుకూర్ ఆచార్య రంగా జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ గారికి ఇస్తున్న సందర్బంగా ఆ సమయానికి ఉన్న టీచర్స్ తో కలిపి తీసుకున్న ఫొటో
అదొక అనందం. నా జేవితంలో ఒక మర్చిపోలేని ఘట్టం.
తలచు కుంటే, నిజంగా నాకే ఆశ్చర్యం. ఒక సామన్య బాలుడు చదువుకోవడం, పుస్తకం రాయడం, ఎవరి సహాయం లేకుండాప్రచురించు కోవడం. మా స్కూల్ హెడ్ మాస్టర్ కు ఇవ్వడం అదొక అనివార్చనీయమయిన ఆనందం. రాయడానికి మాటలు రావడం లేదు. బాష కు అందడం లేదు. హృదయానికి బాష ఉండదు. మెదడు కే ఏదోక బాష.
నా కన్నా కష్ట పడిన వారు ఉన్నారు. నా కన్నా ఉన్నతంగా రాసిన వారు కూడ ఉండవచ్చు.
నాకు ఆనందం ఇచ్చిన సందర్బం, మా స్కూల్ లో, మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తకం ఇచ్చిన రోజు నా జీవితం లో ఒక గొప్ప రోజు.
నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ సాహిత్య బ్రహ్మ కీర్తి శేషులు వి.వి.ఎల్. నరసింహ రావు గారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఆవిష్కరించారు. ప్రఖ్యాత విప్లవ రచయిత నగ్నముని గారు, నా పుస్తకానికి ముందు మాట రాసిన సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టంట్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర రావు గారు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రవెల్లి రమేష్ గారు, ఓ.పి.డి.ఆర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ రెడ్డి గారు, ప్రముఖ రచయత్రి జ్వలిత గారు, అరుణోదయ నాయకులు రచయిత బైరాగి గారు, తెలంగాణ రచయితల వేదిక అద్యకులు జూలూరి గౌరిశంకర్పు గారు నా పు స్తక ఆవిష్కరణ సభలో ఉపన్యసించారు. నమస్తే తెలంగాణ రిపోర్టర్, రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్యక్షులు, కనక చారి గారు అద్యక్షత వహించారు. మా రైల్వే ఉద్యోగులు, అభిమానులు, శ్రేయోభి లాషులు, సాహిత్యాభి లాషులు, మంచిని ప్రేమించే వారు. హాజరయ్యారు. రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్వర్యంలో జరిగింది. అదొక ఆనంద దాయక ఘట్టం. మరచి పోలేని రోజు.
అయిన ఎందుకో అంతకన్నా మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తాకన్నీ ఇస్తున్నప్పుడు కలిగిన అనందం మర్చి పోలేను. బాషకు అందదు. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
నా పుస్తకం ప్రజలకోసం. నా రచన శ్రమ జీవుల కోసం. నేను శ్రమ జీవినే. శ్రమజీవుల రాజ్యం రావాలనే కోరుకొనే శ్రమజీవీ రాసిన పుస్తమే జిజ్ఞాస తరంగాలు.
మా టీచర్స్ కు నమస్సుల తో. -------కామేశ్వరరావు

Photo