12, ఫిబ్రవరి 2022, శనివారం

marx on Budda

 Saturday, 10 December 2016 11:47

When Karl Marx Practised Buddhism Featured

 
 14076
When Karl Marx Practised Buddhism

Adrian Chan-Wyles discusses some links between Marxism and Buddhism.

‘It is a question of spirit which creates itself out of nothing, hence it is a question of nothing, which out of nothing makes itself spirit.’

-  Karl Marx: The German Ideology Prometheus Books, (1998), Page 161

Karl Marx was not a Buddhist in any conventional sense, and as far as can be ascertained, never personally encountered any form of ‘ethnic’ Buddhism on his travels around Europe. His connection with Buddhist philosophy, however, stemmed from his life-long friendship and association with Karl Koppen – one of the recognised and early European academic experts upon the subjects of Early Buddhism and Tibetan Buddhism. As Marx had met Koppen at university, it is logical to assume that this is where he (Marx) first encountered a Western academic interpretation of that Asian philosophy and religion.

Certainly, Marx mentions Buddhism in his The German Ideology (completed in early 1946), and again in his 1857 article for the New York Tribune, entitled ‘Sepoy Revolt in India’. In 1861, whilst visiting Berlin in the hope of retrieving his Prussian Citizenship (previously withdrawn because of his ‘revolutionary’ activity), Marx met with Karl Koppen, and after a drinking session, Koppen presented Marx with his two-volume study of Buddhism.

After this, in 1866, Marx wrote a letter to one Antoinette Philips (the centrepiece of this article), stating that he had been exercising his mind along Buddhist lines. In a work attributed to Friedrich Engels, entitled ‘Dialectics of Nature’, the Buddhist use of ‘dialectics’ is described as being at a ‘comparatively high stage of development’ (and is compared favourably with that of the ancient and classical Greeks).

Although not published until 1934, it is believed that the bulk of this book was written between 1872 and 1882 – when Karl Marx was still alive. Given that Engels and Marx agreed on virtually everything, it is logical to assume that Engels’ positive appraisal of the Buddhist use of dialectics met with the general approval of Karl Marx himself, although it is clear that dialectics only reached their most advanced state of usage in the modern era of philosophical analysis (or the time within which Engels was writing). The above extracts are a snapshot of the mentioning of Buddhism throughout the life-work of Karl Marx, and may not represent a definitive list, as research is currently ongoing into this subject. What is demonstrated is that Karl Marx:

a) Knew about Buddhism.
b) Understood the basic non-theistic teachings of Buddhism.
c) Had reference to good quality Western academia about Buddhist philosophy.
d) Appreciated the developmental ‘psychological’ nature of Buddhist mind-training.
e) Marx understood that early Buddhism was not a form of idealism.
d) Apparently did not include non-theistic Buddhism in his critique of the theistic Judeo-Christian religion.

Of course, this does not mean that Karl Marx would have advocated the Buddhist path as an efficient (or even a relevant) path to free the Western proletariat, mired as it is in the Judeo-Christian tradition. But for the Eastern proletariat, the apparent intersection between the ‘mind-body’ (nama-rupa) of early Buddhist thinking (preserved predominantly in the Pali Suttas of the Theravada School), and the historical and dialectical materialism of Marx and Engels, (coupled with the fact that Marx fully acknowledged that ‘thinking’ and ‘education’ were integral aspects of the revolutionary path), offers an interesting opportunity for the non-Western working class to easily transition from Buddhist philosophy to an appreciation of Marx and Engels.

It could be further argued that the Buddha’s emphasis upon the use of dialectical analysis to understand reality as an inter-play of ‘form’ and ‘void’, lays the cognitive foundation for Buddhists to be Marxists in potential, and that the transition from personal enlightenment of the individual (Buddhist), to the collective freeing of the working class (Marxist), is theoretically much easier for the Buddhist (as he or she possesses no theistic beliefs to give up), than it is for followers of the theistic religions that comprise the Judeo-Christian traditions. In his letter to Antoinette Philips, Karl Marx has this to say about the Buddhist meditative technique:

As it is, ‘I care for nobody, and nobody cares for me’. But the air is wonderfully pure and reinvigorating, and you have here at the same time sea air and mountain air. I have become myself a sort of walking stick, running up and down the whole day, and keeping my mind in that state of nothingness which Buddhism considers the climax of human bliss. Of course, you have not forgotten the pretty little diction: ‘When the devil was sick, the devil a monk would be; when the devil was well, the devil a monk was he.'

This seems that Karl Marx understood something about the Buddhist meditative technique, and even the idea that meditation within Buddhism can be performed standing, walking, lying down and sitting. Marx appears to going about his day at the seaside, exercising a self-discipline that involved the maintaining of the ‘non-arising’ of thoughts in his mind. As well as the physical rest away from the city and his incessant intellectual activity, this letter seems to suggest that as part of his exercise and rest regimen, controlling the intensity of the function of his intellect was a key component.

How did Marx know how to apply the Buddha’s technique, given that he never met with practising Buddhists, or received any sort of instruction from a Buddhist teacher? Karl Koppen, of course, made available in German translation, the central teachings of Buddhism (which probably involved extracts of the Buddha’s pristine ‘logic’), which was made available to Marx in 1861. Five years later, Marx informs Antoinette Philips that he has been ‘keeping his mind in a state of nothingness’, in accordance with the Buddhist teachings.

Within the early Buddhist tradition, this would have involved concentrating the mind upon the inward, outward, and transitional modes of the breath, as well as keeping a dispassionate eye upon the thoughts and feelings that pass through the mind and body. This dispassionate practice is the Buddhist technique of developing non-attachment, or non-identification with one’s thoughts. If this method is properly practised, the discursive mind is brought into a state of ‘stillness’ and all movement in the mind ceases.

However, even within this state, the mind is not ‘dead’, and is continuously maintaining an enhanced awareness of both inner and outer phenomena, until such a time as the mind appears to ‘expand’ and integrate with the environment (or everything that can be sensed in the external world). Although some of those who reach this state do experience a sense of ‘bliss’ (as Marx suggests), this is only temporary and not the objective of the Buddha’s method (which is premised upon the personal realisation and appreciation of the changeable nature of matter).

The Buddha certainly did not believe in any form of idealism, and even advocated an early form of evolutionary theory, which can be read in the Agganna Sutta. Lastly, there is a subtle difference within Buddhist philosophy between the terms ‘nothingness’ (Pali: ‘akincanna’) and ‘emptiness’ (Pali: ‘sunnata’). Whereas ‘akincanna’ denotes an absence of things, the state of ‘sunnatta’ (or ‘emptiness’) is used to describe the true state of reality, or the personal realisation that the material universe (and the conscious mind) are not only linked in essence, but are also free of any sense or cultural-religious construct of ‘permanency’ (such as an eternal soul or indestructible self).

10, ఫిబ్రవరి 2022, గురువారం

whats app wrings 11.2.2022

 ఇందులో నేను లేను. నా ఫోటో కాదు. దీనిని విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ,  జనశక్తి, ప్రజా పంధా, విమోచన, వీక్షణం, అరుణ తార, ప్రజాసాహితి, పత్రికల్లో వేయించగలరా. ప్రయత్నించండి. ఆ  పార్టీల కార్యదర్శిలు,  సంపాదకుల  పేర్లతో ప్రచురించే విధంగా చేయగలరా. అలాగే దళిత బహుజన పార్టీల నాయకుల చేత కూడా ప్రకటన ఇప్పించండి. ప్రయత్నించండి. ప్రజాస్వామ్యానికి పునాదులు వేయండి.

ప్రయత్నం చేయండి.


Thank you for your support.

మద్యం బంద్ కావాలి. సంపూర్ణ అక్షరాష్యత సాధించాలి. మద్యం వద్దు - చదువు ముద్దు

మద్యం తెలంగాణ వద్దు చదువుల తెలంగాణ కావాలి.


ఇంకా డబ్బు, మద్యం, బహిమతులు పంచే వాళ్లతో, పార్టీలతో కలవడం, వాళ్ళను ఓడించాలని చెప్పక పోవడం మార్క్స్ జం కాదు. ఎర్ర జెండా ముసుగులో కొనసాగుతున్న పీడక కుల DNA.


ఈ వ్యాసం ఆనాడు నాకున్న అవగాహనతో రాసాను. డబ్బు, మద్యం, బహుమతులు పంచి, అధికారం లోకి వచ్చిన వాళ్ళతో చర్చలేమిటి. అనే ప్రశ్న ఇపుడు వస్తోంది. శంకరన్ గారికి నివాళి.




అసలు పరిస్థితి ఇది. నేను రైల్వేలో Personnel Department లో పని చేసాను.

గ్రూప్ A, B ఏ కాదు గ్రూప్ C లో కూడా ఆలా కాలీలు ఉంటాయి. దీనికి కారణాలు తెలుసు కోకుండా అనవసర మయిన ఉద్యమాలు చేసి, చేయించి బిజెపి కి అధికారం అప్పగించారు. వాళ్ళు మొత్తం ప్రవేటు సంస్థలన్ని ప్రవేటు పరం చేస్తున్నారు.

ఏమి చేస్తున్నారు ఈ ఉద్యమ కారులు. లక్షల మందిని కదలిస్తారు గా ఏమి చేస్తున్నారు.

మోడీ జిందాబాద్, బిజెపి జిందబాద్, అని అంటున్నారా. సామాజిక ఉద్యమాలు అంటూ, వర్గీకరణ ఉద్యమాలు అంటూ దేశన్ని నాశనం చేసారు


BC ప్రజా ప్రతినిధులు 52 శాతం ప్రాతినిధ్యం చట్టం చేయడం లేదు కాబట్టి BC ప్రజా ప్రజా ప్రతినిధులు అంబెడ్కర్ గారు మంత్రి పదవి రాజీనామా చేసినట్లు చేయాలి.

పీడక కుల పార్టీ లకు బుద్ధి చెప్పాలి. BC ల కొరకు బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రాజీనామా చేసిన రోజు 27.9.1951 కేంద్ర ప్రభుత్వం BC జన గణన లెక్కలు తీయడానికి నిరాకరిస్తుంది. ఇది మనువాదం. దీనిని అందరూ ఖండించాలి 

నరేంద్ర మోడీ, బిజెపి, RSS వాళ్ల దిష్టి బొమ్మలు తగల పెట్టి పోస్ట్ చేయగలిగితే  మంచిది.

చేయండి. మోడీ డౌన్ డౌన్ BJP డౌన్ డౌన్ RSS డౌన్ డౌన్ BC లకు చట్ట సభలల్లో  52 శాతం ప్రాతినిధ్యం కొరకు చట్టం  వెంటనే చేయాలి. ఆర్డినేన్స్ తీసుకొని రావాలి.


ముంబయి లో అమలు అవుతున్న మనువాదం. ఈ రోజు నవరాత్రులు మొదలు. ముంబై లో నవరాత్రులు మొదలయిన అప్పటి నుంచి ఒక కలర్ చీరేలతో, చొక్కాలతో రావాలని నియమం అంట. మా రైల్వేలో ముంబయి లో కూడా ఇలాగే చేస్తారట. ఇది ఏమిటో.  రైల్వే లో నే కాదు, బ్యాంకులు, పోస్టల్,  అన్ని సంస్థలు, ప్రవేటు సంస్థలు వేయాల్సిందే. లేకపోతే ఫైన్ అంట. అధికారులు పై అధికారులు కూడా ఫాలో అవాల్సిందే నట. కమ్యూనిష్టులు, అభ్యుదయ వాదులు, అంబేద్కర్ వాదులు సమాధానం చెప్పాలి.


మద్యాన్ని బంద్ చేయాలని ఇవ్వాలి. మద్యం అక్రమా, సక్రమా ఏమిటి. మద్యం బంద్ కావాలి.


బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే  డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. అందుకొరకు కృషి జరగాలి.


సమ సమాజ నిర్మాతలను  సినిమాలు క్రిమినల్స్ గా మారుస్తున్నాయి


ఈరోజు ప్రజా ఉద్యమకారుడు, హక్కుల నేత,  బాలగోపాల్ గారి 12 వ వర్ధంతి.

వారికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక నివాళులు. జోహార్ మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ జోహార్. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.


డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. దుర్మార్గం. దుర్మార్గులను శిక్షించాలి.


పోరాటం కొనసాగుతూ ఉంటుంది. గౌతమ్ బుద్ధుడి కాలం నుండి జరుగుతూనే ఉంది.


జనం ఆలోచనల్లో మార్పు కోసం పోరాటం జరగాలి. జరిగింది. జరుగుతుంది.

Revolution is continuous process. Before our birth revolution was there. After our birth revolution is there and continuing. After our death revolution will continue. Until we achieve Communism, i. e Stateless Society.


ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా. లేకపోతే ఎందుకు లేదు. ఎవరు కారకులు.

ప్రజాస్వామ్యం కోసం ఏమి చేయాలి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వాళ్ళను, పార్టీలను ఏమి చేయాలి. చెబుతారా.


అసలు బిజెపి ఎందుకు అధికారం లోకి వచ్చింది. ఎలా రాగలిగింది.

నాకు ప్రశ్న వచ్చింది. నాకు ఈ answer వచ్చింది. BJP, RSS, వాళ్ళ DNA  కాంగ్రెస్, కమ్యూనిష్టు పార్టీల లో ఇతర పార్టీలలో సమాజం లో లేకపోతే బిజెపి అధికారం లోకి రాగలదా. అదే CPSU కేంద్ర కమిటీ అధ్యయనం చేసి సెప్టెంబర్ 1947లో CPI కి చెప్పినట్లు అని పిస్తోంది. మరి వారికీ పెరియర్, అంబెడ్కర్ గారు feed back ఇచ్చారో, లేదా వారే వారి రచనలు చదివారో నాకు తెలియదు. ఎందుకో నాకు అనుమానం వస్తోంది.


చాలా మంచి ప్రశ్నలు వేసావు. ఈ  కమ్యూనిష్టులకు, విప్లవ కమ్యూనిష్టులకు, అంబేద్కర్ ఆలోచన విధానం ప్రజాస్వామ్యనికి, సోషలిజానికి పనికి రాదని చెప్పవచ్చు. మార్క్స్ జమే సరి అయినది చెప్ప వచ్చు. కాని 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ, 53 సంవత్సరాల నక్సల్ బరి ఎందుకు విజయ వంతం కాలేదో చెప్పరు. అసలు ఇదంతా ఎందుకు.

డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ల పార్టీల నాయకులు నేరస్తులు వారిని శిక్షించాలని ఎందుకు చెప్పరు.  ఎందుకు రాయరు. కారణం ఏమిటి. కారల్ మార్క్స్ ప్రజాస్వామం సోషలిజానికి పునాది అని చెప్పారు గా. అందుకొరకు  ఈ కమ్యూనిష్టు పార్టీలు చేసిన కృషి ఏమిటి. చేసి ఉంటే చంద్రబాబు నాయుడు, YSR, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీ, అమిత్ షా లు పెరిగేవారా? అంబేద్కర్ గారు మన ముందుకు వచ్చి ప్రశ్నలు వేసేవారా?


అసలు నేనే గనక పోలీస్ అధికారి నయితే నయితే ఆశీష్ మిశ్రాను, యోగి ఆదిత్యనాథ్ ను జైల్లో వేసేవాడిని. వీళ్ళు మహాత్మా గాంధీ నే చంపిన ఉన్మాదులు. రైతులు, కార్మికులు, స్త్రీలు, దళితుల, బహుజనులు, మనం ఒక లెక్క. చంపేస్తారు. అంతే. వీళ్ళను తన్ని తరిమెయాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. మనువాదం నశించాలి. 


మహాత్మా గాంధీ ని చంపిన ఉన్మాదులకు ఇదొక లెక్క. అసలు 100 రోజుల్లో నల్ల ధనం తీసికొని వస్తామని ఇండియా ను మోసం చేసిన ఇండియా ఏడుస్తూ భరిస్తుంది.


ప్రజా కళలు ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి. బతకమ్మ పాటల్లో ప్రజల కన్నీళ్లు,  అసమానతలు, పాలకులు మోసాలు, దౌర్జన్యాలు, దుర్మార్గలు, ప్రజల పోరాటాలు పోరాటాలు, త్యాగాలు విజయాలు, చొప్పించి పాడాలి. మార్పు కోసం బతుకమ్మ వస్తుందని తెలియచేయాలి.

ప్రజా సాహిత్యం, ప్రజా కళలు వర్ధిల్లాలి.


మహమనిషి, ప్రపంచ విప్లవ కారుడు చేగువేరా కు విప్లవ జోహార్లు.

బిజెపి నేతల అగ్ర వర్ణ దురహంకారాన్ని ఎండగట్టిన ప్రియాంక!

చీపురుతో ఊడ్వడం ఆత్మాభిమానానికి చిహ్నమయ్యా.. కుల దురహంకారీ!

సమయమొచ్చినపుడు.. మనువాదుల పాలననూ చీపురుతో ఊడ్చేస్తాం!!


అయన మద్యం షాపులు బాగా తెరుస్తడు. మద్యం తెలంగాను చేస్తాడు.

అదే ఆయన పని. అందుకే CM అయిండు. 


గౌరీ లంకేశ్ గారు చంపబడినపుడు  ప్రకాష్ రాజు గారు స్పందించారు.

బిజెపిని వ్యతిరేకిస్తారు. దేవుడు గురించి పట్టించు కోరు. అందుకని గౌరవం. అంతే కాని సినిమాలు మీద సదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. సమ సమాజ నిర్మాతలను  క్రిమినల్స్ గా తయారు  చేస్తున్నాయి. అవి కమ్మ వాళ్ళ సినిమాలయినా, కాపు వాళ్ళ సినిమా లయినా, రెడ్ల సినిమా లయినా. నారాయణ మూర్తి గారి సినిమాలే ఉపయోగ పడుతున్నాయి.


ఐక్యత కార్మిక వర్గ లక్షణం.  చీలిక బూర్జువ వర్గ లక్షణం.    -మావొ.


భారత దేశంలో విడిపోతున్న  మన కమ్యునిష్ట్ పార్తీలు, గ్రూపులు  బూర్జువా లక్షనాలతో వున్నవాల్లా అనే ప్రశ్న వస్తుంది.   ప్రజలకోసం కనీసం ఒక వేదీకను కూడ ఏర్పాటు చెసుకొలెకపొయారు. ఎందుకు. మావో చెప్పినట్లు బూర్జువా లక్షణాలు ఉన్నాయా అనిపిస్తుంది.


మనువాదన్ని ఓడించాలి. దానితో కలిసి అధికారం లోకి రావడం సరిఅయిందా.

అధికారం కావాలి. వీరి వ్యూహాలు ప్రజాస్వామ్యనికి, రాజ్యాంగానికి, దేశానికీ ఉపయోగ పడలేదు. చివరికి ఆ BSP పార్టీ మనువాదుల చేతిలోకి పోయింది. మనువాదన్ని ఏమి అనలేని వాళ్ళు, రాజ్యాంగానికి ఏమి ఉపయోగ పడలేరు. వీరి కృషి వలన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడి  బిజెపి బలపడింది. చివరికి BSP కూడా బలహీన పడింది. విచారకరం.


కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిష్టు పార్టీలను కాన్సిరాం గారు BSP ని స్థాపించి బలహీన పరిచారు. ఓట్లు మావా, సీట్లు మావా అనే పార్లమెంటరి ప్రజాస్వామ్యం లో ఒక విప్లవానికి కారణం అయింది. చివరికి బిజెపి బలపడటానికి ఉపయోగ పడింది. బిజెపి బలపడింది. RSS వాళ్ళ వ్యూహం విజయ వంతమైంది. BSP  మాయావతిగారు CM గారు కావడం మంచిదే. కావాలి కూడా. కాని ఎవరి సహాయం తో అవుతున్నారో కూడా ముఖ్యం కదా.

Revolution ఎవరికీ ఉపయోగ పడింది. విప్లవం శత్రువు కు ఉపయోగపడితే దానిని విప్లవం అనవచ్చా.  ఇపుడు BJP వచ్చింది. వస్తే ఏమి. అంటే ఇంకా అనవసరం.

మాకు RSS శక్తులు ఓడిపోవాలి. అసలు RSS ను ban చేయాలి. నిరక్ష రాస్యత నిర్ములనకు ఏమి చేసాడు. ఈయన మంత్రి గదా  ఏమి చేస్తున్నాడు. ఏమి చేసాడు. దుర్మార్గుడు.


సినిమాలు సమాజానికి ఉపయోగపడాలి.



On Amit shah, modi and yogi

దుర్మార్గులు. మహాత్మా గాంధీ నే చంపిన ఉన్మాదం. రైతులెంత. కార్మికులెంత. దళితులెంత, బహుజనులెంత. మహిళలెంత. కమ్యూనిష్టులెంత. ప్రజాస్వామ్య వాదులెంత.

------ ఈ ఉన్మాదం అధికారం లోకి రావడానికి కారణాలు ఏమిటి.

ఎలా ఓడించాలి. ఇది మన అందరి ఎజెండా కావాలి.


నా తలకాయ ---------------------నా తలకాయ.......రాముడి చేతితో తెగిబడిన శంభూకుడి తలకాయ.దొంగ దెబ్బతో చనిపోయిన వాలి తలకాయ. అర్జునుడితో చంపబడిన కర్ణుడి తలకాయ. ఉరితీయబడ్డ  భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ తలకాయ. గాడ్సే తో చేతిలో చంపబడిన  మహాత్మా గాంధీ తలకాయ.

కారంచేడు, చుండూరు, లక్షింపేట, పదిరికుప్పం.... మృతవీరుల తలకాయ.

దోపిడీ కులస్తుల  దాడికి బలిఆయన  పూలన్ దేవి తలకాయ. బూటకపు  ఎదురు కాల్పులలో చంపబడిన  అమర వీరుల తలకాయ. స్కాలర్ షిప్ రాక హైదరాబాద్ యూనివర్సిటీ లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తలకాయ.

చంపబడిన  రైతుల తలకాయ. పోరాటాలు చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న యువతీ యువకుల తలకాయ ఆ తలకాయల ఆలోచనలు రాయడానికి నా కలం లో ఉన్న ఎర్రటి సిరా తెగిబడ్డ ఏకలవ్యుని బొటన వ్రేలునుండి కారుతున్న రక్తం.


రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. కేసులు నుండి బయట పడండి .

మీ మీద IT , ACB ,CBI కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఎన్నికల్లో డబ్బు మద్యము బహుమతులు పంచిన సందర్బంగా ఉన్న కేసులు, బ్యాంకు లోన్లు ఎగగొట్టిన కేసులు. ఏమి ఉన్న అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. కేసులు పోతాయి కేసులు ఉండవు మీరు బ్యాంకు లోన్ లు ఎగ గొట్టిన వాళ్లయితే అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. మీ లోన్లు మాఫీ చేయ బడతాయి. ఇంకా మీకు మంత్రి,MP MLA పదవులు కూడా రావచ్చు . విరాళాలు ఇవ్వండి. మీరు చేసిన పాపాలు పోతాయి. మీరు చనిపోతే స్వర్గ పాప్తి వస్తుంది. ఇవ్వకపోతే ఏమి జరుగుతుంది. ఏమి జరుగుతుందంటే శంభూకుడి లాగా చంప బడతారు. ఏకలవ్యుడి లాగా వేలు కోల్పోతారు. శూర్పణఖకు ముక్కు చెవులు పోయినట్లు మీ ముక్కు చెవులు పోతాయి. వాలి లాగా చంప బడతారు. బలిచక్రవర్తి లాగా తొక్క బడతారు..............

వేముల రోహిత్ లాగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మహాత్మా గాంధీ లాగా చంప బడతారు. అర్బన్ నక్సలైట్లు అని జైల్లో వేస్తారు. రేపులు చేయబడతారు. చంపబడతారు.

ఇది ఈ నాటి పరిస్థితి. ఇది మారాలంటే BJP ని ఓడించడం వామ పక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తుల లక్ష్యం కావలి. విద్య, వైద్యము , మన ప్రాధమిక లక్ష్యం కావలి.

డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నశించాలి. మతోన్మాదులు నశించాలి .

ప్రజాస్వామ్యము వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. సోషలిజం వర్ధిల్లాలి .


On RGV

His statement is OK. But he is one of the most irresponsible film maker.

సమసమాజ నిర్మాతలను క్రిమినల్స్ గా మార్చే సినిమాలు తీస్తారు.

ప్రజా సాహిత్యం, ప్రజకళలు వర్ధిల్లాలి


ఈటెల రాజేందర్ ను ఆయనకు B ఫారం ఇచ్చిన JP నడ్డాను  జైల్లో వేయాలి.

డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.


70 సంవత్సరాలనుండి పీడక కులాల వాళ్లే CM లు, వాళ్ళవే మంత్రి వర్గాలు.

కనీసం సంపూర్ణ అక్షరస్యత సాధించ లేదు. పేదరికం ఇంకా వుంది. ఏమి చేసారంట. అసమానతలు పెంచారు. సిగ్గుండాలి. చీ వెధవలు. ఇంకా ఈ పీడక కులాల వాళ్ళకే అధికారం కావాలి.


ఏమిటో ఈ బుల్లెట్ బండి. ఈ ట్యూన్ బాగుంది. కాని బుల్లెట్ బండి లేకపోతే పెళ్ళి చేసుకోరా. ఆ బుల్లెట్ బండి, ఆయన శ్రమ చేసి కొన్నారా. లేకపోతే కేసీఆర్, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా, రేవంతరెడ్డి, వాళ్ళ చెంచాలు, బానిసలు, వాళ్ళు తయారు చేసిన నయీమ్ ముఠా కొనిపెట్టారా చూచు కోరా. ఆ బుల్లెట్ బండి ఎలా వచ్చిందో అడగరా. ఏమిటో ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా. వస్తాయి. దుర్మార్గపు వ్యవస్థ ను తయారు చేసిన వ్యవస్థనుండి వస్తున్న రచనలు. పాటలు. కవితలు. సాహిత్యన్ని ప్రశ్నించాలి. లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఇంట్లోనే దుర్మార్గులు తయారవుతారు. అందుకే మానవత్వం పరిమలించే  మంచి మనసు కు స్వాగతం. బ్రతుకు అర్ధం తెలియ చెప్పిన మంచి మనిషి కి స్వాగతం.


ఏం పిల్లడో ఎల్దాం వస్తావా... శ్రీకాకుళం లో సీమ కొండకు ఏం పిల్లడో ఎల్దాం వస్తావా... ఇలా ఉండాలి. ఇటువంటివి రావాలి. కావాలి. సాహిత్యం ఉన్నత మయిన సమాజాన్ని సృష్టించాలి.


చైనా తో ఇండియా 100 బిలియన్స్ డాలర్ల  వ్యాపారం ఉంది. పెరుగుతుంది. మరి ఇండియా సైన్యం చైనా తో ఎందుకు యుద్ధం చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు. దీనిని దేశభక్తి అంటారా? హిపోక్రసీ అంటారా? వీళ్ళు దేశభక్తులు కాదు. హిపోక్రాట్స్.


శుభాకాంక్షలు ఆపండి. ఇక  రావణ లీలా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదొక పెద్ద controversy. అర్ధం చేసికోండి.


దేశంలో ప్రజాస్వామ్యం కావాలి. అందుకు ఈ చదువుకున్న మేధావులు, రచయితలు ఏమి చేయాలి.


RK గారికి విప్లవ జోహార్లు. ఈ దేశంలో విప్లవం విజయవంతం అయి శ్రామిక వర్గ పరిపాలన తెస్తుందని ఆశిద్దాం. జోహార్ RK జోహార్ . జోహార్ అమర వీరులకు జోహార్.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి.

సోషలిజం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.


Laal neel maitri book

రెండవ ముద్రణలో నయినా, డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు వారిని కఠినంగా శిక్షించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

అని ప్రింట్ చేయండి.

ఈ దేశంలో కమ్యూనిష్టు పార్టీల నాయకులు  డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు, వారిని శిక్షించాలని  ఎందుకు రాయరు. చెప్పరు.

కారణాలు కావాలి. మీ త్యాగాలు, మీరు చేయించే త్యాగాలు వద్దు. ప్రజాస్వామ్యం కావాలి. కారల్ మార్క్స్ ప్రజాస్వామ్యం సోషలిజానికి పునాదులని చెప్పారు కదా.

డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.


ఈ దేశంలో కమ్యూనిష్టు పార్టీల నాయకులు  డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు, వారిని శిక్షించాలని  ఎందుకు రాయరు. చెప్పరు.

కారణాలు కావాలి. మీ త్యాగాలు, మీరు చేయించే త్యాగాలు వద్దు. ప్రజాస్వామ్యం కావాలి. కారల్ మార్క్స్ ప్రజాస్వామ్యం సోషలిజానికి పునాదులని చెప్పారు కదా.

డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి


On ajay Mishra son

వీడి అరెష్టు కోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. గౌరవ కోర్టు ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చింది.

వీడు అరెస్ట్ అయినా వాడు జైల్లో బాగానే ఉంటాడు. బాగా చూస్తారు వీడిని.

బిజెపి ప్రభుత్వం మారిపోవాలి. బిజెపి ఓడిపోవాలి.


On naa thalakaya naa sira

Dear Comrade, Thank you for sharing to other groups and also posting their opinion. ఏకలవ్యుని కన్నీటి ప్రశ్న లోకి వెళ్ళాను. నేను అంత ఎమోషన్ లో రాసాను.

ఇది రాసిందాక  ఒక రాత్రి నిద్రలేదు. రాసిన తర్వాత నిద్ర పట్టింది. అలాగే నా అగ్నిగోళాలు పుస్తకం లో నేను రాసిన ఒక కవిత తిరిగి పోస్ట్ చేస్తాను. చదవండి.


ఇంకా నాకు ఏకలవ్యూనికి తనకు అన్యాయం జరుగుతుందని తన హృదయానికి తెలుసు.

కాని ఆనాటికి ఏకలవ్యుడు చేయగలిగింది అంతే. కాని ఏకలవ్యుని కన్నీళ్లు ప్రశ్నిస్తున్నాయి.


సర్, ఇదేమిటి. మొత్తం బిజెపి ప్రభుత్వ రంగసంస్థలను అమ్ముతుంది. అమ్మకుండా దత్తాత్రేయ గారిని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోమని చెప్పండి. కూర్చోబెట్టండి.

ఆయన కౌగిలింత ఎవరికి కావాలి. మేము వేముల రోహిత్ ను మర్చిపోలేం.


ఓటుకు డబ్బు, మద్యం, బహుమతులు ఇచ్చే వాళ్ళ తలకాయలు నరికి మురికి కాలవలో పడేయండి. ప్రజాస్వామ్యనికి పునాదులు వేయండి. అధికారం లోకి రండి.


నాకు తలనొప్పిగా ఉంది. నా తలనొప్పిని తగ్గించుకొవడానికే ఇది రాస్తున్నాను.

మన దేశం లో కమ్యూనిష్టు పార్టీలకు, విప్లవ కమ్యూనిష్టు పార్టీలకు, మావోయిస్టు పార్టీకి, పరిపాలన లోకి రావాలనే ఎజెండ్ ఉందా? ఎవరయినా రాయగలిగితే రాయండి.

వుందనుకుంటే ఎలా వస్తారో, ఎప్పటికి వస్తారో రాయవలసిందిగా విజ్ఞప్తి.

తెలుసుకోవాలని వుంది. రాసి ఉంటే ఆ పుస్తకం పేరు చెప్పండి, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. కొనుక్కొని చదువుకుంటాను. బాగా తలనొప్పిగా వుంది.

జోహార్ అమర వీరులకు జోహార్ డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.


ఓటుకు డబ్బు, మద్యం, బహుమతులు ఇచ్చే వాళ్ళ తలకాయలు నరికి మురికి కాలవలో పడేయండి. ప్రజాస్వామ్యనికి పునాదులు వేయండి. అధికారం లోకి రండి.


కామేశ్వరరావు నరకమని చెప్పారని చెప్పండి. నేను జైల్లో ఉంటాను. నేను బెయిల్ కూడా అప్లై చేయను. ఎవరిని నన్ను విడిపించమని కోరను. జైల్లో నే ఉంటాను.

గౌరవ కోర్టు ఉరి శిక్ష వేస్తె అలాగే చస్తాను. నా శవం దగ్గరికి ఈ దేశం లోని కమ్యూనిష్టులని చెప్పుకుంటున్నావారు ఎవరు రాకూడదని వీలునామా రాస్తాను.

నా శవాన్ని జంతువులకు ఆహారంగా వేయమని రాస్తాను.


On raghavulu cpm

ఈయనెపుడయినా, ఎక్కడ అయినా డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు నేరస్తులు వారిని జైల్లో వేయాలని చెప్పారా. రాసారా. 


100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది..ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు  చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు. యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు . మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.  52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .  కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది.  సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు  ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి  మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.  ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు . ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి. అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం 

మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి . జోహార్ అమర వీరులకు జోహార్ 

విప్లవం వర్ధిల్లాలి . సోషలిజం వర్ధిలాలి . పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి


మరల మొదలు. నేను పార్టీ పెట్టాలి. ఉన్నవి చాలాలేదా. సర్, మొత్తం భావ జాలం లో మార్పు వచ్చేది. కాని CPSU సలహా పాటించే మానసిక స్థితి డాంగే, PC జోషి, కేంద్ర కమిటీ కి ఉండదు. అందుకే రష్యాలో ఆ సలహాకు డాంగే గారు . Concurred అని  చెప్పి అమలు చేయలేదు.


నేను అడిపోసు కోవడం లేదు. ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలని అంటాను.


అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టారు. ఎంత రాస్తున్నారండీ.


డబ్బు, మద్యం  బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు వారిని శిక్షించాలని కమ్యూనిష్టు పార్టీల నాయకులు ఎందుకు రాయరు, చెప్పరు.

ఇందులో కులం గురించి లేదు కదా. ప్రజాస్వామ్యం కావాలా వద్దా.కొంత కృషి చేసారు


ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సవరించు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP) అనేది 15 ఆగస్టు 1936 న BR అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన ఒక రాజకీయ సంస్థ. ఇది భారతదేశంలోని బ్రాహ్మణీయ మరియు పెట్టుబడిదారీ నిర్మాణాలను వ్యతిరేకించింది, భారతీయ కార్మిక వర్గానికి మద్దతునిచ్చింది మరియు కుల వ్యవస్థను కూల్చివేయడానికి ప్రయత్నించింది . 


ILP ఏర్పాటును కమ్యూనిస్ట్ నాయకులు స్వాగతించలేదు లేదా మద్దతు ఇవ్వలేదు , ఇది కార్మిక-వర్గ ఓట్లలో చీలికకు దారితీస్తుందని వాదించారు. అంబేద్కర్ సమాధానమిస్తూ కమ్యూనిస్ట్ నాయకులు కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు కానీ దళిత కార్మికుల మానవ హక్కుల కోసం కాదు. కుల నిర్మూలన యొక్క తన రచనలో , అంబేద్కర్ కులం అనేది కేవలం 'కార్మిక విభజన' మాత్రమే కాదని, గ్రేడ్ అసమానత ఆధారంగా 'కార్మికుల విభజన' అనే ఆలోచనను ముందుకు తెచ్చాడు. లో 1937 ప్రొవిన్షియల్ ఎన్నికల్లో , ILP వారు పోటీ చేసిన 17 స్థానాల్లో 14 సురక్షితం. సాంప్రదాయకంగా అణగారిన వర్గాలకు రిజర్వ్ చేయబడిన 13 పోటీ చేసిన సీట్లలో 11 ఇందులో ఉన్నాయి . 1938 లో, ILP, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మద్దతుతో , కొంకణ్ ప్రాంతం నుండి బొంబాయి వరకు 20,000 మంది అద్దెదారుల మార్చ్ నిర్వహించింది , ఈ ప్రాంతంలో స్వాతంత్ర్యానికి ముందు అతిపెద్ద రైతు సమీకరణగా గుర్తించబడింది. అదే సంవత్సరంలో, కార్మికుల సమ్మె చర్యలను నియంత్రించడానికి ఉద్దేశించిన బిల్లుకు వ్యతిరేకంగా బొంబాయి వస్త్ర కార్మికులను నిర్వహించడానికి కమ్యూనిస్టులతో కూడా ఇది చేరింది . బొంబాయి శాసనసభలో ఐఎల్‌పి బిల్లును వ్యతిరేకించింది .


ఈ దేశం లోని కమ్యూనిస్ట్ పార్టీలలకు ప్రజాస్వామ్యం ఎజెండా లేదా. మీరు స్పష్టం చేయండి.


On yeshwant sinha

ఇది తప్పు. ఆయన్ని ఆమరణ నిరహారా దీక్ష చేయమని చెప్పండి. బాబ్రీ మసీద్ ను కూల్చి రామ మందిరం కడుతున్నారు కదా. రామ మందిరం వద్ద  చచ్చేదాకా చేయమని చెప్పండి. ఆయనెవరు ఇండియా లో ప్రజలు చనిపోయారని చెప్పడానికి.


నా తలకాయ  - నా సిరా ---------------------నా తలకాయ.......రాముడి చేతితో తెగిబడిన శంభూకుడి తలకాయ. దొంగ దెబ్బతో చనిపోయిన వాలి తలకాయ. అర్జునుడితో చంపబడిన కర్ణుడి తలకాయ. ఉరితీయబడ్డ  భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉద్ధం సింగ్ ల తలకాయ. దేశంలో మార్పుకోసం కృషిచేసిన మహానుభావులు  రమబాయి, అంబేద్కర్ గారి పిల్లల తలకాయ. మతోన్మాది గాడ్సే  చేతిలో చంపబడిన  మహాత్మా గాంధీ తలకాయ. బూటకపు ఎదురు కాల్పుల లో మరణించిన విప్లవ రచయిత పాణిగ్రహీ, డాక్టర్ చాగంటి భాస్కరరావు, డాక్టర్ దేవినేని మల్లికార్జునుడు, పంచాది గోపాలరావు, పంచాది నిర్మల..... తలకాయ  కారంచేడు, చుండూరు, లక్షింపేట, పదిరికుప్పం.... మృతవీరుల తలకాయ. శ్రామికవర్గం అధికారం లో ఉండాలని కోరుకొని కృషి చేసిన , పాలకుల చేత చంపబడిన శంకర గుహ నియోగి తలకాయ. దోపిడీ కులస్తుల  దాడికి బలిఅయిన పూలన్ దేవి తలకాయ. ఢిల్లీ నడివీదుల్లో చంపబడిన ప్రజా కళాకారుడు సఫదర్ హష్మీ తలకాయ. ప్రభుత్వపు దుర్మార్హుల చేత చంపబడిన ప్రజా కళాకారిణి  బెల్లి లలితక్క తలకాయ. కుల వర్గ పోరాటాలు దేశానికి అవసరమని చెప్పిన నాయకుడు, బూటకపు ఎదురు కాల్పులలో చనిపోయిన మారోజు వీరన్న తలకాయ. ఇంకా బూటకపు  ఎదురు కాల్పులలో చంపబడిన  అనేక మంది అమర వీరుల తలకాయ. స్కాలర్ షిప్ రాక హైదరాబాద్ యూనివర్సిటీ లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తలకాయ. మతోన్మాదుల చేతిలో చంపబడిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తలకాయ. రైతు ఉద్యమం లో చంపబడిన  రైతుల తలకాయ. పోరాటాలు చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న యువతీ యువకుల తలకాయ. ఆ తలకాయల ఆలోచనలయిన సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం రాస్తున్న  నా కలం లో ఉన్న ఎర్రటి సిరా , తెగిబడ్డ ఏకలవ్యుని బొటన వ్రేలునుండి కారుతున్న రక్తం.


ఏకలవ్యుడు వేలు ఇచ్చినప్పటి నుండి ఈ దేశం లో ఏడుస్తూ గుండెలని  రాళ్లుగా చేసుకున్నాం. ఏమి చేస్తాం మనది కర్మ భూమి కదండీ. అలా చేయగలరని ఆశిస్తున్నాను.

ఈ తరం చేయలేక పోయిన భవిష్యత్ తరం, తమ కర్మ అనుకోకుండా చేయగలదని ఆశిస్తున్నాను.


అది CPSU కేంద్ర కమిటీ CPI కి ఇచ్చిన సలహా. అది సరి కాదనుకుంటే OK నండి.

తరువాత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్మాణం జరగాలి. ప్రస్తుతం వాట్సాప్,   FB గ్రూప్ గా వున్నాయి. మీరు ఈ గ్రూప్ లో ఉండలను కుంటే ఉండచ్చు, లేదా నిర్మాణం లేదు కదా ఎందుకను కుంటే వెళ్లిపోవచ్చండి.


బిజెపి గెలవాలని కోరుకుంటున్నారా. నేను TRS గెలవాలని కోరుకోవడం లేదు.

దొంగలు కొట్టు కొని చస్తుంటే వాళ్ళు చావు చావనియండి. ఈ గ్రూప్ లో ఎందుకండీ.

ప్రజాస్వామ్యం కోసం రాయండి.


ఈ తరం చేయలేకపోతే  భవిష్యత్ తరం చేస్తుంది. మార్పు అనివార్యం


ఓటు కోసం డబ్బు  మద్యం, బహుమతులు ఇచ్చే వాళ్ళు, వాళ్ల నాయకులు నేరస్తులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, దేశద్రోహులు.


తెలుగు సాహిత్యం లో మాక్సిమ్ గోర్కే రావూరి భరద్వాజ. వారు తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపారు  వారికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక నివాళులు అర్పిస్తోంది.


On hetero drugs cash in biruva

దీని గురించి main media రాయరు. ప్రసారం చేయరు. చరిత్ర ను తప్పు చెప్ప కూడదు. ఏకలవ్యుని వేలు ఎందుకు తీసుకున్నారు శంబుకుడి తలకాయ ఎందుకు తీసుకున్నారు అసలు చదువు ఎందుకు లేకుండ చేసారు. వీటి గురించి తెలుసు కోండి. ఇపుడు  BC జనగణ ఎందుకు బిజెపి ప్రభుత్వం ఎందుకు చేయదు. ఈ దేశం లో  ఇది పెద్ద అణచివేత. చట్ట సభలల్లో  BC లకు ప్రాతినిధ్యం గురించి చెప్పాలి. 


బంగ్లదేశ్ లో ప్రజల పై దాడిని ఖండిస్తున్నాం. గ్రూపులో ఉన్నవారు ఉద్యమాల్లో పని చేసినవారు, చేస్తున్నవారు ఉన్నారు. సమసమాజ నిర్మాతలను మద్యం , మాదక ద్రవ్యాలు నేరస్తులుగా మారుస్తున్నాయి. మద్యం మత్తులో నేరాలు పెరిగి పోతున్నాయి. ఈ ప్రభుత్వాలు మద్యం తెలంగాణ, మద్యం AP లాగా తయారు చేస్తున్నాయి. నేరస్తుల తెలంగాణ, నేరస్తుల AP గా మారుస్తున్నాయి. ఈ ప్రభుత్వాలకు ప్రజల పట్ల, విద్యార్థుల, యువకుల పట్ల, బాధ్యత లేదు. వాళ్ళ ఆరోగ్యాల పట్ల బాధ్యత లేదు. అసహ్యంగా ఉంది. మహాత్మా గాంధీ సంపూర్ణ మద్యపాననిషేధన్ని కోరుకున్నారు. కృషి చేసారు. తరువాత కాలం లో కూడా మధ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. మద్యాన్ని ప్రభుత్వాల చేత బంద్ కూడా చేయించాయి. మన తెలుగు రాష్ట్రాలలో నెల్లూరు లో దూబాగుంట గ్రామం లో మొదలయినా ఉద్యమం. దూబగుంట రోశమ్మ గారు చేసిన ఉద్యమం. అలాగే బెల్లి లలితక్క మద్యానికి వ్యతిరేకంగా పాటలు పాడి ప్రచారం చేస్తూ ఉద్యమించారు. ఇంకా బీహార్ రాష్ట్రంలో ప్రముఖ కార్మిక నాయకులు శంకర్ గుహనియోగి మద్యానికి పెద్ద ఉద్యమం నిర్వహించారు. మేము కూడా విజయవాడ లో మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసాం. కమ్యూనిస్ట్ పార్టీలు, మహిళా విద్యార్థి, యువజన సంఘాలు కృషి చేసాయి. అనేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల వలన నిర్భంధాలు ఎదుర్కోవడం జరిగింది. ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మన ఉద్యమాలకు రాజకీయ దృక్పధాన్ని అందించక పోవడం వలన ప్రజా వ్యతిరేకులు అధికారం లోకి వస్తున్నారు. ఇది మారాలి.

మద్యం బంద్ చేస్తేనే ఓట్లు వేస్తాం అనే రాజకీయ స్థాయికి ఉద్యమాలను తీసుకొని రావాలి. ఇదొక నిరంతర పోరాటం. జరగాలి. మద్యం, మాదక ద్రవ్యాలు బంద్ కావాలి.

అందుకొరకు ధర్నాలు, ఊరేగింపు లు, CM ల దిష్టి బొమ్మలు తగల పెట్టడం, మీటింగ్ లు పెట్టడం, పాటలు పాడటం, విడివిడిగా అయినా, ఐక్యంగా అయినా చేయవలసినదిగా విజ్ఞప్తి. సోషల్ మీడియా, వాట్సాప్, FB, ట్విట్టర్ లను వాడుకోవాలి. ప్రచారం చేయాలి. స్ఫూర్తిని నింపాలి. పెంచాలి. ఒక పెద్ద Campaign జరగాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాదక ద్రవ్యాలు బంద్ కావాలి. ప్రజాస్వామ్య తెలంగాణ, AP ఏర్పడాలి. మద్యం, మాదక ద్రవ్యలను బంద్ చేయాలి. ఎక్స్ సైజ్ డిపార్ట్మెంట్ ను రద్దు చేయాలి. ప్రోహిబిషన్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలి.

 

నేరాలకు మద్యం ఒక కారణం _________________________

నవ సమాజ నిర్మాతలను నేరస్తులుగా మారుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని, మాదక ద్రవ్యాలను బంద్ చేయాలి. ప్రజలు ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయ శక్తులు, మహిళా సంఘాలు మద్యాన్ని మాదక ద్రవ్యాలను బంద్ చేయించుటకు ఐక్యతతో కృషి చేయవలసినదిగా విజ్ఞప్తి మద్యాన్ని బంద్ చేయాలి. ఎకసైజు డిపార్ట్మెంట్ ను తీసేయాలి.

ప్రోహిబిషన్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలి. మద్యం వద్దు - చదువు ముద్దు

 

అక్కడ మనువాద లు లేని  ప్రజాస్వామిక సమాజము అప్రమత్తంగా ఉండి రాజ్యాంగాన్ని బాధ్యతగా అమలు పరుస్తు్నారు . ఇక్కడ మనువాద అప్రజాస్వామిక పౌర సమాజం రాజ్యాంగము అమలు చేసే కీలక స్థానాల్లో ఉండి రాజ్యాంగాన్ని అమలు పరచడం లేదు . తప్పు రాజ్యాంగము లో లేదు అమలు పరిచే మనువాద దొంగలది.

 

రంగనాయకమ్మ గారి అభిప్రాయం, దృక్పధం సరి అయినది కాదు. ఇది ఇండియా.

 

మనువాదు దొంగలు రాజ్యాంగాన్ని ఒడిస్తారు. ఓడించారు. ఓడిస్తున్నారు.

 

వామపక్ష వాదులు మనువాదాన్ని ఓడించాలి. అదే CPSU కేంద్ర కమిటీ CPI సెప్టెంబర్ 1947న  సలహా ఇచ్చారు.

 

ఏ దేశం లోనైనా ఎక్కడైనా మతోన్మాధుల అకృత్యాలని కాండించవలసిందే. మెజారిటీ మత ఉన్మదాన్ని ప్రత్యేకంగా. బాంగ్లాదేశ్ లో జరిగింది కూడా  మెజారిటీ మాతస్థుల ఉన్మధపు చర్యలే. కచ్చితంగా కాండించ వలసిందే.

 

శ్రమలో అనందం.  దోపిడీ లో ఉండదు  రోగాలే ఉంటాయి. అందుకేనేమో  మహా కవి శ్రీ శ్రీ  శ్రమైక జీవన సౌందర్యానికి  సమానమయినది లేనే లేదని  అన్నారనిపిస్తోంది.

శ్రమజీవుల ఐక్యత వర్ధిల్లాలి. దోపిడీ శక్తులు నశించాలి. డబ్బుమద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

జోహార్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జోహార్

 

70 సంవత్సరాలు పీడక కులాల వాళ్ళే  రెడ్లు, కమ్మలు, వెలమలు బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, అధికారం లోను, ప్రతిపక్షం లోను వున్నారు కదా. పేదరికం ఎందుకు ఉంది.

ఈ దుర్మార్గులు అధికారం లోను ప్రతిపక్షం లోను ఉంది పేదరికన్ని పెంచడానికా ఉంది.

సిగ్గుండాలి. చీ.....

 

వీడు వాళ్ళ కెందుకు డబ్బులు ఇచ్చారంట. వీడు ఇస్తుంటే ఎన్నికల కమిషన్, పోలీసులు, గౌరవ న్యాయ మూర్థులు ఏమి చేస్తున్నారు. జీతాలు దండగ..

 

నాకు ఎందుకో ఈ ఫోటోలు చూసిన తరువాత  ఇలా రాయాలని పించింది 

 

ఏమి సిద్దాంతాలు. ఏమి ఉద్యమాలు. ఏమి  ఆందోళనలు. ఏమి కమ్యూనిష్టు పార్టీల నాయకులు. ఏమి పార్టీలు. ఏమి నాయకులు.

 

 

మన తలకాయలు పగల కొట్టుకున్న అర్ధం కాదు. కావడం లేదు కదా. ఈ కమ్యూనిష్టు పార్టీల నాయకులను నమ్మి మనం మోసపోతున్నాం అనిపిస్తుంది. ఈ దేశం లో కారల్ మార్క్స్ ఇది చూసి, వీళ్ళే ఏమిటి నా పేరు వాడుకుంటున్నారని ఏమి చేయలేక కుమిలి, కుములి చనిపోతారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మన కళ్ళు తెరిపించడానికి బాగా చెప్పారు. చూడండి.  మన దేశ రాజకీయాలలో రాజకీయ నాయకులు శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు కాదు. వారు ప్రజల కష్టార్జితాన్ని శాశ్వితంగా దోపిడీ చేసే  శాశ్విత దోపిడీ గాండ్రు. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే దుర్మార్గులు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఏమిటి ఇదంతా. ఈటెల, BJP వద్దు. BJP ని గెలిపించకూడదు. అయితే TRS ను గెలిపించాలా? కెసిఆర్, ప్రభుత్వం  ఈటెల భూములు ఆక్రమించారు, అక్రమ ఆస్తులు సంపాయించారు అని చెప్పారు. మరి ఎందుకు ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.

అరెస్ట్ చేయించ లేదు. EC ఎలా పనిచేయాలి. కేసీఆర్ ను TRS ను మోయాలా.

EC ఇంకా బలంగా చేయాలి. డబ్బులు దొరికితే, ఆ అభ్యర్థిని, వాళ్లకు  B. Form ఇచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. ఆ పార్టీలను రద్దు చేయాలి. డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

 

ఎందుకు ఈ ఫోటో. రాష్ట్రానికి, దేశానికీ ఏమి చేసారంట. మద్యం బంద్ చేయమని చెప్పండి. అసహ్యంగా వుంది. చూస్తానికి. చీ

 

ఆ కేసీఆర్ ను జైల్లో వేయాలి. లేకపోతే ఎన్నికల అధికారులలకు, పోలోసులకు, గౌరవ న్యాయమూర్థులకు జీతాలు దండగ.

 

దీనికి కారణం 70 సంవత్సరాల, రెడ్ల, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, రాజు, వైశ్య, వాళ్ళ చెంచాల పరిపాలన. సిగ్గుండాలి. చీ. వాళ్లకు వ్యతిరేకంగా ఆ కులపోళ్ళు , వాళ్ళ చెంచాల నాయకత్వం లో ప్రతి పక్షాలు, వాళ్ళ ఉద్యమాలు. చావుకు తెగించి ఉద్యమాలు.

ఏమి మారింది. మారదు. కారణం. ఏమిటి. ఏమిటంటే. చరిత్ర లోను, వర్తమానం లోను ప్రజల సమస్యలకు, పేదరికనికి, కారణం. బ్రాహ్మణ, రాజు, వైశ్య, రెడ్డి, కమ్మ, వెలమ కులాల వాళ్ళు. వాళ్ళ చెంచాలు. ఈ విషయాన్ని, గతి తార్కిక, భౌతిక వాదం అంటూ పాటాలు చెప్పే కమ్యూనిష్టు నాయకులు, మేధావులు ఎందుకు చెప్పరు. ఎందుకంటే వారు భారత దేశ చారిత్రక భౌతిక వాదం గురించి చెప్పరు. చెప్పాలంటే వాళ్ళ కులపోళ్ళు చేసిన దుర్మార్గల గురించి చెప్పాల్సి వస్తుంది. చావనన్న చస్తారు కాని వాళ్ళ కులపోళ్ళు చేసిన దుర్మార్గలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, మేధావులు, చెప్పరు. ఇది అడిగామంటే వెంటనే అమెరికన్ సామ్రాజ్యవాదం అంటూ ఉపన్యాసాలు మొదలు పెడతారు.

మనం ఓహో అని ఈ దేశపు శత్రువు లు గురించి మరచి పోవాలి. మన కళ్ళకు పొరలు కప్పేస్తారు. మన దేశపు చారిత్రక భౌతిక వాదం, మనువాదం పై చేసిన పోరాటాలు చదవాలి. ఆ విప్లవాలు గురించి చదవాలి. అవి విప్లవాలని వీళ్ళు గుర్తించలేరు.

అవి విప్లవాలు. అందుకే చరిత్రలోను, వర్తమానం లోను, ప్రజల సమస్యలకు కారణం  పీడక కులాలు, వాళ్ళ చెంచాలే కారణం. ఇది సత్యం. ముస్లింలు, బ్రిటీష్ వాళ్లు ఈ దేశానికి పాలకులు అయ్యారంటే కారణం వీళ్ళే. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి వలన ఈ రాజ్యాంగం వలన కొన్ని హక్కులు లభించినాయి. ఇంకా సాధించు కోవాలి.

అది ఈ దుర్మార్గులు ఓడిపోతే నె సాధ్యం. ఓడించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మీ మీటింగ్ లో  డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు , పార్టీలు నశించాలి.

బహుజనులు, కమ్యూనిష్టులు MP లు, MLA లు కావాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

అని స్లొగన్స్ ఇవ్వండి.

 

 

On KA Paul

ఆయనకి డబ్బు మీద తప్ప ఎవరి మీద అభిమానం ఉండదు. ఇది ఈ దేశ కమ్యూనిష్టు పార్టీల నాయకులకు తెలియదు. అంతే బూర్జువ పార్టీల నాయకులకు డబ్బు మీద ఆశ.

అందుకోసం వాళ్ళకి పదవులు కావాలి. వారి ని ఓడించాల్సింది పోయి, ఎర్రజెండాలా పార్టీల నాయకులు ఆ దుర్మార్గుల చుట్టూ తిరుగు తారు.

 

నాకు ఎందుకో ఈ ఫోటోలు చూసిన తరువాత  ఇలా రాయాలని పించింది. 

ఏమి సిద్దాంతాలు. ఏమి ఉద్యమాలు. ఏమి  ఆందోళనలు. ఏమి కమ్యూనిష్టు పార్టీల నాయకులు. ఏమి పార్టీలు. ఏమి నాయకులు. మన తలకాయలు పగల కొట్టుకున్న అర్ధం కాదు. కావడం లేదు కదా. ఈ కమ్యూనిష్టు పార్టీల నాయకులను నమ్మి మనం మోసపోతున్నాం అనిపిస్తుంది. ఈ దేశం లో కారల్ మార్క్స్ ఇది చూసి, వీళ్ళే ఏమిటి నా పేరు వాడుకుంటున్నారని ఏమి చేయలేక కుమిలి, కుములి చనిపోతారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మన కళ్ళు తెరిపించడానికి బాగా చెప్పారు. చూడండి.  మన దేశ రాజకీయాలలో రాజకీయ నాయకులు శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు కాదు.

వారు ప్రజల కష్టార్జితాన్ని శాశ్వితంగా దోపిడీ చేసే  శాశ్విత దోపిడీ గాండ్రు.

ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే దుర్మార్గులు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ప్రభాకర్ కు, భరతక్క కు విప్లవ జోహార్లు. అమర వీరులకు  జోహార్లు. మావోయిస్టు పార్టీని, ప్రజా సంఘాలని కాదు డబ్బు, మద్యం, బహుమతులు, పంచే BJP, TRS, TDP, YSRCP,  కాంగ్రెస్, NCP, మొదలయిన పార్టీలను నిషేదించాలి. డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్లు రాజ్యాంగ వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు, దేశద్రోహులు.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి. శ్రామికుల అధికారం కావాలి. విప్లవం వర్ధిల్లాలి.

 

 

On Eetela

ఇదేమిటి. BC అయితే ఇలా రాయాలా. BJP ని చిత్తుగా ఓడించాలి.

 

BJP లో చేరేడంటేనె చెత్త. ఇండిపెండెంట్ గా ఎందుకు పోటీ చేయలేదు. జీగ్నేష్ మేవని గుజరాత్ లాంటి రాష్ట్రం లో పోటీ చేసి గెలిచారు. పోటీ చేస్తున్న వాళ్లలో  చాలా మంది ఉన్నారు. వాళ్లు గెలవరు అయినా పోటీ చేస్తున్నారు.

 

On Eetela

ఇదంతా వద్దు.ఆయనేం విప్లవం చేశాడా. డబ్బు సంపాయించు కున్నాడు. అది గొప్ప పని.

అసలు బిజెపి చేరడంటేనే వెధవ. దుర్మార్గుడు. రాజ్యాంగ వ్యతిరేకి. BJP ని ఓడించాలి.

ఎన్నికల గురించి మాట్లాడాలంటే ఇలా మాట్లాడవలసి వస్తుంది.

 

మీ లాంటి వాళ్లు వందల మంది MLA లు, MP లు కావాలి. అందు కొరకు కృషి జరగాలి.

జరుగుతుంది. కేరళ లో డబ్బు, మద్యం, బహుమతులు పంచరు. కేరళ ను చూసి నేర్చుకోవాలి.

 

అటువంటప్పుడు ఓటు వేయవద్దని చెప్పండి. ఎన్నికలను బహిష్కరించండని చెప్పండి.

మంచి వాళ్లు నిలబడ్డారు. వాళ్లకు ఓటు వేయమని చెప్పండి. ఈటెల కు ఓటు వేయమని ఈ గ్రూప్ లో పెట్టడం ఏమిటి. అలా రాయకండి.

 

ఈటెల ఉత్తమ్ముడు ఏమిటి. ఏ ఉత్తమ్ముడు BJP లో చేరరు. జైల్లో ఉంటారు కాని BJP లో చేరరు. టీచర్ దేవునూరి శ్రీనివాస్ దళిత బహుజన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయన ఉత్తముడే ఇంకా ఉన్నారు. లేరని ఎలా అంటాం.

 

ఈటెల, బిజెపి, TRS TDP, YSRCP ఇంకా కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాయి.

మంచిది. క్యాడర్ క్యాంపు లో డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. అని నినాదాలు ఇవ్వండి. స్కెచ్ పెన్ తో రాసి అతికించండి.

 

 

ఇంకా అభ్యుదయ, కమ్యూనిష్టు,దళిత, బహుజన, ప్రజాస్వామ్య శక్తులు కలసి పోటీ చేస్తే ఇంకా బాగుండేది.  బిజెపి, TRS, కాంగ్రెస్ ను ఓడించె శక్తి వచ్చేది. మన చీలికలే వాళ్ళకు బలం అవుతుంది.

 

చాలా విచారంగా వుంది. బిజెపి, TRS, కాంగ్రెస్, మొదలయినా పార్టీలు ప్రజలను ఎంత స్థాయికి దిగజార్చారో చూస్తే విచారంగా వుంది. ఇందు కోసమా  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా , పిల్లలను కోల్పోతున్న విచారాన్ని దిగమింగుకొని ఓటు హక్కు తీసుకొచ్చింది. ఏమిటి దళిత సంఘాల, BC సంఘాల నాయకులు, అభ్యుదయ సంఘాల నాయకులు, కమ్యూనిష్టు పార్టీల నాయకులు, ప్రజాస్వామ్య సంఘాల నాయకులు చేస్తున్న పని. BJP, TDP, TRS, YSRCP, మొదలయినా పార్టీల ఓటుకు నోటు పంచే విధానాలపై ఉద్యమించి ఆపించాలి. అదే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమయిన నివాళి. అంబేద్కర్ గారికి దండలు వేయడం తో, జై భీమ్  అనటం తో సరిపోదు. ఈ డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళ పై యుద్ధం చేయడమే అంబేద్కర్ గారికి నిజమయిన నివాళి. ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు, గౌరవ న్యాయ మూర్తులు, ఈ డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళను జైల్లో వేయండి. వాళ్ళ నాయకులు, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడ్ని, మోడీ, అమిత్ షా, JP నద్దాలను,సోనియా గాంధీ ని మొదలయినా వాళ్లను జైల్లో వేయండి. ఆవిధంగా దేశాన్ని రక్షించండి. రాజ్యాంగాన్ని కాపాడండి. వీళ్ళే ఈ దేశానికి, రాజ్యాంగానికి శత్రువులు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జోహార్ 

ప్రతి రోజు జీ తెలుగు లో 5.30 కు వస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో మద్యం పై అంబేద్కర్ పోరాటం. ఈ రోజు ఆ పోరాటం ఉంటుంది. చిన్న వయసు లో మద్యం పై పోరాటం.

చూడండి. వారు చేసినట్లు చేయక పోయిన కనీసం చూడండి. ఎవరయినా చూసిన వాళ్ళు నిన్నటి  27.10.2021 ఎపిసోడ్ పోస్ట్ చేయగలిగితే చేయండి. నాకు చేత కావడం లేదు. మద్యాన్ని బంద్ చేయాలి. జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జోహార్.

 

గొప్ప ప్రశ్న వేశారు. సమాధానం నా వల్ల కాదు. అయినా ఒక తెలిసిన విషయాలతో రాస్తాను. విచారంగా వుంది. 😭 మన దేశంలో ఉన్న ప్రపంచ మేధావులు, విప్లకారులు, కమ్యూనిష్టులు, అంబేద్కర్ వాదులు, ప్రజా స్వామ్యవాదులు చీలికలు నేర్పారు. వారికి పట్టిన అహంకార రోగాలు చాలా మందికి అంటించారు. నేను కూడా వారు అంటించిన రోగం తో నె ఉన్నాను. వాళ్ళు చెప్పిందే చెప్పాను. ఏమైంది. దేశాన్ని నాశనం చేసారు.

జ్ఞానోదయం మాలాంటి వాళ్లకు బాగా ఆలస్యంగా అయింది.భారత దేశ చారిత్రక భౌతిక వాదం చదవక పోవడం పెద్ద లోపం. అమెరికన్ సామ్రాజ్య వాదం అంటూ  మన ప్రక్కన వున్న పెద్ద సామ్రాజ్య వాదయినా  పీడక కులస్తుడ్ని మరుగున పరిచారు. కళ్ళకు పొరలు కప్పేశారు. చనిపోవడం  జోహార్లు చెప్పడం అలవాటు చేసారు. అహంకారలకు విజయాలు ఉండవు. అనవసర త్యాగలే. ఆ త్యాగాలకు జోహార్లు, కవితలు, వ్యాసాలు. ఇంతే మార్పు ఉండదు. 😭😭😭😭😭 మిగిలేది కన్నీళ్ళే.  వాళ్లకు కావాల్సింది కన్నీళ్ళే. అందులో విజయ వంతం అయ్యారు. ఈ దేశాన్ని ఆదివాసులు విముక్తి చేస్తారని కొత్త సిద్ధాంతాన్ని ఈ ప్రపంచం మేధావులు, అహంకార రోగిష్టులు పాఠాలు చెబుతున్నారు. ఇంకా వినాలి. ఇంకొక 100 సంవత్సరాల కయినా మార్పు రాకుండ చీలికలు చేస్తుంటారు. మాకు జ్ఞానోదయం ఆలస్యంగా అయింది. ఇపుడిపుడే కండ్లకు కప్ప బడిన పొరలను తొలగించుకుంటున్నాం. కాని మెదడులో విప్లవాలు ఉన్న, కలంలో  ఏకలవ్యుని వేలు నుండి వస్తున్న రక్తం ఉన్న, వయసు రిత్యా శరీరం కార్యాచరణ కు  సహకరించడం లేదు. ఈ ప్రపంచ మేధావులకు ప్రజాస్వామ్యం గురించి చెప్పడం అంటే ఇష్టం ఉండదు. ప్రజా స్వామ్య వ్యతిరేకులు గురించి చెప్పడం ఇష్టం ఉండదు. కాని సోషలిజం, కమ్యూనిజం, Stateless society గురించి చెబుతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళ కులపోల్ల పై పోరాటం చేయాలి. ఉద్యమించాలి. అది వారికి కష్టం. ప్రజాస్వామ్యం రాకుండా సోషలిజం, కమ్యూనిజం వస్తుందా. రాదు. ఏమి వచ్చింది మనువాదం అధికారం లోకి వచ్చింది. 😭😭😭😭

భవిష్యత్ తరం మార్పు తెస్తుంది. మార్పు అనివార్యం. ఈ అహంకార రోగిష్టుల నుండి బయట పడతారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేస్తారు. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________

కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది..

ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు 

చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు. యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు . మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.  52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .  కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది.  సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు 

ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి  మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.  ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు . 

ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి. అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం 

మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి జోహార్ అమర వీరులకు జోహార్ 

విప్లవం వర్ధిల్లాలి  సోషలిజం వర్ధిలాలి  పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి

 

శ్రీనివాస్ గారు చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోవడానికి కారణాలు రాసారా. రాస్తే పోస్ట్ చేయ వలసిందిగా విజప్తి. నాకు తెలిసి వాళ్ళు చనిపోయే లోపు కూడా రాయరు. వీళ్ళే కాదు, చాలామంది రచయితలు, మేధావులు రాయరు.

అంతే. ఈ దేశంలో పుట్టారు కదా. కులం కదా. వీళ్ళు చెప్పేది రాసేది చదవాలి.

మోడీ, అమిత్ షా  బీజేపీ ని పెంచాలి. 2024 కు బీజేపీ అధికారం లో ఉండాలి.

RSS ను నిషేదించాలి.

 

నేను వచ్చి చెప్పలేక పోవడానికి విచారిస్తున్నాను. మీరు చెప్పారు. కృతజ్ఞతలు.

మీలాగా ఇంకా చాలా మంది ముందుకు రావాలి. వస్తారు డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

CPI ML (క్రాంతి ) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ మల్లేపల్లి ప్రభాకర్ డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళ పై , పార్టీలపై  ఉద్యమించి  శ్రీనివాస్ గారికి ఓటు వేయవలసినదిగా కోరారు. ఈ ఆలోచనతో ఉన్నవారు ఐక్యంగా కలిసి పోటీ చేస్తే బీజేపీ, TRS, కాంగ్రెస్ ను ఓడించ గలిగే వాళ్ళం. ప్రజాస్వామ్యాన్ని గెలిపించే వాళ్ళం.

 

Very sad. ఇది మారాలంటే ఎన్నికల అధికారులు, పోలీసులు, గౌరవ న్యాయ మూర్థులు  మోడిని, అమిత్ షాను, JP నడ్డాను, కేసీఆర్ ను, చంద్రబాబు నాయుడ్ని,సోనియా గాంధీ ని, జగన్ మోహన్ రెడ్డి ని  మొదలయినా వాళ్ళను జైల్లో వేస్తె దేశం బాగుంటుంది.

ప్రజాస్వామ్యానికి పునాదులు పడతాయి. అదే బాబాసాహెర్ అంబెడ్కర్ గారికి నిజమైన నివాళి.

 

ఆదివాసీ చేస్తున్న ఉద్యమం విజయ వంతం కావాలి. పార్లమెంట్, అసెంబ్లీ లలో  ఆదివాసీ హక్కుల కోసం చర్చ పెట్టే వాళ్ళు ఉంటారని ఆశిస్తున్నాము. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఈ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పడం తప్పు. అసలు ఇటువంటి పరిస్థితులలో హుజురాబాద్ ఎన్నికలు ఎన్నికల కమిషన్ రద్దు చేయడం సరిఅయినది. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

 

 

 

చాలా కష్టపడి చరిత్ర రాసారు. అసలు ప్రజాస్వామ్యం గురించి ఒక వాక్యం రాసారా.

రాయలేదు. రాయక పొతే అది RSS భావ జాలమే. యాదాద్రి దేవాలయం, చిన్న జీయర్ స్వామి, యజ్ఞాలు, యాగాలు వద్దకు మీ కృషి వెళుతుంది.

 

మీరు ప్రజాస్వామ్యం అనే పదం వాడినందుకు సంతోషం. అసలు ప్రజాస్వామ్యానికి ఈ దేశంలో శత్రువులెవరో  చెబుతారని ఆశిస్తాం. మా అధ్యయనం ప్రకారం డబ్బు,  మద్యం, బహుమతులు  పంచే వాళ్ళు, పార్టీలు శత్రువులు. ఈ విషయాన్నీ చెప్పని పార్టీలు ప్రజాస్వామ్యానికి పరోక్షంగా శత్రువులు. మీరు ప్రజాస్వామ్యం అనే పదం వాడారు.  కాబట్టి నిజాయతీ గా ఈ విషయం చెబుతారని అసిస్తున్నాం.. ఆ మీటింగ్ హల్ లో డబ్బు, మద్యం, బహుమతులు, పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి. అని బోర్డులు రాసి అతికించ వలసినదిగా విజ్నప్తి. స్కెచ్ పెన్ లతో రాయవచ్చు. ఎంతో ఖర్చు కాదు. ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. మీటింగ్ లో ఆ స్లొగన్స్ ఇవ్వాలి.

రికార్డు చేసి సోషల్ మీడియా లో పెట్టాలి. ఇలా చేయక పోతే వేస్ట్. అంతేకాదు ప్రజలని మోసం చేయడమే. పీడక కులాలు వాళ్ళు ఇదొక ఎత్తుగడగా  ప్రజలను మోసం చేయడానికి వచనట్లే భావించాల్సి వస్తుంది. డబ్బు,  మద్యం, బహుమతులు పంచే వాళ్లు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణాలు ఏమిటి. కమ్యూనిష్టు పార్టీల, అభ్యుదయ వాదుల, అంబేద్కర్ వాదుల  చీలికలు. నిన్న ప్రశాంత్ కిషోర్ 30 సంవత్సరాలు బిజెపి అధికారం లో ఉంటుందట. అయన పనుల వలనె BJP,  అప్రజాస్వామిక శక్తులు, పార్టీలు అధికారం లోకి వచ్చాయి.  ఇది వాస్తవం. ఇపుడేదో దేశం కోసం ఉన్నానని కాంగ్రెస్ లో చేరాడు. 

కాని ఒక వాస్తవం చెప్పాడు. 

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు ఓడిపోవాలి అని ఎప్పుడయినా ఎర్రజెండా పార్టీలు చెప్పాయా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. చెబితే ప్రజలు ఎర్రజెండా పార్టీలు పిలుపు నందు కోలేక పోయారని అనవచ్చు. అసలు చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఈ ఎర్రజెండా పార్టీల నాయకుల కులం, చంద్రబాబు  నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ , అమిత్ షా,మొదలయినా వాళ్ల కులాలు ఒకటే కాబట్టి. ఇది నిజం.

 

దీనికి కారణం . 70 సంవత్సరాల, రెడ్ల, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, రాజు, వైశ్య, వాళ్ళ చెంచాల పరిపాలన. సిగ్గుండాలి. చీ.వాళ్లకు వ్యతిరేకంగా ఆ కులపోళ్ళు , వాళ్ళ చెంచాల నాయకత్వం లో ప్రతి పక్షాలు, వాళ్ళ ఉద్యమాలు. చావుకు తెగించి ఉద్యమాలు.

ఏమి మారింది. మారదు. కారణం. ఏమిటి. ఏమిటంటే. చరిత్ర లోను, వర్తమానం లోను ప్రజల సమస్యలకు, పేదరికనికి, కారణం. బ్రాహ్మణ, రాజు, వైశ్య, రెడ్డి, కమ్మ, వెలమ కులాల వాళ్ళు. వాళ్ళ చెంచాలు. ఈ విషయాన్ని, గతి తార్కిక, భౌతిక వాదం అంటూ పాటాలు చెప్పే కమ్యూనిష్టు నాయకులు, మేధావులు ఎందుకు చెప్పరు. ఎందుకంటే వారు భారత దేశ చారిత్రక భౌతిక వాదం గురించి చెప్పరు. చెప్పాలంటే వాళ్ళ కులపోళ్ళు చేసిన దుర్మార్గల గురించి చెప్పాల్సి వస్తుంది. చావనన్న చస్తారు కాని వాళ్ళ కులపోళ్ళు చేసిన దుర్మార్గలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, మేధావులు, చెప్పరు. ఇది అడిగామంటే వెంటనే అమెరికన్ సామ్రాజ్యవాదం అంటూ ఉపన్యాసాలు మొదలు పెడతారు.

మనం ఓహో అని ఈ దేశపు శత్రువు లు గురించి మరచి పోవాలి. మన కళ్ళకు పొరలు కప్పేస్తారు. మన దేశపు చారిత్రక భౌతిక వాదం, మనువాదం పై చేసిన పోరాటాలు చదవాలి. ఆ విప్లవాలు గురించి చదవాలి. అవి విప్లవాలని వీళ్ళు గుర్తించలేరు.

అవి విప్లవాలు. అందుకే చరిత్రలోను, వర్తమానం లోను, ప్రజల సమస్యలకు కారణం  పీడక కులాలు, వాళ్ళ చెంచాలే కారణం. ఇది సత్యం. ముస్లింలు, బ్రిటీష్ వాళ్లు ఈ దేశానికి పాలకులు అయ్యారంటే కారణం వీళ్ళే. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి వలన ఈ రాజ్యాంగం వలన కొన్ని హక్కులు లభించినాయి. ఇంకా సాధించు కోవాలి.

అది ఈ దుర్మార్గులు ఓడిపోతే నె సాధ్యం. ఓడించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు ఓడిపోవాలి అని ఎప్పుడయినా ఎర్రజెండా పార్టీలు చెప్పాయా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. చెబితే ప్రజలు ఎర్రజెండా పార్టీలు పిలుపు నందు కోలేక పోయారని అనవచ్చు. అసలు చెప్పలేదు కదా.

ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఈ ఎర్రజెండా పార్టీల నాయకుల కులం, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ , అమిత్ షా,మొదలయినా వాళ్ల కులాలు ఒకటే కాబట్టి. ఇది నిజం. 

 

భారత కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్లు ఏర్పరచడమే అంతిమ లక్ష్యం కాకూడదు. ప్రభుత్వ నిర్వహాణ వర్గంగా తయారవడం వారి లక్ష్యం కావాలి. దీన్ని సాధించడానికి కార్మికులు ఒక రాజకీయ పార్టీని ఏర్పరచు కోవాలి. సముచిత జ్ఞానసముపార్జన లేకుండా అధికారాన్ని ఛెజిక్కించుకోలెమని వారు గ్రహించాలి. తాము ఇంతకన్నా మెరుగ్గా పాలించగలమని శ్రామికులు నిరూపించుకోగలగాలి.

డాII బి.అర్.అంబెడ్కర్. ------------------------------- ఈ విదంగా నాయకులుగా చెలామని అవుతున్న నాయకులు ఎవరయినా చెప్పారా.  చెప్పలేదు. చెప్పలేరు కూడా. కారణం. మనువాదం లో వున్నా నాయకులు. చెబితే రాయండి.

 

BC SC, ST నాయకులు అక్రమ ఆస్తులు సంపాయించిన  వాళ్ళను వదల కూడదు.

ప్రజాస్వామ్యం కోసం కృషి చేసేవాళ్ళు కావాలి.

 

ఓటుకు డబ్బులు పంచే వారు దుర్మార్గులు. ప్రజాస్వామ్య వ్యతిరేకులు. రాజ్యాంగ వ్యతిరేకులు. దేశద్రోహులు.

 

డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు , పార్టీలు నాశనం అయితేనే ప్రజాస్వామ్యం, సోషలిజం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఈ దేశ కమ్యూనిష్టు పార్టీలకు మంట. ఎక్కదు. కారణం  డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు వాళ్ళ కులపోల్లే, అధికారం లోకి వస్తారు. వాళ్ళే  PM, CM లు, మంత్రిలు, MP లు  MLA లు అవుతారు ఉంటారు. వాళ్ళతో మన దేశంలో ఉన్న ప్రపంచ మేధావులు చర్చలు చేస్తారు. వాళ్ళు ప్రపంచ మేధావులు కదా అని చప్పట్లు కొడతాం.  చస్తాం కూడా. వాళ్ళ మటుకు డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు దుర్మార్గులు, నేరస్తులు, దేశ ద్రోహులని చెప్పారు. వారిని జైల్లో వేయాలి అని చెప్పారు. అందుకొరకు  ఎన్నికల అధికారి కి,  IG లకు, గౌరవ న్యాయ మూర్థులకు ఒక లెటర్ రాయరు. పత్రికల్లో వ్యాసాలు రాయరు. వాళ్ళ పత్రికలు, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ , జనశక్తి, ప్రజా పందా, విమోచన, అరుణతార, ప్రజా సాహితీ, వీక్షణం, సాహితీ ప్రజా పిలుపు, కమ్యూనిజం, మార్క్స్ష్టు మొదలయిన పత్రికల్లో కూడా రాయరు. కాని సోషలిజం, కమ్యూనిజం, stateless society అంటూ చెబుతారు. చిలిలో అలెండి ని చంపేశారు కదా అని చెబుతారు. ఈ దేశంలో ఉన్న ప్రపంచ మేధావులు డబ్బు, మద్యం, బహుమతులు పంచి  PM  CM లు, మంత్రులు, MP లు, MLA లు అయిన వాళ్ళతో చర్చలు. మాటలు. మనం మటుకు కొట్టుకొని చావాలి.

మహోపాధ్యాయులు  కారల్ మార్క్స్ కూడా ప్రజాస్వామ్యం సోషలిజానికి  రోడ్డు అని చెప్పారు. దీనిని  చెప్పరు.  కారణం  వీళ్ళ కులపు  DNA. డబ్బు, మద్యం  బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటాలు వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. జోహార్ అమరవీరులకు జోహార్.

జోహార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, ఉద్ధం సింగ్, అగఫుల్లఖాన్ జోహార్.

జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్.

 

నాకు ఎందుకో ఈ ఫోటోలు చూసిన తరువాత  ఇలా రాయాలని పించింది 

 

ఏమి సిద్దాంతాలు. ఏమి ఉద్యమాలు. ఏమి  ఆందోళనలు. ఏమి కమ్యూనిష్టు పార్టీల నాయకులు. ఏమి పార్టీలు. ఏమి నాయకులు.

 

మన తలకాయలు పగల కొట్టుకున్న అర్ధం కాదు. కావడం లేదు కదా. ఈ కమ్యూనిష్టు పార్టీల నాయకులను నమ్మి మనం మోసపోతున్నాం అనిపిస్తుంది. ఈ దేశం లో కారల్ మార్క్స్ ఇది చూసి, వీళ్ళే ఏమిటి నా పేరు వాడుకుంటున్నారని ఏమి చేయలేక కుమిలి, కుములి చనిపోతారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మన కళ్ళు తెరిపించడానికి బాగా చెప్పారు. చూడండి.  మన దేశ రాజకీయాలలో రాజకీయ నాయకులు శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు కాదు. వారు ప్రజల కష్టార్జితాన్ని శాశ్వితంగా దోపిడీ చేసే  శాశ్విత దోపిడీ గాండ్రు. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే దుర్మార్గులు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మీరు ప్రజాస్వామ్య స్థాపనకు కొట్లాడండి. తక్షణ డిమాండ్లతో పోరాటాలు చేసేవాళ్ళు చేయండి (ఇది కూడా అవసరమే కదా!) వాళ్ళు అంతిమ లక్ష్యం దిశగా  పోరాడుతున్నారు. అంతే గానీ ఒక స్పష్టమైన లక్ష్యం తో త్యాగపూరితంగా పోరాడుతున్న వాళ్ళని ఈ తక్షణ డిమాండ్లకు పరిమితం చేయాలని కోరడం ఏమిటి. వాళ్ళ పోరాటంలో అవి కూడా భాగంగా ఉంటాయి తప్ప అవే అంతిమం కాదు. ఎలాగూ మన అందరం అంతిమంగా చేరాల్సింది ఆ పోరాట దిశగానే (సమసమాజం స్థాపన జరగాలి కదా ప్రజాస్వామ్య స్థాపన సరిపోదు కదా!)

 

సమ సమాజ స్థాపన కు ప్రజాస్వామ్యం ఒక రోడ్ అని మహోపాద్యాయుడు కారల్ మార్క్స్ చెప్పారు. ఈ విషయాన్ని ఈ దేశంలోని ప్రపంచ మేధావులు చెప్పరు. మాకు ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. మాకు ఆలస్యంగా జ్ఞానోదయం అయినా కాక పోయిన భవిష్యత్ తరం  తెలుసుకుంటుంది. ప్రశ్నిస్తుంది. పోరాడుతుంది. ప్రజాస్వామ్యం గురించి చెప్పడం లేదంటే, అప్రజాస్వామిక శక్తులు గురించి చెప్పడం లేదంటే వాళ్ళు బ్రాహ్మణులు, రాజులు, వైశ్యలు, కమ్మలు, రెడ్లు, వెలమలు, వాళ్ళు బానిసలు. వీళ్ళ నాయకత్వం ప్రజాస్వామ్యం గురించి చెప్పదు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, అమిత్ షా, మోడీ JP నడ్డా, RSS వాళ్ళ పై  మొదలయినా పోరాడాలి. వాళ్లపై పోరాటం చేయరు. ఎందుకంటే వాళ్ళ కులపు DNA. మాకు జ్ఞానోదయం లేట్ గా అయింది. నాకు చేతకావడం లేదు 28.10. 2021, 29.10.2021 న zee తెలుగు TV లో ప్రసారం అయిన మన అంబేద్కర్ ఎపిసోడ్ లను down load చేసి పెట్ట గలిగితే పెట్టండి. 10 సంవత్సరాల అంబేద్కర్ సారా వ్యతిరేక ఉద్యమం చేసారు. ఈ విషయం  అంబేద్కర్ సంఘాల వాళ్ళకే తెలియదు. ఆ మేధావులకు తెలియదు. వాళ్ళు కూడ నా లాగ ఈ దేశం లో ఉన్న ప్రపంచ మేధావులు చెప్పిందే విన్నారు కదా. గౌతమ్ బుద్ధుడు ముందు, తరువాత వున్న చారిత్రక భౌతిక వాదం కావాలి. చెప్పాలి. నిరంతరం చెప్పాలి.

లేకపోతే స్వామీజీ లు, బాబాలు, అయోధ్య రామలయాలు, యాదాద్రి గుడులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడులే రాష్ట్రాలను, దేశాన్ని పాలిస్తాయి. డబ్బు, మద్యం,  బహుమతులు, పంచేవాళ్ళు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటాలు వర్ధిల్లాలి.

 

నాకు ఈ రోజు చాలా సంతోషంగా వుంది. ఎలాగు డబ్బు, మద్యం, బహుమతులు పంచే మోడీ, అమిత్ షా, JP నడ్డా, కేసీఆర్, చంద్రబాబు నాయుడ్ని, జగన్ మోహన్ రెడ్డి ని సోనియా గాంధీని మొదలయిన వాళ్ళను జైళ్ళో వేయలేరు. కనీసం ముఖ్య ఎన్నికల అధికారి  శశాంక్ గొయల్ ఓట్ల కు డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. నాకు ఎంతో సంతోషంగా వుంది. కనీసం ఇదయినా చేసినందుకు.చేస్తున్నందుకు. ఓటుకు డబ్బులు అడిగిన వారిపై కేసులు పెట్టాలి. జైళ్ళో తోయాలి.  బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపేయాలి. పీడా పోతుంది. మోడీ, అమిత్ షా, జెపి నడ్డా, కేసీఆర్,  చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి,, సోనియా గాంధీ, వాళ్ళ చెంచాలు, బానిసలు, మీడియా వాళ్ళు, ఈ దేశపు మేధావులు, రచయిత లు, కమ్యూనిష్టులు,  విప్లవ కారులకు ఓటు కు డబ్బులు అడుగుతున్న వార్ల పేర్లు  ఎన్నికల అధికారులకు, పోలీసులకు, గౌరవ కోర్టులకు చెప్పండి. జైళ్ళో వేయించండి. బూటకపు ఎదురు కాల్పులలో చంపించేయండి. సరిపోతుంది. మా లాంటి వాళ్ళు మీ లాంటి వెధవలకు ఎలాగు ఓట్లు వేయడం లేదు. మాకు కావాల్సింది డబ్బు మద్యం, బహుమతులు పంచే వాళ్లు, పార్టీలు నాశనం కావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు పార్టీలు నశించాలి.

 

 

నాకు ఈ రోజు చాలా సంతోషంగా వుంది.  ఎలాగు డబ్బు, మద్యం, బహుమతులు పంచే మోడీ, అమిత్ షా, JP నడ్డా, కేసీఆర్, చంద్రబాబు నాయుడ్ని, జగన్ మోహన్ రెడ్డి ని సోనియా గాంధీని మొదలయిన వాళ్ళను జైళ్ళో వేయలేరు. కనీసం ముఖ్య ఎన్నికల అధికారి  శశాంక్ గొయల్ ఓట్ల కు డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. నాకు ఎంతో సంతోషంగా వుంది. కనీసం ఇదయినా చేసినందుకు.చేస్తున్నందుకు. ఓటుకు డబ్బులు అడిగిన వారిపై కేసులు పెట్టాలి. జైళ్ళో తోయాలి.  బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపేయాలి. పీడా పోతుంది.

మోడీ, అమిత్ షా, జెపి నడ్డా, కేసీఆర్,  చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి,, సోనియా గాంధీ, వాళ్ళ చెంచాలు, బానిసలు, మీడియా వాళ్ళు, ఈ దేశపు మేధావులు, రచయిత లు, కమ్యూనిష్టులు,  విప్లవ కారులకు ఓటు కు డబ్బులు అడుగుతున్న వార్ల పేర్లు  ఎన్నికల అధికారులకు, పోలీసులకు, గౌరవ కోర్టులకు చెప్పండి. జైళ్ళో వేయించండి. బూటకపు ఎదురు కాల్పులలో చంపించేయండి. సరిపోతుంది. మా లాంటి వాళ్ళు మీ లాంటి వెధవలకు ఎలాగు ఓట్లు వేయడం లేదు. మాకు కావాల్సింది డబ్బు మద్యం, బహుమతులు పంచే వాళ్లు, పార్టీలు నాశనం కావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మా ఆశయం పూర్తిగా నేరవేరలేదు. కొంతనెరవేరింది. సంతోషంగా వుంది.

పూర్తిగా నెరవేరుతుందని ఆశ లేదు. దానికి చాలా చేయాలి. నా మెదడు బాగానే ఉంది కాని వయసు, శరీరం సహాయం చేయలేదు. ఏమయినా సంతోషం గా వుంది.

సంతోషంగా గ్రూప్ ను క్లోజ్ చేద్దామని ఉంది. గ్రూప్ ను క్లోజ్ చేయాలంటే  ప్రతి ఒక్కరిని తీసివేసుకుంటూ రావాలి. అదొక పెద్ద పని. అందుకోసం గ్రూప్ అడ్మిన్ లకే పోస్టింగ్ కు అవకాశం ఇచ్చాను. మాకు సంతోషంగా ఉంది. ఎన్నికల అధికారులు, పోలీసులు డబ్బులు తీసుకుంటున్న వారిని జైల్లో వేయడానికి సిద్దపడ్డారు సంతోషం.

 

మేము నియంతలగా కనిపిస్తున్నాం కదూ. అంటారు కూడా. తప్పు లేదు. మేము శ్రామిక వర్గ నియంతలం

 

మాకు ఇంకొక కోరిక ఉంది. అది వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన ఐక్య సంఘటన.

ఈ ఆశయం కూడా నెరవేరాలి.

 

నరేంద్ర మోడీ, అమిత్ షా, బిజెపి వాళ్ళను లండన్ లో ఉన్న కోర్టు విచారించి శిక్ష వేయాలి

 

నాకు ఈ రోజు చాలా సంతోషంగా వుంది.  ఎలాగు డబ్బు, మద్యం, బహుమతులు పంచే మోడీ, అమిత్ షా, JP నడ్డా, కేసీఆర్, చంద్రబాబు నాయుడ్ని, జగన్ మోహన్ రెడ్డి ని సోనియా గాంధీని మొదలయిన వాళ్ళను జైళ్ళో వేయలేరు. కనీసం ముఖ్య ఎన్నికల అధికారి  శశాంక్ గొయల్ ఓట్ల కు డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. నాకు ఎంతో సంతోషంగా వుంది. దీనిని అయిన అమలు చేయాలి  డబ్బు తీసుకుంటుంన్నా వారిని, డబ్బులు డిమాండ్ చేసిన వారిని అరెస్ట్ చేయాలి. కార్యాచరణ కావాలి. కనీసం ఇదయినా చేసినందుకు. చేస్తున్నందుకు. ఓటుకు డబ్బులు అడిగిన వారిపై కేసులు పెట్టాలి. జైళ్ళో తోయాలి.  బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపేయాలి. పీడా పోతుంది. మోడీ, అమిత్ షా, జెపి నడ్డా, కేసీఆర్,  చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి,, సోనియా గాంధీ, వాళ్ళ చెంచాలు, బానిసలు, మీడియా వాళ్ళు, ఈ దేశపు మేధావులు, రచయిత లు, కమ్యూనిష్టులు,  విప్లవ కారులకు ఓటు కు డబ్బులు అడుగుతున్న వార్ల పేర్లు  ఎన్నికల అధికారులకు, పోలీసులకు, గౌరవ కోర్టులకు చెప్పండి. జైళ్ళో వేయించండి. బూటకపు ఎదురు కాల్పులలో చంపించేయండి. సరిపోతుంది. మా లాంటి వాళ్ళు మీ లాంటి వెధవలకు ఎలాగు ఓట్లు వేయడం లేదు. ఓటు వేయం మేము ఓటు వేయాలి అంటే ఎన్నికల్లో డబ్బు, మద్యం, బహుమతులు  పంచే వాళ్ళు, పార్టీలు లేకుండా, ఎన్నికల కమిషన్, పోలీసులు, గౌరవ కోర్టులు లేకుండా చేయాలి. అపుడు ఎన్నికల్లో ఓట్లు వేస్తాం  మాకు కావాల్సింది డబ్బు మద్యం, బహుమతులు పంచే వాళ్లు, పార్టీలు నాశనం కావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

దుర్మార్గం. వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన శక్తులు ఒక ఐక్య వేదిక ఏర్పడి బిజెపి ని పడేయాలి. అదే ఈనాటి తక్షణ అవసరం.

 

శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట తొలి అమర వీరులు కోరన్న, మంగన్నలు అమరులయిన రోజు  1967 అక్టోబరు 31. జోహార్! కోరన్న మంగన్నలకు జోహార్! జోహార్!

 

సర్దార్ వల్లబాయి పటేల్ జీవితం చదువుతుంటే నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.

టంకశాల   అశోక్ గారు  రాజమోహన్ గాంధిగారు రాసిన పుస్తకాన్ని అనువదించారు. 

ఈ రోజు  సర్దార్ వల్లబాయ్ పటేల్ పుట్టిన రోజు.  ఈ సందర్బంగా  పుస్తకంలోనివికొన్ని. ముఖ్య విషయాలు: పేజి 654 --- మహాత్మాహత్యతర్వాత తనపై, వచ్చినవిమర్సలపై చెబుతూ..  సోషలిస్టులు నేను మహాత్ముడిని కాపడటంలో విఫలమయ్యానని అంటున్నారు. ఈఆరోపణను నేనుతిరస్కరిస్తున్నాను. .. బాంబు ఘటన తర్వాత  దాదాపు ప్రతి గదిలో ఒకపొలిసు అధికారిని నియమించాము. అది మహత్మాగాంధికి నచ్చలేదు.  దానిపై మా మధ్య చాలావాదాలుజరిగాయి... ప్రార్ధనకోసంవచ్చేవారిని ఎట్టి పరిస్తితులలో తనిఖి చేయ రాదనీ ఆయనగట్టిగా చెప్పారు. హంతకుడు మహాత్మాగాంధి ఎదుట మోకరిల్లి పైకి లేస్తూ,  పిస్తోలుతీసి కాల్పులుజరిపాడు. ఇదివిలయం వంటి దురదృష్టం.  "

పేజి 655  -----గాంధిహత్యకు  కొద్దిముందు హిందూమహాసభలోనిఒకరు ప్రసంగిస్తూ పటేల్, నెహ్రు, అజాద్ లను ఉరి తీయాలన్నాడు."   చూడండి  హిందూమహాసభకు గాంధి, పటేల్,నెహ్రు, ఆజాద్  అన్నఎంత ద్వేషమో. పేజి 690 --- పాక్ ప్రధాని  లియాకత్ ఒక వారం రోజులు పాటు డిల్లి లో  ఉన్నారు.  లియాకత్  తో పటేల్,  " ముస్లిం ల   హక్కుల కోసం  జవహర్ లాల్  రాత్రింబవళ్ళు   శ్రమిస్తున్నారు. గాంధిజీ జరిగిందే  ఆయనకు కూడా జరుగుతుందేమో నని నేను  రాత్రిల్లు మేలుకొనే  ఉంటున్నాను." 

చూడండి  ఎంత బాద్యత తీసుకుంటున్నారో. పేజి 698   అంబేద్కర్  ఎస్.సి. లకు రిజర్వేషన్లు  పెట్టిన తీర్మానన్నీ  వ్యతి రేకిస్తున్న  వారిని ఉద్దేశించి,  ...  "మీలో   ఎవరయినా ఒక పాకి మనిషి ఇంటికి వెళ్లి అక్కడ  గంట సేపయిన ఉన్నారా." అని ప్రశ్నించి అంబేద్కర్  ఆలోచనలను తీర్మనాన్నీ బలపర్చి ఆమోదించే టట్లు  చేసారు.  .....   తరువాత  నెహ్రు , సర్దార్,  అంబేద్కర్   కలసి  ఒకే మారు వేదికనుంచి దిగారు.  అయన ను నేను విప్లవ కారుడినని  అనడం లేదు. .   కాంగ్రెస్ పార్టీలో  మహానుభావులు  పని చేసారు.  వారి ఆలోచనలు,  దృక్పదాల మద్య  విభెదాలు ఉన్న దేశం కోసం పని చేసారు.   ఈ నాటి   రాజకీయ నాయకుల్లాగా   డబ్బు, మద్యం బహుమతులు పంచి ఎన్నికల్లో గెల్చి, డబ్బు సంపాదన, కోసం జీవించలేదు.  మన ఆలోచనలు, మనం చదివిన, నేర్చుకున్న, ఆచరించిన వాటినుంచి ఏర్పడతాయి.  అవి వ్యక్తీ గత స్వార్ధానికి అయితే  వ్యతిరేకించాలి.  

ఈ  పుస్తకాన్నీ చదవండి. నాకు అభిప్రాయ బేధాలు ఉన్న  పుస్తకం చదివిన తర్వాత ఎంత మదన పడ్డారో అర్ధం అవుతుంది.

 

డియర్ సర్, మహోపాధ్యాయులు కారల్ మార్క్స్  కమ్యూనిజం వస్తుందని, stateless society వస్తుందని  రాసారు. అది ఒక dream అని సాధ్యం కాదని వదిలేయడం లేదు నమ్ముతున్నాం. CEC శశాంక్ గొయల్ డబ్బు తీసుకొన్న వారు కూడా నేరస్టులే అని చెప్పారు. వారు చెప్పింది correct.వారి పైన  చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.

దానిని ఆహ్వానించాలి. తీసుకుంటున్న వాళ్లను జైల్లో పెట్టాలి. బెయిల్ ఇవ్వకూడదు. జీవితం అంత జైల్లో ఉంచాలి. CEC, పోలీసులు, గౌరవ కోర్టులు డబ్బు మద్యం, బహుమతులు మూల కారణం కేసీఆర్, మోడీ, అమిత్ షా, JP నడ్డా, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, సోనియా గాంధీ  మొదలయినా వాళ్లను ఎలాగు జైల్లో వేయలేరు. కనీసం శ్రామికులు, పీడితులే కదా  వేస్తే సరిపోతుంది. నేను వేయమని  చెబుతాను. CEC శశాంక్ గొయల్, పోలీసులు, గౌరవ కోర్టులు వేయాలి.

ఇంత వరకు ఎవరిని వేయలేదు. వారు చేయకపోవడం  తప్పు. CEC ప్రజా స్వామ్యాన్ని కాపాడటం లేదు. సరికాదు. ఒక డిబేట్ జరగాలి. నేను మటుకు, డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్టులు వారిని జైల్లో వేయాలని రాస్తాను. చెప్పాను. చెబుతాను. ఎందుకండీ కేరళ లో డబ్బు, పంచరండీ. కాంగ్రెస్ పార్టీ కూడా పంచదండీ. మా కోరిక మన తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో అలా ఉండాలి.

అటువంటి మంచి కోరికలు ఉంటే తప్పు ఏమిటి. ఉండాలి. అందుకొరకు కృషి చేయాలి. వ్యూహాలు వేయాలి. పూర్వ CEC లు శేషన్, లింగిడో గార్లు కృషి చేసారు. CEC, పోలీసులు, గౌరవ కోర్టులు ప్రజా స్వామ్యం కోసం పనిచేయాలని  విజ్నప్తి చేయాలి. డిమాండ్ చేయాలి. జీతాలు తీసుకుంటున్నారుగా చేయాలి. కమ్యూనిష్టులు, అంబేద్కర్ వాదులు, ప్రజా స్వామ్య వాదులు డిమాండ్ చేయాలి. ఉద్యమించాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

CEC శశాంక్ గొయల్ గారు మీరు వీళ్ళను జైల్లో వేయండి. ఎలాగు  మీరు, పోలీసులు, గౌరవ న్యాయ మూర్తులు డబ్బు, మద్యం, బహిమతులు పంచడానికి మూలమయినా, ఈటెల రాజేందర్ ను, మోడీ ని, అమిత్ షా ని JP నడ్డాను, కేసీఆర్ ను, చంద్రబాబు నాయుడ్ని , జగన్ మోహన్ రెడ్డిని, సోనియా గాంధీ ని మొదలయిన వాళ్ళని జైల్లో వేయలేరు. డబ్బులు తీసుకొన్న వీళ్ళను జైల్లో వేయండి. పాటలు నేర్పండి.

ప్రతి నెల లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారుగా  వీళ్ళను జైల్లో వేయండి. కాని మా డిమాండ్ డబ్బు మద్యం, బహుమతులు పంచే వాళ్ళను , వాళ్ళ నాయకులను జైల్లో వేయాలి. ఆ పార్టీలను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపడాలి.

 

 

 

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________

కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది.. ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు  చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు.

యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు . మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.  52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .  కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది. 

సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి  మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.  ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు .  ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.

అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం  మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి జోహార్ అమర వీరులకు జోహార్  విప్లవం వర్ధిల్లాలి 

సోషలిజం వర్ధిలాలి  పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి

 

డబ్బులు మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశిస్తాయా. ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల కమిషన్ కృషి చేస్తుందా. డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళను, వాళ్ల నాయకులను జైల్లో వేస్తుందా. ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.

రాజకీయ నాయకులు పార్లమెంట్, అసెంబ్లీ లను, దేశాన్ని నాశనం చేసాయి. చేస్తున్నాయి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

SC, ST, BC లు ఏమి చేసిన ఒప్పుకోవడం జరగదు.  ఒప్పుకోము. ప్రజాస్వామ్యం కోసం ఏమి కృషి చేసారో  కావాలి. చరిత్ర లో మంచి చేస్తే వర్తమానం లో ఎలా ఉన్న, ఏమి చేసిన సరిపోతుందని అనికుంటే సరిపోదు. వర్తమానం కూడ ముఖ్యం. ప్రజాస్వామ్యం వ్యతిరేకులతో కలవాలనుకుంటే  కలవవచ్చు. నోబుల్ బహుమనాన్ని తిరస్కరించన రచయితలు ఉన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు నశించాలి.

బిజెపి  అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ప్రజాస్వామ్య వాదులకు, బహుజన శక్తులకు ఒక హెచ్చరిక. ------కాంగ్రెస్ పార్టీ  offence తీసుకోవాలి. కాని తీసుకొనే శక్తి లేదు. బాబ్రీ మసీద్ కూల్చిన నాటి నుంచి, నూతన ఆర్ధిక విధానాలు అమలు ద్వారా డిఫెన్స్ లో పడింది.

ఇంకా రేవంత రెడ్డి అధ్యక్ష స్థానం తీసుకున్న తర్వాత డిఫెన్స్ లో ఉంటుంది. రేవంత్ రెడ్డి TRS, కేసీఆర్ మీద offence ఉంటారు కాని  బిజెపి విధానాలపైన offence తీసుకోలేరు. వారే కాదు బిజెపి మీద offence తీసుకొనే వాళ్ళు లేరు. కాంగ్రెస్ మైనస్ సోషలిజం , లౌకిక తత్వం = బిజెపి, TRS, టీడీపీ, YSRCP....హర్యానా లో కాంగ్రెస్ గెలవడానికి కారణం అక్కడ జరుగుతున్న రైతుల ఆందోళనలు. కాంగ్రెస్ సిద్ధాంత పరంగా offence లేకపోతే RSS పార్టీ బిజెపి అధికారం లో కొనసాగుతుంది. కమ్యూనిష్టు పార్టీల,  అంబేద్కర్ వాదుల, ప్రజాస్వామ్య వాదుల ఐక్యత RSS పార్టీ బిజెపి అడ్డుకట్ట వేయగలదు.

కేరళ లో ఉన్నట్లు మన తెలుగు రాష్ట్రాలల్లో, కేంద్రం లో LDF ఏర్పడితే RSS పార్టీ బిజెపి కి అడ్డు కట్ట వేయగలదు. త్వరగా జరగాలి. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఎజెండా కాంగ్రెస్ పార్టీ కొన్ని తీసుకోవచ్చు.  అన్ని తీసుకోలేక పోవచ్చు. కొన్ని తీసుకుంటే offence స్టాండ్ తీసుకొని RSS పార్టీ బిజెపి కి అడ్డు కట్ట వేయగలదు. డబ్బు, మద్యం, బహిమతులు పంచేవాళ్లు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి

 

ఇదేమి ఆత్మ గౌరవం. ఆస్తులు కాపాడు కోవడానికి బిజెపి లోకి పోయారు.

కేసీఆర్, ఈటెల మధ్య ఏదో పదవులు గొడవలు. పార్టీలో గొడవలు. TRS, బిజెపి ఏదో ప్రజాస్వామ్య పార్టీలు అయినట్లు. వాళ్ళేదో ప్రజాస్వామ్య వాదులు అయినట్లు. ఏమిటి.

నిజంగా ఈటెలకు  ఆత్మగౌరవం ఉంటే గుజరాత్ లాంటి రాష్ట్రంలో జీగ్నేష్ మేవని లాగా పోటీ చేయాల్సి ఉంది. ఎందుకు చేయలేదు. ఆత్మగౌరవం కాదు ఏమి కాదు.  ఆస్తుల సమస్య. అంతే. సుజనా చౌదరి, CM రమేష్, మొదలయిన వాళ్ళ లాగ  ఈటెల అంతే.

BC, SC, ST లు తప్పులు చేస్తే  ప్రజాస్వామ్య వాదులు భరయించాల్సిన అవసరం లేదు.

బిజెపి, TRS  డబ్బులు పంచారు. అసహ్యంగా వుంది. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు  నశించాలి. ఆత్మ గౌరవం అటువంటి పదాలు వాడనక్కరలేదు. ఏదో TRS పార్టీలోపార్టీలో ఇంకా పదవుల కోసం వచ్చిన తగాదా. వాళ్ళేమి కొట్టుకొని చావరు లెండి.

 

బిజెపి ఓడి పోవాలనుకున్నాం కాని కేసీఆర్ అంటే ఆయన పార్టీ గెలవాలని ఎందుకు కోరుకుంటాం. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నాశనం కావాడానికి, ఎవరెవరు ఏమి చేయాలో  చెప్పాలి.

 

ఒక మంచి కృషి. LDF ను ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాము.

 

జై భీమ్ సినిమా ఇపుడే చూసాను.

 

భారత దేశం లో పంచాయతీ, గిరిజన జీవితాలు, పోలీస్ లు కోర్టులు, ప్రభుత్వం, అధికారులు, లాయర్లు మానవ హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు,

ఎంతో బాగా చూపించారు. కోర్టు ద్వారా నే విజయాన్ని చూపించారు.

ఇది పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు 70 సంవత్సరాలు గడచిన ఉన్నందుకు ప్రభుత్వాలు, పార్లమెంట్, అసెంబ్లీ లు సిగ్గుపడాలి. సినిమాను అందరు చూడండి. ఈ సినిమా కు జై భీమ్ అనే పేరు పెట్టడం వలెనే  సెన్సా రు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అనిపించింది. జై భీమ్

డబ్బు, మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

రాజ్యాంగం  వర్ధిల్లాలి.

 

ఎపుడో పడింది. ఈ దేశం లోని ప్రపంచ మేధావులు, రచయితలు, కమ్యూనిష్టు పార్టీల నాయకులు ప్రజాస్వామ్యం గురించి ఎపుడు చెప్పారు. ప్రజా స్వామ్యానికి శత్రువు లెవరు.

ఏమి చేయాలి. అని ఎక్కడ చెప్పారు. రాసారు. మాకు ఎలా తెలుస్తుంది. అందుకే తెలుసు కోవడం లో ఆలస్యం అయింది. మా తరం ఎలాగు అయిపొయింది. భవిష్యత్ తరం ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తుంది. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు  పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

దళితులేమి చేస్తారూలెండి. వాళ్ళు కమ్యూనిష్టు పార్టీలు సపోర్ట్ చేసిన NTR చంద్ర బాబు నాయుడు, YSR, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, మొదలయినా వాళ్లు  ఇచ్చే డబ్బు లు తీసుకొని, మద్యం, బహుమతులు తీసుకొని ఓట్లు గుద్దే వాళ్లే కదా. ఇంకా వాళ్ళు ఎన్నికల బూత్ కూడా వద్దు మీరు వస్తే చస్తారు మేము రిగ్గింగ్ చేసుకుంటాం అని ఓట్లు గుద్దుకొని దుర్మార్గులు ఉంటె దళితులు ఏమి ఏమి చేస్తారు. కమ్యూనిష్టు పార్టీలు ఎప్పుడయినా, ఎక్కడ అయిన  డబ్బు మద్యం బహతులు పంచే వాళ్ళు నేరస్టులు వారిని జైల్లో వేయాలని చెప్పారా. రాసారా. చూపించండి. విశాలాంధ్ర, ప్రజా శక్తి, నవతెలంగాణ, జనశక్తి, ప్రజా పంధా, విమోచన, సాహితి, అరుణ తార, ప్రజాసాహితి, వీక్షణం  మొదలయినా పత్రికల్లో రాసారా. మా ఇంట్లో దాదాపు గా ఒక 600 పుస్తకాలు ఉంటాయి. అవి అన్ని విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, మైత్రి, నవోదయ, సహచర, దిశ మొదలయినా పుస్తకాల షాపుల్లోనే కొన్నాను.  ఆ పుస్తకాలాల్లో ఎక్కడ డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు నేరస్తులు, వారిని శిక్షించాలని ఎక్కడ లేదు. ఈ పుస్తకం లో ఉందని చెప్పండి కొను కుంటాను. కొని మిత్రులకు ఇస్తాను. అంతే కాదు  దళితులకు ఇస్తాను. దళితులను ఎందుకు అనటం. కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసుల్లో ఎక్కడయినా కనీసం  నోటీసు బోర్డు లో అయినా రాసి పెట్టారా. ఎందుకండీ దళితులని అనటం. డబ్బు, మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

కొంతమంది కమ్యూనిష్టులు దళితులు ఓట్లు ఎవరికి వేస్తున్నారు అని రాస్తున్నరు. అంటే ఎవరికీ  వేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. SC, ST, BC లు ఎవరికీ వేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

------------

 

SC, ST, BC లు ఏమి చేస్తారూలెండి. వాళ్ళు కమ్యూనిష్టు పార్టీలు సపోర్ట్ చేసిన NTR చంద్ర బాబు నాయుడు, YSR, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, మొదలయినా వాళ్లు  ఇచ్చే డబ్బు లు తీసుకొని, మద్యం, బహుమతులు తీసుకొని ఓట్లు గుద్దారు. గుద్దే వాళ్ళే వాళ్లే కదా. ఇంకా వాళ్ళు ఎన్నికల బూత్ కూడా వద్దు మీరు వస్తే చస్తారు మేము రిగ్గింగ్ చేసుకుంటాం అని ఓట్లు గుద్దుకొని దుర్మార్గులు ఉంటె వాళ్ళు ఏమి ఏమి చేస్తారు.

కమ్యూనిష్టు పార్టీలు ఎప్పుడయినా, ఎక్కడ అయిన  డబ్బు మద్యం బహతులు పంచే వాళ్ళు నేరస్టులు వారిని జైల్లో వేయాలని చెప్పారా. రాసారా. చూపించండి. విశాలాంధ్ర, ప్రజా శక్తి, నవతెలంగాణ, జనశక్తి, ప్రజా పంధా, విమోచన, సాహితి, అరుణ తార, ప్రజాసాహితి, వీక్షణం  మొదలయినా పత్రికల్లో రాసారా. మా ఇంట్లో దాదాపు గా ఒక 600 పుస్తకాలు ఉంటాయి. అవిఅన్ని విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, మైత్రి, నవోదయ, సహచర, దిశ మొదలయినా పుస్తకాల షాపుల్లోనే కొన్నాను.  ఆ పుస్తకాలాల్లో ఎక్కడ డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు నేరస్తులు, వారిని శిక్షించాలని ఎక్కడ లేదు. ఈ పుస్తకం లో ఉందని చెప్పండి కొను కుంటాను. కొని మిత్రులకు ఇస్తాను. అంతే కాదు  దళితులకు ఇస్తాను. వాళ్ళని ఎందుకు అనటం.

కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసుల్లో ఎక్కడయినా కనీసం  నోటీసు బోర్డు లో అయినా రాసి పెట్టారా. ఎందుకండీ వాళ్ళని అనటం. మేము ఒక కరపత్రం రాసి పంచాం. ప్రచారం చేస్తున్నాం. చదవండి.

 

మేము ఏమి చేయగలం. కన్నీరు కార్చడం తప్ప. కమ్యూనిష్టు పార్టీల నాయకులు కృషి చేయాలి. అందుకొరకు మీరు చేస్తున్న కృషి, మీటింగ్ సత్ఫలితాలు ఇస్తాయని ఆసిస్తున్నాం. AP, తెలంగాణ లో కూడా LDF లు ఏర్పడు తాయని ఆశిస్తున్నాము.

వామ పక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు  పార్టీలు నశించాలి. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి.

 

కమ్యూనిష్టు పార్టీల నాయకులు చేయాల్సిన పని మేము ఎలా చేయగలం.

పని ఐక్యత కు దారి తీయాలి. చంద్రబాబు నాయుడు, YSR, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, మోడీ అమిత్ షాలు పెరగడానికి కాదు. అటువంటి పనులు చేయక పోయిన పర్వాలేదు.

కేరళ లో LDF ఏర్పడి 5 దశాబ్దాలుగా పని చేస్తుంది. మరి AP లో ఎందుకు చేయలేదు. చేసి ఉంటే ఆసలు  AP విడిపోయేదే కాదు. ఆస్తిత్వ ఉద్యమాలు బహుజన పార్టీలు ఏర్పడేవే కావు. ఇన్ని త్యాగాలు ఉండేవే కావు. ప్రజాస్వామ్యం ఉండేది. NTR, YSR, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు పెరిగే వారు కాదు.

 

అంత ఈజీ గా చెప్పేస్తున్నారు. ఈ మనువాద  వ్యవస్థ లో సాధ్యమా. ఎన్ని శాతబ్దాలు కావాలి.

 

బహుజన కులాలలో ఉన్న వివక్ష పైన కూడా చర్చ జరగాలి.వాటి మూలాలు ఏ శ్రమ సంబాందాలలో దాగి ఉన్నాయో పరిశోధించాలి. మనువాదపు మూల స్తంభం అయిన కుల అస్తిత్వాన్ని కాపాడుకోవాలో......కూలదోయాలో నిర్ణయించాలి ఎవడో ఇచ్చే ఆకలి నూకల కోసం దుర్భేద్యమైన గోడలు కట్టుకుందామా....... ఆత్మ గౌరవం కోసం మనువాధపు పునాదులను పెకిలిద్దామా చర్చించాలి

 

ముందు డబ్బు, మద్యం బహుమతులు పంచెవాళ్ళను వాళ్ళ నాయకులు కేసీఆర్, మోడీ, అమిత్ షా, JP నడ్డా, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, సోనియా గాంధీ మొదలైన వాళ్ళను జైల్లో వేయించండి. అపుడే మీరు కోరుకున్న, కోరుకుంటున్న బహుజన రాజ్యం వస్తుంది. లేకపోతే 100 సంవత్సరాలాయిన  బహుజన రాజ్యం రాదు.

100 మంది ప్రవీణ్ కుమార్లు వచ్చిన బహుజన రాజ్యం రాదు. రాసి పెట్టుకోండి.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఇంత గొప్ప డైలాగ్.  రచయితకు విప్లవాభినందనాలు. వినండి. ఆర్ధిక పోరాటాలు చేస్తున్న  కమ్యూనిష్టు, బహుజన పార్టీల, ఇతర పార్టీల నాయకులు ఈ డయిలాగ్ వినండి. మీ ఆర్ధిక పోరాటాల ద్రుష్టిలో తప్పు గా అనిపిస్తుంది. ఇది అసలు పోరాటం. ఆత్మగౌరవం పోరాటం. ఎవడికి కావాలిరా  మీప్రభుత్వం డబ్బు అని   మొఖాన చెప్పి పోయింది.  రచయిత  పాత్ర ను దృష్టిలో పెట్టుకొని రాసారు. నిజంగా ఆత్మ గౌరవ పోరాటాలు చేసేవారికి ఈ డైలాగ్ హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇది ఆసలు పోరాట దృక్పదం. ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఇంత గొప్ప డైలాగ్. రచయితకు విప్లవాభినందనాలు. వినండి. ఆర్ధిక పోరాటాలు చేస్తున్న  కమ్యూనిస్టు, బహుజన పార్టీల, ఇతర పార్టీల నాయకులు ఈ డైలాగ్ వినండి.

మీ ఆర్ధిక పోరాటాల దృష్టిలో తప్పుగా అనిపిస్తుంది. ఇది అసలు పోరాటం. ఆత్మగౌరవం పోరాటం. ఎవడికి కావాలిరా మీ ప్రభుత్వం డబ్బు అని ముఖాన చెప్పేసి పోయింది.

రచయిత పాత్రను దృష్టిలో పెట్టుకొని రాసారు. నిజంగా స్వీయ గౌరవ పోరాటాలు చేసేవారికి ఈ డైలాగ్ హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇది అసలు పోరాట దృక్పథం.

ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

జై భీమ్ సినిమాకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.

 

ఆవును ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. నేను FB, ట్విట్టర్ లో పోస్ట్ చేసాను. మీరు కూడా సోషల్ మీడియా లో కాంపెయిన్ చేయండి. Public opinion క్రియేట్ అవ్వాలి.

 

ఒక గొప్ప డైలాగ్. రచయితకు విప్లవాభినందనాలు. వినండి. ఆర్ధిక పోరాటాలు చేస్తున్న 

కమ్యూనిస్టు, బహుజన పార్టీల, ఇతర పార్టీల నాయకులు కులాల సంఘాల నాయకులు ఈ డైలాగ్ వినండి. మీ ఆర్ధిక పోరాటాల దృష్టిలో తప్పుగా అనిపిస్తుంది. ఇది అసలు పోరాటం. ఆత్మగౌరవం పోరాటం. ఎవడికి కావాలిరా మీ ప్రభుత్వం డబ్బు అని ముఖాన చెప్పేసి పోయింది. రచయిత పాత్రను దృష్టిలో పెట్టుకొని రాసారు. నిజంగా స్వీయ గౌరవ పోరాటాలు చేసేవారికి ఈ డైలాగ్ హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇది అసలు పోరాట దృక్పథం. ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

కమ్యూనిష్టు పార్టీలు కేరళ లో LDF గా ఏర్పడినట్లు  AP, తెలంగాణ లో ఏర్పడుతాయని, మీ కృషి విజయ వంతం కావాలని కోరుకొంటూ.

6-11-2021

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________

కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది.. ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు.

యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు .

మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది. 52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి . కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది. 

సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.  ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు . ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.

అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం  మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి జోహార్ అమర వీరులకు జోహార్  విప్లవం వర్ధిల్లాలి 

సోషలిజం వర్ధిలాలి  పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి.

 

ఎందుకు హుజురాబాద్ ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలు ఒక ఐక్య వేదిక గా ఏర్పడి ఒక అభ్యర్థి ని నిలబెట్టలేక పోయినాయి? ఎందుకు చేయలేదు?

 

ఈ పాదయాత్రను ఇండియన్ లేబర్ పార్టీ (అంబేద్కర్ ఫూలే )బల పరచడం లేదు. సంఘీభావం తెలియచేయడం లేదు. అసలు వ్యయసాయ భూములను నాశనం చేయడం సరి అయినది కాదు. రాజధాని కి ఒక 1000 ఎకరాలు చాలు.

వ్యయసాయ భూములను నాశనం చేయడం సరి కాదు. అసలు AP కోసం అంటూ,  సేవ్ అమరావతి అంటూ చేస్తున్న పాదయాత్ర  రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలో ఎందుకు చేయలేరు? అంటే ఆ పోరాటం AP కోసం కాదు.

 

 

జై భీమ్ సినిమా చూస్తున్నప్పుడు 80 దశాబ్దం లో నాకు జరిగిన వ్యక్తిగత  విషయాలు గుర్తు కొస్తున్నాయి. విజయవాడ వాడ రైల్వే వాగన్ వర్క్ షాప్  లో కార్మికుడు పుణ్యవంతుల జోగి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లాకప్ లో చనిపోవడం, APCLC ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ బాలాగోపాల్ గారితో OPDR ప్రతినిధి గా పాల్గొనడం, వర్క్ షాప్ వద్ద ఉన్న మద్యం షాప్ మూయించడం కోసం వర్క్ షాప్ లో కార్మికుల ఆందోళన, గుంటుపల్లి గ్రామం లో మద్యానికి వ్యతిరేకంగా దళితుల ఆందోళన, పోలీస్ ల చర్యలు,  వ్యక్తిగతంగా నాకు పోలీసుల ఇబ్బందులు జ్ఞాపకం వచ్చిన్నాయి.

నాకే కాదు చాలా మందికి జ్ఞాపకాలు ఉంటాయి. వస్తుంటాయి.  ఇపుడు నాకు ప్రజాస్వామ్యం దృక్పధం తో ప్రభుత్వాలు ఏర్పడితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడవు అనిపిస్తుంది. నాకు, కార్మికులకు, దళితులకు, ప్రజలకు ఏర్పడవని పిస్తోంది. అపుడు రాజ్యాంగం అమలు అవుతుంది. జై భీమ్ డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి

 

7-11-2021

స్టవర్ట్ పురం దొంగ పేరుతో సినిమా అంట. రచయితలకు బుద్ది ఉందా. పేరు మార్చాలి. పార్లమెంట్ అసెంబ్లీ దొంగ అనే సినిమా తీయండి. అదే సరి అయింది. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఇంకా జై భీమ్ అంటూనే జై చంద్రబాబు నాయుడు, జై జగన్ మోహన్ రెడ్డి, జై కేసీఆర్, జై మోడీ, జై అమిత్ షా..... అంటున్నారు సిగ్గు లేకుండా.

 

Very sad. అంబేద్కర్ విగ్రహాలు కాపాడు కోవడం కోసం  సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దేశం ఎటు పోతుంది. సిగ్గు పడాలి. అందుకే మనువాద శక్తులను ఓడించి వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర శక్తులు అధికారం లోకి రావాలి.

తలకాయలు ఏమి బద్దలు కొట్టుకోవాక్కరలేదు. కేరళ లో ఉన్న  LDF ను copy కొట్టి తెలుగు రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో ను ఏర్పాటు చేయాలి. కేరళలో ఉన్న LDF ఏర్పాటును Copy కొట్టండి. చాలు. దేశం కోసం ఈ మాత్రం చేయక పోతే మీ బ్రతుకులు వేస్ట్.

పోయి బిజెపి, టీడీపీ, YSRCP, TRS, Congress ఇతర పార్టీలలో చేరండి.

ఎర్ర జెండా పట్టుకోవద్దు. ఎర్ర జెండా పట్టుకోవాలి అనుకుంటే త్వరగా LDF తెలుగు రాష్టల్లో  ఏర్పాటు చేయండి. అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయండి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళను, వాళ్ళ నాయకులను జైల్లో వేసి  ప్రజాస్వామ్యాన్ని దేశంలో నిలబెడతుందా  ఎన్నికలకమిషన్. లేకపోతే ఎందుకు ఎన్నికల కమిషన్. జీతాలు దండగ.

 

"వాస్తావాల ఆధారంగా సత్యాన్వేషణ మార్క్సీజంలో కీలకాంశం " మావో.

మనదేశంలో కమ్యూనిష్టు పార్టీల నాయకులు, వామ పక్ష మేధావులు సత్యాన్వేషణ  చేసినట్లు లేదు. చేసి ఉంటే  చంద్రబాబు నాయుడు  YSR, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా మొదలయిన వారు రాజకీయ పార్టీలతో ఎదిగేవారే కాదు. బిజెపి అధికారం లోకి వచ్చేదే కాదు. బాబ్రీ మసీద్ కూల్చి వేత జరిగి ఉండేది కాదు.

భారత దేశ చారిత్రక భౌతిక వాదం చదివి సత్యం చెప్పాల్సి వుంది. మిస్ అయింది.

తెలిసి చెప్పలేదా, తెలియక చెప్పలేదో తెలియదు. ఏమయినా  ద్రోహం దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. చరిత్ర లోను, వర్తమానం లోను దేశం లోని ప్రజల మౌలిక సమస్యలకు పీడక కులాలే కారణం.ఇది సత్యం. అయినా పీడిత కులాలు వాళ్ళు కన్నీరు కార్చుకుంటూ, పోరాడుతూనే ఉన్నారు. గౌతమ బుద్ధుడు అంతకు ముందు నుంచి తరువాత  వర్తమానం లోను పోరాడుతున్నారు. మహాత్మా జ్యోతి బా ఫూలే, పోతూలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి , నారాయణ గురు బాబా సాహెబ్ అంబేద్కర్ , పెరియార్ మొదలయిన మహానుభావులు సత్యాన్ని చెప్పారు. కృషి చేసారు. పోరాడారు. 

విజయం సాధించాలి. మార్పు అనివార్యం. సత్యన్వేషణ కోసం  కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, వామ పక్ష మేధావులు మావో గారు చెప్పినట్లు చేస్తారని ఆశిద్దాం.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________

కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది.. ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు 

చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు. యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు . మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.  52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .  కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది. సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు 

ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి  మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.  ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు . ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.

అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం  మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి  జోహార్ అమర వీరులకు జోహార్  విప్లవం వర్ధిల్లాలి 

సోషలిజం వర్ధిలాలి  పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి.

 

డబ్బు, మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పంచెపార్టీలు నాశనం అయితేనే సాధ్యం.

ఇంకా చట్ట సభలల్లో  BC లకు 52 శాతం ప్రాతినిధ్య చట్టం చేసినపుడే BC లు చట్ట సభలల్లో కి వెళ్ళగలరు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ గార్ని అడిగితే ఒప్పు కోక పోవడం వలెనే రాజీనామా చేసారు. నెహ్రూ గారు ఒప్పుకొని ఉంటే దేశం ఎంతో ఉన్నంతంగా ఉండేది. ప్రజాస్వామ్యం, సోషలిజం, లౌకిక తత్వం  తో దేశం ఉండేది.

జరగలేదు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చేసినంత సత్యాన్వేషణ  చేసి చెప్పారు.

అందుకోలేక పోయాం. బిజెపి అధికారం లోకి వచ్చింది. చివరికి BSP కూడా బిజెపి వద్దకు చేరుతుందని తెలుస్తుంది. ఇదొక విచారకరం.

 

1917 నవంబర్‌ 7 చరిత్ర లో ఒక  నూతన అధ్యాయం.  అప్పటివరకు ప్రభుత్వాలు   దోపిడీ చేసే వర్గం స్థానంలో మరో దోపిడీ వర్గం నాయకత్వంలో వచ్చినవే.  సోవియట్‌ విప్లవం వాటికి పూర్తిగా భిన్నమైంది. దోపిడీకి గురయ్యే కార్మికవర్గం నాయకత్వంలో వచ్చిన శ్రామిక విప్లవమది.  దోపిడీ లేని సమసమాజాన్ని ఆవిష్కరించిన విప్లవమది.

అందుకే కార్మిక వర్గం    తమ  నాయకత్వంలో   ప్రభుత్వాలు  ఏర్పడాలని కోరుకుంటుంది 

దానికొరకు కృషి చేయడమే  కార్మిక వర్గ కర్తవ్యం.   అదే అక్టోబర్ విప్లవ స్ఫూర్తి.

 

ACB, CBI, విజిలన్సు కేసులలో ఉంటె ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అవుతారు. 

అలాగే ACB, CBI కేసులలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను ఎం.ఎల్.ఏలను ,ఎం.పిలను  సస్పెండ్ చేసి విధంగా రాజ్యాంగ సవరణ తీసుకు రావాలి. అంతే కాదు వాళ్ళ రిజిస్టర్  రాజ కీ య పార్టీల అద్యక్షులు గా కొనసాగ కుండ చట్టం తీసుకు రావాలి. 

మరియు ACB , CBI  కేసులలో ఇరుక్కున్న ఉద్యోగి ఆస్తులను ఎలా ప్రభుత్వానికి  స్వాధీనం చేసుకుంటారో అలగే రాజకీయ నాయకులు ఆస్తులు ప్రభుత్వ పరం చేసే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి. రాజ్యాంగ నిర్మాతలు,  బాబా సాహెబ్ అంబేద్కర్ తమ కన్నా భవిషత్ లో  మంచి వారు వస్తారని, పుడతారని అనుకోని ఉండవచ్చు. అందుకని రాజ్యాంగం లో ఈ విషయాలను పొందు పరచ లేక పోయారు. సొంత ఆస్తులు పెంచు కోవడానికి దేశాన్ని అమ్మివేసే నాయకులు తయరయ్యారు. అందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం.

 

ACB, CBI, విజిలన్సు కేసులలో ఉంటె ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అవుతారు. 

అలాగే ACB, CBI కేసులలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను ఎం.ఎల్.ఏలను ,ఎం.పిలను  సస్పెండ్ చేసి విధంగా రాజ్యాంగ సవరణ తీసుకు రావాలి. అంతే కాదు వాళ్ళ రిజిస్టర్  రాజ కీ య పార్టీల అద్యక్షులు గా కొనసాగ కుండ చట్టం తీసుకు రావాలి. 

మరియు ACB , CBI  కేసులలో ఇరుక్కున్న ఉద్యోగి ఆస్తులను ఎలా ప్రభుత్వానికి  స్వాధీనం చేసుకుంటారో అలగే రాజకీయ నాయకులు ఆస్తులు ప్రభుత్వ పరం చేసే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి. రాజ్యాంగ నిర్మాతలు,  బాబా సాహెబ్ అంబేద్కర్ తమ కన్నా భవిషత్ లో  మంచి వారు వస్తారని, పుడతారని అనుకోని ఉండవచ్చు. అందుకని రాజ్యాంగం లో ఈ విషయాలను పొందు పరచ లేక పోయారు. సొంత ఆస్తులు పెంచు కోవడానికి దేశాన్ని అమ్మివేసే నాయకులు తయరయ్యారు. అందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం.

 

అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదు. డబ్బు  మద్యం  బహుమతులు పంచే వాళ్ళను, వాళ్ళ నాయకులను తన్నాలి. అదే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి.

 

BSp తెలంగాణలో bjp తో కలిసే ప్రసక్తి లేదు ,RSP గారు మాట ఇచ్చడంటే, కచ్చితంగా మాటమిద నిలబడే వ్యక్తి, గతంలో ఉన్న BSP, ఇప్పుడు ఉన్న BSP కి చాలా తేడా ఉన్నది. BSP లోకి నూతన నాయకత్వం వస్తుంది ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణలో అధికారం bsp దే అని ప్రగడంగా నమ్ముతున్నాం.

 

7-11-21

దేశంలో ప్రజాస్వామ్యం గురించి లేదు. చూడండి. ప్రజాస్వామ్య వ్యతిరేకశక్తులు ఎవరు.

వాళ్ళపై చర్యలు. అందుకొరకు  చేయాల్సిన ఉద్యమాలు. వీటిపై  డిబేట్ ఉండదు.

ఉండదు అంతే.

 

అంబేద్కర్ విగ్రహాలను పెట్టడం కాదు. డబ్బు  మద్యం  బహుమతులు పంచే వాళ్ళను, వాళ్ళ నాయకులను తన్నాలి. అదే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి.

 

ఇంత గొప్ప డైలాగ్.

 రచయితకు విప్లవాభినందనాలు.

వినండి. ఆర్ధిక పోరాటాలు చేస్తున్న  కమ్యూనిష్టు, బహుజన పార్టీల, ఇతర పార్టీల నాయకులు ఈ డయిలాగ్ వినండి. మీ ఆర్ధిక పోరాటాల ద్రుష్టిలో తప్పు గా అనిపిస్తుంది.

ఇది అసలు పోరాటం. ఆత్మగౌరవం పోరాటం. ఎవడికి కావాలిరా  మీప్రభుత్వం డబ్బు అని   మొఖాన చెప్పి పోయింది.  రచయిత  పాత్ర ను దృష్టిలో పెట్టుకొని రాసారు. నిజంగా ఆత్మ గౌరవ పోరాటాలు చేసేవారికి ఈ డైలాగ్ హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇది ఆసలు పోరాట దృక్పదం. ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ACB, CBI, విజిలన్సు కేసులలో ఉంటె ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అవుతారు. 

అలాగే ACB, CBI కేసులలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను ఎం.ఎల్.ఏలను ,ఎం.పిలను  సస్పెండ్ చేసి విధంగా రాజ్యాంగ సవరణ తీసుకు రావాలి. అంతే కాదు వాళ్ళ రిజిస్టర్  రాజ కీ య పార్టీల అద్యక్షులు గా కొనసాగ కుండ చట్టం తీసుకు రావాలి. 

మరియు ACB , CBI  కేసులలో ఇరుక్కున్న ఉద్యోగి ఆస్తులను ఎలా ప్రభుత్వానికి  స్వాధీనం చేసుకుంటారో అలగే రాజకీయ నాయకులు ఆస్తులు ప్రభుత్వ పరం చేసే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి. రాజ్యాంగ నిర్మాతలు,  బాబా సాహెబ్ అంబేద్కర్ తమ కన్నా భవిషత్ లో  మంచి వారు వస్తారని, పుడతారని అనుకోని ఉండవచ్చు. అందుకని రాజ్యాంగం లో ఈ విషయాలను పొందు పరచ లేక పోయారు. సొంత ఆస్తులు పెంచు కోవడానికి దేశాన్ని అమ్మివేసే నాయకులు తయరయ్యారు. అందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం.

 

జ్ఞానేశ్వర్ గారు, YSRCP  TDP, BJP  TRS కాంగ్రెస్.... ఏమిటి. బహుజన పార్టీలు అధికారం లోకి రండి. అందుకోసం కృషి చేయండి. డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళ పై, పార్టీలపై ఉద్యమించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

 

 

 

తెలుగు సినిమా మూగబోయింది 

తెలుగు సినిమా పరిశ్రమ మూగబోయింది ఒక మంచి సినిమా" జై భీమ్" కోసం నోరు మెదప లేక పోతున్నారు. సినిమా చూసాము బాగుంది అన్న మాట అనే సినిమా నటుడు ఎవరైనా ఉన్నారా మెగాస్టార్ సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ రెబల్ స్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ మొదలైన స్టార్లు ఎంతోమంది తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు కానీ ఒక్కరు కూడా స్పందన లేదు. ఎందుకంటే వారందరూ ఆధిపత్య కులానికి సంబంధించిన హీరోలు వారికి ఇటువంటి సినిమాలు నచ్చవు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు తో జై భీమ్ అనే సినిమా తీయడం కూడా వారికి నచ్చదు అందువల్లే ఒక్క హీరో కూడా స్పందించలేదు. తెలుగు పరిశ్రమ మూగబోయింది కులము లేదు మతము లేదు అన్న తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది.

 

అంటే దేశంలో దళితులు, బహుజనులు ఈ మనువాద పాలకుల, పీడక కులాల పాలన లో బాగున్నారా. ప్రజా స్వామ్యం ఉందా. సోషలిజం ఉందా. ఎందుకు USSR గురించి చెబుతారు. USSR రాజ్యాంగం లో విడిపోయే హక్కు ఉంది. అది ఆ రాజ్యాంగం లో ఉంది. బాబా సాహెబ్ అంబేద్కర్ దళిత స్థాన్ డిమాండ్ చేసిన విషయం మరచి పోయారా. ఇష్టం వచ్చినట్లు రాయకండి. ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం కృషి చేయండి. అదే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమయిన నివాళి.

 

అసలు USSR తో కంపెర్ చేయడం ఎందుకు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా. అసలు విడిపోయే హక్కు రాజ్యాంగం లో ఉంటే తప్పు ఏమిటి. పంజాబ్, హర్యానా రైతులు  వందల రోజులనుండి ఆందోళన చేస్తుంటే రైతులు 100 మంది చనిపోతే కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. పార్లమెంట్ ఏమి ఉపయోగపడటం లేదు.

ఇలాంటి పరిస్థితులలో వాళ్ళల్లో ఈ దేశం లో ఎందుకు ఉండాలి అనే ఆలోచన వస్తే ఎవరిది బాధ్యత. మన రాజ్యాంగం లో కూడా జాతులు విడిపోయే హక్కు ఉంటే బాగుంటుందనిపిస్తోంది. పార్లమెంట్ లో చర్చ పెడితే బాగుంటుంది. జాతులు ఇష్ట పూర్వకంగా  దేశంలో కల్సి ఉండాలి.  బాబా సాహెబ్ అంబేద్కర్ గారు విసుగు పుట్టి దళిత స్థాన్ డిమాండ్ చేసిన విషయం మరచిపోలేము. ప్రజా స్వామ్యం, సోషలిజం కోసం పోరాడండి. అదే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమయిన నివాళి.

 

మనదేశ పిల్లలు మెడిసిన్ ఇతరదేశ మెడికల్ కాలేజీల్లో చదవాలా. మన దేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు నెలకొల్పలేవా. సిగ్గపడాలి.  ఇతర దేశ ప్రభుత్వాలు చేసినట్లు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవా. మెడికల్ కాలేజీలు నెలకొల్పాలి.

మనపిల్లలు మన దేశంలోనే చదువు కునేటట్లు ప్రభుత్వాలు చేయాలి.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళను, పార్టీలను వీరు, నాశనం చేస్తారా. కనీసం ఓడిస్తారా.

 

ఈ రోజు 9.11.2021 ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు NTV న్యూస్ అనాలిస్ లో భగవద్గీత చెప్పారు. ఇంకా RSS పార్టీ బిజెపి అధికారం లోకి రాకుండా ఎలా ఉంటుంది. 30 బిజెపి, RSS భావజాలం అధికారం లో ఉంటుంది.

 

ఇది ఈరోజు 9.11.2021 లో మాడభూషి శ్రీధర్ గారు రాసిన ఆర్టికల్ చూడండి.

అసలు ఓట్లకు డబ్బులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు వారిని శిక్షించాలని రాయలేదు. వారి ఆలోచన ప్రకారం డబ్బులు తీసుకుంటున్న వారు నేరస్తులు అని భావిస్తే వారిని జైల్లో వేయమని రాయవచ్చు, వాళ్ళేమి కేసీఆర్, మోడీ, అమిత్ షా, JP నడ్డా, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి మొదలయినా వాళ్లు కాదు కదా  ఇబ్బందులు ఉండవు కదా. జైళ్ళో వేయించండి. డబ్బు మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

జై భీమ్ సినిమా  చూసాను. భారత దేశం లో పంచాయతీ, గిరిజన జీవితాలు, పోలీస్ లు కోర్టులు, ప్రభుత్వం, MP లు  MLA లు అధికారులు,  లాయర్లు మానవ హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు, ఎంతో బాగా చూపించారు. కోర్టు ద్వారా నే విజయాన్ని చూపించారు. ఇది పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు 70 సంవత్సరాలు గడచిన ఉన్నందుకు ప్రభుత్వాలు, పార్లమెంట్, అసెంబ్లీ లు సిగ్గుపడాలి. సినిమాను అందరు చూడండి. ఈ సినిమా కు జై భీమ్ అనే పేరు పెట్టడం వలెనే  సెన్సా రు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అనిపించింది. జై భీమ్ . డబ్బు, మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం  వర్ధిల్లాలి.

 

వామ పక్ష పార్టీల ఐక్య వేదిక AP, తెలంగాణ లో ఏర్పడుతాయని ఆశిస్తున్నాము. ఏమి తలకాయలు బద్దలు కొట్టుకోవక్కరలేదు. కేరళ లో ఉన్న LDF ను copy కొడితే చాలు.

 

పెద్దరికం ఉండటం తప్పు కాదు. ఉన్నది అహంకారం.

 

అందుకే RSS వాళ్ల పార్టీ బిజెపి అధికారం లోకి వచ్చింది. ఇపుడైనా ఐక్య వేదిక ఏర్పడాలని లేకపోతే వేస్ట్.

 

పోలీసులను కొట్టడం సరే. 4 సంవత్సరాల నుండి సమస్య ను రాజకీయ పార్టీలు పరిష్కరించ కుండా ఏమి చేస్తున్నాయి.

 

మన AP, తెలంగాణ లో వామ పక్ష పార్టీల ఐక్య వేదికలు ఏర్పడు తాయని ఆశిస్తున్నాము.

ఏమి తలకాయలు బద్దలు కొట్టుకోవాక్కరలేదు. కేరళలో LDF ఉంది. దానిని copy కొడితే చాలు.

 

మనదేశంలో ఎందుకు మన ప్రజలు అలా లేకపోవడానికి కారణాలు చెప్పాలి. ఎక్కువ మంది సత్యేన్వేషణ చేయాలి.

 

మనదేశంలో ఇంకా కులం కూడా ఉంది. అది దేశంలోని ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదంగా తయారయింది.  నేరస్తులుగా ఉన్న పీడక కులాల వాళ్ళు నేరస్తులు జైల్లో ఉండరు. CM లుగా, మంత్రులుగా, MP, MLA లుగా ఉంటారు. దశాబ్దాలుగా కొన సాగుతుంది. ఇంకా  దేశం ఏమి చేస్తుందని, రాజ్యాంగం ఏమి చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

దీనికి కారణాలు ఏమిటి. సత్యాన్వేషణ చేయాల్సిన వాళ్ళు చేయాలి. మార్పు అనివార్యం 

ఇది మారాలి. భవిష్యత్ ముందుకు నడిపిస్తోందని ఆశిద్దాం. డబ్బు, మద్యం,  బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

జై భీమ్ సినిమా లో చందు పాత్ర కన్నా మాకు  గిరిజనుల జీవితాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళు మీద దౌర్జన్యాలు, కన్నీళ్ళతో వారు పడుతున్న వేదన, ప్రభుత్వం , పోలీసు చర్యలు,  నాకు మీ డబ్బు వద్దు, దోషులకు శిక్ష పడాలని చిన్ని తల్లి చెప్పడం, అందుకోసం పోరాటం లో పాల్గొనడం, పాప ను కాలు మీద కాలు వేసి కూర్చొనేటట్లు చేయడం  హృదయాన్ని కదిలించినాయి. అడ్వకేట్ చందు గారి కృషి ని తెలియ చేయడం బాగుంది.

వారి లాగా సమాజం మార్పు కోసం ఎంతో మంది కృషి చేసారు. చేస్తున్నారు.

వారి అందరికి నమస్సులు. సుధా భరద్వాజ గారిని, ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఇంకా జైల్లో ఉన్న రచయితలను, మేధావులకు బైలు ఇవ్వాలి. మావోయిస్టు పార్టీని కాదు బాన్ చేయాల్సింది. ఎన్నికల కమిషన్, గౌరవ కోర్టులు, డబ్బు మద్యం బహుమతులు పంచుతున్న  బిజెపి, TDP, YSRCP, TRS, కాంగ్రెస్ మొదలయిన పార్టీలను బాన్ చేసి ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

1978 లోనే సినిమాలు చూసి రాసిన అర్థకల్. ఇది సౌజన్య వారపత్రికలో ప్రచురించడం జరిగింది. జై భీమ్ సినిమా ఎంతో ఉన్నతమైన సినిమా. జై భీమ్ చూసిన తరువాత నేను రాసిన వ్యాసం గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిన వ్యాసం పోస్ట్ చేసాను.

 

ఇది మారాలి. పోలీసులు చట్టం ప్రకారం పని చేయాలి. పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకు రాకూడదు. డబ్బు, మద్యం  బహుమతులు పంచేవాళ్ళను, నాయకులను జైల్లో వేస్తే మేమే దండలు వేస్తాం. పార్లమెంట్, అసెంబ్లీలలో ఉన్నతులు వస్తారు. దేశం బాగుంటుంది.

 

సంస్థలు ముందుకు వచ్చి రాయాలి. చెప్పాలి. ఉద్యమించాలి ఉద్యమాలు సరే  రాస్తున్నాయా. చెబుతున్నాయా. Campaign చేస్తున్నాయా. చరిత్ర కాదు. వర్తమానం కావాలి. ఎవరయినా campaign చేస్తుంటే ఈ గ్రూప్ ఇపుడే close చేస్తాను.

 

Yes. దుర్మార్గులయినా పోలీసులను అరెస్ట్ చేయాలి. అలాగే డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళను, వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళో తోయాలి.

 

ఒక వాస్తవం చెబుతున్నాను. దీనిని నేను అంబేద్కర్, కమ్యూనిష్టు పార్టీల గ్రూప్ లకు పంపాను. దీనిని BJP  TRS, TDP, YSRCP, Congress మొదలయినా పార్టీల గ్రూపు లకు పంపగలనా. పంపలేను.

 

నేను ఓపెన్ చేసి  అడ్మిన్ గా ఉన్న మా రైల్ విహార్, మా దుడ్డుకూరు గ్రామ గ్రూప్ లోకి, ఇంకా కార్మికోద్యమం నాకన్నా త్యాగాలు  చేసిన వారికీ షేర్ చేయలేక పోయాను.

ఇది ఒక వాస్తవం. మనం విప్లవం వర్ధిల్లాలి అంటాం.  కాని ఇదొక వాస్తవం.

నన్ను  FB లో కొంతమంది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో join చేయండి, జై శ్రీరాం అని రాస్తున్నారు. ఇది వాస్తవం.

 

కొంతమంది కమ్యూనిష్టు పార్టీల వాళ్ళ కూడా వామ పక్ష పార్టీల ఐక్యత కావాలి అని రాస్తుంటే నాకు మెంటల్ వచ్చింది అని రాస్తున్నారు. నేను చీలికలకు కారణాలు చదవాలంట. నేను వాళ్ళ అహంకార రోగాల గురించి చదవాలి.  ఇంకా RSS పార్టీ బిజెపి అధికారం లోకి రాక ఏమవుతుంది. వామ పక్ష పార్టీలు ఒక ఐక్యవేదిక గా ఏర్పడి మతోన్మాద శక్తులకు అడ్డు కట్ట వేయాలి. ఇదేమి పెద్ద కష్టం కాదు. తలకాయలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. కేరళ ల లో వున్న LDF ను copy చేయండి. చాలు. దేశానికీ పార్లమెంట్, అసెంబ్లీ లకు కొంచెం మేలు చేయండి. మార్పు కు మనం బ్రతికి ఉన్నప్పుడే స్వీకారం చుట్టండి. వామ పక్ష, బహుజన, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత వర్ధిల్లాలి.

డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

"జై భీం" సినిమా     చూశారా?

----------------------

ఈ సినిమా ఐదారు వందల కోట్ల  బడ్జెట్ తో తీసింది కాదు. రాజమౌళి గారి లాంటి గొప్ప పేరున్న దర్శకుడు తీసినట్లు లేదు. రజనీకాంత్, చిరంజీవి లాంటి  సూపర్ స్టార్ లు లేరు.వారి పైట్స్ లేవు.డ్యాన్సులు లేవు. బాలకృష్ణ లాంటి. బారి బారి  డైలాగులు లేవు.

గ్లామరస్ హీరో,హీరోయిన్ల తో  రోమాంటిక్ డ్యాన్స్ లు, డ్యూయట్స్ లేవు. ఉన్నత మద్య తరగతి, సంపన్నవర్గాలకు చెందిన కధా వస్తువు కాదు. వందలాది సినిమా దియోటర్లలో 

రిలీజ్ కాలేదు. అయినా ప్రజల మీడియా అయిన  సోషల్ మీడియా యే కాక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల లో అందరూ మన్నలను పొందుతుందంటే ఎంత  గొప్ప సినిమా యో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అందుకే తప్పక చూసి, కారణాలు వెతకండి.

కామెంట్ రాయండి.

 

అమెరికా లో ఉన్నట్లు మనదేశంలో ఎందుకు మన ప్రజలు  లేకపోవడానికి కారణాలు చెప్పాలి. ఎక్కువ మంది సత్యేన్వేషణ చేయాలి. చెప్పాలి.

 

మన దేశంలోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు, మేధావులు సత్యాన్వేషణ చేయలేదు.

భారత దేశ చారిత్రక భౌతికవాదం  చెప్పాలి.

 

OK నండి. మరి మా ప్రశ్నలకు సమాధానం లేదా. అవి.

--------

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________

కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది.. ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు  చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు.

యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు . మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది. 52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి . కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది. 

సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు . ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.

అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి జోహార్ అమర వీరులకు జోహార్ విప్లవం వర్ధిల్లాలి సోషలిజం వర్ధిలాలి పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి.

 

వామ పక్ష పార్టీలు ఒక ఐక్య వేదిక ఏర్పడితే ఇటువంటి పరిస్థితులు రావు కదండీ. అదేమీ పెద్ద పని కాదు. తలకాయలు బద్దలు కొట్టు కోవక్కరలేదు. కేరళల లో ఉన్న LDF ను కాపీ కొడితే చాలు కదండీ. AP, తెలంగాణ లో ఎందుకు చేయరు. అసలు AP లో LDF ఏర్పడి ఉంటే  AP విడిపోయేది కాదండీ.

 

రావాలని ఉంది. హైదరాబాద్ లో మీటింగ్ లు ఉన్నాయి. పాల్గొనాలి. రాజ్యాంగం అమలు కావాలంటే డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశిస్తే, ప్రజాస్వామ్య వాదులు పార్లమెంట్, అసెంబ్లీ ల లోకి వెళ్ళగలరు. వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయగలరు. రాజ్యాంగ దినోత్సవం  26th నవంబర్, 1949న అంబేద్కర్ గారి ఉపన్యాసం చూడండి. పోస్ట్ చేస్తాను. చదవండి. ఇంకా రాజ్యాంగ పరిరక్షణ వేదిక కరపత్రాలు  గ్రూప్ మెంబెర్ గా మీకు ఏమి అభ్యంతరం కాపీలు తీసి మీటింగ్ లో పంచండి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

ఇది దుర్మార్గం. RK గారి జీవిత చరిత్ర పుస్తకాలు ప్రింటు అవుతున్నప్పుడే  తీసుకొని వెళ్లడం, అరెస్టులు చేయడం దుర్మార్గం. అప్రజాస్వామ్యం. మీకు నిజంగా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, డబ్బు మద్యం బహుమతులు పంచడానికి మూల కారణమయిన మోడీ, అమిత్ షా, నడ్డా, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ మొదలయిన వాళ్ళను, వాళ్ళ అనుచరులను  జైళ్ళో వేయండి. వేయాలి

 పార్లమెంట్, అసెంబ్లీ లను, దేశాన్ని కాపాడాలి. పుస్తకాలు నవ్య ప్రింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ కు ఇవ్వ వలసినదిగా, అరెస్ట్ చేసిన రామకృష్ణారెడ్డి గారిని విడుదల చేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

దేశ ద్రోహులు అంటే విళ్ళే ప్రజలకు అనేక రకాల చేడు వ్యాసాలను అలవాటు చేసినవారు నీచమైన రాజకీయాలు ద్రోహులు ఇలాంటి దుర్మార్గులను జైల్లో పెట్టాలి నిజం మాట్లాడిన ప్రశ్నినించిన భావప్రకటన స్వేచ్ఛ సమానత్వం హక్కుల కోసం పోరాడుతున్న వారిని ప్రభూత్వలు చిత్త శుద్ధితో వెంటనే విడుదల చేయ్యాలి రాజ్యహింస నసించలి పోరాడుదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాదాం.

 

సమాజానికి, రాష్ట్రానికి, దేశానికీ ఏమి ఉపయోగం లేదు. సిగ్గు పడాలి. చట్ట సభలల్లో  BC లకు 52 శాతం ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేసేదాకా విశ్వకర్మలు, BC లు ఎన్నికల్లో ఓట్లు వేయకూడదు. BJP, YSRCP, TDP, TRS Congress మొదలయినా పార్టీల ఆఫీసులకు వెళ్ళకూడదు. చట్ట సభలల్లో  52% BC లకు ప్రాతినిధ్యం వచ్చే వరకు BC లు ఉద్యమించాలి. అసలు ఇటువంటివి ఈ గ్రూప్ లో పోస్ట్ చేయకండి. డబ్బు, మద్యం  బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

నేను 1993 లో చిన్న పిల్లల సమస్యలమీద - మానవత్వం లేని ప్రపంచంలో బాల్యం లేని బాలలు ,  అని ఆర్టికల్ రాసాను. నాకు ఎంతో నచ్హిన ఆర్టికల్. దీనిని విజయవాడ నుండి  అగస్తిన్   సంపాదకత్వం లో వస్తున్న దళితులోస్తున్నారు జాగ్రత్త అనే పత్రికలో ప్రచురించబడినది.   అనేక విషయాలు రాయగలిగాను. దీనిని నేను నా జిజ్ఞాస తరంగాలో ప్రచురించు కున్నాను. ఈ రోజు బాలల దినోత్సవం. ఈ సందర్బంగా తిరిగి ఆ అర్తిక్లెను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నాను. చదవండి. ఇంకా నేను మానవత్వం లేని ప్రపంచంలో బాల్యం లేని బాలలే అంటున్నాను. ఆనతి గణాంకాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కొంచెం ఏమయినా మార వచ్చు. పెద్దగా మారిందేమీ లేదు. ఇంకా బాలలు బాల కార్మికులుగానే ఉన్నారు.  ఇంకా ఈనాటి ప్రభుత్వ విధానాలు ఇంకా బాలలను దిగజారుస్తాయి. వాటిని వ్యతిరేకించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.

 

ఈరోజు ప్రముఖ నాస్తికుడు గోరా జయంతి *************

గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు (నవంబరు 15, 1902 - జూలై 26, 1975) సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. ప్రారంభ జీవితం  ----------------------

గోరా, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని ఛత్రపురంలో 1902, నవంబరు 15 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్యాభాసం పూర్తిచేసిన తర్వాత 1913లో పిఠాపురం రాజా కళాశాల ఉన్నత పాఠశాలలో చదివారు. 1920లో పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన గోరా, అప్పుడే ప్రారంభమౌతున్న సహాయ నిరాకరణోద్యమంలో దూకాడు. 1922లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో బి.ఏ చేశారు. 1922 లో సరస్వతి గోరాని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వివాహనంతరం మధురలోని మిషన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో ప్రత్తి పరిశోధనా సహాయకుడిగా, తర్వాత కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకునిగా, 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928 లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేకపోయాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు. నాస్తిక కేంద్రం 

------------------- గోరా పాతికేళ్ళ వయసు వరకు ఆస్తికుడే. ఆ తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం గోరా కృషిసల్పాడు .సంఘం, ఆర్ధిక సమత అనే పత్రికలు నడిపారు. వర్ణవ్యవస్థ, అంటరానితనం పై యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940లో భార్యతో కలసి 1940, ఆగస్టు 10న కృష్ణా జిల్లా, ముదునూరులో ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 80 మంది యువకులతో గోరా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభంతో గోరా జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుంచి 1944 వరకు అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు మడనూరు చుట్టుపక్కల నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర్యం వస్తున్న సందర్భంగా, 1947 ఏప్రిల్లో, నాస్తిక కేంద్రాన్ని విజయవాడలోని పటమటకు తరలించాడు. సంఘ సంస్కరణ ----------------------- 1944లో మహాత్మా గాంధీ కోరిక మేరకు అఖిల భారత కాంగ్రేస్‌ ఆర్గనైజర్‌గా అలహాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధునిగానేకాక, సాంఘిక, ఆర్థిక సమానత్వ సాధనకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కుల, మత తత్వాల నిర్మూలనకు అనితర కృషి గోరా సల్పారు. గాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి, అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేసారు. దళితుల దేవాలయ ప్రవేశాన్ని, సమష్టి భోజనాలను, వివాహాలను విస్తృతంగా ఆయన నిర్వహించారు. ఈ విధంగా సాంఘిక సమానత్వ సాధనకు పెద్దఎత్తున కృషి చేయడమేకాక నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించారు. దైవకేంద్ర సమాజం నుంచి మానవ కేంద్రం సమాజంవైపు పురోగమించడానికి మతానంతర సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఎంతగానో తపించారు. 1949, జనవరి 30న గోరా సంపాదకత్వంలో 'సంఘం' తొలి సంచిక వెలువడింది. ఆ తరువాత గాంధీ పేరుతో సంఘం స్థాపించాడు. 1962-63లో భారతదేశమంతా పర్యటించి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, నిరాడంబరత్వం గురించి విశేష ప్రచారం చేశాడు. పార్టీరహిత ప్రజాస్వామ్య సిద్ధాంతంపై ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఒకే వేదికపైకి తెచ్చి కామన్‌ ప్లాట్‌ఫారం పద్ధతి ప్రవేశపెట్టిన ఘనత గోరాదే. సెక్యులర్‌ వ్యవస్థతో పాటు నాస్తికత్వ వ్యాప్తికీ గోరా ఐదు ఖండాలలో విస్తృతంగా పర్యటించారు. స్వంత ఆస్తి అనేది లేకుండా, పూర్తిగా ప్రజలపై ఆధారపడి తన కార్యక్రమాలు కొనసాగించారు. 1968 జనవరిలో 'ది ఏథిస్ట్' అనే ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభించి అంతర్జాతీయ సంబంధాలు పెంచుకున్నారు. 1972లో విజయవాడలో మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహించారు. అదేవిధంగా 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడలో నిర్వహించగా, 3వ ప్రపంచ నాస్తిక మహాసభలు ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో నిర్వహించారు. సంతానం

---------------- గోరాకు తొమ్మిది మంది సంతానం. గోరా తన కుమారులకు వారు పుట్టినప్పటి ప్రపంచ, దేశ పరిస్థితులకు అద్దం పడుతూ విలక్షణమైన పేర్లు పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో పుట్టిన కుమారునికి లవణం అని, భారతీయులు ఛట్ట సభల్లో నిలిచి గెలిచిన కాలంలో పుట్టిన కొడుక్కు విజయం అని, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన కుమారులకు సమరం, నియంత అని, తొమ్మిదవ సంతానానికి నవ్ అని పేర్లు పెట్టారు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక సందర్భంలో పుట్టిన అమ్మాయికి మైత్రి అని పేరుపెట్టాడు. మరో కుమార్తె పేరు మనోరమ. ఈ విధంగా సముచితమైన పేర్లు పెట్టే విధానానికి ఆద్యుడయ్యాడు. గోరా ఆచరణ వాది. గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంతమాత్రాన పుట్టబోయే పిల్లలకి గ్రహణం మొర్రి రాదు అని నిరూపించడానికి గోరా తన భార్యకు గర్భం వచ్చిన ప్రతిసారి గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెని బయటకి తీసుకువెళ్ళి తిప్పేవారు. గోరా పిల్లలలో ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. సరస్వతి గోరా --------------------- గోరా సతీమణి సరస్వతి గోరా కూడా భర్త అడుగుజాడల్లో నడిచారు. ఈమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కులమత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. ఈమె విజయనగరంలో 1912లో జన్మించింది. పదేళ్ల వయసులో గోరాతో పెళ్ళయ్యింది. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాల్లో శ్రీలంకలో ఉన్నారు. మతాచారాల్ని ధిక్కంచారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కావాలని గ్రహణం చూశారు. రాహువు, కేతువులు మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పులమీద నడవడమనేది దేవతల మహాత్మ్యం కాదని ఎవరైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పుల మీద నడచి ఋజువు చేసింది. దేవదాసీ వ్యవస్థ భ్రష్టాచారమంటూ దేవదాసీలకు స్వయంగా వివాహం జరిపించారు. కుల నిర్మూలన, నాస్తిక వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు. అస్పృశ్యతా నివారణ ఉద్యమం చేపట్టారు. మహాత్మా గాంధీజీ ఆమె సేవల్ని గుర్తించి సేవాగ్రామ్ ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో కూరగాయలు పండించాలని ఉద్యమించారు. ఈనాం భూముల్ని పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన సర్వోదయ ఉద్యమాన్ని చేపట్టి దేశమంతా పర్యటించి వినోబాభావే ఆశయాలకు వ్యాప్తి కల్పించారు.మతాన్ని సూచించే ఏ ఆభరణాలు, చిహ్నాలు ఆమె ధరించే వారు కాదు. పుణ్యవతిగా బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రాలు వంటివి ధరించలేదు. 1975 జూలై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు. గోరా భావాలు -------------------

దేవుడు, అబద్ధం. నీతి పెరగాలంటే దైవభావం పోవాలి. జాతి, మతం, కులం పేరుతో ప్రజల మధ్య విషం పెరుగుతున్నది. నాస్తికంలో ఈ వివక్షలకు తావులేదు. దేవుడు, కర్మ అనే భావాలు పోతే, మనిషి మతస్తుడిగా కాకుండా మానవుడిగా మిగులుతాడు. సోదరభావం పెరుగుతుందని గోరా భావించాడు. 1975, జూలై 26న విజయవాడలో భారత గ్రామీణ సమాజంలో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై ప్రసంగిస్తూనే గోరా తుదిశ్వాస వదిలాడు. 2002 లో గోరా శత జయంతి సందర్భంగా, భారతప్రభుత్వ తపాలాశాఖ గోరా స్మృత్యర్ధం, 5 రూపాయల విలువ కలిగిన ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

 

మీ కృషి వలన  వామ పక్ష ఐక్య సంఘటన AP తెలంగాణా లో ఏర్పడు తాయని ఆశిస్తున్నాము. ఇదేమి పెద్ద పని కాదు. తలకాయలు పగలకొట్టు కోనక్కరలేదు. 

కేరళ లో ఉన్న LDF ను కాపీ కొట్టండి చాలు. చేయండి. మీ పార్టీ ఆస్తులను ఐక్య సంఘటన కు ఇవ్వక్కరలేదు. వామ పక్ష ఐక్యత వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

కమ్యూనిష్టు శక్తులకర్తవ్యం ఒక ఐక్య వేదికగా ఏర్పడటం. ఇదే ఈనాటి తక్షణ కర్తవ్యం.

ఇదే ఎజెండా కావాలి. మీ కృషి వలన  వామ పక్ష ఐక్య సంఘటన AP తెలంగాణా లో ఏర్పడు తాయని ఆశిస్తున్నాము. ఇదేమి పెద్ద పని కాదు. తలకాయలు పగలకొట్టు కోనక్కరలేదు.  కేరళ లో ఉన్న LDF ను కాపీ కొట్టండి చాలు. చేయండి. మీ పార్టీ ఆస్తులను ఐక్య సంఘటన కు ఇవ్వక్కరలేదు. వామ పక్ష ఐక్యత వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

BC లు చట్ట సభలలో ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేసేవరకు ఏ పార్టీకి ఓట్లు వేయకూడదు. ఇది మెయిన్ పాయింట్.

 

పత్రికా దినోత్సవం సందర్బంగా జర్నలిజం వృత్తిలో ఉండి చనిపోయిన  గౌరీ లంకేశ్ గారికి జోహార్లు. ఇంకా చనిపోయిన, అనేక మంది జర్నలిష్టులకు జోహార్లు.

 

సాహిత్యం కళలు  ప్రజలకు ఉపయోగ పడాలి. అభివృద్దికి  దోహద పడాలి. నేను 15.10.2002 సినిమాలు సమాజానికి చీడ పురుగులు కాకూడదు అని,  పిల్లలకు విషాన్నీ ఇవ్వకూడదని  రాసాను. మన విద్యార్ధులను,  యువకులను,  విద్యావంతులు అవడానికి,  మేధావులు గా అవడానికి, మంచి ఇంజినీర్లు, మంచి  డాక్టర్లు గా.  మంచి టీచర్లుగా, లేక్చెర్లుగా  మంచి కార్మికులుగా .. అవడానికి  కాకుండా   ఒక  మాస్ గా ( వాళ్ళ బాషలోనే)  తయారు చేస్తున్న వారిని ఏమనాలి.   రాయండి.  నేనయితే  క్రిమినల్స్ అంటాను.  దేశానికీ పట్టిన చీడ  అంటాను.   ఎందుకంటే   ఈ దేశానికి కి కావసిన విద్యార్ధులను, యువకులను  ఒక  మాస్ (వాళ్ళ బాష) గా మారుస్తున్న వారు,  సినిమా హీరో లు, హీరోయిన్లు, దర్శకులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంత త్వరగా చస్తే  మన ప్రియమైన   దేశానికి  అంత మంచిది.  " కదిలించడం  కళకారుని పని. అతడు నిద్ర పోయే వారిని  తట్ట్లి లేపి, ఈ ప్రపంచపు  అజ్ఞాత గతాన్నీ గుర్తు చేస్తాడు. . వర్త  మానాన్నీ కళ్ళెదుట  నిలుపుతాడు. . రాబోయే నూతన జన్మకు దారి చూపుతాడు. కళాకారుడు  మనిషి  ఆత్మా లోని నూతన చైత్యన్యం."  డాక్టర్ నార్మన్ బెతూన్.  అలాంటి  కళాకారులు కావలి.  మన విద్యార్ధులను, యువకులను  ఒక మాస్( వాళ్ళ బాష లో)  మార్చే వాళ్లు కళాకారులు కాదు.  వాళ్ళు క్రిమినల్స్. వాళ్లు త్వరగా చావాలి. ప్రజా కళాకారులు వర్ధిల్లాలి. ప్రజాసాహిత్యం వర్ధిల్లాలి.

 

AP లో కాకుండా కేరళలో పెట్టుకుంటే వామ పక్ష ఐక్య సంఘటన  ఏర్పాటు అవడానికి అవకాశం ఉండవచ్చు. AP లో పెడితే ఏముంటుంది, AP మంచి ఆహారం , మంచి రెస్ట్ కు, పనికొస్తుంది.

 

దోపిడీ శక్తుల గుండెల్లో దడమొదలవడమే కాదు, శ్రామిక వర్గం పరిపాలన లోకి వస్తుంది. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు పార్టీలు నశిస్థాయి. రాజ్యాంగం అమలు అవుతుంది.

 

అలా ఎందుకు తాగుబోతులను పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రకటించి  రాష్ట్ర పతి గారు భారత రత్న ప్రకటిస్తే బాగుంటుంది కదా

 

ఈ దేశంలో కమ్యూనిష్టు పార్టీల నాయకులు ఫుల్ స్టాప్, కామా లకు విడిపోతారు.

సాధించేదేముండదు. 100 సంవత్సరాల కమ్యూనిష్టు పార్టీ, 53 సంవత్సరాల నక్సల్బరి పార్టీలు ఏమి విజయాలు. చీలికలు బీజేపీని అధికారం లోకి తీసుకోని వచ్చాయి.

మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేటు అయిపోతున్నాయి. నిర్భంద చట్టాలు.

అసలు ఈ దేశంలోని కమ్యూనిష్టు పార్టీల నాయకులకు దేశం గురించి పట్టదనిపిస్తోంది.

అహంకార రోగాలతో బ్రతుకుతున్నట్లు అనిపిస్తుంది.

 

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  ____________ కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది..ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు. యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు . మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.  52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .  కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది. సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు 

ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు . ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.

అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు..కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి జోహార్ అమర వీరులకు జోహార్ విప్లవం వర్ధిల్లాలి 

సోషలిజం వర్ధిలాలి పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి

 

విజయలకోసం విడిపోతే పర్వాలేదు. అహంకార రోగాలతో విడిపోతారు. అహంకార రోగులకు  విడిపోవడమే ఆనందం. అందుకే విడిపోతారు. వీళ్ళకి ఐక్యత ఆనందాన్ని ఇవ్వదు. సిగ్గు పడాలి. మనకేమో ఐక్యంగా ఉంటే సంతోషం. అదే విజయానికి విజయ బాట. అదే మతోన్మాద, పెట్టుబడి దారి శక్తులను ఓడించగలదు.

 

మన ప్రజలు ఇలా ఎందుకు ఉన్నారో సత్యాన్వేషణ చేయాలి.

 

అధికారం కు వద్దాం అని కూడా రాయండి.

 

హుజూరబాద్ లో బిజెపి ని గెలిపించారు. బహుజన రాజ్యాం ఎలా వస్తుంది.

 

అన్యాయం. దుర్మార్గం ప్రజాస్వామ్య వాదులు ఖండించవలసినదిగా విజ్ఞప్తి.

NIA దాడులు ప్రజాస్వామ్య వ్యతిరేకం. అసలు డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు దేశ ద్రోహులు. వాళ్ళను శిక్షిస్తే దేశం బాగు పడుతుంది.

ఆ పని చేయవలసిందిగా విజ్ఞప్తి.

 

 

అన్యాయం. దుర్మార్గం ప్రజాస్వామ్య వాదులు ఖండించవలసినదిగా విజ్ఞప్తి.

NIA దాడులు ప్రజాస్వామ్య వ్యతిరేకం. అసలు డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు దేశ ద్రోహులు. వాళ్ళను శిక్షిస్తే దేశం బాగు పడుతుంది.

ఆ పని చేయవలసిందిగా విజ్ఞప్తి.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు,రాజ్యాంగ వ్యతిరేకులు, దేశద్రోహులు. వాళ్ళు PM, CM లుగా, MP, MLA లుగా ఉన్నారు. వాల్లపై NIA సోదాలు నిర్వహిస్తే మన ప్రియమయిన దేశానికి మంచిది. They are political thieves. As our beloved ex CEC said, the politicians in India are cancers.  These politicians are cancers to India. వాళ్ళపై  దాడులు నిర్వహించి ప్రజాస్వామ్యానికి పునాదులు వేయాలి. అంతే కాని జర్నలిష్టులు, లాయర్లు, రచయితలు, సామజిక కార్యకర్తలపై ప్రజాస్వామ్య వాదులపై NIA వాళ్ళు సోదాలు చేయడం

 ప్రజాస్వామ్య వ్యతిరేకం. అసలు డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు దేశ ద్రోహులు. వాళ్ళను శిక్షిస్తే దేశం బాగు పడుతుంది. ఆ పని చేయవలసిందిగా విజ్ఞప్తి.

 

ఎంత పోరాటం చేయాల్సి వచ్చింది. దాదాపు 700 మంది రైతులు చనిపోయారు.

 

డబ్బు మద్యం బహుమతులు పంచే పార్టీలతో కల్సిన వాళ్లతో మీటింగ్.

Very sad

 

నాకు పెద్ద సంతోషంగా లేదు. 😭👍✊️ ఏమి విజయమో. 700 మంది మన రైతన్నలు చనిపోయారు.😭😭 సంవత్సరం పైన ఉద్యమం చేయాల్సి వచ్చింది.

సిగ్గుపడాలి. కమ్యూనిష్టు పార్టీల చీలికలే దేశం లో ఈ పరిస్థితులకు కారణం.

బిజెపి దాని మిత్ర పక్షాలు ఓడిపోవాలి. వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన పార్టీలు పార్లమెంట్ లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నిరంకుశత్వాన్ని ఓడించాలి.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

కారుతున్న కన్నీటి కి కొంచెం ఊరట కలిగింది. -------------------------

ఏమి సంబరం. 700 మంది మన రైతన్నలు చనిపోయారు.           😭😭😭😭😭😭😭😭😭😭😭 దాదాపు గా 600 రోజుల  పైగా ఉద్యమం. బిజెపి ని పడేయలేక పోయాం. ఈ పరిస్థితికి కారణం  కమ్యూనిష్టు పార్టీల చీలికలు.  నాయకుల అహంకార రోగాలు వామ పక్ష పార్టీలు ఐక్య సంఘటన గా ఏర్పడి పనిచేసి ఉంటే అసలు RSS కనుసన్నలలో నడచే  బిజెపి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించగలిగేది కాదు. దేశం లో ఈ పరిస్థితి కి కారణం కమ్యూనిష్టు పార్టీల చీలికలు. 😭😭😭😭😭 అసలు నాకు ప్రభుత్వం అని అనాలని పించడం లేదు. అంత కోపంగా ఉంది. 700 మంది రైతన్నలు చనిపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనలి

Insensible Government. మూడు వ్యయసాయ చట్టాలను  రద్దు చేస్తున్నందుకు

కారుతున్న కన్నీటి కి కొంచెం ఊరట కలిగింది. కన్నీళ్లు తుడుచు కుంటున్నాను.

సంతోషం బిజెపి ప్రభుత్వం పడి పోయి వామ పక్ష ప్రజా తంత్ర, బహుజన  శక్తులు పార్లమెంట్ లో అడుగు పెట్టినపుడే సంతోషం. జోహార్ అమర వీరులకు జోహార్

డబ్బు,  మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మాటల మంత్రికుడేమిటి. I strongly condemn your words. తరువాత  సంతోషం లేదు కాని సంబరపడ వలసిన రోజు అని నేను రాయలేదు. నా అభిప్రాయం మీద గ్రూప్ మెంబెర్ రాసారు. సరోజు ఏమిటి. నాకు మటుకు చనిపోయిన 700 మంది రైతన్నలు నా ముందు కనిపిస్తున్నారు. కన్నీళ్లు ఇంకా వస్తున్నాయి. 😭😭😭😭😭 కన్నీళ్లను తుడుచు కుంటున్నాను. This is insensible Government.

 

Yes  BJP ని గద్దె దింపాలి. అందుకొరకు ఏమి చేయాలి. డిబేట్ చేయాలి. కృషి జరగాలి.

 

అంతే కాదు. BJP ని పడేయాలి.

You are correct. బిజెపి పడిపోవాలి. కమ్యూనిష్టు పార్టీలు, బహుజన, ప్రజాతంత్ర పార్టీలు తమ కర్తవ్యాన్ని నిర్వహించి  BJP ని పడేయాలి. జోహార్ అమర వీరులకు జోహార్.

 

అసలు ఉద్యమాల్లో ఇటువంటి డిమాండ్స్ రావాలి. ప్రభుత్వం రాజీనామా చేయాలని 

రాకపోవడం విచారకరం. వందల రోజులు ఉద్యమాలు చేస్తున్న, ఉద్యమ కారులు చనిపోతున్న ఇటువంటి డిమాండ్స్ రాక పోవడం విచారకరం. ప్రభుత్వాలు insensible గా ఉన్న ఇటువంటి డిమాండ్స్ రాకపోవడం శోచనీయం. ఈ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉండడటానికి సత్యాన్వేషణ  జరగాలి. జోహార్ అమరులయినా రైతన్న లకు జోహార్.

 

అసలు ఉద్యమాల్లో ఇటువంటి డిమాండ్స్ రావాలి. ప్రభుత్వం రాజీనామా చేయాలని 

రాకపోవడం విచారకరం. వందల రోజులు ఉద్యమాలు చేస్తున్న, ఉద్యమ కారులు చనిపోతున్న ఇటువంటి డిమాండ్స్ రాక పోవడం విచారకరం. ప్రభుత్వాలు insensible గా ఉన్న ఇటువంటి డిమాండ్స్ రాకపోవడం శోచనీయం. ఈ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉండడటానికి సత్యాన్వేషణ  జరగాలి. జోహార్ అమరులయినా రైతన్న లకు జోహార్. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన  శక్తులు పార్లమెంట్, అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలి.

RSS, పెట్టు బడిదారి శక్తులకు అడ్డుకట్ట వేయాలి. ఓడించాలి

 

ఇది బిజెపి వాళ్ల పోస్టింగ్ చూడండి. వాళ్ళ కున్న confidence చూడండి. మనకు అటువంటి ఆలోచనలు ఉన్నాయా. వాళ్లకు అధికారం కావాలి. మనమేమో ఉద్యమాలు చేస్తూ చచ్చి పోవాలి.  అది 100 సంవత్సరాలనుండి. చేస్తూనే ఉన్నాం. ఉంటాం.

మనం ఒకరి నొకరు తిట్టుకుంటాం. చీలికలతో ఒకరి నొకరు తిట్టు కుంటాం. వామ పక్ష ఐక్య సంఘటన  ఏర్పడి, బహుజన, ప్రజాతంత్ర శక్తుల  ఐక్య సంఘటన గా ఏర్పడి అధికారం లోకి రావాలి.  పార్టీల  నాయకత్వం మీద ఐక్య సంఘటన ఏర్పడేటట్లు pressure చేసి విజయవంతం కావాలి. బిజెపి ని, దాని మిత్ర పక్షాలను ఓడించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు  పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

" మోడీ దిగిరాక తప్పలేదు. " మోడీ, బిజెపి వాళ్ళు వేసిన అధికారం లోకి రావడానికి వేసిన వ్యూహం. వాళ్లకు అధికారం కావాలి. BJP ని దించేయాలి. పడేయాలి. శ్రామిక వర్గం, రైతాంగం అధికారం లోకి రావాలి. ఇది కూడా రాయాలి. అందుకు కమ్యూనిష్టు పార్టీల నాయకత్వం ఏమి చేయాలో రాయండి.

 

మనమే పాలకులం కావాలి. Orientation మారాలి. ఇంకా ఎంత కాలం తప్పుడు orientation తో ఉంటాం.

 

వారి చేసిన కృషి విజయవంతం కాలేదు. దుర్మార్గుడు అద్వానీ, బిజెపి వాళ్ళు రథయాత్ర చేసి నాశనం చేసారు. VP సింగ్ ప్రభుత్వాన్ని పడవేశారు.

 

తమ జీవితాల్ని డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నాశనం యడానికి పెడితే దేశానికీ ఏమయినా ఉపయోగ పడినట్లు అవుతుంది. ప్రజాస్వామ్యం వాళ్ళ లక్ష్యం అని చెప్పుకున్నారు.  అందుకే JP గారు లోక్ సత్తా స్థాపించారు. ఆ పనిని చిత్త శుద్ధితో చేస్తే వారి జీవితానికి ఒక అర్ధం ఉంటుంది.

 

నవంబర్ 26 , రాజ్యాంగ దినోత్సవం.. రాజ్యాంగ దినోత్సవాన్ని , అంబేద్కర్ వాదులు,. ప్రజస్వామ్యావాదులు, కమ్యునిష్ట్లులు,, ఆ పార్టీల వాళ్ళు చేయాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు రాజ్యాంగాన్ని అమలు చేయరు . రాజ్యాంగాన్ని లేకుండా కూడ చేస్తఃరు .  రాజ్యంగ పీటిక లో సార్వభౌమత్వం , సోషలిజం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం  ఉన్నాయి.  ఈ దేశం లోని  రాజకీయ నాయకులు పీటికను కూడా చదవరు. రాజ్యంగ దినోత్సవం రోజు   పీటికను చదివి అందు కొరకు కృషి చేస్తామని , ఆ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు, వ్యతిరేకంగా ఉన్న శక్తులను , పార్టీలను ఓడిస్తామని ప్రమాణం చేయాలి. నవంబర్ 26 న మీటింగ్ లు పెట్టడం. , అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద ప్రమాణాలు చేయడం సరి అయినది. చేయవలసిందిగా విజప్తి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్దిలాలి. సోషలిజం వర్ధిల్లాలి. లౌకిక తత్వం వర్ధిల్లాలి. సార్వభౌమత్వం వర్ధిల్లాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఇపుడు ఉత్తరాంద్ర, రాయల సీమ ప్రజల లో అసంతృప్తి కలగదా. ఎందుకంటే ఒక ఆశ కలిగించారు కదా.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు  వాళ్ళ నాయకులు నేరస్టులు వారిని జైళ్ళో వేయాలని చెబుతారా. They are anti people, anti democracy, anti constitutional, anti Nation అని చెబుతారా.

 

నేను రైల్ శక్తి ఎడిటర్ గా సెప్టెంబర్ 2016 నుండి ఎన్నికల్లో డబ్బు, మందు, బహుమతులు పంచేవాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, దేశద్రోహులు అని ప్రతి సంచికలో  ప్రచురిస్తున్నాను. తరువాత సంచికల్లో  వారిని కఠినంగా శిక్షించాలని  add చేసి ప్రచురించాము. ఈ విధంగా ప్రతి సంచికలో చేసాము. మరి మేము చేసినట్లు, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవ తెలంగాణ, జనశక్తి, ప్రజా పందా, విమోచన, అరుణ తార, ప్రజాసాహితి, వీక్షణం, ఉపాధ్యాయ, మహిళా సంఘాల, కార్మిక సంఘాల పత్రికల్లో ఎందుకు ప్రచురించ లేకపోతున్నారు.

 

అంతా బాగానే జరిగింది. కాని వామ పక్ష ప్రజాతంత్ర, బహుజన ఐక్య సంఘటన ఏర్పడలేక పోవడం  విచారకరం. BJP, దాని మిత్ర పక్షాలను ఓడించాలంటే  LDBF ఏర్పాటు అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే 2024 లో కూడా RSS శక్తులు అధికారం లోకి వస్తాయి.

 

వాళ్ళు గొంగళి ని తగల పెట్టాల్సింది. ఎర్ర జెండా పట్టుకున్నారు గదా. ఎందుకు గొంగళి ని తగల పెట్టలేదు. బహుశ వాళ్ళ కులపోళ్ళు గొంగళి మీద కూర్చున్నారేమో. అందుకే తగల పెట్టలేదేమో. చేతిలో ఎర్ర జెండాలు. హృదయల్లో కులం. అందుకే గొంగళి ని తగల పెట్టడం లేదు.

 

మాటలు మాట్లాడాలి. రాయాలి. పీడక కులాల వాళ్ళే కాదు మేము రాస్తాం.  మాట్లాడుతాం. వినండి. చదవండి. తప్పు రాస్తే చెప్పాలి. ఏమిటి మీ ఆచరణ.

100 సంవత్సరాల నుండి ఆచరిస్తున్నారు. చేస్తున్నారు. నేను కూడా అందులో భాగమే.

ఏమి సాధించాం. RSS వాళ్లకు అధికారం ఇచ్చారు. ఆచరణ అన్నారు గదా. మా ప్రశ్నలు తిరిగి పోస్ట్ చేస్తాను. చదవండి. కారణాలు చెబితే తెలుసు కుంటాము.

 

100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు  

____________

కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది.. ఇపుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి  19 సంవత్సరాలకె  కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు  లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ  నాయకత్వంలో  విజయాన్ని సాదించారు  చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో  ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు.

యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకున్నారు .

మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది.  కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రజా స్వామ్య ఐక్య సంఘటన  ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్  త్రిపురలో  ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.  52 సంవత్సరాల నక్సల బరి  ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు  ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .  కామ్రేడ్స్ డాంగే, PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల  వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ  అధికారం లోకి రాలేక పోయింది. 

సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి  ఎందుకు  ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి  మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న  ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.  ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు .  ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా . మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.

అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు  లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు.. కారణాలు నన్నే చెప్పమంటారు.  సరే నేనే చెబుతాను  ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము  వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము  పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్.  ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు  కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము. సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం  పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం మీరు కూడా కారణాలు చెప్పండి.  రాయండి  జోహార్ అమర వీరులకు జోహార్ విప్లవం వర్ధిల్లాలి 

సోషలిజం వర్ధిలాలి పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి 

 

 

దుర్మార్గం. పోలీసులు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు. వీళ్ళకి  శిక్షలు వేయాలి.

 

రాజకీయ పార్టీలే విశాఖ ఉక్కు పరిశ్రమను, ఇతర పరిశ్రమలను ప్రవేటు పరం చేయడానికి పూనుకున్నాయి. అవే కారణాలు. కార్మిక సంఘాలేమో  ఆర్ధిక పోరాటాలకే పరిమితం అయిపోయాయి. YSRCP, TDP, బిజెపి, కాంగ్రెస్ ను ఓడించి అధికారం లోకి రండి.

 

విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ రాజధాని. చంద్రబాబు నాయుడు చేసిన పనుల వలన  AP కి ఈ పరిస్థితి ఏర్పడింది.

 

విచారకరం కమ్యూనిష్టు పార్టీల వాళ్ళు, అంబేద్కర్ వాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవకారులు పార్లమెంట్, అసెంబ్లీ లలో నేరస్తులు లేకుండా చేయలేక  పోయారు.చేయాలి. అది ప్రధాన కర్తవ్యం కావాలి. డబ్బు మద్యం, బహుమతులు పంచెవాళ్ళు  పంచే పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి

 

ఓటుకు డబ్బులు, మద్యం, బహిమతులు  పంచే వెధవల గురించి రాయక పోవడం సరిఅయినది కాదు. రాసిన ఎడిట్ చేస్తే సంపాదకుడు కూడా రాజ్యాంగ వ్యతిరేకి.

డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

జోహార్  బాబా సాహెబ్ జోహార్. రాజ్యాంగం వర్ధిల్లాలి.  సంపూర్ణ అక్షరాస్యత  సాధించాలి. మద్యం బంద్ కావాలి. మూత బడిన పరిశ్రమలు  తెరవాలి. మంత్రులు, ఎం.పి. ఎం.ఎల్.ఎ, ప్రభుత్వ ఉద్యోగుల తమ పిల్లలను  ప్రభుత్వ  స్కూల్స్ లోనే చదివించాలి. లేకపోతె  రిజైన్ చేసి పోవాలి.  మంత్రులు, ఎం.పి. ఎం.ఎల్.ఎ, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యలు  ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే వైద్యం చేయించు కోవాలి. లేకపోతె రిజైన్ చేసి పోవాలి.  2013 భూసేకరణ  చట్టం ప్రకారమే  భూములను తీసుకోవాలి.  డబ్బు, మందు, బహుమతులు పంచె పార్టీలు, నాయకులు నశించాలి.

డబ్బు, మందు, బహుమతులు పంచె పార్టీలు, నాయకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయ కూడదు. రాజ్యాంగ వ్యతిరేకులు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.  జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్.  జోహార్.

 

ఈ దేశంలోని కమ్యూనిష్టు పార్టీలకు అధికారం లోకి రావాలని ఎజెండా ఎందుకు లేదు.

 

TRS ఇచ్చిన పదవులు తీసుకోని రాజ్యాంగం అమలు కోసం పోరాడుతారు. మనం వినాలి.

 

ముందుకు నడిపించి అధికారం లోకి రావాలి కదా. ఎందుకు అధికారం ఎజెండా గా లేదు. అందుకే RSS అధికారం లోకి వచ్చింది. RSS పార్టీ బిజెపి ఎందుకు అధికారం లోకి వచ్చింది? అనే ప్రశ్న రావాలి కదా. ఎందుకు రాదు?

 

ప్రజా గాయకులకు దండాలు పెడతాము. కాని  దోపిడీ పాలకులు, ప్రజాస్వామ్య, సోషలిస్టు, సామాజిక న్యాయ, రాజ్యాంగ వ్యతిరేకుల వద్దకు చేరినవారికి దండాలు పెట్టం. తిడతాం. రాయడానికి సంస్కారం అడ్డం వస్తుంది. జోహార్ ప్రజాకళాకారులకు  జోహార్.

అమర కళవేత్తలకు జోహార్. నశించాలి దోపిడీ పాలకులవద్దకు చేరిన కళాకారులు నశించాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. సోషలిజం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

AP లో విశాఖ ఉక్కు ఉద్యమం, YSRCP, TDP, BJP వాటి మిత్ర పక్షలను ఓడించాలి.

వామ పక్ష, ప్రజాస్వామ్య బహుజన శక్తులు అధికారం లోకి రావాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రవేటికారం రాజ్యాంగ వ్యతిరేకం. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

మీరు చెప్పింది రైట్. మీరు రాయవచ్చు. రాయాలి. మేము చేస్తే సరిపోదండి. వేల మంది, సంస్థలు, ఐక్యంగానైనా, సమంతరంగా నైనా చేయాలి. ప్రజాస్వామ్యానికి పునాదులు వేయాలి. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, జనశక్తి, ప్రజాపందా, విమోచన,  అరుణతార, ప్రజాసాహితి, కార్మిక, మహిళా సంఘాల పత్రికల్లో ప్రచురించేటట్లు చేయండి. ప్రజాస్వామ్యానికి పునాదులు వేయండి,  బ్రతికించండి. డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

RSS పార్టీ బిజెపి ని పడేయాలి. అందుకోసం వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన పార్టీలు కృషి చేసి అధికారం లోకి రావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

అసలు రాజధాని విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని అని ఉంటే, ఉండకుండా,  చంద్రబాబు నాయుడు, రాజ్యాంగ వ్యతిరేకపనులు చేసి దొరికి పోయి గుంటూరు వచ్చాడు. YSRCP, కమ్యూనిష్టు పార్టీలు, కాంగ్రెస్  BJP, ఎందుకు చట్టం ప్రకారం హైదరాబాద్ లో ఉండాలని ఎందుకు డిమాండ్ చేయలేదు. పోరాడలేదు. 

10 సంవత్సరాలయిన తర్వాత మరల అవసరం అయితే ఇంకోక 10 సంవత్సరాలు  ఉంటాం అంటే పొడిగించు కోవచ్చు. దీనిని కూడా చర్చ పెట్టాలి.

 

నేను మన వర్క్ షాప్ కు వస్తే రైల్వే స్కూల్ లో సెక్షన్ల పెంపు కోసం, పోరాటం, కేంద్రియ విద్యాలయ స్థాపన, నా సస్పెన్షన్, చంద్రశేఖర్ గౌడ్ మరణం, తరువాత పని భార నిర్ణయం కోసం పోరాటం, ఇన్సెంటివ్ కోసం పోరాటం, ఉద్యోగాల కోసం పోరాటం, పుణ్య వంతుల జోగి లాక్ అప్ లో మరణం, తరువాత మద్యంషాపు మూత కోసం పోరాటం, APCLC బాల గోపాల్, OPDR లో ఉన్న నాతో ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ కృషి,

ఒక రాత్రి నన్ను పోలీసులు తీసుకొని వెళ్లడం,  కక్ష సాధింపు చర్యలు, నాయకులను ఉద్యోగాలనుండి తీసివేత, అందుకు వ్యతిరేకంగా పోరాటం, ఉద్యోగాలలోకి తీసుకోని రావడం,  నాకు ఉబ్లీ, పూనా, గుంతకల్ ట్రాన్సఫర్లు. కన్నభిరాన్ గారు నా ట్టాన్సఫర్ ను రద్దు చేయాలని కోర్టు కేసు, జిడ్జిమెంట్,  ప్రొఫెసర్ మధు దండవతే గారు, నాకోసం రైల్వే మంత్రి జాఫర్ షేరిఫ్ గారికి లెటర్లు రాయడం, విజయాలు, అపజయాలు, ఐక్యత,  పోరాటాలు అన్ని జ్ఞాపకం వస్తాయి. వచ్చాయి. ప్రతి పోరాటంలో నేను ఉన్నాను. కొన్ని చోట్ల నాయకత్వం వహించాను. కొంత విచారం,కొంత సంతోషం. ఒక చరిత్ర.  పోరాటాల చరిత్ర. నాకు మన వాగన్ వర్క్ షాప్ చాలా నేర్పింది. నేను రెండు పుస్తకాలు రాయగలిగి పబ్లీష్ చేయగలిగానంటే  రైల్ శక్తి నడప గలిగానంటే వర్క్ షాపు  నాకు నేర్పిన పాఠాలు, ఉద్యమాలు, విజయాలు, అపజయాలు. ఈ నాడు రైల్వే ప్రవేటికరణ అవుతుంది. విచారంగా ఉంది. కార్మిక ఐక్యత పోరాటం రైల్వే ప్రవేటి కరణను ఆపగలదు. చిత్తశుద్ధి అవసరం. రైల్వేను కాపాడకోవాలి. దేశాన్ని కాపాడు కోవాలి. ప్రవేటి కరణ ఆపాలి. ప్రవేటికరణ రాజ్యాంగ స్ఫూర్తి కి వ్యతిరేకం. రాజ్యాంగ వ్యతిరేకం. Save Railways  - Save Nation

 

విశ్వనాద్ ప్రతాప్ సింగ్. మాజీ ప్రధానమంత్రి గురించి మాట్లాడలేకుండా ఉండలేము. OBC లకు  మండల్ కమీషన్ సిఫార్సులు (రిజర్వేషన్లు) అమలుకు కృషి చేసిన ప్రధాని 

OBC లకు రిజర్వేషన్లు ఇష్టం లేని RSS వాటిని వ్యతిరేకించి పీడక కులాలు చేత ఉద్యమాలు చేయించింది. నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అప్పట్లో ప్రధాన పాత్ర పోషించాడు. 

అద్వానీ రధ యాత్ర తలపెట్టి ప్రభుత్వాన్ని పడ వేయడానికి కృషి చేసారు. పడ వేసారు. బాబ్రీ మసీద్ కూల్చి వేతకు పునాదులు వేసారు.  అయినా వి.పి సింగ్ మండల్ కమిషన్ ఉత్తర్వులు అమలు పరిచి వారి ఉన్నతికి దోహదపడ్డారు.  నవంబర్ 27, వి పి సింగ్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళి. జోహార్ VP సింగ్ జోహార్. చట్ట సభలల్లో. BC లకు 52 శాతం ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయడానికి కృషి చేయాలి. సాధించాలి. అదే VP సింగ్ గారికి నివాళి. అపుడే దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.

 

 

 

శ్రీ శ్రీ గారు గొప్ప కవిత్వం రాసారు. కాని  ఈ దేశ ప్రజలకు, శ్రామికులకు శత్రువులెవరో స్పష్టంగా చెప్పలేదు. కమ్యూనిష్టు పార్టీల నాయకులే ఇంతవరకు చెప్పలేదు లెండి. 

గొప్ప కవిత్వన్ని రాసిన శ్రీ శ్రీ గారికి జోహార్లు.

 

వర్గ రహిత సమాజం ఏర్పడాలంటే ముందు డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులపై CPI (M) పార్టీ, కమ్యూనిష్టు పార్టీలు పోరాడాలి. వాళ్ళను జైల్లో వేయంచాలి. ప్రజాస్వామ్యం కోసం పునాదులు వేయాలి. ఇందులో నేను కులం రాయలేదు కదా. అపుడే ఈ పాటకు అర్ధం ఉంటుంది. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

వ్యాపారమే. కాని కరోనా రావడం, చనిపోవడం జరుగుతుంది కదా. జరిగింది కదా.

చనిపోతారు. అయితే ఏమిటి. అంటే. సరే.

 

BJP మరల అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి స్వామీజీలు, బాబాలు, అంబానీ, అధాని లతోనో, లేకపోతే వాళ్ళ సూచించిన వాళ్ళతోనో రాయిస్తారు,  లేకపోతే రాజ్యాంగానికి సవరణలు చేస్తారు. వామపక్ష, బహుజన, ప్రజాతంత్ర, పార్టీలు ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి అధికారం లోకి రావాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి.

 

మంచి సాహిత్యన్ని అందించిన, నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని......అన్న సిరివెన్నెల కు సంతాపం తెలియచేయాలంటే ఈ పాట జ్ఞాపకం వస్తుంది. అందుకే తెలియ  చేయలేక పోతున్నాను.

 

నిగ్గ దీసి సిగ్గులేని సినిమావాళ్ళని. నిగ్గ దీసి అడుగు దేశాన్నినాశనం చేస్తున్న రాజకీయ నాయకులని అని రాసి ఉంటే జోహార్లు చెప్పేవాడిని. సిరివెన్నెలకు సంతాపం తెలియచేయలేక పోతున్నాను. కారణం నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని......

అనే చెత్త పాట. దుర్మార్గ మయిన పాట.

అభిప్రాయం రాయాల్సి వచ్చింది. రాసానండి. ప్రజాసాహిత్యం వర్ధిల్లాలి. ప్రజా కళలు వర్ధిల్లాలి. నశించాలి ప్రజా వ్యతిరేక సాహిత్యం, ప్రజా వ్యతిరేక కళలు.

 

ఈ orientation తప్పు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళ ను వాళ్ల నాయకులను జైల్లో వేయమని రాయాలి.

 

ప్రతిభ ప్రజలకు ఉపయోగ పడాలి కదండీ. అదే సరి అయిన ప్రతిభ.

 

తాను ఒక సినీ గేయ రచయిత. అతను సామజిక విప్లవ వాగయరా రచయితనని క్లెయిమ్ చేసుకోలేదు. ఎవరూ ఆ దృష్టితో మాట్లాడటం లేదు. ప్రస్తుతం వున్న సాధారణ సినీ గేయ రచయితలలో కొంత సాహిత్య విలువలతో మాత్రమే కాకుండా సాధారణ మానవ విలువలమీద కూడా మంచి పాటలు వ్రాసాడు. మీరు కోరుకునే విధంగా కాకపోయినా సామజిక విలువల్ని ప్రశ్నించే పాటలు కూడా వ్రాసారు. మీరు అభిప్రాయం చెప్పవలసి వత్చిందంటేనే అక్కడ కొంత విషయం ఉందనే కాదా.

 

మీ orientation సరికాదు. ఓటుకు నోట్ ఇచ్చేవాడు నేరస్తుడు. వాడిని, వాడి నాయకడిని జైల్లో వేయాలని, వేయించడానికి ఉద్యమించలని రాయండి. ఇటువంటి తప్పుడు orientation కు స్వస్తి పలకండి. దేశాన్ని రక్షించండి.

 

Thank you for your information. ఉసా గారు మాక్సిమ్ ఘోర్కి ని గుర్తు చేస్తూ రాసిన పాట  జ్ఞాపకం వస్తుంది కవీ ఓ కళాకారుడా ఆటా ఇటా నీ వెటువైపు ప్రజల వైపా ప్రభుత వైపా అన్నాడు ఓ ప్రజాకవి అతడే గోర్కి ప్రజల కవి. సిరివెన్నెల ప్రజా కవి ఏమి కాదు.  ఈయన రాసిన. నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చావాన్ని. సమాజాన్ని జీవచ్చవం అంటారు. ఈ పాట నాకు కోపం తెప్పించింది. 

 

 

చూడండి శ్రీ శ్రీ గారికి సమాజం అంటే ఎంత గౌరవమో. సిరివెన్నెల పాటలో సమాజ జీవచ్చవాన్ని అని రాసారు. సిగ్గు లేని జనాన్ని అని రాసారు. నాకు ఆ పాట వింటున్నప్పదు చెప్పలేని కోపం వస్తుంది.

 

పెదాలకు సేవచేయడం ఏమిటి. PM పేదరికనికి చరిత్రలోను, వర్తమానం లోను కారణాలు చెప్పాలి. అంతే కాని పేదలకు PM సేవ చేస్తానడం ఏమిటి. సిగ్గు పడాలి.

పేదరికం లేకుండా చేస్తానని చెప్పాలి. అది రాజ్యాంగ స్పూర్తి. అసలు రాజ్యాంగం పీఠకను చదివి ఉండరు. పీఠక లో సోషలిజం ఉంది.

 

Yes Correct. జోహార్ అమరవీరులకు జోహార్. వామ పక్ష ప్రజాతంత్ర బహుజన పార్టీల ఐక్యత వర్ధిల్లాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

పేదలకు సేవచేయడం ఏమిటి. PM పేదరికనికి చరిత్రలోను, వర్తమానం లోను కారణాలు చెప్పాలి. అంతే కాని పేదలకు PM సేవ చేస్తానడం ఏమిటి. సిగ్గు పడాలి. పేదరికం లేకుండా చేస్తానని చెప్పాలి. అది రాజ్యాంగ స్పూర్తి. అసలు రాజ్యాంగం పీఠకను చదివి ఉండరు. పీఠక లో సోషలిజం ఉంది.

 

పేదలకు సేవచేయడం ఏమిటి. PM పేదరికనికి చరిత్రలోను, వర్తమానం లోను కారణాలు చెప్పాలి. అంతే కాని పేదలకు PM సేవ చేస్తానడం ఏమిటి. సిగ్గు పడాలి. పేదరికం లేకుండా చేస్తానని చెప్పాలి. అది రాజ్యాంగ స్పూర్తి. అసలు రాజ్యాంగం పీఠకను చదివి ఉండరు. పీఠక లో సోషలిజం ఉంది.

 

అయన  RSS. అయన రాయలేడు. ఏకలవ్యుని వేలు తీసుకుంటారు.                       శంబూకుని తలకాయ తీసుకుంటారు.

 

ప్రపంచ మానవాళి మనుగడకు మార్క్సిజం ప్రత్యామ్నాయం. మహోన్నత సిద్ధాంతాన్ని అందించిన కారల్ మార్క్స్ జీవిత భాగస్వామి జెన్నీ మార్క్స్ వర్ధంతి నేడు 2, డిసెంబర్ మార్క్స్ రచనలను వెలుగులోకి తీసుకురావడానికి జెన్నీ ఎంతో కృషి చేసింది. కటిక దారిద్య్రాన్ని అనుభవించింది. మార్క్స్ ఆలోచనా విధానాన్ని, ఆశయాలను పంచుకుంది. కారల్ మార్క్స్ నమ్మిన సిద్ధాంతాన్ని ప్రేమించింది. ఆచరించింది. మార్క్స్ఆలోచనల్ని, ఆశయాల్ని, సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరివ్యాప్తం చేసిన త్యాగశీలి మహోన్నత మానవతా మూర్తి జెన్నీ మార్క్స్ కు  విప్లవాంజలి.

 

వీళ్ళు హిట్లర్లు చనిపోయినపుడు సంతోషించకుండ, కన్నీళ్లు కరుస్తారు. వీళ్ళని విప్లవాదులు, అభ్యుదయ వాదులు అనాలి. అందుకే బిజెపి అధికారం లోకి వచ్చింది.

అయినా మార్చుకోరు. మరల వర్గపోరాటం అంటారు ఏదేదో చెబుతారు. మనం వినాలి.

అందుకే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. మా కన్నీళ్లు తప్పకుండ  తుపాకీ గుండ్లుగా మారుతాయి. మా ఆవేదనలు తప్పకుండా  అణుబాంబులు మారుతాయి. మనువాదనికి గోరికడతాయి.

 

చనిపోయిన రోజు, సందర్భం  కాదని మాకు అనిపించదు. ప్రజా వ్యతిరేకులు చనిపోవాలని కోరుకోవడం వర్గ పోరాటం లో భాగమే అని భావిస్తున్నాం. ఇక్కడ భావజాలం దేశానికీ ప్రమాద కరం. అందుకే మౌనంగా ఉండలేక రాసాను. విమలక్క గారు వెళ్లారు. ఇపుడు explanation రాసుకున్నారు. మీరు ఏమన్నా అనుకోండి, ఈ సినిమావాళ్ళు,  డబ్బు మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు చస్తే నాకు కన్నీళ్లు రావు. సంతోషం కలుగుతుంది. బహుశ నాలో బలంగా ఉన్న వర్గ దృక్పధం, పీడక కుల వ్యతిరేక దృక్పధం ఈ విధంగా చేస్తుంది. ఇది సరిఅయినదే.

 

 

 

 

చాలా బాగా చెప్పారు. వీళ్ళు హిట్లర్లు చనిపోయినపుడు సంతోషించకుండ, కన్నీళ్లు కరుస్తారు. వీళ్ళని విప్లవాదులు, అభ్యుదయ వాదులు అనాలి. అందుకే బిజెపి అధికారం లోకి వచ్చింది. అయినా మార్చుకోరు. మరల వర్గపోరాటం అంటారు ఏదేదో చెబుతారు.

మనం వినాలి. అందుకే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. మా కన్నీళ్లు తప్పకుండ  తుపాకీ గుండ్లుగా మారుతాయి. మా ఆవేదనలు తప్పకుండా  అణుబాంబులు మారుతాయి.

మనువాదనికి గోరికడతాయి. 

 

చూడండి శ్రీ శ్రీ గారికి సమాజం అంటే ఎంత గౌరవమో. సిరివెన్నెల పాటలో సమాజ జీవచ్చవాన్ని అని రాసారు. సిగ్గు లేని జనాన్ని అని రాసారు. నాకు ఆ పాట వింటున్నప్పదు చెప్పలేని కోపం వస్తుంది.

 

ఈ orientation తప్పు.  డబ్బులు ఇచ్చే వాళ్ళను, వాళ్ళ నాయకులను నేరస్తులు వారిని జైల్లో వేయాలని చెప్పని పాటలు వద్దు.

 

పేదలకు సేవ చేయడం నాలక్ష్యం అంటారేమిటి మన దేశ ప్రధాని మోడీ. ఈయనకోసం దేశం పేదరికం లో ఉండాలి. అయన లక్ష్యం కోసం దేశంలో పేదరికన్ని ఇంకా పెంచుతారేమో. ప్రధాని ఏమి అనాలి పేదరికం లేకుండా చేస్తానని అనాలి. రాజ్యాంగ పీటికలోనే సోషలిజం వుంది కదా. ప్రధాని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు.  రాజ్యాంగ పీటిక చదివారా లేదా అని డౌట్ వస్తుంది. ప్రధాని గా  మోడీ ఈ దేశం లో పేదరికం ఉండటానికి కారణాలు చెప్పాలి. చరిత్ర లోను, వర్తమానం లోను పేదరికం ఉండటానికి కారణాలు చెప్పాలి. పేదరికం లేకుండా చేస్తాను. ప్రభుత్వం ఆ పని చేస్తుందని చెప్పాలి. అంతే కాని పేదలకు సేవచేయడమే నా లక్ష్యం అని ప్రధాని పదవి లో ఉండి చెప్పడం సరి అయినది కాదు. రాజ్యాంగ వ్యతిరేకం. మనకి కావాల్సింది పేదరికం లేని దేశం. రాజ్యాంగం స్ఫూర్తి సోషలిజం. సోషలిజన్ని సాధించడం మన లక్ష్యం కావాలి. అందుకొరకు ప్రధాని, ప్రభుత్వాలు పార్లమెంట్, అసెంబ్లీలు, ప్రజలు కృషి చేయాలి. రాజ్యాంగం లో నిర్దేశించు కున్న లక్ష్యాలను సాధించాలి.

బహుజన రాజ్యం రావాలంటే డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళను, వాళ్ళ నాయకులను తన్నే చైతన్యం రావాలి. అపుడు వస్తుంది బహుజన రాజ్యం. దీనిని కూడా కవితలో కలపాలి.

 

ఇదేమిటి. చివరికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితి. ఇంకా ప్రభుత్వం ఎందుకు.

 

ఈరోజు భోపాల్ లో విషవాయువు లీకై అనేకమంది చనిపోయిన రోజు , విద్వంసకర అభివృద్దిని అందరం వ్యతిరేకిద్దాం. అత్యంత ప్రమాదకరమైన అణువిద్యుత్ కేంద్రాల స్తాపనని వ్యతిరేకిద్దాం.

 

ఆత్మహత్య సరి అయినది కాదు. అయినా జరిగిన్నాయి.

 

అంబేద్కర్ గారి ఆశయం. ప్రజాస్వామ్యం. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు. వారిని జైల్లో వేయించే విధంగా KVPS కృషి చేసినప్పుడే, అంబేద్కర్ గారి ఆశయం నెరవేరేది. అందుకు KVPS కృషి చేయాలని విజ్ఞప్తి. డబ్బు, మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్.

 

అభ్యుదయ రచయితలు RSS రచయితలు, చస్తే వాళ్ళ శవాల వద్దకు వెళ్ళకండి.

అభ్యుదయానికి పాతర వేయకండి. జోహార్ అమర కళావేత్తలకు, అమర రచయితలకు జోహార్.

 

జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జోహార్

 

అయన సర్టిఫికెట్ కమ్యూనిజానికి అవసరమా. మోసపోకండి ఆయనను యాదాద్రి దేవాలయాన్ని ఆపమని చెప్పండి. మధ్యాన్ని బంద్ చేయమని చెప్పండి. సంపూర్ణ అక్షరాష్యత సాధించమని చెప్పండి. ఆయన CM కదా. చేయమని  చెప్పండి.

అయన సర్టిఫికెట్ కమ్యూనిజానికి  ఏమి అక్కరలేదు. జోహార్ అమర వీరులకు.జోహార్.

డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

సోషలిజం వర్ధిల్లాలి.

 

శిల్పా చౌద్దరి, రాధికా రెడ్డి గార్లకు ఈ దేశం లోని రాజకియనాయకులు మద్దత్తు లేకుండా కోట్ల రూపాయల మోసం చేయగలరా.? నల్ల ధనాన్ని వైట్ మార్చగల ధైర్యం వారికి వస్తుందా? మోసాలు చేయగలరా? ఈ మనువాద దేశంలో సత్యం బయటకు రాగలదా? మన ప్రియమైన రాజ్యాంగం సత్యాన్ని తీసుకొని రాగలదని ఆశిద్దాం.

రాజ్యాంగం మనువాదాన్ని ఓడించగలదని ఆశిద్దాం.

 

Mudrika printers Vijayawada 9063159456

 

శిల్పా చౌద్దరి, రాధికా రెడ్డి గార్లకు ఈ దేశం లోని రాజకియనాయకులు మద్దత్తు లేకుండా కోట్ల రూపాయల మోసం చేయగలరా.? నల్ల ధనాన్ని వైట్ మార్చగల ధైర్యం వారికి వస్తుందా? మోసాలు చేయగలరా? ఈ మనువాద దేశంలో సత్యం బయటకు రాగలదా? మన ప్రియమైన రాజ్యాంగం సత్యాన్ని తీసుకొని రాగలదని ఆశిద్దాం.

రాజ్యాంగం మనువాదాన్ని ఓడించగలదని ఆశిద్దాం.

 

అంబెడ్కర్ గారి ఆశయం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యనికి వ్యతిరేకులయన డబ్బు, మధ్యం, బహుమతులు, పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు చావాలని చెప్పలేకపోయిన కనీసం వాళ్ళను జైల్లో వేయాలని,   ఓడించాలని చెప్పండి. ప్రజాస్వామ్యానికి పునాదులు వేయండి.

జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ డబ్బు మధ్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి.

 

అంబేద్కర్ అందరివాడు అందనివాడు. కాని అంబేద్కర్ వాదులు జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మోడీ పల్లకీలు మోస్తున్నారు. అంబెద్కర్ కు ద్రోహం చేస్తున్నారు.

 

ఇపుడు గాంధీ, నెహ్రూ గురించి సరే ముందు బిజెపి ని ఓడించడానికి కృషి చేయండి..

డబ్బు మధ్యం బహుమతులు పంచెవాళ్ళను, వాళ్ళ నాయకులను, పార్టీల పై ఉద్యమించి  ప్రజాస్వామ్యానికి పునాదులు వేయండి. అదే అంబేద్కర్ ఆశయం.

 

మేము రద్దు చేయం. మీరు ఏమి చేస్తారని ప్రభుత్వాలు అంటున్నాయి. నేనయితే మీరు అధికారం లోకి వచ్చి రద్దు చేసుకోండి అంటాను. అధికారం కోసం కృషి చేయండి.

అధికారం ఎజెండా కావాలి.

 

ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్ గారు బీమాకోరేగావ్ కుట్ర కేసులో మూడేళ్లు జైల్లో ఉండి బెయిల్ పై ఈరోజు విడుదలయ్యారు. ఆమెకు, ఆమే పోరాటనికి వందనాలు. ఆమే ప్రభుత్వాన్నీ, పాలకులను ప్రశ్నించినందుకు మూడేండ్ల హింసను కూడా ఈరోజు చిరునవ్వుతో జయంచింది. ఆమేకు ఏ పార్టీ సపోర్ట్ కూడా అవసరం పడలేదు. ప్రశ్నిస్తా అని అన్నోల్లకు మాత్రం 70 రోజులకే వనకు పుట్టి క"మలం" పార్టీలో చేరారు. పోరాటానికి, ఆరాటానికి చాలా వత్యాసం ఉంటుంది. అది ఉత్తగనే తెలిసిపోతుంది.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు ఎన్నికల నిబంధవాలి ప్రకారం నేరస్తులు వారిని జైల్లో వేయాలని., ఇంకా అందుకొరకు పార్టీ ఉద్యమించాలని తీర్మానం మరియు కేరళ లో ఉన్నట్టు LDF ను వెంటనే ఏర్పాటు చేయడానికి కృషి చేసే తీర్మానం మరియు లేకపోతే BLF లో చేరే తీర్మానాలు చేస్తే నా పెన్షన్ నుండి 

నేను 1000 రూపాయలు డొనేషన్ పంపిస్తాను. 

 

జోహార్ బెల్లి లలితక్క జోహార్. సినిమా ను ఆపేసేయాలి. రాజకీయ దుర్మార్గులు నశించాలి.

 

బిపిన్ రావత్ గారికి వీర జవాన్లకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నివాళులు.

 

BJP డౌన్ డౌన్. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు ఎన్నికల నిబంధవాలి ప్రకారం నేరస్తులు వారిని జైల్లో వేయాలని., ఇంకా అందుకొరకు పార్టీ ఉద్యమించాలని తీర్మానం మరియు కేరళ లో ఉన్నట్టు LDF ను వెంటనే ఏర్పాటు చేయడానికి కృషి చేసే తీర్మానం మరియు లేకపోతే BLF లో చేరే తీర్మానాలు  చేస్తే నా పెన్షన్ నుండి 

నేను 1000 రూపాయలు డొనేషన్ పంపిస్తాను.

 

కోపం మండి పోతుంది. కమ్యూనిష్టుల, బహుజనుల, ప్రజాస్వామ్య వాద పార్టీలు ఐక్య సంఘటన గా ఏర్పడి బిజెపి ని పడేయండి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళు నాయకులు, పార్టీలు నశించాలి రాజ్యాంగం వర్ధిల్లాలి. దేశాన్ని కాపాడండి.

 

సర్, వారు జడ్జిమెంట్ల పై చేసిన  వాక్యానం వరకే చెప్పండి. జస్టిస్ చందు గారు రాజకీయ నాయకులుగా మాట్లాడలేదు. వారిని విలేకర్లు మీరడిగిన ప్రశ్నలు అడిగితె వారి అభిప్రాయాలు చెప్పేవారు. విషయం జడ్జ్ మెంట్ లకే పరిమితం అవ్వండి. మీరు AP హై కోర్టులు ఉన్నతమైన జడ్జిమెంట్ లు ఇచ్చారు అని చెప్పండి. మీ ఇష్టం.

 

సర్, మేము తొలగించం. అభిప్రాయం తెలియ చేసాం. మీ ఇష్టం.

 

మేడం, వర్గ పోరాటాలు సరిగా నిర్వహిస్తే ఆస్తిత్వ వాదాలు వస్తాయా? కేరళ లో లేకపోవడానికి కారణం అక్కడ వామ LDF ఏర్పడటం. అధికారం కోసం కామ్రేడ్స్ కృషి చేయడం. దీనిని కూడా చర్చించండి.

 

నేను ఓటు వేయను. BC లు చట్ట సభలల్లో ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేసిందాకా ఓట్లు ఏ పార్టీకి ఓటు వేయకండి. తీవ్రమయినా చర్చ జరగాలి. BC లకు 52 శాతం  చట్ట సభలల్లో ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళు నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఏమి ప్రభుత్వమో, ఏమి ప్రతిపక్షాలో, ఏమి ఉద్యమాలో, ఏమి మేధావులో, ఏమి విజయాలో, 700 రైతులు చనిపోయారు. BJP ప్రభుత్వాన్ని, దాని మిత్రపక్షాలను ఓడించాలి. అందుకు వామ పక్ష, ప్రజాస్వామ్య బహుజన ఐక్య సంఘటన ఏర్పడి అధికారం లోకి రావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ప్రవేటికరణను ఆపడానికి SC, ST MP లు వ్యతిరేంచాలి. SC, ST మంత్రులు, MP లు రాజీనామా చేయాలి. SC, ST సంఘాలు  వాళ్ళ మీద  వత్తిడి తీసుకొని రావాలి. వాళ్ళు ఇల్ల ముందు ధర్నాలు చేయాలి. ప్రవేటి కరణ అపాలి. ప్రవేటికరణ రాజ్యాంగం స్ఫూర్తి కి వ్యతిరేకం. డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

YSR పేరుతో వున్న అవార్డు ఎందుకు తీసుకోవడం సరిఅయినది కాదని అనిపించక పోవడం ఎంతవరకు సరిఅయినది. రాజ్యాంగ వ్యతిరేకులు పేరుతో ఉన్న అవార్డు తీసుకోవడం సరి అయినది కాదు. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు రాజ్యాంగ వ్యతిరేకులు. వారు నశించి నపుడే రాజ్యాంగం అమలు చేసే బహుజనులు అధికారం లోకి వస్తారు.

 

నిరుద్యోగులు, శ్రామికులు, పీడితులు ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళు ఇలా లక్షల్లో తీసుకవడానికి సిగ్గుపడాలి. ఛీ......

 

జస్టిస్ చంద్రు గారు జగన్ మోహన్ రెడ్డి ని జైల్లో వేయించే టట్లు  చంద్రబాబు నాయుడు TOP వాళ్ళు ఢిల్లీ లో రైతులు ఉద్యమం చేసినట్లు చేసి జైల్లో వేయిస్తే, అడ్డు పడతారా.

వేయించండి. ఓటుకు నోట్లు ఇచ్చి హైదరాబాద్ నుండి గుంటూరు వచ్చి AP కి రాజధాని అంటూ వ్యయసాయన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిన  చంద్రబాబు నాయుడు గురించి రాయండి. అసలు AP విడిపోయేటట్లు చేయడానికి చంద్రబాబు నాయుడు పరి పాలనే కారణం. తెలంగాణ ప్రజల్లో విడి పోవాలనే విత్తనాలు పెరగడానికి కారణం. జై భీమ్ ఒక మంచి సినిమా. ఆ సినిమా కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మీ కమ్మ హీరోలు కాపు హీరోలు  రెడ్ల హీరోలు  అమ్మాయిలకు  గుడ్డలు తీసివేసి డాన్స్లు లు వేసి హీరో లుగా చెలామణి అయ్యేవాళ్ళు జై భీమ్ లాంటి సినిమా లు తీసి చూపించండి. పాటలు లేకుండా, చెత్త ఫైట్స్ లేకుండ అర్ధ నగ్న దృశ్యాలు లేకుండా జై భీమ్ తీసారు. సినిమా విజయ వంతం అయింది.

అటువంటి సినిమాలు తీయాలి.  ముందు కొన్నిసినిమాలు వచ్చాయి. ఒక సినిమా వెధవ అంటాడు అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి  కడుపు చేయాలి. ఈ సినిమా వాళ్లకు ఆ హీరోను వెనక వేసుకొచ్చే వాళ్లకు సిగ్గుండాలి. చంద్రు  గారు చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు అయన మనుష్యులు ఉద్యమించి జగన్ మోహన్ రెడ్డి ని జైల్లో వేయిస్తే ఆయనను చంద్రు రిలీజ్ చేయించడానికి పని చేస్తే విమర్శించండి. జర్నలిష్టులు ఆయన ఇంటికి వెళ్లి వారిని ప్రశ్నిస్తే ఏమి సమాధానాలు చెబుతారో రాయండి. వారు TDP జర్నలిష్టు లకు ఇంటర్వ్యూ ఇవ్వక పోతే ఇంటర్వ్యూ ఇవ్వలేదని రాయండి. అంతే కాని చంద్రు గారు ఒక పార్టీ నాయకులు కాదు. వారు జడ్జి గా, పనిచేసారు. లాయర్ గా ప్రాక్టీస్ చేసారు. చేస్తున్నారు. పొలిటికల్ వర్క్ చేయాల్సిన వాళ్ళు పొలిటికల్ వర్క్ చేయాలి. కళ కళ కోసం, డబ్బు కోసం కాదు. కళ ప్రజల కోసం డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మీరు చెప్పింది నిజం. అలాగే జరుగుతుంది. NOTA  నొక్కాలి. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గా  ఎన్నికల డ్యూటీ లు చేసాను. ప్రిసైడింగ్ ఆఫసర్ గా, ఎన్నికల అబ్సర్వర్ గా పని చేసాను. పార్టీల వాళ్ళు ఏమి చేస్తారో చూసాను. మనం ఎంతో తెలివితో పనిచేయక పొతే బ్యాలెట్ బాక్స్ లో ఇంకు పోయడం, తీసుకొని వెళ్లడం, అడ్డుకుంటే చంపడం  చూస్తాం.

నేను ఒక నియోజకవర్గం లో ప్రి సైడింగ్ ఆఫీసర్ గా పని చేసాను. వత్తిడి తీసుకొని వచ్చారు. తెలివిగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కాని 4. 30 తర్వాత ఓట్లు వేయడానికి ఎవరు రాలేదు. ఓట్లు వేయాల్సిన వాళ్ళు రావడం లేదు. పార్టీల వాళ్ళు మేము ఓట్లు గుద్దుకుంటాం అంటారు.  నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా తప్పు చేయవద్దు అని చెప్పాను. వినలేదు. ఏమి చేయాలి. వాళ్ళు చేయాలను కున్నది అడ్డం కొడితే జరిగేది పైన చెప్పినట్టు జరుగుతుంది. నా conscious ను చంపుకొని, ఆ మూడు పార్టీల ముగ్గురిని allow చేసాను. వాళ్ళు గుడ్డుకున్నారు. ఇది జరిగింది. కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, రాజు, వైశ్య కుల రాజకీయ నాయకులు, వాళ్ళ చెంచాలు చేసేది అదే.  పార్టీలు వాళ్లకు నామ మాత్రమే. అందుకని బూత్ కు వెళ్లి BC లు NOTA నొక్కడమే సరి అయినది. BC లకు చట్ట సభలల్లో ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయాలి. 

 

నాకు అమెరికన్ సామ్రాజ్యవాదం కన్నా   రాజ్యాంగ వ్యతిరేకులయిన ఆధిపత్య కుల దురహంకారులు ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి  దేశానికి ప్రధమ శత్రువులుగా కనిపిస్తున్నారు. డబ్బు మద్యం బహుమతులు పంచుతూ ప్రజాస్వామ్య అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యసౌధాల్లను వాళ్లు కుళ్ళుతో, కుట్రతో, హిపోక్రసీ తో కాళ్లతో తొక్కుతుంటే కడుపు మండుతుంది. చంద్రబాబు, కేసీఆర్, అమిత్ షా  జగన్ మోహన్ రెడ్డి,  మొదలయునవారు, వారి చెంచాలు ప్రజా శత్రువులుగా కనిపిస్తున్నారు. వాళ్ళు నేరస్థులు. వారిని కఠినంగా శిక్షించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు, అంబేద్కరిష్ఠులు, ప్రజాస్వామిక వాదులు,  దేశభక్తులు, పొర హక్కుల, మానవ హక్కుల సంఘాలు, అవినీతి వ్యతిరేక పోరాట సంఘాలు,  కులసంఘాలు,  వాల్లపై పోరాటం చేయాలని తీర్మానాలు చేయాలి. EC బలంగా పని చేస్తే మన పోరాటాలు అక్కర్లేదు. మా వల్ల కావడం లేదు.  మార్పు కొరకు పోరాటాలు తప్పవేమో అని EC అనవచ్చు. మాజీ ఎన్నికల కమిషనర్ JM లింగ్డో గారు ఈ దేశం లోని రాజకీయ నాాయకులు ఈ దేశానికి పట్టిన కాన్సర్లు అని అంటారు. చివరికి అంబేద్కర్ గారు BBCకి ఇచ్చిన ఇంటర్వూలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఏదో రకమయిన కమ్యూనిజం రావాలి అంటారు. కాబట్టి ఈ నాటి నాయకులు చేయక పోయిన భవిషత్ తరం తీర్మానాలు చేస్తారు. పోరాటాలు చేస్తారు.  ప్రజాస్వామ్యాన్ని కాపడుతారు. రాజ్యాంగాన్ని  పడుతారు.

దేశాన్ని కాడుతారు. డబ్బు మద్యం బహుమతులు  పంచే వాళ్ళు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి.

 

BCలు మాత్రమేకాదు, డబ్బు, మద్యం, బహుమతులు పంచేవారు నసించేవరకు  NOTAకే ఓటు వేయాలని నా వ్యక్తిగత అభిప్రాయం.

 

బ్యాంకు లోన్ లను ఎగ గొట్టిన వారిని జైల్లో వేయాలి. వారి వ్యకగత ఆస్తులను స్వాదినం చేసుకోవాలి. వాళ్ళను దేశ ద్రోహ నేరం క్రింద జైల్లో వేయాలి. పార్లమెంట్ లో చట్టం చేయాలి. అందుకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు నడుం కట్టాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

బాగుంది. బహుజన రాజ్యాధికారం కావాలి. రావాలి. కమ్యూనిష్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాగా BJP కి దూరంగా ఉండేటట్లు  BSP ఉంటుందని చెప్పలేక పోవడం అనుమానాలకు దారి తీస్తుంది.  బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మాన్ని తగల పెట్టారు. ఈ విషయం BSP పార్టీ కి లేకపోవడం సరికాదు. బహుజన రాజ్యాధికారం, కావాలంటే  డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులను జైల్లో వేసే విధంగా చేస్తేనే  బహుజనులు, కమ్యూనిష్టులు అధికారం లోకి వస్తారు. లేకపోతే రాలేరు. ఇది సత్యం.  ఈ సత్యాన్ని బహుజన పార్టీలు పనిచేయాలి. అంతే కాదు  ఐక్యతో పనిచేయాలి.  అహంకారరోగాలు వుంటే అధికారం లోకి రాలేరు. ఇది సత్యం. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మనం అధికారం లోకి రావాలి. ఎర్ర జెండా కు అధికారం కావాలి.

 

బాగుంది. బహుజన రాజ్యాధికారం కావాలి. రావాలి. కమ్యూనిష్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాగా BJP కి దూరంగా ఉండేటట్లు  BSP ఉంటుందని చెప్పలేక పోవడం అనుమానాలకు దారి తీస్తుంది.  బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మాన్ని తగల పెట్టారు. ఈ విషయం BSP పార్టీ కి లేకపోవడం సరికాదు. బహుజన రాజ్యాధికారం, కావాలంటే  డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులను జైల్లో వేసే విధంగా చేస్తేనే  బహుజనులు, కమ్యూనిష్టులు అధికారం లోకి వస్తారు. లేకపోతే రాలేరు. ఇది సత్యం.  ఈ సత్యాన్ని బహుజన పార్టీలు పనిచేయాలి. అంతే కాదు  ఐక్యతో పనిచేయాలి.  అహంకారరోగాలు వుంటే అధికారం లోకి రాలేరు. ఇది సత్యం. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

నశించాలి అని మాత్రమేగాదు,నశింపజేసే విధంగా కార్యాచరణ ఉండాలి.బహుజన భావజాలాన్ని ఒంటబట్టించుకొని మనసా వాచా కర్మణా దాన్ని ఆచరణలో పెట్టే నాయకుడు కావాలి రావాలి, ఉరికే నేను బిసి బిడ్డను నేను దళిత బిడ్డను అని చెప్పుకోవడం మట్టుకే కాకుండా తమ జాతికొరకు పనిజేసే నాయకుడు కావాలి.

 

జస్టిస్ చంద్రు గారు జై జగన్ అన్నారా. అంటారా. ఏమిటి. హై కోర్టు జడ్జిమెంట్ లు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పుకోండి.  చంద్రు  గారు తమ అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయం చెప్పండి.  అనవసరంగా వారు అనని జై జగన్ వారు అన్నారు అనడం తప్పు.

ఓటు కు నోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాలి. హైదరాబాద్ విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు  AP రాజధాని  ఎందుకు గుంటూరు రావాలి. అసలు ఈయన పాలన వలనే  తెలంగాణ ప్రజల్లో విభజన బీజాలు పెరిగి పెద్దవయి విభజన కు దారి తీసాయి.

 

ఆ రోజు మీటింగ్ కు నేను కూడా హాజరయ్యాను..చంద్రు గారు.. దేశంలో న్యాయవ్యస్థలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ ఎత్తి చూపారు..వాటిల్లో AP గురించి కూడా మాట్లాడారు...అంతే తప్ప AP  ప్రభుత్వం నిర్ణయాలు సరైనవా? కాదా ? అని ఆయన విశ్లేషించలేదు..కేవలం న్యాయవ్యవస్థ గురించే మాట్లాడారు..పై వీడియో లో మాట్లాడిన వ్యక్తి ఎవరి తరుపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారో...వేరే చెప్పనవసరం లేదు... ఇలాంటివారికి చంద్రుగారి గురించి మాట్లాడతారు...

 

మన పిల్లలు medicine మన దేశంలోనే చదువు కునేటట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. మన పిల్లలు ఇతర దేశాలకు medicine చదవడానికి వెళుతుంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు పడాలి.

 

ఎటు పోతుంది BSP పార్టీ. BJP గా మారిపోయిందా. ఇంకా BSP ఎందుకు?

 

అంబేద్కర్ గారు మను ధర్మాన్ని తగల బెడితే BSP పార్టీ ఏమిటి ఈ విధంగా చేస్తుంది.

ప్రధాని కావాలంటే ఇలా చేయాలా. అపుడు ప్రధాని అయితే ప్రతి గ్రామం లో శివాలయం, రామాలయం,... ఇలా ఆలయాలు కడతారా.

 

ఇపుడు BC సంఘాలు ఏమి చేస్తాయి.  ఆ విజయ సాయిరెడ్డి అంబేద్కర్ లాగా రాజీనామా చేయరు. BC సంఘాలు ఏమి చేస్తాయి. అందుకే BC సంఘాలు  ఎన్నికల్లో NOTA నొక్కండి  అని పిలుపు ఇవ్వాలి. చట్ట సభలల్లో BC ల ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేసేదాకా BC లు NOTA నొక్కాలి. ఈ మనువాద పార్టీలకు, ఆస్తులపెంపు కోసం పెట్టుకున్న రాజకీయ పార్టీల కు బుద్ది చెప్పడానికి  BC లు NOTA నొక్కాలి. చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయాలి. డబ్బు మద్యం బహుమతులు పంచెవాళ్లు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఇలా ఇంకా ఎన్నో పాటలు రావాలి. పాటలు తూటాలు గా మారి డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళ గుండెల్లో గుణపాలాయి, ప్రజాస్వామ్యనికి పునాదులు అవ్వాలి. మా తరం అయిపొయింది. ఈ తరం, భవిషత్ తరం ప్రజాస్వామ్యనికి పునాదులు కావాలని కోరుకుంటున్నాను. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

అంతేకాడు  ఇంకా EWS అంటూ 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒక వారం లోనే మన దేశ పార్లమెంట్ చట్టం చేసి పాస్ చేయగలదు. కాని  చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయాలి అంటే పార్లమెంట్ కు కుదరదు. ఈ పార్లమెంట్ ఎవరికి. ఎవరికి అంటే పీడక కులాల వాళ్లకు, కార్పొరేట్లకు అని తెలుస్తుంది కదా. అందుకే BC లకు చట్ట సభలల్లో  52 శాతం ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ  చేసేంతవరకు BC లు NOTA నొక్కండి. BC లకు చట్ట సభలల్లో 52 శాతం ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు,  పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మీరు చెప్పినట్లు దళితులు పాలక పార్టీలను నమ్ముకున్నారు.

 

మరి ఈ దేశ కమ్యూనిష్టు పార్టీల నాయకులు  NTR, YSR, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మొదలైన వాళ్ళను నమ్ముకున్నారా.

అందరు కల్సి, లేక విడిపోయి RSS పార్టీ అయిన బిజెపి చేతిలో దేశాన్ని పెట్టారా?

 

పార్లమెంట్ లో 80 శాతం కోటేశ్వర్లు, దాదాపు 40 శాతం మంది క్రిమినల్స్ ఉన్నారు.

 

మరి కమ్యూనిష్టు పార్టీలు ఎందుకు ఆపలేక పోయాయి. మనువాద DNA అవుకుండా అడ్డం వచ్చిందా.

 

ఆపితే BC లకు ప్రాతినిధ్యం అనే డిమాండ్ ఎందుకు ముందుకు వస్తుంది. కనీసం డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు నేరస్తులు వారిని కఠినంగా శిక్షించాలని కమ్యూనిష్టు పార్టీల నాయకులు అనరు. ఏ DNA అడ్డం వస్తుంది?

 

అందుకే BC లకు 52 శాతం చట్ట సభలలో ప్రాతినిధ్యం వుంటే శ్రమజీవులు  చట్ట సభలల్లో ఉంటారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి భారత దేశ చారిత్రక భౌతిక వాదం తెలుసు కాబట్టి, BC లు మద్దత్తు లేకపోయిన నెహ్రూ గారి ప్రభుత్వాన్నిBC కమిషన్ వేయాలని కోరారు. నెహ్రు గారు ఒప్పుకోలేదు.  నెహ్రూ గారు admirer of కారల్ మార్క్స్. అపుడు USSR, చైనా  సోషలిస్టు దేశాలు ఉన్నాయి. ఇండియా కూడా సోషలిజం లోకి అడుగు పెడుతుందని ఆశించారు. ఇంకా కులం ఏమిటని అనుకున్నారు. కాని బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశం లో ఉన్న కులం గురించి బాగా తెలుసు. బాధలను అనుభవించారు.

 

నేను కూడా కులం ఏమిటి అనే orientation లోనే ఉన్నాను. కాని జరిగింది ఏమిటి. BJP అధికారం లోకి వచ్చింది. ఎందుకు భారత దేశ చారిత్రక భౌతిక వాదాన్ని ఎందుకు అధ్యయనం చేయలేదు. చేసిన ఎందుకు apply చేయలేదు. కారణం  ఏమిటి.

సెప్టెంబర్ 1947 CPSU కేంద్ర కమిటీ, CPI కి ఇచ్చిన సలహాలను చదవండి. వాటిని CPI follow కాలేదు.  ఆ డాక్యుమెంట్  బయటికి వచ్చింది. వారు కూడా కులం గురించి చెప్పారు. చదవండి. అందరు చదవాలి. BC లు చట్ట సభలల్లో వుంటే కోటీశ్వర్లు, క్రిమినల్స్ తగ్గుతారు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు (పీడక కులాలవాళ్లు ) పార్టీలు నాశనం అవుతాయి. ఎందుకంటే BC శ్రామికులు కాబట్టి.

ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మేము ఆలస్యంగా తెలుసు కున్నాం. అందుకే చట్ట సభలల్లో BC లకు ప్రాతినిధ్యం అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 1951 లోనే గుర్తించి, నెహ్రూ గారు ఒప్పుకోక పొతే విసుగు పుట్టి రాజీనామా చేసారు. కనీసం కమ్యూనిష్టు పార్టీలు డబ్బు, మద్యం బహుమతులు పంచెవాళ్లు, వాళ్ళ నాయకులను జైల్లో వేయించడానికి కృషి చేసి ఉన్నట్లయితే ఈ BC ల డిమాండ్ వచ్చి ఉండేది కాదు.

15%, 7.5%, 52% SC, ST BC లు చట్ట సభలల్లో వుంటే దేశం ఎలా ఉండేది. అసలు నక్సల్ బరి ఉద్యమం వచ్చేదా?పరిశ్రమలు మూత బడేవా? భూమి భూస్వాముల చేతిలో ఉండేవా? విద్య, వైద్యం, ప్రవేటు చేతిలోకి పోయేదా? ఎన్ని త్యాగాలు. ఇవన్నీ కమ్యూనిష్టు పార్టీల నాయకులు ఆలోచించాలి. అధ్యయనం చేయాలి. ప్రజల్ని తెలిసో తెలియక మోసం చేయకూడదు. BC లకు చట్ట సభలల్లో 52 శాతం ప్రాతినిధ్యం కావాలి.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

దీనిమీద నా అభిప్రాయం రాసానండి.

మరల పోస్ట్ చేస్తాను చదవండి.

-------------------

 

మీరు చెప్పినట్లు దళితులు పాలక పార్టీలను నమ్ముకున్నారు.

 

మరి ఈ దేశ కమ్యూనిష్టు పార్టీల నాయకులు  NTR, YSR, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మొదలైన వాళ్ళను నమ్ముకున్నారా.

అందరు కల్సి, లేక విడిపోయి RSS పార్టీ అయిన బిజెపి చేతిలో దేశాన్ని పెట్టారా?

 

పార్లమెంట్ లో 80 శాతం కోటేశ్వర్లు, దాదాపు 40 శాతం మంది క్రిమినల్స్ ఉన్నారు.

 

మరి కమ్యూనిష్టు పార్టీలు ఎందుకు ఆపలేక పోయాయి. మనువాద DNA అవుకుండా అడ్డం వచ్చిందా.

 

ఆపితే BC లకు ప్రాతినిధ్యం అనే డిమాండ్ ఎందుకు ముందుకు వస్తుంది. కనీసం డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు నేరస్తులు వారిని కఠినంగా శిక్షించాలని కమ్యూనిష్టు పార్టీల నాయకులు అనరు. ఏ DNA అడ్డం వస్తుంది?

 

అందుకే BC లకు 52 శాతం చట్ట సభలలో ప్రాతినిధ్యం వుంటే శ్రమజీవులు  చట్ట సభలల్లో ఉంటారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి భారత దేశ చారిత్రక భౌతిక వాదం తెలుసు కాబట్టి, BC లు మద్దత్తు లేకపోయిన నెహ్రూ గారి ప్రభుత్వాన్నిBC కమిషన్ వేయాలని కోరారు. నెహ్రు గారు ఒప్పుకోలేదు.  నెహ్రూ గారు admirer of కారల్ మార్క్స్. అపుడు USSR, చైనా  సోషలిస్టు దేశాలు ఉన్నాయి. ఇండియా కూడా సోషలిజం లోకి అడుగు పెడుతుందని ఆశించారు. ఇంకా కులం ఏమిటని అనుకున్నారు. కాని బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశం లో ఉన్న కులం గురించి బాగా తెలుసు. బాధలను అనుభవించారు. నేను కూడా కులం ఏమిటి అనే orientation లోనే ఉన్నాను. కాని జరిగింది ఏమిటి. BJP అధికారం లోకి వచ్చింది. ఎందుకు భారత దేశ చారిత్రక భౌతిక వాదాన్ని ఎందుకు అధ్యయనం చేయలేదు. చేసిన ఎందుకు apply చేయలేదు. కారణం  ఏమిటి. సెప్టెంబర్ 1947 CPSU కేంద్ర కమిటీ, CPI కి ఇచ్చిన సలహాలను చదవండి. వాటిని CPI follow కాలేదు.  ఆ డాక్యుమెంట్  బయటికి వచ్చింది. వారు కూడా కులం గురించి చెప్పారు. చదవండి. అందరు చదవాలి. BC లు చట్ట సభలల్లో వుంటే కోటీశ్వర్లు, క్రిమినల్స్ తగ్గుతారు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు (పీడక కులాలవాళ్లు ) పార్టీలు నాశనం అవుతాయి. ఎందుకంటే BC శ్రామికులు కాబట్టి. ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మేము ఆలస్యంగా తెలుసు కున్నాం.

అందుకే చట్ట సభలల్లో BC లకు ప్రాతినిధ్యం అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 1951 లోనే గుర్తించి, నెహ్రూ గారు ఒప్పుకోక పొతే విసుగు పుట్టి రాజీనామా చేసారు.

కనీసం కమ్యూనిష్టు పార్టీలు డబ్బు, మద్యం బహుమతులు పంచెవాళ్లు, వాళ్ళ నాయకులను జైల్లో వేయించడానికి కృషి చేసి ఉన్నట్లయితే ఈ BC ల డిమాండ్ వచ్చి ఉండేది కాదు.

 

పీడితులు అధికారం లోకి రావాలి.

 

15%, 7.5%, 52% SC, ST BC లు చట్ట సభలల్లో వుంటే దేశం ఎలా ఉండేది. అసలు నక్సల్ బరి ఉద్యమం వచ్చేదా?పరిశ్రమలు మూత బడేవా? భూమి భూస్వాముల చేతిలో ఉండేవా? విద్య, వైద్యం, ప్రవేటు చేతిలోకి పోయేదా? ఎన్ని త్యాగాలు.

ఇవన్నీ కమ్యూనిష్టు పార్టీల నాయకులు ఆలోచించాలి. అధ్యయనం చేయాలి.

ప్రజల్ని తెలిసో తెలియక మోసం చేయకూడదు. BC లకు చట్ట సభలల్లో 52 శాతం ప్రాతినిధ్యం కావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

10 రోజుల క్రితం 206 బసవ తారకం నగర్ ఇల్లు కూల గొట్టారు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ రావాలి అని బాధితుల తరఫున పని చేస్తున్న సామజిక కార్యకర్తలు నరసింహ గారు, మున్నయ్య గారు రమ్మంటే తెలుసుకుందామని అక్కడకు వెళ్లడం జరిగింది. ఇంతకు ముందే BLF, కాంగ్రెస్, బిజెపి వాళ్ళు ఇతర సంఘాల వాళ్ళు వెళ్లడం జరిగింది. వారు వస్తున్నారు. చూస్తున్నారు.  పోతున్నారంటూ ఆవేదనతో అంటున్నారు. న్యాయం జరగడం లేదు. అని కన్నీళ్ళతో ఏడుస్తున్నారు. అధికారానికి మానవత్వం ఉండదా. మానవత్వం సరే  రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం బలహీన వర్గాలకు ప్రత్యేకించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.  అక్కడ 25 సంవత్సరాలనుండి చిన్నఇండ్లు కట్టుకొని BC  SC, ST లు, మైనారిటీ కి సంబందించినవారే నివసిస్తున్నారు. 

మానవత్వం సరే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం కూడా చదివి పని చేయాలి కదా. విచారించాలి. 206 కుటుంబాలు ఉన్నాయి.  అంతా రోజు కూలి చేసుకొనే బ్రతికే వారు. అక్కడ రెండు సంవత్సరాల కార్పొరేట్ సంస్థలు వెలిసాయి. ఆ బిల్డింగ్ లు కట్టడానికి వీళ్ల శ్రమ ఉంది. తాజ్ మహల్ నిర్మాణానికి రాల్లెత్తిన కూలీ లెవరు. ప్రభువేక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయి లెవరు అంటారు మహాకవి శ్రీ శ్రీ.. అక్కడ ఉన్న కార్పొరేట్ బిల్డింగ్ లకు  రాళ్ళే త్తి పని చేసింది వీళ్ళే. ఇపుడు వాళ్ళ ఇల్లు కూలాగొట్టబడ్డాయి. వాళ్లకు కన్నీళ్లు మిగిలాయి. తెలంగాణ సిగ్గుపడాలి. దేశం సిగ్గు పడాలి. అందరికి ఓట్లు ఉన్నాయి.  TRS, BJP, కాంగ్రెస్ వాళ్లు ఓట్లు వేయించు కుంటారు. ఇంకా డబ్బులు, బహుమతులు ఇచ్చి, మద్యం పోసి ఓట్లు వేయించు కుంటారు. అది నేరం అని కూడా భావించరు. వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళను, వాళ్ళ నాయకులను లాగి తన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు, గౌరవ కోర్టులు జైల్లో వేయరు. పార్టీల వాళ్ళు మీటింగ్ లకు జనం కావాలంటే  డబ్బులిచ్చి లారీలతో ఎక్కించి తీసుకు వెలతారు. ఈ ప్రభుత్వం అధికారులు, పోలీసులు మద్యం షాపులు కూల గొట్టరు. ఇంకా పెంచుతారు. ఏదో చిన్న ఇండ్లు అప్పులు చేసి వేసుకొని 25 సంవత్సరాలనుండి ఉంటే వాటిని కూల గొడతారు. కన్నీళ్లు తెప్పిస్తారు. పెట్టిస్తారు. 😭😭😭😭😭

 పద్మశ్రీ లు, పద్మవిబీషుణులు, భారత రత్నలు స్వామీజీలు,  ఎక్కడ పోయారు. ఎక్కడ ఉన్నారు. ఎవరయినా వాళ్ళకోసం అడిగితే చేయాల్సిన చెత్త పనులు చేస్తారు  వాటిని వ్యతిరేకిస్తే  అడిగిన చంపేస్తరు. అపుడు రచయతలు  వందనలో అంటూ రచనలు, పాటలు మొదలు పెడతారు. జోహార్లు అంటూ మీటింగులు. వీటన్నిటికీ కారణాలు శ్రామికులు అసెంబ్లీ ల లో, పార్లమెంట్ లో లేక పోవడం అని తెలుసుకోరు  ఎర్ర జెండా, నీలి జెండా పార్టీల వాళ్ళు. 😭😭😭😭😭 బసవతారకం నగర్ లో ఉన్న ఇల్లు వారికి ఇల్లు ఇవ్వకుండా కూల గొట్టడం అన్యాయం. అక్రమం. దుర్మార్గం. తినడానికి కూడా ఏమి లేదు. ఎవరయినా పెడితే తింటున్నారు. 😭😭😭😭😭 ఈ దుర్మార్గలు జరగకూడదు. వారికి వెంటనే ఇల్లు ఇవ్వాలి వారికి అక్కడే ఇల్లు కట్టి ఇవ్వాలి.

వారికి నష్ట పరిహారం ఇవ్వాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిపాలించాలి. వారికి వసతులు కల్పించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఈ రోజు  ప్రజాకళాకారుడు పాణిగ్రాహి సుబ్బారావు గారి వర్ధంతి. శ్రీకాకుళం జిల్లా రంగమేటియ కొండల్లో 22 .12 .1969 న కాల్చిచంపబడ్డారు. అప్పుడక్కడ అతనితో పాటు అమరులయిన వారు. ---తామాడ అంకమ్మ --20 సం తెలకల సరస్వతి -26 సం

పంచాది నిర్మల -25 సం రమేష్ చంద్రసాహు--30సం  చెల్లూరి ఉ ష రాణి --- 30 సం

వారికి విప్లవ జోహార్లు. ------- ప్రజాస్వామ్యమనే ముసుగు తగిలించిన  మీ పాలన

సజావుగా పరిసమాప్తి జరుగురోజు లొస్తున్నాయి. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికణం సింహ కంఠ నాదం తో వస్తారిక కాచుకోండి. అన్న పాణిగ్రాహికి మా విప్లవ జోహార్లు.

 

10 రోజుల క్రితం 206 బసవ తారకం నగర్ ఇల్లు కూల గొట్టారు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ రావాలి అని బాధితుల తరఫున పని చేస్తున్న సామజిక కార్యకర్తలు నరసింహ గారు, మున్నయ్య గారు రమ్మంటే తెలుసుకుందామని అక్కడకు వెళ్లడం జరిగింది. ఇంతకు ముందే BLF, కాంగ్రెస్, బిజెపి వాళ్ళు ఇతర సంఘాల వాళ్ళు వెళ్లడం జరిగింది. వారు వస్తున్నారు. చూస్తున్నారు.  పోతున్నారంటూ ఆవేదనతో అంటున్నారు. న్యాయం జరగడం లేదు. అని కన్నీళ్ళతో ఏడుస్తున్నారు. .😭😭😭😭😭 

అధికారానికి మానవత్వం ఉండదా. మానవత్వం సరే  రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం బలహీన వర్గాలకు ప్రత్యేకించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.  అక్కడ 25 సంవత్సరాలనుండి చిన్నఇండ్లు కట్టుకొని BC  SC, ST లు, మైనారిటీ కి సంబందించినవారే నివసిస్తున్నారు. మానవత్వం సరే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం కూడా చదివి పని చేయాలి కదా. విచారించాలి 206 కుటుంబాలు ఉన్నాయి.  అంతా రోజు కూలి చేసుకొనే బ్రతికే వారు. అక్కడ రెండు సంవత్సరాల కార్పొరేట్ సంస్థలు వెలిసాయి. ఆ బిల్డింగ్ లు కట్టడానికి వీళ్ల శ్రమ ఉంది. తాజ్ మహల్ నిర్మాణానికి రాల్లెత్తిన కూలీ లెవరు. ప్రభువేక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయి లెవరు అంటారు మహాకవి శ్రీ శ్రీ.. అక్కడ ఉన్న కార్పొరేట్ బిల్డింగ్ లకు  రాళ్ళే త్తి పని చేసింది వీళ్ళే. ఇపుడు వాళ్ళ ఇల్లు కూలాగొట్టబడ్డాయి. వాళ్లకు కన్నీళ్లు మిగిలాయి.

తెలంగాణ సిగ్గుపడాలి. దేశం సిగ్గు పడాలి. అందరికి ఓట్లు ఉన్నాయి.  TRS, BJP, కాంగ్రెస్ వాళ్లు ఓట్లు వేయించు కుంటారు. ఇంకా డబ్బులు, బహుమతులు ఇచ్చి, మద్యం పోసి ఓట్లు వేయించు కుంటారు. అది నేరం అని కూడా భావించరు. వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళను, వాళ్ళ నాయకులను లాగి తన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు, గౌరవ కోర్టులు జైల్లో వేయరు. 😭😭😭😭😭 పార్టీల వాళ్ళు మీటింగ్ లకు జనం కావాలంటే  డబ్బులిచ్చి లారీలతో ఎక్కించి తీసుకు వెలతారు. ఈ ప్రభుత్వం అధికారులు, పోలీసులు మద్యం షాపులు కూల గొట్టరు. ఇంకా పెంచుతారు. ఏదో చిన్న ఇండ్లు అప్పులు చేసి వేసుకొని 25 సంవత్సరాలనుండి ఉంటే వాటిని కూల గొడతారు. కన్నీళ్లు తెప్పిస్తారు. పెట్టిస్తారు. 😭😭😭😭😭  పద్మశ్రీ లు, పద్మవిబీషుణులు, భారత రత్నలు స్వామీజీలు,  ఎక్కడ పోయారు. ఎక్కడ ఉన్నారు. ఎవరయినా వాళ్ళకోసం అడిగితే చేయాల్సిన చెత్త పనులు చేస్తారు  వాటిని వ్యతిరేకిస్తే  అడిగిన చంపేస్తరు.

అపుడు రచయతలు  వందనలో అంటూ రచనలు, పాటలు మొదలు పెడతారు.

జోహార్లు అంటూ మీటింగులు. వీటన్నిటికీ కారణాలు శ్రామికులు అసెంబ్లీ ల లో, పార్లమెంట్ లో లేక పోవడం అని తెలుసుకోరు  ఎర్ర జెండా, నీలి జెండా పార్టీల వాళ్ళు.

😭😭😭😭😭 బసవతారకం నగర్ లో ఉన్న ఇల్లు వారికి ఇల్లు ఇవ్వకుండా కూల గొట్టడం అన్యాయం. అక్రమం. దుర్మార్గం. తినడానికి కూడా ఏమి లేదు. ఎవరయినా పెడితే తింటున్నారు. 😭😭😭😭😭ఈ దుర్మార్గలు జరగకూడదు. వారికి వెంటనే ఇల్లు ఇవ్వాలి వారికి అక్కడే ఇల్లు కట్టి ఇవ్వాలి. వారికి నష్ట పరిహారం ఇవ్వాలి.

రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిపాలించాలి. వారికి వసతులు కల్పించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

నేను 2019 ఎన్నికలలొ సికింద్రాబాద్ MP గా  ILP పార్టీ అభ్యర్దిగా సిద్దపడి ప్రింట్ చేసి పంచిన కరపత్రం. ఈ కరపత్రం లో డబ్బు మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, ప్రోత్సహించేవారు నేరస్తులు వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాస్వామ్యన్ని, దేశాన్ని కాపాడాలని రాసాను.నేను ఇది చెప్పడానికె, ప్రచారం చేయడానికె పోటీచేయడానికి సిద్దపడ్డాను. నాకు ఓటు లేకుండ చేయడం వలన పోటిచేయలేదు.  ఇలా ప్రజాస్వామ్యం కోసం పోటీచేయాలి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. చదవండి.

 

నేనసలు ఓటు వయను. నాకు సమస్య లేదు. అదొక వేస్ట్ పార్లమెంట్. మనువాదపు పార్లమెంట్. నేను ఎప్పుడయితే ఎన్నికల కమిషన్, పోలీసులు, గౌరవ కోర్టులు డబ్బు, మద్యం బహుమతులు పంచే వాళ్ళను, వాళ్ళ నాయకులను, PD act క్రింద, దేశ ద్రోహం నేరం క్రింద జైల్లో వేసి, డబ్బు మద్యం, బహుమతులు పంచ కుండా లేకుండా ఎన్నికలు జరుపుతారో అపుడు నేను ఓటు వేస్తాను. డబ్బు మద్యం బహుమతులు పంచెవాళ్లు, వాళ్ల నాయకులను జైల్లో వేయమని చెప్పారో, వాళ్ళు ఎర్రజెండాలు, పట్టుకున్నా, నీలి జెండాలు పట్టుకున్నా వాళ్ళు మనువాదులే. డబ్బు మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. మనువాదం నశించాలి.

 

ఒక కామ్రేడ్ ను ఇంకొక కామ్రేడ్ ను గెలిపించు కోవడానికి, బూర్జువ పార్టీలను, మతోన్మాద పార్టీలను ఓడించ డానికి కృషి చేయాలి. అంతే కాని కామ్రేడ్స్ ను ఓడించుకుంటూ బూర్జువ పార్టీలను, మతోన్మాద పార్టీలను గెలిపించడానికి పని చేయకూడదు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలి.

 

జీసస్ కల్పిత పాత్ర కాదు. వారు బానిసల విముక్తి కోసం రాజు మీద తిరుగు బాటు చేసారు.

 

RSS, BJP వాళ్ళు అధికారం కోసం ఎంత సాహిత్యన్ని సృష్టించి విద్యార్థులకు, యువకులకు అందిస్తున్నారో చూడండి. కాని వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర శక్తులు అధికారం ఎజెండా కోసం, ఎన్ని పుస్తకాలు రాసారో చెప్పండి. ఈ మతోన్మాద శక్తులను ఎదుర్కోవడానికి ఎంత ఐక్యతతో కృషి చేయాలో తెలుసు కోండి. అధికారం ఎజెండా తో ఐక్యత తో కృషి చేయాలి. వామ పక్ష, ప్రజా తంత్ర, బహుజన శక్తుల ఐక్యత వర్ధిల్లాలి.

డబ్బు మద్యం, బహిమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి.

మతోన్మాదం నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. ఇది హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో RSS, BJP వాళ్ళు అధికారం కోసం ఎంత సాహిత్యన్ని సృష్టించి విద్యార్థులకు, యువకులకు అందిస్తున్నారో చూడండి. కాని వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర శక్తులు అధికారం ఎజెండా కోసం, ఎన్ని పుస్తకాలు రాసారో చెప్పండి. ఈ మతోన్మాద శక్తులను ఎదుర్కోవడానికి ఎంత ఐక్యతతో కృషి చేయాలో తెలుసు కోండి. అధికారం ఎజెండా తో ఐక్యత తో కృషి చేయాలి. అధికారం మన ఎజెండా కావాలి. అధికారం కోసం చెప్పారో వాళ్లు RSS, BJP వాళ్లకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగా నో సేవ చేసేవాళ్లే. శ్రామికలు అధికారం లోకి రావాలి. వామ పక్ష, ప్రజా తంత్ర, బహుజన శక్తుల ఐక్యత వర్ధిల్లాలి.

డబ్బు  మద్యం, బహిమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి.

మతోన్మాదం నశించాలి.

 

మతం చెప్పింది చెప్పకండి. జీసస్ వరకే పరిమితం చేయండి. కల్పిత పాత్ర అనే అనుకుందాం. ఒక రచయిత ఒక పాత్ర సృష్టించాలంటే  ఎవరో ఒకరు జీవించి ఉండాలి. కారల్ మార్క్స్ కూడా జీసస్ ను ఒక కల్పిత పాత్ర అని అనలేదు. మతం గురించి కాదు. జీసస్ వరకే పరిమితం అవ్వాలి. 

 

మోడీ ప్రజా సమస్యలకోసం పార్లమెంట్ కు రారు. రామాలయం, గీత  రామాయణం, మహా భారతం  గురించి చెప్పడానికి అయితే వస్తారు.

 

ఇది హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో RSS, BJP వాళ్ళు అధికారం కోసం ఎంత సాహిత్యన్ని సృష్టించి విద్యార్థులకు, యువకులకు అందిస్తున్నారో చూడండి. కాని వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర శక్తులు అధికారం ఎజెండా కోసం, ఎన్ని పుస్తకాలు రాసారో చెప్పండి. ఈ మతోన్మాద శక్తులను ఎదుర్కోవడానికి ఎంత ఐక్యతతో కృషి చేయాలో తెలుసు కోండి. అధికారం ఎజెండా తో ఐక్యత తో కృషి చేయాలి. అధికారం మన ఎజెండా కావాలి. అధికారం కోసం చెప్పారో వాళ్లు RSS, BJP వాళ్లకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగా నో సేవ చేసేవాళ్లే. శ్రామికలు అధికారం లోకి రావాలి. వామ పక్ష, ప్రజా తంత్ర, బహుజన శక్తుల ఐక్యత వర్ధిల్లాలి. డబ్బు  మద్యం, బహిమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. మతోన్మాదం నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

విచారంగా ఉంది. ఇంత రాస్తున్న వాళ్ళు డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి అని ఒక వాక్యం రాయరు. ఈ దేశం లో కమ్యూనిష్టు పార్టీలు 100 సంవత్సరాలయినా, 53 సంవత్సరాల వసంతకాల మేఘఘర్జన ఎందుకు విజయ వంతం కాలేదో రాయరు. అసలు BJP ఎందుకు అధికారం లోకి వచ్చిందో రాయారు. నేను జీసస్ గురించి ఒక వాక్యం బానిసల విముక్తి కై రాజరిక వ్యవస్థ ను వ్యతిరేకించారని, క్రీస్తామస్ సందర్బంగా రాస్తే ఇంత చారిత్రక పరిశోధన చేసారు. చేస్తున్నారు. ఈ పరిశోధన నేను లేవనెత్తిన అంశాల మీద చేస్తే శ్రామిక వర్గం పార్లమెంట్, అసెంబ్లీ లలో ఉంటుంది. రాజ్యాంగం అమలు అవుతుంది. డబ్బు మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు  వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి..

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఈ విధంగా ఇండియా లో ఉన్న అవినీతి రాజకీయి నాయకులు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మోడీ, అమిత్ షా, డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు  వాళ్ల నాయకులు ఫోటోలు పెట్టి urinals పోయాలి. అంత చైతన్యం వసైనే దేశం బాగుపడుతుంది. ప్రజాస్వామ్యానికి పునాదులు పడతాయి. అవినీతి రాజకీయ నాయకులు నశించాలి. డబ్బు మద్యం బహుమతులు పంచెవాళ్లు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ప్రజాస్వామ్యం కోసం కోసం  జాషువా గారు 9 పద్యాలు రాసారు. దానికి ఓటు అనే శీర్షిక పెట్టారు. డబ్బులు పంచె వారిని ఆ పద్యాల్లో వాయించారు. అలా కమ్యూనిష్టు పార్టీల నాయకులు, మేధావులు ఎందుకు చెప్పరు. జాషువా గారి కన్నా బలంగా చెప్పాలి కదా.  

డబ్బు మద్యం బహుమతులు పంచె వాళ్ళు నేరస్తులని, వారిని శిక్షించాలని  విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవ తెలంగాణ, జనశక్తి, విమోచన, ప్రజా పంధా, లాల్ జెండా,  కార్మిక లోకం, వీక్షణం, అరుణతార, ప్రజాసాహితి, ఉపాధ్యాయ, ఐక్య ఉపాధ్యాయ, Red Star, Class Struggle,  మొదలయినా పత్రికల్లో ఎందుకు రాయరు. వ్యాసాలు ఉండవు,  సంపాదకీయాలు ఉండవు. కవితలు ఉండవు, పాటలు ఉండవు. ఎప్పుడయినా చూసారా.

చదివారా. ఇవన్నీ కమ్యూనిష్టు పార్టీల, ప్రజా సంఘాల పత్రికలే కదా. ఎందుకు రాయరు.

కారణాలు ఏమిటి. నన్నే చెప్పమంటారా. ఏమి లేదు. సింపుల్ కులం. వాళ్ళ అప్రజాస్వామిక కులపోల్లే అధికారం లో ఉంటారు. అందుకే రాయరు. విచారంగా ఉంది. ఎన్ని త్యాగాలు.

 

ఐక్యం కాక పోయిన కనీసం ఒక కేరళ లో ఉన్నట్టు ఐక్య సంఘటన ఏర్పడిన, ప్రజాస్వామ్యానికి పునాదులు పడతాయి. BJP ఓడిపోతుంది.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచనివారికి ఓటువేస్తే దోంగ పార్టీలుఅన్నీ ఓడిపోవడం ఖాయం.

 

ఆ పార్టీలు ఓడిపోవడమే కాదు  పంచిన వాళ్ళను వాళ్ల నాయకులను జైల్లో వేయాలి.

దేశం బాగు పడాలి.

 

చాలా గొప్పగా వుంది. ఈనాడు CPI రాజ్యాంగ పరిరక్షణ కు ఉద్యమిద్దాం.  ప్రజాస్వామ్యన్ని కాపాడుకుందామని పిలుపు నివ్వడం. ఉన్నంతంగా ఉంది.

సంతోషంగా ఉంది. ప్రజా స్వామ్య వ్యతిరేకులు, డబ్బు మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులపై,  పార్టీలపై కమ్యూనిష్టులు ఉద్యమించడం అవసరం. ఇదే జరిగి ఉంటే బిజెపి అధికారం లోకి వచ్చేది కాదు. కేరళ లో ఉన్నట్లు మన తెలుగు రాష్ట్రలలో, దేశం లో వస్తుంది. వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన శక్తుల ఐక్యత కోసం కృషి చేయాలి. ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ ఉద్యమిద్దాం అని పిలుపు నివ్వడం సరి అయినది. రక్షించు కోవాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు  వాళ్ళ నాయకులు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ప్రవేటి కరణ నశించాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మాట్లాడారు కదా. అందుకే పోస్ట్ చేసాను. అందరు కమ్యూనిష్టు పార్టీల నాయకులు రాస్తారని ఆసిద్దాం.

 

చాలా కాలానికి కమ్యునిస్టుపార్టీ నాయకుల నుంచి కొన్నిమంచి మాటలు . ఇన్నాళ్లకు   కామ్రేడ్  సురవరం  సుధాకర రెడ్డి  చట్ట సభలు కోటీశ్వర్ల  క్లాబ్బులుగా మారాయిఅని చెప్పారు.  చాలా కాలానికి ఒక మంచి మాట. 1969 మార్చ్ లో  ప్రముఖ  విప్లవ నాయకులు కామ్రేడ్ తరి మిల నాగిరెడ్డి   పార్లిమెంట్ అసెంబ్లీ లు  బాట ఖాని షాపులు  అని అసెంబ్లీలోప్రకటన చేసి  బయటకువచ్చారు. మాకు ఎమర్జెన్సీ పట్ల   కమ్యునిస్ట్  పార్టీ తీసుకున్న వైఖరి  తప్పు అని పించింది. కాని ఈనాడు BJPఅధికారం లోకి  వచ్చిన  తరువాత జరుగుతున్న  పరిణామాలు చూస్తుంటే ఆరోజు  కామ్రేడ్ చండ్ర   రాజేశ్వరరావు  గారుCPI తీసుకున్ననిర్ణయంసరి అయినదే అని పిస్తోంది.  లేకపోతె  ఇపుడుజరుగుతన్నపరిణామాలు 1975, 1976 లోనే చూసే  వాల్లు .  కొన్ని ఇబ్బందులు  మటుకు జరిగాయీ. అవి జరగకుండా ఉంటె బాగుండేది. నిజంగా  అనాడు CPI ఎన్నోవిమర్శలు ఎదుర్కొంది.  యువకులుగా మేముకూడా  విమర్శలుచేసాము.  కాని ఈనాడు చూస్తున్న పరిణామాలుచూస్తుంటే  CPI దేశానికీమంచే చేసింది.  సురవరం సుధాకరరెడ్డికూడా BJPకేవలం  రాజకీయ  ప్రత్యర్దే కాదు  దేశానికే శత్రువు అన్నారు.  కాబట్టి  ఆనాడు సిపిఐ  పార్టీ  దేశం కోసమే  ఇందిరాగాంధీ  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఎమర్జెన్సీని  బలపరచి ఉందని భావించవచ్చు.  నాకు ఈ నాటి  పరిణామాలుచూస్తుంటే  అలాగే అనిపిస్తోంది. దానికి CPI బాద పడక్కరలేదు.

ఇంటర్వ్యూ లో కొంత ఆత్మ విమర్శ కనిపిస్తోంది. కాని ముందుకు తీసుకుపొవాడానికి,   వర్కర్స్  నిలబెట్టి గె లిపించడానికి  చేయాల్సిన కృషి కనిపించడంలేదు. అందువలన CPIకి, కమ్యునిస్టు  పార్టీలకు  ఏమి నష్టం లేదు కాని దేశానికి నష్టం. ఆలోచిస్తారని  ఆశిద్దాం.

 

ఇదంతా బాగుంది. BJP అమిత్ షా ప్రధాని కావడం కోసం TRS  support చేస్తే ఏమవుతుంది.

మనువాదం నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

నేను 25న  హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు వాళ్ళ నాయకులు నేరస్తులు, వారిని శిక్షించాలని రాసిన పుస్తకాలు దొరుకుతాయేమని వామ పక్ష, బహుజన పుస్తకాల షాప్ లకు వెళ్లాను. ఇంకా ఇతర పుస్తకాల షాపుల్లో చూసాను. అలా అభ్యుదయ విప్లవ, దళిత సాహిత్యం లో లేక పోతే ఆ రచనలు, మనువాదనికి, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఉపయోగ పడే పుస్తకాలు గానే కనిపిస్తున్నాయి. అందుకే నటరాజ్ గారి గౌతమ బుద్ధుడు పుస్తకం కొనుక్కొని వచ్చాను.

ఇంట్లోనే ఒక 600 పుస్తకాలు ఉన్నాయి.ళ్లు ఇపుడు అనిపిస్తుంది. వాటిలో డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్లు నేరస్టులు వారిని శిక్షించాలని లేదు. ఉండదు. ఉంటే బిజెపి, TRS, YSRCP, TDP ఇతర పార్టీలు ఎందుకు పెరుగుతాయి.  రచయితలు, మేధావులు ఆలోచించండి.  ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై రచనలు చేయండి. ప్రజాస్వామ్యనికి పునాదులు వేయండి.

 

ఇదంతా సరే 100 రోజుల్లో  తీసుకు వస్తామని చెప్పి తీసుకొని రాలేదు. ఇది ఈ దేశానికి ఈ దేశ PM, బిజెపి చేసిన మోసం. ప్రియమయిన దేశం సిగ్గు పడుతుంది. ప్రజలు చేయాల్సిన పనులు చేస్తున్నారు. PM, CM లు మంత్రులు, MP లు MLA లు పనిచేయడం లేదు. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

కేరళ లో ఉన్నట్లు ఒక ఐక్య సంఘటన ఏర్పడితే రాష్ట్రానికి దేశానికీ మంచిది. అందుకొరకు తక్షణం కృషి చేయాలి. కార్యకర్తలను, కమ్యూనిస్ట్ అభిమానులను మోసం చేయకండి. అంత కన్నా దుర్మార్గం ఇంకేమి ఉండదు.

 

 

 

కేరళ లలో  ఏ విధానాల ప్రాతిపదిక పైన  LDF ఏర్పడిందో రాఘవులు గారు చెప్పాలి.

అదే విధానాలపైన తెలుగు రాష్టలలో , ఏర్పడవచ్చు. ఈ రాఘవులు జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే కేరళ లో వున్న LDF ను కూడా చీల్చి, కేరళ ను కూడా BJP వాళ్ళ చేతిలో పెడతాడు. కేరళ కామ్రేడ్స్ ఒప్పుకోరనుకోండి. సారీ. ఈ నాడు వామ పక్ష ఐక్యత ను ఎజెండా ను తీసుకొని పని చేయని వాడు అసలు కామ్రేడ్ కాదు. RSS ఏజెంట్. TDP,  YSRCP, TRS మొదలయినా పార్టీల ఏజెంట్లు.  చేతిలో ఎర్ర జెండాలు పట్టుకుని శ్రామికులను మోసం చేసేవాళ్ళు. చేస్తున్న వాళ్ళు. అందుకే బిజెపి అధికారం లోకి వచ్చింది. రామకృష్ణ CPI రాష్ట్ర కార్యదర్శి, CPI కూడా ఆలోచించాలి. విజయవాడ కమ్యూనిష్టు పార్టీ చేతిలో ఉన్నప్పుడు  విజయవాడ AP రాజధాని అని డిమాండ్ ఉంది. ఇపుడు విజయవాడ మన చేతిలో లేదు. కారణాలు ఎందుకు అనేది ఇంకోక చర్చ.

అపుడు శ్రీభాగ్ ఒప్పందాన్ని గౌరవించాలని  రాయల సీమ ప్రజల కోరిక న్యాయం అయినదే కదా. కామ్రేడ్స్ గా ఆలోచించాలి. వారిది న్యాయమయిన డిమాండ్. వామ పక్ష ప్రజాతంత్ర, బహుజన పార్టీల ఐక్యసంఘటన కావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

కమ్యూనిష్టు పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని CPI(M) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచురి గారు ప్రకటించడం సంతోషకరంగా ఉంది. Merger కు చాలా కాలం తీసుకుంటుంది. కావున  Merger కాకపోయిన కమ్యూనిష్టు పార్టీలు కేరళ లలోగా తెలుగు రాష్ట్రలలో ఐక్య సంఘటన ఏర్పడితే రాష్ట్రాలలో ఎన్నో మార్పులు వస్తాయి అలా కేరళ లలో గా త్వరగా LDF ఏర్పడుతాయని ఆశిస్తున్నాం. వామ పక్ష, ప్రజాతంత్ర, ఐక్య సంఘటన వర్ధిల్లాలి. వామ పక్ష   బహుజన మైత్రి వర్ధిల్లాలి. మతోన్మాద, అప్రజాస్వామ్య పార్టీలు నశించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

 

దేశంలో విజయం కోసం పనిచేయని, అధికారం కోసం పనిచేయని, అహంకార

కమ్యూనిష్టు పార్టీల నాయకులు తయారు చేసిన శవాన్ని కాదు. రోబట్ ను

కాదు. శ్రామిక వర్గం అధికారం లోకి రావాలని కోరుకుంటూ బ్రతుతున్న మనిషిని.

శవాన్ని కాదు రోబట్ ను కాదు. 

 

నాది రాఘవులు గారిపై ఆరోపణ అన్నారు కాబట్టి, క్షమించండి. త్వరలో కేరళ ల లాగ తెలుగు రాష్ట్రాలలో LDF లు ఏర్పడతాయని ఆశిస్తున్నాము. ఒక కామ్రేడ్ తన కృషి కొంత రాస్తే అది స్వంత భజన అనడం సరి కాదు. బహుశ నేను ఏదో ఒక పీడక  కులం  - బ్రాహ్మణ, రాజు, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ కులాల్లో పుట్టి ఉంటే ఇలా సోంత భజన అనే వాళ్ళు కాదేమో. వామ పక్ష పార్టీల ఐక్యత కోరడం కూడా సోంత భజన అవుతుందా.

 

ఈ దేశంలో కులం ఉంది. నేను రష్యా, చైనా, క్యూబా, అమెరికా..... లో పుట్టలేదు.

ఇండియా లో. ఇండియా లో కులం ఉంది. నాకు కులం ఉంది. నాది పీడిత కులం.

పీడక కులం కాదు.

 

కామ్రేడ్ శ్రీనివాసరావు గారికి అభినందనలు. కేరళ లో ఉన్నట్లు LDF లాగా ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం. ఇంకా వామ పక్ష, ప్రజాస్వామ్య బహుజన శక్తుల ఐక్యసంఘటన కు కృషి చేస్తారని ఆశిద్దాం.

 

ఐక్యత మంచిదే. కాని కేరళ లో ఏర్పడి నట్లు LDF లను తెలుగు రాష్ట్రాలలో  ఏర్పాటు చేయవచ్చు.

 

పోరాటాలు  అధికారం లోకి రావడానికి ఉపయోగ పడాలి. అధికారం లోకి రావాలి.

లేకపోతే మీరు దోపిడీ పాలకులకు ఉపయోగ పడినట్లే. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళు నాయకులు, పార్టీలు నశించాలి.

 

డబ్బు సంబంద, బంధాలలో మానవ సంబంధాలు  మట్టి కరుస్తున్న వేలా, హిపోక్రసీ, డిప్లోమసీ, రాజు రాణుల్లాగా,  రాజ్యమేలుతున్నప్పుడు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి

ప్రజల వోట్లను  నీచంగా  వ్యాపార వస్తువు గా మార్చి నపుడు  చిరు నవ్వులు  నమస్సులు,

కరచాలనాలు , వ్యాపర వస్తువులుగా మారిన రోజుల్లో, మౌనం, మాటలు కూడా 

వ్యాపా రం అయినపుడు,  మనుష్యుల ను శవాలు గా మార్చి తిరిగి వాటిపై  డబ్బు గబ్బు రాజకీయలు చేస్తున్న్న రోజుల్లో  ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా, డబ్బు సంబందాలే, వ్యాపార సంబందాలుగా నే అనిపిస్తున్నాయి అయిన  సమత కోసం , మమత కోసం ప్రగతి కోసం  న్యాయం కోసం శాంతి కోసం  తపిస్తూ  కృషి చేస్తున్న 

ప్రతి స్నేహితునికి, ప్రతి ఒక్కరికి  ప్రేమతో  నూతన సంవత్సర శుభాకాంక్షలు ------------    కామూ

 

ప్రభుత్వము  ఉన్నది ఇండ్లు ఇవ్వడానికా ,  కూల్చడానికా 

---------------------------

 

ఈ రోజు 1.1.2022న   బసవ తారక నగర్,  గౌలి దొడ్డి , శేరి లింగంపల్లి మండలం  హైదరాబాద్ కు వెళ్లాము. 8 డిసెంబర్ న 250 ఇల్లు కూలగొట్టారు. హై కోర్టు స్టే ఇచ్చింది . తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడ నీళ్లు ఇవ్వాలని, కరంట్ ఇవ్వాలని ఆర్డర్డ్ ఇవ్వడం జరిగింది. కాని అసలు ప్రభుత్వం ఇళ్ళు కట్టి ఇవ్వాల్సింది, ఇల్లు కూల్చడం  ఏమిటి.  పని చేసుకొని బ్రతుకుతున్న వాళ్లకు పనులు లేకుండా పోయాయి. పిల్లల కు చదువు లేకుండా పోయింది. అవొక హృదయ విదారక దృశ్యాలు. ప్రతి రోజు ఎవరో తిండి పెడితె తినాల్సి న పరిస్థితి.   పడుకోవవాడనికి ఇబ్బందులు. అప్పులు చేసి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నారు.  కొంత మందికి ఫ్రిజ్ లు ఉన్నాయి, TV లు ఉన్నాయి. పనులు చేసుకొని బ్రతికే వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం, అధికారులు వాళ్ళ ఇళ్లను కూల్చి ఎవరో పెడితే తినే పరిస్థితికి తీసుకు వచ్చింది. వాళ్ళకు ఓట్లు ఇచ్చింది. వాళ్ళ ఓట్లతో  మీరు  CM , మంత్రులు , MLA లు  అవడానికా . అయినతరువాత వాళ్ళ జీవితాలను  నాశనం చేయడానికా . ఇందుకా మీకు పదవులు. రాజ్జ్యాంగం ఏమి చెబుతుంది. శ్రేయో రాజ్యం గురించి చెబుతుంది. ఆదేశిక సూత్రాలలో ఏమి ఉన్నాయి..  చదవరా . ఇదే అమెరికా లో నీగ్రో లకు జరిగితే ఎలా తిరుగు బాటు చేస్తారు. అసలు అక్కడ పాలకులు  ఇలా చేయరు. ఇతర దేశాల్లో పాలకులు ఇలా చేస్తారా. చేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా. ఇది భారత దేశంకదా. కర్మ భూమి. కర్మ అని అలవాటు చేసారు. మెదడులలో శతాబ్దాల తరబడి కుక్కేరు .  అందుకే పీడక కుల స్తుల ఆటలు సాగుతున్నాయి.   ఇక్కడ ఒక చర్చి ఉంది. వాళ్ళు అయిన అమెరికా లో నీగ్రో లు ఎలా  తిరుగు బాటు చేస్తారో చెప్పరు . ఇతర దేశాల్లో ఇలా జరిగితే ఏమి చేస్తారో చెప్పరు.  ఆ దేశాల్లో ఉన్నది కూడ క్రిస్టియన్స్ గే కదా.

 కమ్యునిష్టు పార్టీలు చీలికలు పేలికలయి  అసలు MLA లు లేకుండా చేసుకున్నారు.   అందువలన  శ్రామికులు జీవితాలు దుర్భర మవుతున్నాయి..  ఇంకా పోరాటాలు . వాళ్ళ చేత ధర్నాలు చేయించాలి. ఊరేగింపులు  చేయించాలి.  వాళ్ళు ఇపుడు  సహాయలతో బ్రతుకు తున్నారు. అసలు వాళ్ళు పోరాటం చేయడం కాదు.  వాళ్ళ కోసం ఈ నాగరిక పౌరసమాజం ఏమి చేస్తుందనేదే ప్రశ్న.   ఎందుకు ఇలా పట్టించుకోకుండా ఉంది. 

రాయాలన్న కన్నీరు వస్తోంది.  అక్కడ ఉన్నది ఎక్కువమంది  వడ్డెర కులానికి సంబందించిన వారు ఉన్నారు.  ఇంకా ఇతర SC , ST , ముస్లింలు  ఉన్నారు.  ఇది కులాల దేశం కాబట్టి  వడ్డెర లో ఉన్న కొంతమంది చొరవ తీసుకొని చేస్తున్నారు . 

రాజకీయ పార్టీలు చూసి సహాయం చేయడం చేస్తున్నాయి .  ఇలా జరగకుండా చేయలేక పోయాయి.  జరిగన తరువాత  ఆ పార్టీల  MLA లు MP లు ఏమి చేయలేక పోతున్నారు. ఇంకొక పార్టీ    కేంద్రం లో ప్రభుత్వం లో ఉన్న ఏమి చేయలేక పోతుంది. ఎందుకు ఈ పదవులు . అనే ప్రశ్న రాదా.  పదవులు శ్రామికుల జీవితాలను నాశనం చేయడానికా .  ఛీ సిగ్గులేదు  ఈ పాలకులకు . అసహ్యంగా  ఉంది  ఇంకా కోర్ట్లు లు . మనవ హక్కుల కమిషన్ . అంతర్జాతీయ మనవ హక్కుల కమిషన్ సభ్యులు. . లాయర్లు , జుద్జీలు . ..... ఏమిటో ... అసహ్యంగా ఉంది .  ఈ CM , మంత్రలు,  MLA లు , MP లు ఏమి తింటున్నారు. చల్లారిన సంసారాలు  మరణించిన జన సందోహం  అసహాయుల  హా హా కారం  చరిత్రలో మూలుగు తున్నది  అన్న మహాకవి శ్రీ శ్రీ గారి కవిత జ్ఞాపకం వస్తుంది. వారు చరిత్రలో మూలుగు తున్నది.  అన్నారు.    కాని ఇప్పుడూ మూలుగు తున్నది. అని  రాసుకోవాలి. ఇపుడు  కోర్టు ఆర్డర్ మీద వాళ్లు అక్కడ ఉన్నారు.

వారికి త్వరగా అక్కడే ఇళ్ళు కట్టి ఇవ్వాలి. నివసించ డానికి వీలుగా ఆ ప్రదేశాన్ని వెంటనే మార్చాలి. ఏదో  డిమాండ్ చేస్తున్నాము FB లో  , సోషల్   మీడియా  లో  రాస్తున్నాము .  స్పందిస్తూ ఉన్నారు. సహాయం చేస్తున్నారు.   అసలు పరిష్కారం వాళ్ళకు అక్కడ నివాస యోగ్యమయిన ఇండ్లు కట్టాలి.  ఉన్న అంగన్ వాడిని కోన సాగించాలి.  వాళ్ళకు జరిగిన ఆర్ధిక నష్టం , మానసిక హింస కు పరిహారం కావలి. వాళ్లకు  గౌరవ ప్రదమయిన జీవితాలని ఇవ్వాలి.  అందుకే  ఈ దేశం లో CM , మంత్రులు , MLA లు , MP లు ఉన్నది.  అదే రాజ్యాంగం చెబుతున్నది.  ప్రజ్జల జీవితాలను నాశనం చేయడానికి కాదు. 

 కర్మ అని మెదడులలోకి ఎక్కించారు.  కాబట్టే  బ్రతుకుతున్న్నారు . లేకపోతె  ఏమి చేయాలో వాళ్ళు చేసే వారు.    కోర్ట్ట్లులు లాయర్లు. జడ్జీలు దేవాలయాలు , చర్చీలు , మసీదులు చుట్టూ , వాళ్ళ చుట్టూ వీళ్ళు చుట్టూ తిరుగుతో  బ్రతికే వాళ్ళు కాదు.

మహా కవి శ్రీ శ్రీ గారి  దేశ చరిత్రలు  గుర్తుకొస్తున్నాయి  వారు దేశ చరిత్ర అన్నారు. నాకు ఇది దేశ వర్త మానం  గా వుంది. Very sad.   తెలంగాణా ఎందుకు తెచ్చుకుంది. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.  ఆత్మహత్యలు అసలు పోరాట రూపాలు కాదు.పరిస్ష్కార మార్గాలు. అయిన చేసుకున్నారు.   నేను ఏమి చేయగలను . చేద్దామంటే CM ను  , మంత్రిని , MLA ను  MP ని కాదు.   రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలి .   ప్రజలకు మెరుగయిన జీవితాన్ని అందించడానికే రాజ్యాంగం ఉంది. ప్రజలు జీవితాలను నాశ నం  చేయడానికి  రాజ్యంగం లేదు.   అందుకోసం రాయబడలేదు. రాజ్యాంగం పీటికలోనే సోషలిజం ఉంది . చదువుకొని అమలు చేయాలి.

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు నేరస్తులు వారిని శిక్షించాలనే సాహిత్యం. రాస్తారా. ఇందులో కులం లేదు కదా.

 

అప్పటి సాహిత్యం అప్పటి ఉత్తేజం అప్పటి ఆలోచన విధానం ఈ తరానికి అందించేవారేరి

తరాలు మారుతున్నాయ్ స్వరాలు మారుతున్నాయ్.

 

BJP ని ఓడించ లేకపోయిన కనీసం అడ్డుకట్ట వేయడానికి వామ పక్ష పార్టీలు ఒక ఐక్య సంఘటన ఏర్పడాలి. ఇంకా వామ పక్ష ప్రజాతంత్ర, బహుజన ఐక్య సంఘటన ఏర్పడి పనిచేయాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలను ఓడించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. 

 

కాంగ్రెస్ వాళ్ళకు బుద్దిలేదా ?  అంతా మనువడమే. అసలు కారణం . దానిని మరచి పోవద్దు. మన కామ్రేడ్స్ ఎంత మంది మనువాదాన్ని వ్యతిరేకించని పార్టీలలోకి వెళ్ళారు.. తెలియదా. అంతా మనువడమే . అందుకే బుద్దుడు, అంబేద్కర్ కావాల్సివచ్చింది. ఈ విషయం మహా మార్క్సిస్ట్ మేధావి రంగనాయకమ్మ గారికి తెలియదా ? తెలిసే రాస్తున్నారా.

 

మనవాదఫాసిజం పెరగడానికి ముఖ్య కారణం ఈ దేశం లోని కమ్యునిష్టు పార్టీల నాయకులు.   వామ పక్ష మేధావులు డబ్బు మద్యం బహుమతులు పంచె వాళ్ళను నేరస్తులుగా చూడక పోఅవడం. వాళ్ళను జైల్లో వేయాలని చెప్పక పోవడం . OPDR కరపత్రం లో కూడా ఈ విషయం లేదు. అసలు BJP ఎందుకు అధికారం లోకి రాగాలిగిందో చర్చః పెట్టండి. నిజాలు తెలుస్తాయి

 

మతోన్మాదానికి అడ్డుకట్ట వేయాలంటే రామ కృష్ణ రహస్యాలు చదవాలి. . అందరికి చదువు లేకుండ చేసిన ఈ  మతోన్మాదులకు అడ్డుకట్ట వేయాలి అంటే రామ కృష రహస్యాలు చదవాలి. మాకు దేవాలయాలు వద్దు విద్యాలయాలు కావలి. అందరికి చదువు కావాలి.  అందరికి ఉచిత వైద్యం కావలి. మూతబడిన పరిశ్రమలు తెరవాలి.

భూములను జాతీయం చేయాలి. పీడక కుల దోపిడ దౌర్జ్జన్యలపై  ఉద్యమించాలి .

డబ్బు మద్యం బహుఅమతులు పంచెవాళ్ళు, వాళ్ళ నాయకులు, , పార్టీలు నశించాలి.

 

ఈ కరపత్రం లో డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు రాజ్యాంగ వ్యతిరేకులని,నేరస్తులని,  వారిని శిక్షించాలని ఎక్కడ రాయలేదు.

అందుకొరకు బహుజనులు ఉద్యమించాలి. ఇది లేకపోతె 1000 సంవత్సరాలయినా బహుజనులు అధికారం లోకి రారు. రారు. రారు. గౌతమ బుద్ధుడు, ఫూలే, సావిత్రి బాయ్ ఫూలే, నారాయణ గురు, వీర బ్రహ్మేంద్ర స్వామి, భగత్ సింగ్, ఉద్ధం సింగ్, గాంధీ, మొదలయిన వాళ్ళు నిలుచున్నా ఓడిపోతారు. ఇది సత్యం.

 

చట్ట సభలాల్లో BC లకు 52 శాతం  ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేసేంత వరకు BC లు ఏ పార్టీకి ఓటు వేయకూడదు.

 

ఈ కరపత్రాన్ని, మీరు నిర్వహిస్తున్న, పాల్గొంటున్న మీటింగ్ లలో  xerox copies తీసి పంచండి. డబ్బు మద్యం బహుమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించక పొతే, బహుజనులు, కమ్యూనిస్టులు, 100 సంవత్సరాలయినా ప్రజాస్వామ్య, వాదులు గెలవలేరు.

 

2015 లో Economic  times లో వచ్చింది. డేట్ వేయడం మరచి పోయాను.  చదివిన తరువాత నేను AAP లో పని చేయడం మానివేశాను. ఇది దేశ రాజకీయ పార్టీల పరిస్థితి.  కాంగ్రెస్ పార్టీ PV ప్రధాని గా ఉండి , బాబ్రి మసీద్ కూల్చి వేస్తుంటే  మౌనంగా ఉండటం.  . అసలు ఈ రాజకీయ పార్టీలకు  రాజ్యాంగం అంటే గౌరవం ఉందా.  కమ్యునిష్టు పార్టీలు ముందు ఒక ఐక్య వేదిక గా ఏర్పడి., విస్త్రుతుంగా చర్చించి  అపుడు ఇతర పార్టీలతో మాట్లాడండి.  సపోర్ట్ చేయండి.  అసలు డబ్బు మద్యం బహుఅమతులు పంచె వాళ్లతో ,  వాళ్ళ నాయకులతో, పార్టీలతో , వ్యతిరేకించని పార్టీలతో మాట్లాడటం ఏమిటి. కొట్ల్లడాలి గాని. యుద్ధం చేయాలి గాని.  అసలు ఈ దేశ ప్రజలకు శత్రువులు ఎవరు. అసలు ఈ దేశానికీ శత్రువులు డబ్బు, మద్యము, బహుమతులు , పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు ,పార్టీలు, వాళ్ళపై ఉదయమించని వాళ్ళు శత్రువులు.  దీనిని కమ్యునిష్టు పార్టీల నాయకుల గుర్తించాలి. ఇందులో నేను కులం అనే పదం వాడలేదు. కదా.  మీ కులపోల్లు ఈ పనులు చేస్తుంటే వాళ్ళను తన్నండి.  మీ నిజయతిని చూపించండి.  100 సంవత్సరాల కమ్యునిష్టు పార్టీ, 53 సంవత్సరాల వసంత కాల మేఘ ఘర్జన సాదించింది ఏమిటి.

 

కమ్యూనిష్టు పార్టీల నాయకులారా కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో. ఈ స్వామి రేపు బిజెపి వాళ్ళను, TRS ను కలిపేస్తాడు. అపుడు గుండెల్లో ఎర్ర జెండాలు పెట్టుకొన్నవాళ్లు ఏమి చేయాలి.

 

"భారతదేశంలో కూడా ఇలాగే జరిగింది. వేదాంతం లాంటి పాత తాత్వికతల గురించి ముందుకు ఆలోచించకుండా, ముందుకు పరిశీలించకుండా, నూతన సిద్ధాంతాలను ఆవిష్కరించకుండా వ్యాఖ్యలు రాయటంలోనే ఆనాటి పండితులు కాలం గడిపేశారు."  కాలం గడపలేదండి . వేళ్ళు తీసుకున్నారు. తలకాయలు నరికారు. నాలుకలు కోసారు . సీసం పోసారు.  ముడ్డికి చీపురు కట్టి , నోటికీ ముంతలు కట్టారు.  సతి సహగమనం చేయించారు. శతాబ్దాల సామజిక ఉద్యమాల ద్వారా  కొంత మార్పు వచ్చింది. ఇంకా ఎంతో రావాలండి. మార్పు వస్తుంది.

 

దీనిని ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు గుర్తించడం లేదు. గుర్తించిన నిద్ర పోతున్నట్లు నటిస్తున్నారు.

 

ఓహో !! మనదేశంలో డబ్బు, మద్యము, బహుమతులు పంచె దుర్మార్గులచే, వాళ్ళపై ఉద్యమించని ఉద్యమకారులచే, విప్లవ కారులచే, కమ్యూనిష్టులచే, అంబేద్కరిష్టులచే, రాయని  రచయితలు, మేధావులచే ప్రజాస్వామ్యము బాగా వర్ధిల్లుతుంది...సిగ్గుపడాలి.

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు, పార్టీలు నశించాలి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

వడ్డీ వ్యాపారస్తులు దుర్మార్గులగా తయారయ్యారు. వాళ్లపై పోరాటం చేయాలి.  ఆత్మహత్యలు చేసుకోకూడదు.

BC లకు చట్ట సభలల్లో  52% ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ  చేయాలి. దోపిడీ వర్గాలనుండి  పార్లమెంట్, అసెంబ్లీ లను విముక్తి చేయాలి. అందుకొరకు BC సంఘాలు, కృషి చేయాలి. ఉద్యమించాలి. సాధించే వరకు BC లు NOTA నొక్కాలి.

 

పరమేశ్వర రావు గారికి విప్లవ జోహార్లు. వారు నేను రాసిన జ్ఞానం  కవిత ను ఉపాధ్యాయ లో ప్రచురించారు. మేము విజయవాడ రైల్వే వాగన్ వర్క్ షాప్ లో రైల్వే స్కూల్ లో సెక్షన్లు పెంచడానికి చేసిన ఉద్యమకోసం ఆనాటి రైల్వే శాఖ  మంత్రి మాధవరావు గారి పోస్ట్ కార్డు campaign కోసం  ఉపాధ్యాయ ప్రింటింగ్ ప్రెస్ లో పోస్ట్ కార్డులు ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ విధంగా సహాయం చేసారు. వర్క్ షాప్ ఎంప్లాయిస్ రైల్వేశాఖ మంత్రి గారికి పోస్ట్ కార్డు కాంపెయిన్ చేయడం జరిగింది. అదొక ఉద్యమం. వర్క్ షాప్ రైల్వేస్కూల్ సెక్షన్లు పెరగడం. ఇంకా కేంద్రియ విద్యాలయం ఏర్పాటు జరిగింది.

ఎంతో విచారంగా వుంది. పరమేశ్వర రావు గారికి విప్లవ జోహార్లు.

 

అవినీతి పరులను శిక్షించాలి. అవినీతి RTO లను శిక్షించాలి. అవినీతిని దేశద్రోహ నేరం క్రింద ప్రకటించి శిక్షించాలి.

 

ఇటువంటి వాటిని పోస్ట్ చేయకండి. అసలు దేశం లో ఇంకా పేదరికం ఎందుకుంది

కారణాలు ఏమిటి. కారకులు ఎవరు. ఆ దుర్మార్గులు ఎవరు ఆ దుర్మార్గులపై ఏమి చేయాలి. ఇవన్నీ ముఖ్యమయినా విషయాలు. మనం ఇలా చేస్తే PM, CM లు  మంత్రులు, MP లు, MLA లు ఏమి చేస్తారు..... (సంస్కారం అడ్డం వస్తుంది )

 

ఆకలివలన కారుతున్మ కన్నీళ్లు తుపాకీ గుండ్లుగా మారాలి. మార్చాలి. సమాజాన్ని

మార్చాలి.

 

వామ పక్ష పార్టీల నాయకులను వామ పక్ష ఐక్య సంఘటన  కావాలని అడగండి

 

Yes correct

బిజెపి ని సపోర్ట్ చేస్తున్న, అందులో ఉన్న BC, SC ST లు గుర్తించడం లేదు.

బయటకు రావడం లేదు

 

చట్ట సభలల్లో BC లకు  52% ప్రాతినిధ్యం ఇచ్చేటట్లు రాజ్యాంగ సవరణ చేస్తేనే పార్లమెంట్, అసెంబ్లీ లలో శ్రమ జీవులు ఉంటారు. పీడక కులస్తులు, కోటేశ్వర్లు ఉండరు. దేశం బాగుంటుంది. అందుకొరకు BC సంంఘాలు కృషి చేయాలి.

ఉద్యమించాలి. సాధించాలి. డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నసిస్తాయి. అపుడే రాజ్యాంగం అమలు అవుతుంది.

 

ప్రజాస్వామ్యం అనే పదం మీరు రాసిన కవిత లో మిస్ అయింది. ఆత్మ పరిశీలన జరగాలి.

 

కొంతమందికి ప్రశ్నలు వస్తున్నాయి. రావడం కూడా సహజమే..నేనే రాసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ వివరణ ఇవ్వవలసిన అవసరం ఏర్పడేది కాదు..

సామజిక ఉద్యమాల్లో , ప్రజా ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, , మహిళా ఉద్యమాల్లో , ప్రజాతంత్ర ఉద్యమాల్లో , ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జరిగిన ఉద్యమాల్లో కేసులు ఉంటె వాటిని కేసులుగా భావించ కూడదు.  అవి పోటి చేయడానికి అనర్హత గా చూడ కూడదు. 

క్రిమినల్ కేసుల్లో జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు..ACB , CBI , IT , ఆర్ధిక పరమయిన నేరాలు , అప్రజాస్వామిక చర్యల వలన కేసులు ఉన్న వారిని ఎనికల్ల్లో పాల్గొనడానికి అనర్హులు. గెల్చిన తరువాత  దొరికిన  వారిని అనర్హులుగా చేసేటట్లు చట్టం తేవాలి..

నా దృష్టిలో ముందుగా జగన్ మోహన్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు రేవంత రెడ్డి,  సుజన చౌదరి, మొదలయిన వాళ్ళు  పనామా పేపర్లలో ఉన్న వాళ్ళు , బ్యాంకు లోన్లు ఎగ గోడుతున్న వాళ్ళు  పవిత్రమయిన పార్లమెంట్  అసెంబ్లీ లలో ఉండే అర్హత లేదు.

దీనికొరకు ఒక చట్టం తేవాలి. PM ,మంత్రులు ,పార్లమెంట్ సభ్యలు  లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఏమిటి వీళ్ళు చేసేది. సంస్కారం అడ్డం వష్టుంది.  పార్లమెంట్ లో చట్టం  చేయించే టట్లు , మేధావులు, కృషి చేయాలి. ఉద్యమాలు రావాలి. ప్రజాస్వామ్య ఉద్యమాలు రావలి. రైతాంగ ఉద్యమాల లాగా రావాలి. అపుడే బాబా సాహెబ్ అంబేద్కర్ , భగత్ సింగ్, ఉద్దం సింగ్ , షోయెబ్ ఖాన్  అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయి .

కేసులు లేని వ్యక్తులు,  పార్లమెంట్ అసెంబ్లీ లలో ఉండాలి. డబ్బు మద్యం , బహుమతులు పంచె వాళ్ళు, వాళ్ళ నాయకులు ,పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి . రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఎంతమంచిపాట చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ పాట వినడం అప్పటి -----జ్ఞాపకాలను,ప్రాణమిత్రులతో కలిసినడచిన అడుగుల ముద్రలను నెమరువేసుకుంటున్న అనుభూతి కలిగించినందుకు,మీకు అభినందన వందనాలు.

 

శ్రమ జీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో... పాట ఎంతో బాగుంటుంది.

సైన్స్, సామజిక అంశాలను కలిపిన దాశరధి గారు రాసిన పాట. వినండి.

 

ఎందుకు LDF ప్రభుత్వం ఎందుకు అలా ముందుకు వెళుతుంది. అలాగే ప్రభుత్వరంగ పరిశ్రమలను అమ్మి వేస్తున్న BJP తో కల్సి ప్రయాణం చేయడం ఎంత వరకు  కరెక్ట్.

 

బహుజనులు,ప్రజా తంత్ర వాదులు, కమ్యూనిష్టులు, అంబేద్కర్ వాదులు  గెలవరు .  డబ్బు మద్యం బహుఅమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నసించక పొతే  గెలవరు.  1000 సంవత్సరాలయినా గెలవరు.  అనవసరంగా ఆశలు పెట్టె ప్రజాస్వామిక వాదుల బూట్లు నాకే వాళ్ళుగా వీళ్లను మార్చకండి.  100 సంవత్సరాలు వేస్ట్ చేసారు. ఎంతోమంది త్యాగాలు చేసారు.  చివరికి BJP ని అధికారం లోకి తీసుకొచ్చారు.  సిగ్గు పడాలి.  స్మశానాల వద్దకు పోయి ఏడవాలి. చిట్టా సుద్ది ఉంటె ఏడుస్తారు.  వర్ణశ్రమ ధర్మాలు గోప్పవనుకొని ఎర్రజెండా లు నీలి జెండాలు పట్టుకోనేవారికి ఏడుపు రాదు.

 

ఇంకా కారల్ మార్క్స్  ఏంగెల్స్ , లెనిన్ , స్టాలిన్, మావో , చేగువీర ,  అంబేద్కర్ , భగత్ సింగ్ , రాజగురు , సుఖదేవ్, ఉద్దం సింగ్, షోఎబ్ ఖాన్ గాంధీ,  మొదలయిన వాళ్లు  నిలుచున్నా  వాళ్ళను ఓడిస్తారు, ఈ వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించని  ఎర్రజెండా నీలి జెండా ల పార్టీల నాయకులు.  ఇంకా  అసలు మీరు ఎందుకు వచ్చారు మీ పేర్లు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని బ్రతుకు తున్నాము.  అని ఈ నాయకులే వాళ్ళను జైల్లో వేస్తారు. చంపేస్తారు.   ఇది సత్యం.  బుద్ధం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి.  సంఘం శరణం గచ్చామి.

 

ఇంకా ఈ ఎర్రజెండాల , నీలిజెందాల నాయకులే  ఈ రాజ్యాంగాన్ని తగల బెట్టి మను ధర్మాన్ని, గీతను రామాయణ మహా భారతాలను  రాజ్యాంగాలు గా మారుస్తారు.  RSS  వాళ్ళు అక్కరలేదు వెళ్ళే చేస్తారు . ఇది సత్యం . బుద్ధం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి.  సంఘం శరణం గచ్చామి.

 

బహుజనులు,ప్రజా తంత్ర వాదులు, కమ్యూనిష్టులు, అంబేద్కర్ వాదులు  గెలవరు .  డబ్బు మద్యం బహుఅమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించక పొతే  గెలవరు.  1000 సంవత్సరాలయినా గెలవరు.  అనవసరంగా ఆశలు పెట్టె అప్రజాస్వామిక వాదుల బూట్లు నాకే వాళ్ళుగా మార్చకండి.  100 సంవత్సరాలు వేస్ట్ చేసారు. ఎంతోమంది త్యాగాలు చేసారు.  చివరికి BJP ని అధికారం లోకి తీసుకొచ్చారు.

 సిగ్గు పడాలి.  స్మశానాల వద్దకు పోయి ఏడవాలి. చిత్తసుద్ది ఉంటె ఏడుస్తారు.  వర్ణా శ్రమ ధర్మాలు గోప్పవనుకొని ఎర్రజెండా లు నీలి జెండాలు పట్టుకోనేవారికి ఏడుపు రాదు. ఇంకా కారల్ మార్క్స్  ఏంగెల్స్ , లెనిన్ , స్టాలిన్, మావో , చేగువీర ,  అంబేద్కర్ , భగత్ సింగ్ , రాజగురు , సుఖదేవ్, ఉద్దం సింగ్, షోఎబ్ ఖాన్, గాంధీ,  మొదలయిన వాళ్లు  నిలుచున్నా  వాళ్ళను వీళ్ళు ఓడిస్తారు, ఈ వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించని  ఎర్రజెండా నీలి జెండా ల పార్టీల నాయకులు. చంద్రబాబు నాయుడ్ని, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డీని, మోడీని గెలిపిస్తారు. ఇంకా  అసలు మీరు ఎందుకు వచ్చారు మీ పేర్లు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని బ్రతుకు తున్నాము. ఎందుకొచ్చారని ఈ నాయకులే వాళ్ళను జైల్లో వేస్తారు. చంపేస్తారు. ఇది సత్యం. ఇంకా ఈ దేశపు ఎర్రజెండాల , నీలిజెండాల నాయకులే  ఈ రాజ్యాంగాన్ని తగల బెట్టి మను ధర్మాన్ని, గీతను రామాయణ మహా భారతాలను  రాజ్యాంగంగా మారుస్తారు.  RSS  వాళ్ళు అక్కరలేదు వీళ్లే చేస్తారు .

ఇది కూడా సత్యం.  బుద్ధం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి. డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

జోహార్ ప్రజారచయిత మహాశ్వేతాదేవి జోహార్. ప్రజాసాహిత్యం, ప్రజాకళలు వర్ధిల్లాలి.

 

కమ్యూనిష్టులు మాల్సుర్ లాగా వందల మంది MLA లు కావాలి. కమ్యూనిష్టు పార్టీలు ఆ కృషి చేయాలి.

 

ఇది పిచ్చి కాదు. ఇది వాస్తవం. ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు, నీలి జెండాల నాయకులు చేసేది ఇదే. నాకు పిచ్చి అంటే. అవును దేశం అంటే పిచ్చి. శ్రామిక వర్గం అంటే పిచ్చి. శ్రామిక వర్గం అధికారం లోకి రావాలనే పిచ్చి.

 

నాకు పిచ్చి పడితే నేను ఇటువంటి గ్రూప్ మొదలు పెట్టి నడపగలనా. ఆరోగ్యం బాగాలేదని 

Close చేసే వాడిని. నాలాంటి పిచ్చివాళ్ళు నడిపే గ్రూప్ లో 256 మంది గ్రూప్ సభ్యులు ఉండగలరా.  ఇంకా మమ్మల్ని గ్రూప్ లో కలపండి అని అడుగుతున్నారు. గ్రూప్ నిండి పోవడం వలన  కలపలేక పోతున్నాను. ఇటువంటి పిచ్చి వాడి గ్రూప్ లో ఎందుకు ఎలా కొనసాగ గలగుతున్నారు. నేను రాసిన పోస్ట్ సరిఅయినది కాదు అని రాయవచ్చు. నాకు పిచ్చి పట్టింది అనడం సరిఅయినది కాదు. నాకు శ్రామిక వర్గం అంటే పిచ్చి. ప్రజలంటే పిచ్చి. శ్రామికవర్గం అధికారం అంటే పిచ్చి. బుద్ధం శరణం గచ్చామి. దమ్మం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. SP, BSP పార్టీలు సహకరించాలి.

గెలవాలి. శ్రామికులు గెలవాలి. గెలిపించాలి. గెలవాలంటే డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ల నాయకులు, ఆ పార్టీలు నశించాలి. ఈ orientation ఉండాలి.

లేకపోతే గెలవరు. గెలవలేరు. ఇది మిస్ కాకూడదు. కేరళ లలో డబ్బు, మద్యం, బహుమతులు పంచరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పంచదు. నేను ఒకసారి మా యూనియన్ మీటింగ్ కోసం 2016 లో అమృతసర్ వెళ్ళాం.మీటింగ్ అయినా తర్వాత 

జులియన్ వాలా బాగ్, వాగా బార్డర్ చూడాలని టాక్స్ మాట్లాడుకున్నాం. టాక్స్ డ్రైవర్ తో ఎవరికి ఓటు వేశావు అని అడిగాను. SAD కు వేసాను అని చెప్పారు. SAD డబ్బులు ఇచ్చిందా అని అడిగాను. అదేమిటి అని నన్ను వింతగా చూసారు. అక్కడ ప్రజలు కాంగ్రెస్ కు వేయాలంటే కాంగ్రెస్ కు SAD, ఇంకా ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీలకు వేస్తారని చెప్పారు. అలా ఉండాలి. అటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో దేశం లో కావాలి.

అపుడే, కమ్యూనిష్టులు బహుజనులు, ప్రజాస్వామ్య వాదులు గెలుస్తారు. లేకపోతే గెలవలేరు. ఈ ముఖ్యమయిన విషయం మిస్ కాక కూడదు. అది చెప్పాలి.

అందుకే నేను ఆ పోస్ట్ రాసాను. బలంగా రాసాను. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

 

డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నాశనం కాకుండా కమ్యూనిష్టులు, బహుజనులు, అంబేద్కర్ వాదులు, ప్రజాతంత్ర వాదులు గెలవలేరు. ఈ orientation మిస్ కాకుడదు. ఈ orientation కమ్యూనిష్టు పార్టీలు, బహుజన పార్టీలు ఇవ్వాలి. ఇవ్వడం లేదు. ఇవ్వాలని చెప్పడానికి రాస్తున్నాను.  కొంచెం బలంగా చెప్పడం జరిగింది. నాకు మార్పు కోసం, ప్రజాస్వామ్యం కోసం అభిప్రాయాలు ఉంటాయి.  అది రాస్తుంటాను. రాయాలి కూడా. గ్రూప్ అడ్మిన్ గా మార్పు  కోరుకుంటున్న కామ్రేడ్స్ ను కలపడం జరిగింది. అనేక భిన్న అభిప్రాయాలూ వస్తున్నాయి. రాస్తున్నారు. నాకు కూడా అభిప్రాయాలు ఉంటాయి. అవి రాసేటప్పుడు కొంచెం బలంగా చెప్పడం జరిగింది. అవి సరిఅయినది కాదని రాయవచ్చు. ఖండించవచ్చు. 

 

ఈ దేశపు ఎర్రజెండా, నీలి జెండా నాయకులని రాసాను. ఈ దేశపు అని స్పష్టంగా రాసాను. ఈ దేశపు అని రాసాను. ఈ దేశపు అంటే ఏమిటో అర్ధం చేసుకోండి.

 

ఇది వాట్సాప్ గ్రూప్ అండి. రుద్దడం కాదు. నా అభిప్రాయం సరికాదని రాయవచ్చు. ఖండించవచ్చు. నేను ILP లో ఉన్నాను. అయినా ఇది ILP గ్రూప్ గా చేయలేదు. శ్రమ జీవులు అధికారం లోకి రావాలంటే వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర ఐక్య సంఘటన అయితేనే సాధ్యం అనే అభిప్రాయం తో అందరిని కలిపాను. కాబట్టి మా ఆవేదనను నేను స్టార్ట్ చేసిన గ్రూపులో వెళ్లి బుచ్చాను. అది సరిఅయినది. నా అభిప్రాయాలు  కరెక్ట్ కాక పొతే కరెక్ట్ కాదని చెప్పవచ్చు. రాయవచ్చు. ఖండించవచ్చు.

 

దీనిని అందరు చదివారు. సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. ఎవరు స్పందించలేదు. ఎందుకు. మనువాదం అడ్డం వచ్చిందా?

 

మనువాదం పై  పోరాటం.

 

నాకు ఎందుకో ఈ ఫోటోలు చూసిన తరువాత  ఇలా రాయాలని పించింది. ఏమి సిద్దాంతాలు. ఏమి ఉద్యమాలు. ఏమి  ఆందోళనలు. ఏమి కమ్యూనిష్టు పార్టీల నాయకులు. ఏమి పార్టీలు. ఏమి నాయకులు. మన తలకాయలు పగల కొట్టుకున్న అర్ధం కాదు. కావడం లేదు కదా. ఈ కమ్యూనిష్టు పార్టీల నాయకులను నమ్మి మనం మోసపోతున్నాం అనిపిస్తుంది. ఈ దేశం లో కారల్ మార్క్స్ ఇది చూసి, వీళ్ళే ఏమిటి నా పేరు వాడుకుంటున్నారని ఏమి చేయలేక కుమిలి, కుములి చనిపోతారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మన కళ్ళు తెరిపించడానికి బాగా చెప్పారు. చూడండి.  మన దేశ రాజకీయాలలో రాజకీయ నాయకులు శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు కాదు.

వారు ప్రజల కష్టార్జితాన్ని శాశ్వితంగా దోపిడీ చేసే  శాశ్విత దోపిడీ గాండ్రు.

ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే దుర్మార్గులు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

ప్రజాస్వామ్య వ్యతిరేకులతో కలసి ఎలా నవ్వుతూన్నారో చూడండి. నాకు ఎందుకో ఈ ఫోటోలు చూసిన తరువాత  ఇలా రాయాలని పించింది. ఏమి సిద్దాంతాలు. ఏమి ఉద్యమాలు. ఏమి  ఆందోళనలు. ఏమి కమ్యూనిష్టు పార్టీల నాయకులు. ఏమి పార్టీలు. ఏమి నాయకులు. మన తలకాయలు పగల కొట్టుకున్న అర్ధం కాదు. కావడం లేదు కదా. ఈ కమ్యూనిష్టు పార్టీల నాయకులను నమ్మి మనం మోసపోతున్నాం అనిపిస్తుంది.

ఈ దేశం లో కారల్ మార్క్స్ ఇది చూసి, వీళ్ళే ఏమిటి నా పేరు వాడుకుంటున్నారని ఏమి చేయలేక కుమిలి, కుములి చనిపోతారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మన కళ్ళు తెరిపించడానికి బాగా చెప్పారు. చూడండి.  మన దేశ రాజకీయాలలో రాజకీయ నాయకులు శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు కాదు. వారు ప్రజల కష్టార్జితాన్ని శాశ్వితంగా దోపిడీ చేసే  శాశ్విత దోపిడీ గాండ్రు. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే దుర్మార్గులు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

నేను వదల లేదు. మనువాదం తో బ్రతుతకు తున్న కమ్యూనిష్టు పార్టీల నాయకులే వదిలేసారు. అందుకే BJP వచ్చింది.

 

Thank you. వామ పక్ష పార్టీలు బహుజన పార్టీలు, ఒక ఫ్రంట్ గా ఏర్పడితే ఈ గ్రూప్ క్లోజ్ చేస్తాను. దీని అవసరమే ఉండదు. వామ పక్ష పార్టీలు BLF ను బలపరచండి అని పిలుపు నివ్వమని చెప్పండి. ఈ గ్రూప్ క్లోజ్ చేస్తాను. ఈ గ్రూప్ అవసరం ఉండదు.

 

ఇంకా వాళ్ళనుంచి దూరమైయి  శ్రామిక వర్గ అధికారం కోసం కృషి చేస్తారని ఆశ.

 

ఇది సరి అయినది కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యమే మా సిద్ధాంతం. ప్రజాస్వామ్యం సోషలిజానికి పునాది.

 

ఇది CPI (M ) పార్టీ గ్రూప్ కాదు. CPI (M ) పార్టీ వాళ్ళకి బాధ గా ఉంటే వెళ్ళి పోవచ్చు.

ఈ దేశం లోని కమ్యూనిష్టుల కర్తవ్యం డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళు, వాళ్ళ నాయకులు నేరస్తులు వారిని జైళ్ళో వేయించడం, దేశం లో ప్రజాస్వామ్యనికి ముఖ్యం అని చెబుతారా. అందుకు కమ్యూనిష్టులు కృషచేయాలి చెబుతారా.

 

MLA, MP లకు పోటీచేసే వాళ్లకు కేసులు లేవని సర్టిఫికెట్లు ఉండాలి.---------------

ప్రభుత్వ  ఉద్యోగంలో  చేరాలంటే UPSC,  SSC, RRB, SPSCs, DSC,  బ్యాంకు పరీక్షలు  మొదలయిన  పరీక్షలు పాసయినా,  పోలిస్ క్లియరెన్స్  కావలి.   ఎలెక్షన్ కమిషన్ అధికారులు, ఉద్యోగులు  కూడా  ఉద్యోగంలో  జాయిన్  అవ్వాలంటే  పోలీస్  క్లియరెన్స్  కావాలి.  గ్రూప్ డి పోస్టుల నుండి  IAS  అధికారుల వరకు పోలీసు క్లియరెన్స్  ఉంటేనే ఉద్యోగాలలో చేరగలరు. కాని  MLA,  MP  స్థానిక  సంస్థల ప్రతినిధులు  ఎన్నికలకు  ఎవరయినా  ఎన్ని  కేసులు ఉన్న  పోటీ చేయవచ్చు.    వాళ్లు గెలిచిన తర్వాత  PM,  CM లు  మంత్రు లయితే  ఆ అప్రజాస్వామిక వాదుల ఫైళ్లు  ప్రభుత్వ  ఉద్యోగులు  మోయాలి.  వాళ్లను MP,  MLA  లను  కాపాడాలి.  వాళ్ళకు ,   ఇష్టం  ఇష్టంలేకపోయినా   గౌరవించాలి.  ఏమిటీ ఈ  పరిస్థితి.  దీనిని  మార్చాలి.  ఎలెక్షన్  కమిషన్  MP,  MLA,  స్థానిక  సంస్థల  ప్రతినిధులకు పోటీ చేస్తున్న  అభ్యర్థులనుండి  పోలీస్  క్లియరెన్సు  సరిఫికేట్  తీసుకోవాలి.  ఇంకా  ఇన్కమ్  టాక్స్, ACB,  CBI,  నుండి  ఎటువంటి  కేసులు  లేవని  సర్టిఫికెట్  తీసుకోవాలి. క్లియరెన్స్  లేకపోతే  వాళ్లకు  పోటీ  చేసే  అర్హత  లేదని  ప్రకటించాలి.  గెలిచిన తర్వాత  ACB, CBI, పోలీసుల కేసులలో   ఉంటె   మంత్రులు,  MP,  MLAలు  వారిని  వెంటనే  డిస్క్వాలీఫై  చేసే విధంగా చట్టం  చేయాలి. సామాజిక ఉద్యమాల్లో , ప్రజా ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, , మహిళా ఉద్యమాల్లో , ప్రజాతంత్ర ఉద్యమాల్లో , ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జరిగిన ఉద్యమాల్లో కేసులు ఉంటె వాటిని కేసులుగా భావించ కూడదు.  ఆ కేసులను పోటి చేయడానికి అనర్హత గా చూడ కూడదు. ACB , CBI , IT , ఆర్ధిక పరమయిన నేరాలు , అప్రజాస్వామిక చర్యల వలన కేసులు ఉన్న వారిని ఎనికల్లో పాల్గొనడానికి అనర్హులు. గెల్చిన తరువాత  దొరికినా వారిని అనర్హులుగా చేసేటట్లు చట్టం తేవాలి. బ్యాంకు లోన్లు ఎగ గొడుతున్న వాళ్ళు  పవిత్రమయిన పార్లమెంట్  అసెంబ్లీ లలో ఉండే అర్హత లేదు. దీనికొరకు ఒక చట్టం తేవాలి. PM ,మంత్రులు ,పార్లమెంట్ సభ్యలు  లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఏమిటి వీళ్ళు చేసేది. మంచి దేశం కోసం మంచి చట్టాలు చేయడానికే కదా.  పార్లమెంట్ లో చట్టం  చేయించే టట్లు , మేధావులు, కృషి చేయాలి. ఉద్యమాలు రావాలి. ప్రజాస్వామ్య ఉద్యమాలు రావలి. రైతాంగ ఉద్యమాల లాగా రావాలి. అపుడే బాబా సాహెబ్ అంబేద్కర్ , భగత్ సింగ్, ఉద్దం సింగ్ , షోయెబ్ ఖాన్  అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయి .

కేసులు లేని వ్యక్తులు,  పార్లమెంట్ అసెంబ్లీ లలో ఉండాలి. దేశాన్ని  ఈ అప్రజాస్వామిక రాజకీయ  నాయకుల  నుండి  రక్షించాలి.  పూర్వ ముఖ్య  ఎన్నికల  కమిషనర్  JM  లింగ్డో  గారు  రాజకీయ  నాయకులు  క్యాన్సర్లు  అని  అన్నారు.  వారిని  తొలగించడానికీ  కృషి  జరగాలి.  పైన  చెప్పిన  విధంగా  చేయవచ్చు.  చేయాలి. 

పూర్వ ముఖ్య ఎన్నికల  కమిషనర్  TN  శేషన్ గారు  కూడ  గొప్ప  కృషి  చేసారు.  

ఇంకా  చేయాలి. పైన  చెప్పిన  విధంగా  చేసి  ఈ అప్రజాస్వామిక రాజకీయ నుండి  దేశాన్ని  కాపాడాలి.

 

ఈ రాజ్యంగ పీటిక ను కేరళ స్చూల్స్స్ చదివిస్తున్నారు .  ఇలాగా మన స్కూల్స్ లో కూడా చదివించాలి.

 

చట్ట సభలల్లో BC లకు 52% ప్రాతినిధ్యం వస్తేనే BC లకు సంతోషం. అందుకొరకు కృషిచేయాలి.

 

అప్రజాస్వామిక శక్తులు గురుంచి ఏమయినా చెబుతారా.  . అసలు ఈ దేశ కమ్యున్సిష్టు పార్టీల నాయకులకు,  అప్రజాస్వామిక శక్తులు ఎవరో తెలుసా, తెలిసికూడా నిద్ర పోయినట్లు నటిస్తున్నారా. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

అప్రజాస్వామ్య వాదుల పై ఉద్యమించాలి. విగ్రహాలు అప్రజాస్వా మ్యవాదులను పెంచుతుంటే ఆ విగ్రహాలు అవసరమా.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వామ పక్ష, ప్రజాస్వామ్య, అంబేద్కర్ వాదులు అర్జెంటు గా ఐక్య సంఘటన గా ఏర్పాటు చేయండి. ప్రతి రాష్ట్రం లో ఏర్పాటు చేయండి. చేయాలి. దేశాన్ని కాపాడాలి.

మీ అహంకారాలు ప్రక్కన పెట్టండి. దేశం కోసం ముందుకు రండి.

 

మార్క్స్ ప్రక్కన అంబేద్కర్ , ఫూలే , సావిత్రి బాయి ఫులే బొమ్మలు ఎందుకు పెట్టారనే వాళ్ళకు మాది ఒక సూటి ప్రశ్న. సరే పెట్టం. మా సూటి ప్రశ్న.                                                                                 మరి  రష్యా లో 19 , చైనా లో 28 , క్యూబాలో  7  సంవత్సరాలలో  కమ్యునిష్టు పార్టీలు విజయ వంతం మయితే మన దేశం లో 100 సంవత్సరాల కమ్యునిష్టు పార్టీ , 53 సంవత్సరాల వసంత కాల మేఘ ఘర్జన ఎందుకు విజయ వంతం కాలేదో చెప్పండి. చెప్పాలి.  BJP ఎందుకు అధికారం లోకి వచ్చిందో చెప్పండి.  చంద్రబాబు నాయుడు, కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి, ఎందుకు, ఎలా  బల పడ్డారో చెప్పండి. నిజయతిగా, చిత్తసుద్దితో చెప్పండి. అపుడు పెట్టవచ్చో లేదో అపుడు ఆలోచిస్తాము.   కారల్ మార్క్స్ పేరు చెబుతో  ఎన్ని దశాబ్దాలు, ఈ దేశ  శ్రామికులను మోసం చేస్తారు. కారల్ మార్క్స్ ఇండియాలో ఉన్న కమ్యునిష్టు పార్టీల నాయకులను చూసి కన్నీళ్లు కారుస్తున్నారు.

వామ పక్ష, బహుజన, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

రోజు వారి కూలీ పనుల కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, నిత్యం ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తున్నారు.

 

కమ్యూనిష్టు పార్టీల నాయకులు కమ్యూనిష్టు పార్టీలకు వేయమనడం లేదండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మొదలయిన వాళ్ళ పార్టీల వాళ్లకు వేయమంటున్నారండి. అందుకు ఏదేదో.. చెబుతారు.

 

గోడి సోషల్ మీడియా ప్రచారం. వీళ్ళకి 100 మైల్లు నడచిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కనిపించరు. ఆకలితో చనిపోతున్నవారు కనిపించరు. క్యూబా అన్ని దేశాల కన్న బాగుంది.

 

అంటే BJP ఓడిపోవద్దా. అసలు వామ పక్ష పార్టీల నాయకులకు, అధికారం ఎజెండా ఉండదు. ప్రజాస్వామ్యం ఎజెండా ఉండదు. ఉద్యమాలు, పోరాటాలు....ఎందుకు..

 

సంతోషంగా  ఉంది. అరుణోదయ ప్రజాస్వామ్యం ఎజెండాగా తీసుకోని పాటపాడటం.

ఇంకా చాలా రావాలి. ప్రతి కళాకారుడు ప్రజాస్వామ్యం కోసం గొంతు ఎత్తాలి.

పాణిగ్రహీ ఎపుడో రాసారు. ప్రజాస్వామ్యమనే ముసుగు తగిలించిన మీ పాలన

సజావుగా పరిసమాప్తి జరుగురోజు లొస్తున్నాయి. ప్రజాస్వామ్యం కోసం పాటలు ఇంకా రావాలి. ప్రజాస్వామ్యం ఉండి ఉన్నట్లయితే BJP మతోన్మాద, కార్పొరేట్ పార్టీ దాని మద్దత్తు దారులు అధికారం లోకి వచ్చేవి కావు. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

మద్యాన్ని బందు చేయిస్తారా. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తారా. డబ్బు, మద్యం, బహుమతులు, పంచే వాళ్ళను, వాళ్ళ నాయకులను నాశనం చేస్తారా.

ఎందుకు ఇటువంటివి.

 

డబ్బు, మద్యం, బహుమతులు, పంచేవాళ్ళు, వాళ్ల నాయకులు, పార్టీలు నశించాలి అని నినాదాలు ఇవ్వాలి. ఇప్పట్నుంచి అయినా ఇవ్వాలి. లేకపోతే వేస్ట్. చరిత్ర ఎలాగు వేస్ట్ అయిపొయింది. వర్తమానం భవిష్యత్ విజయలకు బాటలు వేసేవిధగా చేయండి.

 

వీరు డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు, నేరస్తులు, రాజ్యాంగ వ్యతిరేకులు, వాళ్ళను జైల్లో వేయాలని చెబుతారా. రాజ్యాంగం వర్ధిల్లాలి. రాజ్యాంగ వ్యతిరేకులు నశించాలి.

 

These are not the words of me. These are not the words of Dalits, BCs Adivasis.

These are the words of Sanjeeve Dav. (Kamma),  written in an article on Ram Manohar Lohia. Let Kammas, Reddis , Velama Doralu, Kapu upper caste people and their slaves become PM, CMs, Ministers, MPs, MLAs, but our simple desire is that they should not kill the democratic values, by distributing money, gifts, liquor to the people for votes. They have to work for Democracy, Socialism , Secularism , Save Constitution.------ Save India

 

On 21.1.2022 a video call meeting was organized. After thorough discussion it has been decided to form a committee instead of conveners and joint conveners. An ad hoc  committee has been formed with the following activists.

 

President V.Kameswara Rao

Working President Rukmoddin 

Vice President R. PanduRangam

Vice President B.Satyanaraaya 

General Secretary Chennoju Srinivasulu 

Secretary V.Yadagiri

Secretary  jarpula SivaNayak

Treasurer Jilani Basha

 It is decided to bring a pamphlet is to be brought on the occasion of Republic Day.

ఇలా ఉంది పరిస్థితి. వామ పక్ష పార్టీలు త్వరగా ఐక్య సంఘటన ఏర్పడి దేశం కోసం పని చేయాలి. మీ అహంకారాలని పాటిపెట్టండి.

 

వామ పక్ష ఐక్య సంఘటన ఏర్పాటు చేస్తారా. కేరళ లో LDF ఉంది. దానిని copy కొట్ట వచ్చు. దేశం కోసం ఆలోచించండి.

 

రాజ్యాంగ వ్యతిరేకులపై ఉద్యమించండి.

 

అసలు ఈయన డ్యూటీ చేయాలి.  నల్ల ధనం 100 రోజుల్లో తీసుకొని వస్తానని చెప్పి 7 సంవత్సాలయిన  తీసుకురాలేదు. కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు.  ఇండియా కాబట్టి బ్రతుకు తున్నాడు. ప్రజలను మోసం చేసినందుకు  ఇంకొక దేశం లో అయితే జైల్లో వేసేవాళ్ళు.   ఇండియా కూడా ఆ స్తాయికి పెరగాలి . మోసకారులను , రాజ్యంగ వ్యతిరేకులను జైల్లో వేయాలి. శిక్షించాలి..

 

మూలయం సింగ్ కోడలు పోయి బిజెపి లో చేరింది. అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారంట. ఇవి ఏమి పార్టీలో.....

 

ఆయన  షామపణలు ఎందుకు. రాజ్యాంగ, చట్టం ప్రకారం కేసులు పెట్టాలి. సామాజిక న్యాయం కావాలి. రాజ్యాంగం సామజిక న్యాయం కోరుకుంటుంది. అందుకొరకు కృషి జరగాలి.

 

విశాఖ ఉక్కు కోసం  MP, MLA లు రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి.

వాళ్ళు రాజీనామా చేస్తారా, చేయరా అనేది వాళ్లఇష్టం.  ఉద్యమ కారులనుండి ఆ డిమాండ్ రావాలి. తెలంగాణ ఉద్యమం లో రాజీనామా లు చేయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమీద ఒత్తిడి పెంచారు.

 

అసలు పేదరికనికి కారణాలు ఏమిటి. ఎవరో మాయావతి, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ చెప్పాలి.

 

ఇంకా డబ్బు, మద్యం, బహుమతులు పంచెవారు, వారి నాయకులు జైల్లో ఉండాలి.

అనే orientation తో ఉండేటట్లు చూడండి. మన పూర్వ ముఖ్య ఎన్నికల అధికారి JM ligdow గారు  ఈ దేశ రాజకీయ నాయకులు దేశానికీ పట్టిన కాన్సర్లు అని అన్నారు.

అంత బలంగా ఎవరు చెప్పలేదు. ఎంత విసుగు చెందితే  ఆ అటువంటి వాక్యలు వస్తాయి.

 

అరుణోదయ ప్రజాస్వామ్యం ఎజెండాగా తీసుకోని పాటపాడటం, ఎంతో బాగుంది.

ఇంకా చాలా రావాలి. ప్రతి కళాకారుడు ప్రజాస్వామ్యం కోసం గొంతు ఎత్తాలి. ప్రతి రచయిత, మేధావి ప్రజస్వామ్యం కోసం రాయాలి . ప్రజస్వామ్యవాదులు ,వామపక్ష, బహుజన శక్తులు ప్రజాస్వామ్యము కోసం ఉద్యమిచాలి  పాణిగ్రహీ ఎపుడో రాసారు. ప్రజాస్వామ్యమనే ముసుగు తగిలించిన మీ పాలన సజావుగా పరిసమాప్తి జరుగురోజు లొస్తున్నాయి. ప్రజాస్వామ్యం కోసం పాటలు ఇంకా రావాలి. ప్రజాస్వామ్యం ఉండి ఉన్నట్లయితే BJP మతోన్మాద, కార్పొరేట్ పార్టీ దాని మద్దత్తు దారులు,పార్టీలు  అధికారం లోకి వచ్చేవి కావు డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళనాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

ఇది సరిపోదండి డబ్బు  మద్యం  బహుమతులు పంచెవారు, వారినాయకులు నేరస్టులు, వారిని శిక్షించాలని రాయండి.

 

మధ్యలో ఆపకుండా జైళ్ళో వేయిస్తారని ఆశిద్దాం. మధ్యలో ఆపకుండా జైల్లో వేయిస్తే నేను CPI (M) పార్టీకి నా పెన్షన్ నుండి ఒక 5000 రూపాయలు డొనేట్ చేస్తాను. లేకపోతే ఇవ్వను. నాకు మటుకు డౌట్ ఉంది. చూద్దాం. బ్రతికి ఉన్నాం కదా చూద్దాం.

 

గ్రూప్ సభ్యులకు విజ్నప్తి. మన గ్రూపులో అరసం, విరసం, జనసాహితి, జానాట్యమండలి, అరుణోదయ,  CPI, CPM, MCPI, BLF, , ML పార్టీలు, BSP,  NDSF,  అసలు ఇది భారత దేశం, ఇండియా అనటం తప్పు ఇది జాంబూ ద్వీపం అనే JJP,  గౌతమ బుద్ధుడు ఫూలే, అంబేద్కర్,  పెరియార్, వీరబ్రహ్మేంద్ర స్వామి,  మొదలయినా  భావజాలం తో పని చేస్తున్నవారు ఉన్నారు. ఒక ఐక్యత భావం తీసుకొని రావడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఈ గ్రూప్. ఒకరి ఒకరి భావాలు ఒకరి పంచుకోవడం, తెలుసుకోవడం, కృషి తెలుసు కోవడం  కోసం ఈ గ్రూప్. అందువలన పోస్ట్ లు పోస్ట్ చేసేటప్పుడు ఆవేదన తో కొంతమంది hurt అవుతుంది. అదొక మైండ్ tune. అపుడు గ్రూప్ మెంబెర్ రాసినది సరి అయినది కాదు, ఖండిస్తున్నాం అనే రాయాలి. అలా కాకుండా ఇంకేమైనా రాస్తే సరి అయినది కాదు. ఇష్టం లేకపోతే గ్రూప్ నుండి వెళ్లడం సరి అయినది. ఈ గ్రూపులో డబ్బు మద్యం బహుమతులు పంచే  TDP, TRS, YSRCP, BJP, కాంగ్రెస్, మొదలైన పార్టీల వారు ఉండరు. వుంటే తీసివేస్తాం. ఈ గ్రూప్ కు రాజ్యాంగ పీఠిక ఎజెండా. పీఠిక లో ఉన్న ప్రజాస్వామ్యం ముఖ్యమయినా ఎజెండా. అందుకొరకు ప్రచారం. మీడియా ఆ పని చేయడం లేదు. కనీసం వామ పక్ష పత్రికల్లో కూడా రాయరు. కారణం ఎందుకు లెండి. అందువలన సోషల్ మీడియాను వాడుతున్నాం. ఆ క్రమంలో భాగంగానే  ఈ వాట్సాప్ అప్ గ్రూప్ ఏర్పడింది. FB ట్వీటర్ లు కూడా వాడుతున్నాం. కొంతమంది చేసారు. చేస్తున్నారు. ఇంకా ఎంతో చేయాలి. చాలా మంది చేయాలి. చేస్తారని ఆశిస్తూ.... డబ్బు, మద్యం, బహుమతులు పంచెవారు, వారి నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

అలా తినే వాళ్ళకి సిగ్గుండాలి. చీ...

 

24.1.2022 సాక్షి లో వచ్చింది. ఇది చూసిన తరువాత నాకు ఏమి అనిపించిందంటే  BJP లో TRS ఒకటే నని. అసలు ఒకటే. ఏమి తేడా ఉండదు. చిన్న జీయర్ స్వామి కలిపిస్తారు. మనువాదభావజాలం కదా. ఇంకా వామ పక్ష పార్టీలు ఏమి చేస్తాయో చూడాలి. బ్రతికి ఉన్నాం కదా.

అసలు BJP అధికారం లోకి రావడానికి కారకులు ఎవరు.  కారణాలు ఏమిటి.

ఓడించాలంటే ఏమి చేయాలి. అది కూడా రాయండి.

 

కరెక్ట్ కాదు. ఓటర్లు స్వార్ధ పరులేమిటండి. మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటే 

ఎన్నికల కమిషన్, పోలీసులు, గౌరవ కోర్టులు డబ్బులు తీసుకుంటున్న వారిని జైల్లో వేయమని చెప్పండి. ఎలాగు బూటకపు ఎదురు కాల్పుల్లో చంపుతున్నారు కదా 

ఆ విధంగా బూటకపు ఎదురు కాల్పులలో కాల్చి వేయమని రాయండి. పీడా పోతుంది. సరేనండి. ఏమిటండి. ఓటర్లు స్వార్ధ పరులంటారు. డబ్బులు, మద్యం  బహుమతులు పంచే రాజ్యాంగ వ్యతిరేక్కులను ఖండించాకుండ  ఇదేమిటండి. కరెక్ట్ కాదండి. డబ్బు మద్యం బహుమతులు పంచేవారు, వారినాయకులు నేరస్తులు, రాజ్యాంగ వ్యతిరేకులు, దేశద్రోహులు. వారిని కఠినంగా శిక్షించాలి. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపడాలి.

 

ప్రజలకు  డబ్బు, మద్యం, బహుమతులు ఇవ్వడం ఏమిటండి. నరికి పారెయాలి.

 

ఓటు హక్కు వచ్చింది. అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వలనే వచ్చింది. మరి ఓటు హక్కును దళితులు, BC లు ఇతరులు ఏమి చేస్తున్నారు. అనే ప్రశ్న వేయాలి. డబ్బు, మద్యం  బహుమతులకు అమ్ముకుంటున్నారు గదా. ఇచ్చే వాళ్ళను ఏమి చేయాలి.

తీసుకుంటున్నవారిని ఏమి చేయాలి. వీటిని కూడా అడగాలి.

 

కొలుముల నాగభూషణం ని కోర్టులో హాజరు పర్చాలి. కోర్టు ఆదేశాలు ఇస్తే శిక్షించాలి.

వారికీ ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్ చేర్పించి వైద్యం ఇప్పించాలి.

 

Yes you are correct. Swathi and other magzines which are publishing women indecent manner have to stop. And also cinemas which are showing indecent manner should be stopped. Magzines, cinemas have to give good messages not spoil the country.

"ప్రజల అభిమానాన్ని పొందడంపై ఉద్యోగ , ఉపాద్యావుధ్యా య మిత్రులు ప్రత్యెక శ్రద్ధ వహించాలి ." అనే వాక్యము ఎంతో బాగుంది. వామ పక్ష పార్టీలు,  కార్మిక సంఘాలు   ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులను కోరాలి. వాళ్ళల్లో మార్పు తీసుకు రావాలి. అది అవసరం.  BJP ఇతర పార్టీలు అధికారం లోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలు మద్య వైరుద్యం పెరగడమే. ఒక కారణం.

 

ఇదొక దుర్మార్గం. దీనిని  వామపక్షలు, బహుజన, ప్రజాతంత్ర శక్తులు ఆపాలి.

నెయ్యి అలా వేస్ట్ చేయడం  కరెక్ట్ కాదు.

 

ఉద్యోగులు, ప్రజలు వారి ఆఫీస్ కు వస్తే గౌరవించడం చేయాలి. ఇదే మిస్ అయింది. ప్రజలు ఉద్యోగుల పోరాటాలకు సంఘీభావం తెలియ చేస్తారు. మద్దత్తు తెలియ చేస్తారు

ఆర్ధిక పోరాటాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీసుకోవాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి.

 

పార్లమెంట్ లో దుర్మార్గులు ఉంటే ఇలాగె జరుగుతుంది. కాని అలా పరీక్షలు రాసిన వారు రైల్ తగల పెట్టడం సరి కాదు. ఇది పోరాట రూపం కాదు. శ్రామికుల ఉత్పత్తి ని తగల పెట్టడం సరికాదు.

 

పార్లమెంట్ , అసెంబ్లీ లు దుర్మార్గులతో ఉంటె ఇదే పరిస్థిత. యువతకు హత్యలు, ఆత్మహత్యలు.

 

పద్మశ్రీ వచ్చిన సందర్బంగా మొగిలిన్నకు అభినందనలు. కాని తిరిస్కరిస్తే బాగుంటుంది.

 

రాజ్యాంగ పరిరక్షణ వేదిక వర్ధిల్లాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచడం లేకుండా చేసే రాజకీయ వ్యవస్తను ఏర్పాటు చేయడం మన లక్ష్యం కావాలి. కేరళ లో పంచరు.

 అలా ఉండే వ్యవస్థ మన రాష్ట్రాలలో కావాలి. అపుడే శ్రామికులు పార్లమెంట్, అసెంబ్లీ లలో ఉంటారు. కోటీశ్వర్లు, నేరస్టులు ఉండరు. రాజ్యాంగం అమలు అవుతుంది.

అందుకొరకు మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు, కమ్యూనిష్టులు, అంబేద్కర్ వాదులు కృషి చేయాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవారు, వారినాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

అసలు రాజ్యాంగం లో ప్రభుత్వ సలహాదారులు లేరు. రాజ్యాంగం లో PM, CM లు, మంత్రులు, MP, MLA లు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, గౌరవ కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వానికి సలహాదారులు ఏమిటి. ప్రభుత్వానికి ఎందుకు భారం పడాలి.

ఇదొక రాజ్యాంగ వ్యతిరేక చర్య. దీనిని రాజ్యాంగ  పరిరక్షణ వేదిక తీవ్రంగ  ఖండిస్తుంది.

తీసివేయాలని డిమాండ్ చేస్తుంది.

 

మన దేశానికీ సమస్య డబ్బు, మద్యం, బహుమతులు పంచే పార్టీలు వాటిని ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని zoom మీటింగ్ లు పెట్టండి. దేశాన్ని, రాష్ట్రాలను రాజ్యాంగ వ్యతిరేక శక్తుల చేతిలో తెలిసో తెలియక పెట్టారు.

 

అయన క్షమాపణలు మనకు ఎందుకు. ఆయన్ను జైల్లో వేయాలి. అయన వాక్యాలు రాజ్యాంగ వ్యతిరేకం.

 

పార్లమెంట్ లో అసెంబ్లీ లలో దుర్మార్గులు ఉంటే ఇలాగె ఉంటుంది.

 

ఏ కమ్యూనిష్టు పార్టీలో ఉన్న, బహుజన పార్టీలో ఉన్న వినవలసిన వీడియో.

వినాలి. వినండి. బిజెపి వాళ్ళు కమ్యూనిష్టు ideology మీద, చేసిన కృషి మీద ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో వినండి. ఏమి చేయాలో ఆలోచించండి.

చేయండి. ఐక్యత కోసం కృషి చేయండి. కేరళలో ఉన్నట్లు LDF ను ఏర్పాటు చేయండి. BLF ను బలపరుస్తూ  BJP కి అడ్డుకట్ట వేయండి. వేయాలి. ప్రజలకు మార్గాన్ని చూపించండి. వామ పక్ష, బహుజన, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత వర్ధిల్లాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచెవారు, వారి నాయకులు, పార్టీలు నశించాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి, గ్రూప్ మెయిన్ అడ్మిన్ గా సభ్యుల పోస్టింగ్స్ చదవాలి. ఒక్కొక్కసారి అభిప్రాయాలూ తప్పకుండా రాయవలసి ఉంటుంది. ఈ రోజు నేను పనికోసం బయటకు 2 గంటలప్పుడు నడచుకుంటూ వెల్లాను. ఏదో body లో మార్పులు వస్తున్నాయి.   తెలుస్తుంది. రోడ్ మీద కూర్చొని  మిస్సెస్ కు ఫోన్ చేసాను.  తరువాత  Un conscious తో రోడ్ ప్రక్కన పడిపోయాను. కొంచెం సేపటికి కొంచెం తెలివిలోకి వచ్చాను. అక్కడ ఉన్న పిల్లలు నీళ్లు ఇచ్చారు. మిసెస్ వచ్చింది. వెంటనే ఆటో ఎక్కి ఇంటికి చేరాను. వెంటనే  ఎలక్ట్రాల్ తాగాను. పడుకుండి పోయాను. ఇటువంటి పరిస్థితుల్లో  గ్రూప్ సభ్యుల పోస్టులు చదివి అభిప్రాయాలూ రాయడం కష్టం అనిపిస్తుంది. రాయక పొతే అపార్ధలకు దారితీస్తోంది. అటువంటి పరిస్థితుల్లో గ్రూప్ మెయిన్ అడ్మిన్ గా గ్రూప్ అడ్మిన్ లు పోస్ట్ చేసే విధంగా settings చేసాను. ఇది నా ఆరోగ్య దృష్టా చేయాల్సి వచ్చింది.

తప్పని పరిస్థితి ఏర్పడింది. సభ్యులు అర్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. డబ్బు మద్యం బహుమతులు పంచెవారు వారి నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి

బుద్ధం శరణం గచ్చామి. దమ్మం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి.

 

రాజ్యాంగాన్ని కమ్యూనిష్టులు, సోషలిష్టులు అధికారం లోకి వచ్చి రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు అని అంబేద్కర్ గారు 25.12.1949 పార్లమెంట్ లో తన ప్రసంగం లో చెప్పారు. అధికారం లోకి రావాలి ఆ కృషి జరగలేదు. జరగాలి. కాని RSS వాళ్ళు పార్టీ BJP అధికారం లోకి వచ్చి రాజ్యాంగాన్ని  అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని మార్చడానికి పనిచేస్తున్నారు. విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని మార్చాలి. అందుకు కృషి జరగాలి.

 

విద్యార్ధుల మీద జరుపుతున్న దమన కాండను రాజ్యంగ పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.. వారి న్యాయమయిన డిమాండ్ ను ఆమోదించాలి..

 

సమత కోసం , మమత కోసం 

------------------

కంప్యూటర్ కీ బోర్డు మీద ఉన్న నా  వేలు ,

ఏకలవ్యుని బొటన వేలు .

నా కలం లో ఉన్న సిరా 

ఏకలవ్యుని బొటన వేలునుండి

కారుతున్న రక్తం 

నా తలకాయ తెగగొట్ట బడ్డ 

శంభూకుని  తలకాయ 

ఆ తలకాయ లో నుండి వస్తున్న 

విప్లవ ఆలోచనలే ,

నా ఆలోచనలు.. 

సమత కోసం మమత కోసం 

పరితపించిన 

శంభూకుని తలకాయ 

నా తలకాయ .

 

ప్రజాస్వామ్యం కోసం రాస్తే బాగుంటుంది.

 

This is OK. Can he tell what are the factors BJP has come to power. with full majority. and the solutions to defeat BJP.

 

చీ అసహ్యంగా ఉంది. కోపం వస్తుంది. మండుతుంది.

బ్రహ్మ పదార్ధం కాదు. దుర్మార్గుడు. తను పయనించిన మార్గం తప్పు అని చెప్పి ఎట్లా చచ్చిన పరవాలేదు. చ్చాడులే అనుకుంటారు. ఇలా పాడటం తప్పు. దుర్మార్గం.

 

CM కెసిఆర్ గారు, కొత్త రాజ్యాంగం కావాలని , రాయించాలని చెప్పారు. కారణం ఈ రాజ్యాంగం వలన 75 సంవత్సరాలయిన  దేశంలో ఇంకా పేదరికం పోలేదు.  ఈ రాజ్యాంగం ఉపయోగ పడలేదు అని అంటారు.. గుణాత్మక మయిన మార్పు అంటారు. ఏమిటా గుణాత్మక మయిన మార్పు. చెప్పరు , ఏ జర్నలిష్టు అడగ లేదు.  బహుశా ప్రతి ఇంల్లో తాగుబోతులు ఉండాలేమో . అదే ఆయనకు కావాల్సిన గుణాత్మక మయిన మార్పు.   కెసిఆర్, మన భారత రాజ్యాంగం ప్రపంచం లోనే ఉన్నత మయియన రాజ్యాంగం .  రాజ్యాంగ పీఠీక లో నే సోషలిజం , ప్రజాస్వామ్యము,  సార్వ భౌమత్వము , లౌకిక తత్వం ఉంది  చదవండి. అందుకొరకు CM గా కృషి చేయండి. ఎవరు అడ్డు పడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎపుడో చెప్పారు . రాజ్యాంగం ఎంత ఉన్నతమయిన అమలు పరచే వాళ్ళు  మంచి వాళ్ళు కాకపోతే అది చెడ్డదే అవుతుంది. ఎంత చెడ్డ రాజ్యాంగం అయిన అమలు పరిచే వాళ్ళు మంచి వాళ్ళు అయితే అది మంచిదే అవుతుంది.  కెసిఆర్  దాబ్బు మద్యము బహుమతులు పంచె మీ లాంటి చెడ్డవాళ్ళు. , ప్రజా వ్యతిరేకులు, శ్రమ జీవుల చేత మద్యము దుకాణాలు నడిపించే చెడ్డ వాళ్ళు ( సంస్కారం ఆడ్డం వష్టుంది )  ప్రభుత్వం లో వుంటే పార్లమెంట్ , అసెంబ్లీ లలో ఉంటె ఎంత ఉన్నతమయిన రాజ్యాంగం  ఉన్నా ప్రజలకు మిగిలేది హత్యలు, ఆత్మహత్యేలే. 

కెసిఆర్ అది మన భారత రాజ్యాంగం తప్పు కాదు. మీ లాంటి వాళ్ళు  ప్రభుత్వం లో , పార్లమెంట్, అసెంబ్లీ లలో  ఉండటం వలన 75 సంవత్సరాలయినా   దేశానికీ ఈ పరిస్థితి ఏర్పడింది. మీ లాంటి వాళ్ళను చట్ట సభ్లలల్లో కి పోకుండా చేయడం లో  భారత రాజ్యాంగం లో లేకపోవడమే ఒక చిన్న లోపం. దీనికోసం ఒక చిన్న సవరణ చేయలి. , లేకపోతే ఒక పేరా పెట్ట్టాలి.  మన రాజ్యంగ నిర్మాతలకు మీ లాంటి చెడ్డ వాళ్ళు, దుర్మార్గులు, స్వార్ద పరులు,  దోపిడ దారులు, మోసకారులు  చట్ట సబలల్లో కి వస్తారని తెలియదు. తమ కన్నా  ఉన్నతమయిన వాళ్ళు వస్తారని ఊహించారు.  అందుకే  డబ్బు మద్యము బహుమతులు పంచేవారు చట్ట సభలల్లో కి రానీయకుండా  , జైల్లో ఉండేవిధంగా  ఒక పేరా పెట్ట రాయలేదు. ఇపుడయిన చేయాలి  అందుకు కమ్యునిష్ట్లులు మేధావులు, ప్రజా తంత్ర వాదులు, విప్లవ కారులు , అంబేద్కర్ వాదులు,  కృషి చేయలి.  మన పూర్వ ముఖ్య ఎన్నికల అధికారి JM లింగ్డో గారు రాజకీయ నాయకులు దేశానికీ పట్టిన కాన్సర్లు  అని అన్నారు.  ఆ కాన్సర్లను తొలగించాలి.  అదే నేటి కర్తవ్యము.

డబ్బు మద్యము బహుమతులు, పంచె వారు, , వారి నాయకులు, పార్టీలు నశించాలి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. కేసులు నుండి బయట పడండి .

మీ మీద IT , ACB ,CBI కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఎన్నికల్లో డబ్బు మద్యము బహుమతులు పంచిన సందర్బంగా ఉన్న కేసులు, బ్యాంకు లోన్లు ఎగగొట్టిన కేసులు. ఏమి ఉన్న అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. కేసులు పోతాయి కేసులు ఉండవు మీరు బ్యాంకు లోన్ లు ఎగ గొట్టిన వాళ్లయితే అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. మీ లోన్లు మాఫీ చేయ బడతాయి. ఇంకా మీకు మంత్రి,MP MLA పదవులు కూడా రావచ్చు విరాళాలు ఇవ్వండి. మీరు చేసిన పాపాలు పోతాయి. మీరు చనిపోతే స్వర్గ పాప్తి వస్తుంది. ఇవ్వకపోతే ఏమి జరుగుతుంది.

ఏమి జరుగుతుందంటే శంభూకుడి లాగా చంప బడతారు. ఏకలవ్యుడి లాగా వేలు కోల్పోతారు. శూర్పణఖకు ముక్కు చెవులు పోయినట్లు మీ ముక్కు చెవులు పోతాయి. వాలి లాగా చంప బడతారు. బలిచక్రవర్తి లాగా తొక్క బడతారు..............

వేముల రోహిత్ లాగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మహాత్మా గాంధీ లాగా చంప బడతారు. అర్బన్ నక్సలైట్లు అని జైల్లో వేస్తారు. రేపులు చేయబడతారు. చంపబడతారు.

ఇది ఈ నాటి పరిస్థితి. ఇది మారాలంటే BJP ని ఓడించడం వామ పక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తుల లక్ష్యం కావలి. విద్య, వైద్యము , మన ప్రాధమిక లక్ష్యం కావలి.

డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నశించాలి మతోన్మాదులు నశించాలి .

ప్రజాస్వామ్యము వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. సోషలిజం వర్ధిల్లాలి .

 

అలాగే రామానుజచార్యుల కేంద్రానికి విరాళాలు ఇవ్వండి. మీ మీద ఏమి కేసులు ఉండవు. ఇచ్చినవాళ్లు మీద ఏమి కేసులు ఉండవు లెండి.

 

CM కెసిఆర్ గారు ( మన భారత రాజ్యాంగం ప్రకారం గౌరవించాలి కదా ) కొత్త రాజ్యాంగం కావాలని , రాయించాలని చెప్పారు. కారణం ఈ రాజ్యాంగం వలన 75 సంవత్సరాలయిన  దేశంలో ఇంకా పేదరికం పోలేదు.  ఈ రాజ్యాంగం ఉపయోగ పడలేదు అని అంటారు.. గుణాత్మక మయిన మార్పు అంటారు. ఏమిటా గుణాత్మక మయిన మార్పు. చెప్పరు , ఏ జర్నలిష్టు అడగ లేదు.  బహుశా ప్రతి ఇంల్లో తాగుబోతులు ఉండాలేమో . అదే ఆయనకు కావాల్సిన గుణాత్మక మయిన మార్పు.  కెసిఆర్, మన భారత రాజ్యాంగం ప్రపంచం లోనే ఉన్నత మయిన రాజ్యాంగం .  రాజ్యాంగ పీఠీక లో నే సోషలిజం , ప్రజాస్వామ్యము,  సార్వ భౌమత్వము , లౌకిక తత్వం ఉంది  చదవండి. అందుకొరకు CM గా కృషి చేయండి. ఎవరు అడ్డు పడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎపుడో చెప్పారు . రాజ్యాంగం ఎంత ఉన్నతమయిన అమలు పరచే వాళ్ళు  మంచి వాళ్ళు కాకపోతే అది చెడ్డదే అవుతుంది. ఎంత చెడ్డ రాజ్యాంగం అయిన అమలు పరిచే వాళ్ళు మంచి వాళ్ళు అయితే అది మంచిదే అవుతుంది. కెసిఆర్,   డబ్బు మద్యము బహుమతులు పంచె మీ లాంటి చెడ్డవాళ్ళు. , ప్రజా వ్యతిరేకులు, శ్రమ జీవుల చేత మద్యము దుకాణాలు నడిపించే చెడ్డ వాళ్ళు ( సంస్కారం ఆడ్డం వష్టుంది )  ప్రభుత్వం లో వుంటే పార్లమెంట్ , అసెంబ్లీ లలో ఉంటె ఎంత ఉన్నతమయిన రాజ్యాంగం  ఉన్నా ప్రజలకు మిగిలేది హత్యలు, ఆత్మహత్యేలే.  కెసిఆర్ అది మన భారత రాజ్యాంగం తప్పు కాదు. మీ లాంటి వాళ్ళు  ప్రభుత్వం లో , పార్లమెంట్, అసెంబ్లీ లలో  ఉండటం వలన 75 సంవత్సరాలయినా   దేశానికీ ఈ పరిస్థితి ఏర్పడింది. మీ లాంటి వాళ్ళను చట్ట సభ్లలల్లో కి పోకుండా చేయడం లో  భారత రాజ్యాంగం లో లేకపోవడమే ఒక చిన్న లోపం. దీనికోసం ఒక చిన్న సవరణ చేయలి. , లేకపోతే ఒక పేరా పెట్ట్టాలి.  మన రాజ్యంగ నిర్మాతలకు మీ లాంటి చెడ్డ వాళ్ళు, దుర్మార్గులు, స్వార్ద పరులు,  దోపిడ దారులు, మోసకారులు  చట్ట సబలల్లో కి వస్తారని తెలియదు. తమ కన్నా  ఉన్నతమయిన వాళ్ళు వస్తారని ఊహించారు.  అందుకే  డబ్బు మద్యము బహుమతులు పంచేవారు చట్ట సభలల్లో కి రానీయకుండా  , జైల్లో ఉండేవిధంగా  ఒక పేరా  రాయలేదు.   ఇపుడయిన చేయాలి  అందుకు కమ్యునిష్ట్లులు మేధావులు, ప్రజా తంత్ర వాదులు, విప్లవ కారులు , అంబేద్కర్ వాదులు,  కృషి చేయలి.  మన పూర్వ ముఖ్య ఎన్నికల అధికారి JM లింగ్డో గారు రాజకీయ నాయకులు దేశానికీ పట్టిన కాన్సర్లు  అని అన్నారు.  ఆ కాన్సర్లను తొలగించాలి.  అదే నేటి కర్తవ్యము. డబ్బు మద్యము బహుమతులు, పంచె వారు, , వారి నాయకులు, పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

రామానుజచార్యులు సమత మూర్తి అంట. మరి ఆ సమత మూర్తికి ఈ సమతా మూర్తి చిన్న జీయర్ స్వామి 45 ఎకరాలలో విస్తీర్ణం లో 120 కిలోల బంగారు విగ్రహం, 1800 టన్నుల పంచ లోహ విగ్రహం. ఇతర విగ్రహాల ఏర్పాటు చేయడం. యజ్ఞలూ, యాగాలలో, క్వింటాలో నెయ్యి,  కొన్ని వేల లీటర్ల పాలు  వాడటం అంటే వేస్ట్ చేయడం,  చేస్తారు. 😭😭😭 2014 నుండి దీని కొరకు పని చేస్తుంటే అడిగే వారే తెలంగాణలో కరువయ్యారు ఏమిటి. ప్రశ్నించే వారు లేకపోవడం ఏమిటి. ఎక్కడివి డబ్బులు. ఇదంతా నల్ల ధనం కాదా. బహుశ సమత మూర్తి నల్ల ధనాన్ని పెంచు కుంటున్నాడేమో. నల్లధనం రాజ్యాంగ వ్యతిరేకం అని తెలియదా. తెలంగాణా సాయుధ పోరాటం, కమ్యూనిష్టు ఉద్యమాలు, అమర వీరుల త్యాగాలు ఏమయ్యాయి.  కారణాలు ఏమిటి. తమిళనాడు లో ఎందుకు ఈ సమత మూర్తి చిన్న జీయర్ స్వామి చేయలేక పోయారు. అక్కడ నా స్తి కత్వ ప్రభావం, ఉండటం కారణం కావచ్చు. 2014 నుండి జరుగుతుంటే వ్యతిరేకంగా ఎవరు వ్యాసాలు రాయలేదు, వ్యతిరేకంగా ప్రకటనలు రాలేదు. ఏమయినా ఇటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చినందుకు విచారం. 😭😭😭😭😭 మార్పు రావాలి.

నిజమైన సమతా మూర్థులు రావాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవారు, వారి నాయకులు, పార్టీలు నశించాలి. సోషలిజం వర్ధిల్లాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

న్యాయమైన  వేతన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు 

ఉద్యోగులు చేస్తున్న పోరాటనికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక మద్దత్తు తెలియ చేస్తుంది.

భారత దేశ కార్మికోధ్యమ చరిత్రలో పాత జీతాలు ఇవ్వమని సమ్మె చేయడం విచారకరం.

 

ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులపై  నిర్భంధాన్ని ప్రయోగించడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయ మయిన డిమాండ్స్ పరిష్కరించాలి. ప్రభుత్వం తన వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయ వాదులు ప్రగతి శీల వాదులు మద్దత్తు తెలియచేయవలసినదిగా విజ్నప్తి. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక ప్రజల ఐక్యత వర్ధిల్లాలి.

 

ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల న్యాయమయిన వేతన డిమాండ్ లను పరిష్కరించాలి. న్యాయమైన  వేతన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు చేస్తున్న పోరాటనికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక మద్దత్తు తెలియ చేస్తుంది. భారత దేశ కార్మికోధ్యమ చరిత్రలో పాత జీతాలు ఇవ్వమని సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘ, కార్మిక నాయకులు, వాళ్లపై నిర్భంధాన్ని ప్రయోగించడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల కార్మికుల న్యాయ మయిన డిమాండ్స్ పరిష్కరించాలి. ప్రభుత్వం తన వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయ వాదులు ప్రగతి శీల వాదులు మద్దత్తు తెలియచేయవలసినదిగా విజ్నప్తి. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక,  ప్రజల, పీడిత ప్రజల, మేధావుల ఐక్యత వర్ధిల్లాలి.

 

వ్యూహాలు దేనికి . కెసిఆర్ కోసమా దేశం కోసమా.  కొత్త రాజ్యాంగం  కావాలా. చిన్న జీయర్ స్వామి చేత రాయిష్టాడా.  రాజ్యాంగం గురించి ఎందుకు కాని  కెసిఆర్ చేత మద్యము షాపులు బందు చేయించండి..  సంస్కారం అడ్డం వస్తుంది రాయాలంటే. పదవులకు కక్కుర్తి పడ్డారు. పదవలు  తీసుకున్నారు . డబ్బులు సంపాయించు కుంటున్నారు.  వ్యాపారాలు చేసుకుంటున్నారు .  చావండి అనుకున్నాం.  రాజ్యాంగం  గురించి  ఎందుకు.  రాజ్యాంగం  పీటిక కూడా చదవని వారు రాజ్యాంగం గురించి మాట్లాడుతారు.  ఊరుకుంటారా........

 

ప్రతి కమ్యునిష్టు పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమాని , మేధావి ఇలా చేయలి .

చేస్తారా. చేయండి. డబ్బు మద్యము , బహుమతులు పంచేవాళ్ళు వాళ్ళ నాయకులు పార్టీలు నశించాలి. ప్రజాస్వామ్యము వర్ధిల్లాలి . రాజ్యాంగం వర్ధిల్లాలి.

 

రాజ్యసభలో  రాజ్యాంగం పీఠిక లో ఉన్న Socialism, secularism అనే పదాలు తీసివేయాలని, చర్చ చేస్తున్నారు. అంటే ప్రయత్నం మొదలయ్యింది. దీనికి కారణం పార్లమెంట్ లో కమ్యూనిష్టులు, సోషలిస్టు భావజాలం కల వాళ్ళు  అంబేద్కర్ వాదులు లేక పోవడమే దీనికి కారణం. కమ్యూనిష్టులు, అంబేద్కర్ వాదులు పార్లమెంట్ లోకి అడుగు పెట్టాలి. ఈ చర్చకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలి. డబ్బు మద్యం బహుమతులు పంచెవారు, వారి నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం పిఠిక ను మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఖండించండి.

 

RSS పార్టీ BJP అధికారం లోకి రావడానికి కారణాలు  ఏమిటి. ఒక వ్యాసం లేదు.

 

ఫిబ్రవరి 5 భారత కార్మికోద్యమ చరిత్ర లో చీకటి రోజు. పే కమిషన్ రిపోర్ట్ బయట పెట్టడానికి పట్టు పట్టి, బయట పెట్టక పొతే సమ్మెకు వెళ్ళాల్సి ఉంది. ఇంత వరకు  స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండా లేదు.  అమలు, సాధ్య సాధ్యాలు తరువాత. ప్రభుత్వాలు మొత్తం అమలు చేయలేక పోవచ్చు. రిపోర్ట్ లు పబ్లిష్ చేయకుండా లేదు. చర్చల్లో  సాద్యా, సాద్యాలు తెలుస్తాయి. అంతే కాని రిపోర్ట్ బయట పెట్టకపోవడం చాలా విచారకరం.

అసలు పాత జీతాలు ఇవ్వమని సమ్మె చేయాల్సిన పరిస్థితి ప్రపంచ కార్మికోద్యమ చరిత్ర లో ఎపుడు చూడలేదు. ఏమిటి ఈ పరిస్థితి. ఇంకా పే కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండా ఉండటం, వర్తమానానికికే కాదు  భవిష్యత్ తరానికి నష్టం చేసారు నాయకులు. అరెస్టులు, నిర్భంధాలు, కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. నిలబడాలి. భారత కార్మికోద్యమం ఇవన్నీ చూసింది. ప్రజల మద్దత్తు కూడా పొందింది. భారత కార్మికోద్యమ చరిత్రలో 5.2.2022 చీకటి రోజు. ఇది ఫెయిల్ కాదు. ద్రోహం. నిర్భంధాలకు సిద్దపడలేని వారు నాయకత్వానికి తగరు. ఉపాధ్యాయ, ఉద్యోగ, శ్రామిక, మేధావుల, పీడిత ప్రజల ఐక్యత వర్ధిల్లాలి. 

 

ఈ దేశంలోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు అమెరికన్ సామ్రాజ్యవాదం శత్రువని, వరల్డ్ బ్యాంకు ఆర్ధిక విధానాలు వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలని చెబుతారు, కాని మాకు శతబ్దాలు తరబడి చదువులు లేకుండా చేసిన వాళ్ళు, ఊరికి దూరంగా ఉంచిన వాళ్ళని, సామజికంగా దూరంగా ఉంచిన వాళ్ళని (పీడక కులాల వాళ్ళను ) శత్రువులని చెప్పరు. ఆ శత్రువులకు వ్యతిరేకంగా నిలబడి అందరికి చదువు కావాలని నిలబడి కృషి చేసిన పోరాడిన  సామాజిక విప్లవకారులను గురించి చెప్పరు. చెప్పక పోవడం వలెనే ఈ దేశంలో కమ్యూనిష్టు పార్టీల నాయకులవలన కమ్యూనిష్టు పార్టీలు జీరో అయి మతోన్మాద, పెట్టుబడి దారి పార్టీలు, అప్రజాస్వామిక పార్టీలు అధికారం లోకి రాగాలిగాయి, వస్తున్నాయి. పీడక కులాల చరిత్రలోను వర్తమానం లోను ఈ దేశ ప్రజలకు శత్రువులు. డబ్బు, మద్యం బహుమతులు పంచేవారు, వారి నాయకులు, పార్టీలు నశించాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి. సామజిక న్యాయం జరగాలి. అందరికి చదువు కావాలి. మద్యాన్ని బందు చేయాలి.

 

First action should be taken on Modi and BJP leaders who said that they would bring black money with in 100 days and credit Rs.15 lakhs in to people accounts. 8 years passed. Even the names of Black money holders have not been said.  Hence cheating case should be booked on Modi .

 

చివరికి కుల సంఘాలు చేసుకోవాల్సిన పరిస్తితి  ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీల నాయకులు సిగు పడాలి.

 

 

 

జోహార్ భారత కార్మికోధ్యమ నేత కామ్రేడ్ నారాయణ్ మేఘాజీ లోకండె  జోహార్.

శ్రామిక ఐక్యత వర్ధిల్లాలి వేటి కరణను అపాలి. ప్రభుత్వ రంగ సంస్థలు వర్ధిల్లాలి.

సమాన మైన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మూత బడిన పరిశ్రమలను తెరవాలి.

ప్రవేటు సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలి. చట్ట సభలల్లో శ్రమజీవులఅయినా BC లకు 52% ప్రాతినిధ్యం కొరకు రాజ్యాంగ సవరణ చేయాలి.

 

పిల్లల మద్య తగాదాలు పెడుతున్న RSS, హిందూ మతోన్మాద శక్తులపై వామ పక్ష, ప్రజాతంత్ర, బహుజన శక్తులపై ఉంది. చాలా విచారంగా వుంది. దేశాన్నీ, పిల్లలని మతోన్మాద శక్తులనుండి కాపాడుకోవాలి.

 

RSS ను ban చేయాలి. అందుకు ఉద్యమం రావాలి. దేశాన్ని కాపాడాలి.