Face Book Writings










మనం ఈనాడు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన స్వతంత్రం ఎంతోమంది త్యాగ ఫలితం. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉరి కంబాలను ముద్దుపెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలి అయినారు. ఇంకా ఎంతో మంది ప్రాణత్యాగాలు పోరాటంలో చేసారు. జైల్లో మగ్గారు. లాటీ దెబ్బలు తిన్నారు. మన స్వతంత్రం పోరాటంలో గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎంతోమంది జైలు జీవితం గడిపారు. వారి అందరి కృషి ఫలితమే స్వతంత్రం. మరి వారి పోరాటాల ఫలితంగా వచ్చిన స్వతంత్ర భారతావనిలో ఏమి జరుగుతుంది. వ్యసాయిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్య వైజ్ఞానిక, అనేక రంగాలలో కొంత అభివృద్ధి జరిగింది. కాని జరగాల్సిన అంట జరిగిందా అంటే జరగలేదు అని చెప్పలిసిందే. అవినీతి, రాజకీయాలలో అవినీతి నిరుద్యోగం, ఇంకా నిరక్షరాస్యత, మతన్మాదం దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవినీతి పరులను ఎలక్రటిక్ స్తంబాలకు కట్టి ఉరి వేయాలన్నారు. కాని మనం ఆ స్తాయికి ఎదిగామా అని ప్రశ్నించు కోవాలి. ఇంకా బానిసత్వాని, సమర్ధించే నాయకులు వారి వంది మాగధులు ఉన్నారు. అలాంటి వారివలన ఈ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ళకు మనం ఏమి నివాళి అర్పిస్తున్నాము. దండలు వేసి, జన గణ మన పాడేసి, జండా అవిష్కరించేసి అయి పోయింది అంటున్నాము. ఈనాటి కొంతమంది నాయకులకు మన స్వతంత్ర జెండాను ఆవిష్కరించే అర్హత కూడలేదు. అయిన మన దేశంలో, సమత కోససం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. వారి కి మన నివాళి. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఇంక సమత కోససం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు చెబుతూ, వారి బాటలో నడడమే ఈనాటి మన కర్తవ్యం.



to WORKERS PARTY--FOR CHANGE
May 24, 2015

ఎండలు తీవ్రంగా ఉన్నాయీ.
మా పిల్లలను ఎండలలో నిలబెట్టి చంపవద్దు.
చనిపోయిన తరవాత ఒక లక్ష , కోటి రూపాయలో ప్రకటించ క్కరలేదు.
మీకు ఏమి పని లేకపోతె మీ మంత్రుల పిల్లలను, ఎం.ఎల్.ఎల ఎం.పి ల ను మీ పార్టీ నాయకుల పిల్లలను ఎండల్లో నిలబెట్టే చేసుకోండి. చంపుకోండి. చని పోయన తరవాత 100 కోట్లు ప్రకటించుకొని ఇచ్చు కొండి.
మా పిల్లలను చంపకండి. మా పిల్లలను బెగ్గర్స్ గా మార్చకండి.
మా పిల్లలు, మేధావులుగా, టీచర్లుగా, లేక్టురేర్లగా, ఎంగానీర్లుగా, డాక్టర్లుగా, సోషల్ వర్కేర్లులుగా. హెల్త్ వర్కేర్లుగా, విప్లవ కారులు కావాలి.
బెగ్గర్స్ కాకూడదు.
దేశబక్తులు ప్రజాతంత్ర వాదులు. చంద్ర బాబు నాయుడు మా పిల్లలను ఎండలో నిలబెట్టే వైఖరిని ఖండించండి.
అసలు నవనిర్మాణ దీక్ష ఎందుకు. విడిపోవడం బాధాకరం గానే ఉంది. విడిపోవడం అయిపొయింది
విచరంగా ఉంది. విడిపోవడం లో ఆనందం లేదు. కాని చంద్రబాబు నాయుడు టి.డి.పి వాళ్ళలాగా చెప్పడం లేదు. కాని . కొంత విచరంగా .ఉంది.
.ఇంకా జూన్ 2 కాకుండా, పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహారదీక్ష లో చని పోయిన తర్వత 1 .10 19 53 ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పాటు జరిగింది. ఆ అక్టోబర్ 1, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సంవంగా చేసుకొని జరుపుకుంటే బాగుంటుంది.
----------వర్కర్స్ పొలిటికల్ వింగ్.




రోహిత్ నిన్నుఈ దేశం,
ఈ దుర్మార్గపు పార్లమెంటు,
చంపి, కాల్చివేసిన
నీవు కాలిపోయిన బూదిడవుకావు.
ఇపుడు నీవు ఈమట్టిలోకలిసి.
అణువులు గా మారిన
అుణుబాంబువు.
అమానుష,మనువాదానికి.
భవద్గీత, రామాయణ, మహా భారత
ఆరాధకులకు
నీ రేణువులు, అణువులు,
అణుబాంబులు.
నీ అణువులు
అణుబాంబులు గామారి,
మానవత్వానికి సమాధి కడుతున్న వారిని,
శవాలుగా మార్చి
నూతన మానవత్వపుశిశువు ఆవిర్భావానికి
పురుడు పోస్తాయీ
నూతన శిశు జన్మానికి
పురిటినొప్పులు తప్పవుకదా.
జోహార్ రోహిత్
-------------------
ఈ ఫోటో చూసినతర్వాత నాకు వచ్చిన స్పందన. చదవండి.
---------------------
అమ్మ జాగ్రత్త.
అలగే బిడ్డ
ఎందుకమ్మా ఇంత పనిచేస్తున్నావు. 
తప్పదు బిడ్డ. మీ అయ్యా, చంద్రబాబునాయుడు, కెసిఆర్ అమ్ముతున్న మద్యం షాపులకు తాగడానికి వెళ్ళాడుబిడ్డ.
చంద్రబాబునాయుడు, కెసిఆర్ , వాళ్ళేమి ముఖ్య మంత్రులమ్మా. మద్యం అమ్ముకొనేవాళ్ళు. అయ్యకు కూడా బుద్ది వుండాలి కదా.. మద్యం షాపును తగుల పెట్టవద్దు. బీహార్ చూడమ్మా అక్కడ మద్యం అమ్మరు. ఏమయారమ్మ ఉద్యమ కారులు.
అయ్యను వదిలేయమ్మ. అయ్య వద్దు అమ్మ. నిన్నుఇంత కష్ట పెడుతున్నడు.
అమ్మ ఈముఖ్యమంత్రులకు మంత్రులకు, ఎం.పి లకు, ఎం.ఎల్. ఎ లకు మద్యం అమ్ముకోవాడానికే జీతలు . నీ కేమిటమ్మ ఇంత కష్టం.
ఏమి చేద్దాం బిడ్డ తప్పదు.
నాకు ఏడూ పోస్తుందమ్మ .
ఎందుకమ్మా పి ఎం కు, సిఎం లకు, ఎం.పి లకు, ఎం.ఎల్. ఎ లకు జీతాలు. దండగా. వాళ్ళు వుంటే ఎంత పొతే ఎంతా. నన్నుకట్టుకొని ఇంత పని చేస్తున్నావు
ఏందీ బిడ్డ పెద్ద మాటలు మాట్లాడు చెబుతున్నావు. నిద్ర పో.
ఎలా వస్తుందమ్మా నిద్ర. జోల పాటా ఏది. నిన్ను చూస్తుంటే నిద్రఎలా వస్తుందమ్మా. ఏడుపు వస్తుందమ్మా.
ఇది మారాలి అమ్మ.
నేను చంద్రబాబు నాయుడు మీద, కెసిఆర్ మీద మోడీ మీద పోటి చేస్తాను అమ్మ.
ఓరీ ఏందిరో మాట్లాడుతున్నావు. నీకు అసలు ఓటే లేదురా. పెద్ద ఆయన తర్వాత చూద్దువు గానిలే.
అయితే వాళ్ళ మీద నీవే పోటి చేయమ్మా.
పోరా ఏమిటిరా చెబుతున్నావు.
ముందు ఇటికలు క్రింద పెట్టి నాకు ముద్దు పెట్టు. చాలు. తర్వాత వాళ్ళమీద పోటి చేద్దాం..
మనమే మార్చాలి అమ్మ. వెధవలు మార్చరమ్మ.
సరేలేరా, ఈ ఇటీకాలు మైస్తి కి ఇచ్చి ముద్దు పెడతాను.
సరే పద.అమ్మ.
-----------కామూ
------------------
"And He found in the temple those who were selling oxen and sheep and doves, and the money changers seated. And He made a scourge of cords, and drove them all out of the temple, with the sheep and the oxen; and He poured out the coins of the money changers, and overturned their tables." (John 2:14-15).
Jesus is violent to stop dishonesty elements for creating honesty. and perfection, in his temple
No priest never say about this. Always say that Jesus is against violence.
Yes Jesus loves. Jesus used whip since he loved his temple.
I wish to say those who loves will certainly become violent due to his love. Jesus loved his temple Hence to stop selling oxen and sheep and doves and the money changers seated.in the temple he had used whip.
We have to love our Constitution country, our Parliament, Assemblies. Those who love them will get angry as Jesus got.
The lovers of our Constitution, Country , Parliament, Assemblies( they are temples of democracy), people have to use whips to make them clean.as Jesus done.
That is real prayer. You have to become Jesus.
Remember you are JESUS(enlightened)
Kindly don't ask about sentences in Bible. I am very poor.in bible Once I have heard this and act of Jesus. I liked Jesus act. Hence I have posted, with my outlook.
REMEMBER YOU ARE JESUS (ENLIGHTENED)
------------------------------
"కవిత్వానికి బాదే పర్యాయ పదం " అన్నారు మహా కవి శ్రీ శ్రీ.
" కస్ష్టజీవికి అటు ఇటూ ఉండే వాడే కవి" అని స్పష్టంగా చెప్పారు శ్రీ. శ్రీ.
మానవ సమాజం పై ఎంతో గౌరవం.
వారి సామజిక స్ప్రహ ఆకాశం అంత ఎత్తు. -- ఓక సంఘటన రాయాలని, చదివిన దగ్గరనుంచి రాయాలని ఉంది. ఈ రోజు రాస్తున్నాను. ఈ విహయాన్ని, కాశీపతి గారి మధ్యతరగతి మందు హాసం అనే పుస్తకం లోచదివాను. నాకెందుకో పుస్తకం పేరు బాగాలేదు. కానీ చదవాల్సిన పుస్తకం.
1980 లో నిర్మాత దర్శకులు యు. విశ్వేశ్వర రావు తానూ తీయబోతున్న సినిమాకు పాట రాయాలని ఆ రోజు హైదరబాద్ లో ఉన్న శ్రీ. శ్రీ గారి వద్దకు వచ్చి కోరారు. శ్రీ శ్రీ గారు ఆ రోజు అన్నపూర్ణ హోటల్ లో కాశిపతి గారితో ఉన్నారు. పాట, షూటింగ్ వలన ఆ రోజు లో పూర్తి గావాలని చెప్పారు. రాత్రి 8 గంటలకు చెప్పారు.
అందరికి తెలుసు శ్రీ శ్రీ తాగు తారని. తాగి పాటలు రాస్తారని.
శ్రీ శ్రీ గారు రాసారు. పల్లవి ఏమని రాసారు చూడండి.
కులం లేదు.. మతం లేదు.
దరిద్రానికి...
నరం లేదు. జనం లేదు
సమాజానికి. ---అనేది పల్లవి.
విశ్వేశ్వరరావు గారు చెప్పినట్లు రాత్రి మూడు గంటలకు ఇచ్చారు. విశ్వేశ్వరరావు గారు ఫ్లైట్ టైం అందించారు. విశ్వేశ్వర రావు గారు విమానశ్రయానికి వెళ్లిపోయారు.
శ్రీ శ్రీ గారు అలసి నిద్ర పోయారు.
కాని అకస్మాతుగా శ్రీ శ్రీ గారు లేచి తప్పని పరిస్తితులలో, నిద్ర పోతున్న కాశిపతి గారిని లేపి అర్జెంటు గా ఏరో పోర్ట్ కు వెళ్ళాలని లేపారు. పాటలో తప్పు జరిగి పోయింది. అని బాదతో లేపారు.
ఏరో పోర్ట్ లో ప్లైట్ టేకాఫ్ కు రెడి గా ఉంది. శ్రీ శ్రీ గారు, విశ్వేశ్వరరావు గారు శ్రీ శ్రీ గారిని ఎయిర్ లైన్స్ కార్యాలయం వద్ద కలవాలని ప్రకటన చేయించారు.
నేను ఇక్కడ పుస్తకం లోని విషయాలు మొత్తం రాయలేను. ముఖ్యమయిన పేజీ స్కాన్ చేసాను.
శ్రీ శ్రీ గారిని ఎన్నో మాటలు. వి. రా గారు అన్నారు. అవన్నీ నేను రాయలేను.
కానీ శ్రీ శ్రీ గారి బాద తను రాసిన
నరం లేదు. జనం లేదు
సమజానికి. -----దానిపై న తన అభ్యంతరం.
దానికి వివరణ ఏమన్నారంటే. - మనం సమాజానికి నరమూ లేదు జవమూ లేదంటున్నాము. ఇది చాల అభ్యంతరకరం. ..... సమాజం లోని లోపాలను సమస్యలను, సంక్షోభాలను మరే పరిస్తులనై న ఆ సమాజమే పరిష్కరిస్తుంది. అదే సామాజిక చైతన్యం. ...... ఆ సామజిక చైతన్యా న్ని మనం ప్రశ్ని స్తున్నాము. సమాజపు ఉనికేనే సందేహిస్తున్నాము. ఇది హిమాలయం అంత తప్పు. అని వివరించారు.
శ్రీ శ్రీ గారి అభిప్రాయం తో ఏకీభవిం ఛిన విశ్వేశ్వర రావు గారు. రాసిన ఆ పాటను చించి వేసారు.
చూడండి. శ్రీ శ్రీ గారు .తాగినా పాట రాసారు, ఇచ్చారు. నిద్ర పోయారు కొంచెంసేపు. కాని నిద్ర పోకుండా మేల్కొని జరిగిన తప్పు తెలుసు కొని, దానిని చించి వేయడానికి ఆయన పడ్డ తపన, వేదన. అందరికి ఉండాలి. వి.రావు గారు ఎమన్నా భరాయించి, తను రాసిన పాటను చింపే టట్లు చేయడం మామూలు విషయం కాదు. సమాజాన్ని, గౌరవించే వాళ్ళే చేయగలరు.
రచయితలు శ్రీ శ్రిని గౌరవించడం తో సరిపోదు. సమాజం కోసం, సామాజిక మార్పుకోసం వారి పడిన తపన, కృషిని మనం పొందాలి. ఆ విధంగా కృషి చేయడమే శ్రీ. శ్రీ కి మనమిచ్చే నివాళి.
ఇది రాయాలనే ఈ పుస్తకం చదివన నాటినుంచి అనుకుంటున్నాను.నా మెదడు ప్రతి రోజు నన్ను తిడుతుంది.
ఎక్కువయిన నా బరువు దించు కోవడానికి చేసిన ప్రయత్నమే ఇది.
మీకు తెలియడానికి ఆ పుస్తకం లోని పేజీ నీ స్కాన్ చేసి పెట్టాను.(అది మొత్తం 6 పేజీలు).
చదవండి. శ్రీ శ్రీ గారికి సమాజం పట్ల ఎంత గౌరవం.
---------------------
An open prayer in the interest of our beloved Democracy, Constitution and Nation.
We pray Hon'ble President of India and Hon'ble Supreme Court Judge to issue noble orders, to take suitable action on Chandra Babu Nayudu CM of Andhra Pradesh in the interest of our beloved democracy, Constitution, Nation, in the cash for vote case
The charge sheet filed by the Telangana Anti-Corruption Bureau (ACB) in the cash-for-vote case claims that the person referred to as 'Babu', 'Boss' and 'Naidu' by the main accused is actually Andhra Pradesh chief minister Chandrababu Naidu.
Lok Satta Party has done some work in this issue to take action on Chandra Babu Nayudu. But action has not been taken by ACB Telangana
It is not understood why ACB Telangana is not taking proper steps in the interest of our beloved Democracy. But it is understood that the Chief Misters of AP and Telangana, Chandra Babu Nayudu, Chandra Sekhra Rao respectively and Prime minster Modi ( I intentionally not used the word Hon'ble, since they are not for democratic ,Constitutional values) are not allowing to do the work by ACB with their Hon'ble positions. If not why ACB is not doing its noble work in the interest of Democratic and Constitutional values?
A doubt is arising in the people minds, are the ACB, Vigilance, and CBI punish group D, Group C,employees, Officers and other ordinary people, but not the so called politicians?
Hence this Forum against, Corruption and anti Democratic forces pray to issue noble orders, to take suitable action on Chandra Babu Nayudu CM of Andhra Pradesh in the interest of our beloved democracy, Constitution, Nation.
Corruption is anti people
corruption is anti Democracy
Corruption is anti Constitution
Corruption is anti National
Our pray is in the interest our of beloved Nation.
Our pray is in the interest of our beloved Democracy,
Our pray is in the interest of our beloved Constitution.
With hopes.
With high regards
--------Forum against corrupt and anti democratic forces.
--------------------------------

నేను శుభాకాంక్షలు చెప్పలేను . క్షమించండి
ఏమిటో ఉగాది వస్తుంది. అందరు కవితలు రాస్టారు.
నాకు రాయాలని ఉండదు.
ప్రయత్నిస్తుంటే
నాముందుకు ఆత్మహత్య ఘోషలు.
హంతకుల హత్యలు.
అరాచక వాదుల, అవినీతిపరుల హత్యలు దురాగతాలు.
మార్పు కోసం ప్రయత్నిస్తున్న
కామ్రేడ్స్, దేశభక్తుల, ప్రజాతంత్ర వాదుల చావులు.
నిజాయతి పరుల చావులు
నిరాశతో ఆత్మహత్యలు
రోహిత్ వేముల మరణం
నాముందుకు వచ్చి మాగురించి ఏమిటి అని
నా తలకాయ మీద కొడుతున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న హంతకులు.
మన ప్రియమయిన రాజ్యంగాన్నీ తగల బెడుతున్న దుర్మార్గులు,
కళ్ళముందు కనిపిస్తుంటే
ఏమి శుభాకాంక్షలు తెలిపేది.
అంత హిపోక్రసీ నావల్ల కావడం లేదు.
ఏమి చెప్పమంటారు.
శుభాకాంక్షలు.
బహుశా నాశవం కూడా చెప్పలేదేమే. శుభాకాంక్షలు.
ఏమో ఎదురు చూడండి
నా శవం చెబుతుందేమో.
నాకు తెలియదు నా శవం ఏమి చేస్తుందో.
----------------------
నా శవం కూడా శుభాకాంక్షలు
చెప్పనంటుంది..
-----------------

April 1
కేంద్ర ప్రభుత్వం RTE చట్టం ఒక ఉన్నత మయిన చట్టం తీసుకువచ్చింది. ఆరు సంవత్సారాలు గడచి పోయాయి. ఏప్రియల్1, 2010 న తేబడిన విద్యా హక్కు చట్టం పిల్లలకు చదువు ఒక హక్కుగా చేస్తూ తీసుకువచ్చింది.
కాని మన తెలుగురాష్ట్రాలలో అమలుకుఓకేఅడుగుకూడ వేయలేదు. ఢిల్లీ ఈచట్టం అమ్లులులో అన్నిరాష్ట్రాలకంటే ముందు వుందని తెలుస్తుంది. కేరళలో పూర్తి అక్ష్యరాస్యత సాధించగలిగింది.
నేను 2016 మన దేశం పూర్తి అక్ష్ర రాస్యత సాధిస్తుందని 2010 లో ఆశించాను. అలగే రాసాను. నన్ను నేను ఏమనుకోవాలి. ఇపుడు నా కని పిస్తోంది నేను ఒక పిచ్చి బ్రమలోఉన్నానని.
ఫ్యూడల్ ప్రభువులు వారి బానిసలు అధికారంలోను, ప్రతిపక్షమ్ లోను, ఉద్యమాలను కూడా వాళ్ళేనాయకత్వం లో వుంటే సాద్యమవుతుందా.
రాష్ట్ర పతి, పూర్వరాష్ట్రపతుల, ప్రధానమంత్రి, పూర్వ ప్రధానమంత్రుల , ముఖ్యమంత్రుల, మంత్రుల, ఎం.పి, ల ఎం.ఎల్.ఎల గ్రామాలే విద్యావంతం కాలేదు.
పార్లమెంటు ఆసెంబ్లిలుసిగ్గుపడాలి. వాళ్ళకు సిగ్గులేదు. కోట్లు తగలవేస్తున్నారు. ముఖ్యమంత్రుల, మంత్రుల, ఎం.పి, ఎం.ఎల్.ఏ ల అస్తులు పేరుగుతాయి ఇదివాళ్ళు సాదించిన ప్రగతి. పూర్తి అక్ష్యరాస్యత వారి లక్ష్యం కాదు.
ఎందుకంటే తాముచేసేతప్పులను ప్రశ్నిస్తారు. అందుకుచదువు చెప్పరు
అగ్ర కులస్తులే చదువుకోవాలి. వాల్లు వాల్ల బానిసలు అధికార పక్షమ్, ప్రతిపక్షమ్. ఉద్యమాల నాయకత్వం. అందుకే ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణలోను RTE అసలు అమలుకు నోచుకోలేదు.
RTE అమలుకు ఒక ప్రత్యెక మంత్రిత్వశాఖ శాఖను, రెండు రాష్ట్రాలలో ఏర్పాటుచేయాలనీ, కేంద్రంలో కూడా ఏర్పాటుచేయాలనీ వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
దేశ భక్తులు, ప్రజాతంత్రవాదులు, విద్యావేత్తలు, మీలోని ఫ్యూడల్ భావాలను, అహంకార దొరనలను వదలిపెట్టి, పాతిపెట్టి, విద్యహక్కుచట్టం అమలుకు ఉద్యమించాల్సింది గా వర్కర్స్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.
ఎదో ఎత్తుగడగానో, వ్యూహాత్మకంగానో కాకుండా నిజాయతీగా చేయవలసినదిగా విజ్ఞప్తి. చేస్తారని ఆసిస్తూ.
అమలు కాలేదని విచారంతో
------ వర్కర్స్ పార్టీ
----------------------
March 24
ఇది అసలు పోరాటం.
ప్రేమలత పోరాటం నిజమయిన పోరాటం.
అందరు ఇలా చేయాలి.
రైల్వేసిబ్బంది (నేను టి.సిగా వున్నా ఆ పనిచేయాల్సిందే) టికెట్ తీసు కోలేదని 260 రూపాయలు ఫైన్వేసారు. నేను కట్టను మాల్యాను తీసుకురండి ఆయనఫై చర్యతీసుకోండి. కడతాను అని చెప్పింది. అరెస్ట్ చేసినకట్టలేదు. కోర్ట్ 7 రోజులు జైల్ సిక్షవేసింది. అయిన జైలుకు వెళ్ళింది.
దేశభక్తులు , ప్రజాతంత్ర వాదులు, ప్రజ స్వామిక వాదులు, కార్మికులు అభినందనలు తెలియ చేయాలి. ఈ పోరాటం అవసరం. ప్రజలు ఇల్ల చేసి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి.
ఇలాంటిపోరాటాలు చేయాలి.
తప్పలు చేసినట్లు చేసే జైళ్ళు నింపాలి.
తప్పులు చేసిన బడబాబులను ముందు సిక్షించాలి అపుడే మమ్మల్ని సిక్షించాలా అని కోర్టులలో నినదించాలి. ఈ రాజకీయ నాయకులు మారారు చేయాల్సిన పనులు చేయరు.. దుర్మార్గులు రాబందులు. దేశాన్నీ పీక్కుతింటున్నా దుర్మార్గుల కు రక్షన కల్పించే నేరగాళ్ళు. వీళ్ళకు సిక్షలు పడాలి.
నన్ను అరెస్టు చేస్తే
ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్ర బాబు నాయుడును జైల్లో పెట్టాలని , తండ్రి ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని సంపాదన పరుడు జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని, నల్ల డబ్బు తీసుకు వస్తానని ప్రజలను మోసం చేసిన మోడిని జైల్లో పెట్టాలని, ఎన్నికల కమిషన్ రూల్స్ను, ఎన్నికల నిబందనవాలి పాటించకుండా డబ్బు మందు బహుమతులు పంఛి, రాజ్యంగా వ్యతిరేక చర్యలకు పాల్పడిన ప్రధానమంత్రి , ముఖ్యమంత్రులను , ఎం.పి లను, ఎం.ఎల్.ఎ లను అరెస్టు చేసి జైల్లో పెడితే, బ్యాంకు అప్పులు ఎగగొట్టిన వాళ్ళను జైల్లో తోస్తే, అపుడే ఫైన్ కడతానని చెబుతాను.
అలా చేసి దేశాన్ని రక్షించు కోవాలి.
ప్రేమ లత కు నమస్సులు. వారు చేసిన పోరాటానికి దేశభక్తులు , ప్రజాతంత్ర వాదులు, ప్రజస్వామిక వాదులు, కార్మికులు ప్రజలు అభినందనలు తెలియ చేయాలి. ఈ పోరాటం అవసరం. ప్రజలు ఇల్ల చేసి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి.
విప్లవం వర్దిలాలి .
అవినీతి పరులు నశించాలి. దేశాన్నీ రక్షించాలి.
ప్రచురించిన నవ తెలంగాణా కు అభినందనలు. కృతజ్ఞతలు .
-----------------------వర్కర్స్ పార్టీ.
దీనిని ఇంగ్లిష్ , హిందీలోకి ఇంకాఅన్ని బాషలలోకి ట్రాన్స్ లేట్ చేస్తే చాలబాగుంటుంది. చేయగలరని ఆశిస్తున్నాను. ఇద దేశంకోసంచేసే నిజమయినపోరాటం.
ప్రేమలత కావాలనే దేశంకోసం పోరాటంచేసారు. కట్టగలరు. కావాలనే జైలుకు వెళ్ళారు.
అవినీతి ఫై అసమర్దుల రాజకీయవ్యవస్థఫై జరిపిన మరో స్వాతంత్ర పోరాటం.
-------------------------------
February 18
ఎందుకు కాంగ్రెస్ ప్రజలకు దూరమవుతుంది. అనేప్రశ్న నిజాయతీగా కాంగ్రెస్ వేసు కోవాలి.
మొదట గా నేను కాంగ్రెస్ వాదిని కాదు. నేనుడబ్బుమందుబహుమతులు పంచెపార్టీలకు నాయకుల చెలామణి అయ్యేవాళ్ళకు వ్యతిరేకం.
కాని కాంగ్రెస్ చరిత్రఉంది. నెహ్రు అంబేద్కర్ విధానాలవలన నాలాంటిపేద వాళ్ళుచదువు కోగాలిగారు. అనేకరాష్ట్రాలలో కాంగ్రెస్ర్ పార్టీ ఎన్నికలలో డబ్బు మందు, బహుమతులు పంచదు . నిజాయితీగానే పోటి చేస్తుంది మనతెలగు రాష్ట్రాల దొర్భాగ్యం. దీనిని మార్చాలి.
సరే అసలువిషయానికి వద్దాం.
శంకరమ్మ గారు శ్రీ కాంతచారి తల్లి.
శ్రీకాంతచారి బలిదానం తెలంగాణా ఉద్యమానికి ఒక ఆయువుగామారింది. తెలంగాణా సాధన ఉద్యమానికి ఆయువుఅయింది.( నేనుపూర్తిగా ఆత్మహత్యలకు వ్యతిరేకం) . అయినజరిగినాయి. చరిత్రలో అంతర్భాగం అయినాయి.
శంకరమ్మగారిని టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్, ఎం.ఎల్. ఎ గా హుజూర్ నగర్ లో నిలబెట్టడం జరిగింది. అదివ్యుహమా, ఏమయినా కానీ. వారు ఆపని చేసారు.
కాని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్రనాయకులు రాహుల్ గాంధి, సోనియా గాంధి. శంకరమ్మగారిని గెలిపిచండి. అనిఒక ప్రకటన ఇస్తే ఎంతబాగుండేది.
ఉత్తమ కుమార్ రెడ్డి శ్రీమతి ఎం.ఎల్.ఎ. ఉత్తమకుమార్పారెడ్డి పా ర్టీ అభివృద్ధికి కృషిచేయవచ్చుకదా. అంతగా కోరిక ఉంటె ఉత్తమ కుమార్ రెడ్డి కెసిఆర్ మీద పోటిచేయాల్సింది. ఆమ్ ఆద్మీపార్టీ నాయకులు కేజ్రివాల్ ఆపనిచేస్తారు. ఆ విధంగా చేయడంవలన తమపార్టీ స్టాండ్ బలంగాచెప్పడానికి ఎన్నికలను వాడు కోవడం జరుగుతుంది.
ఉత్తమకుమార్ రెడ్డి. శంకరమ్మ గారిమీద పోటిచేయడం కాంగ్రెస్ పార్టీచేసినపెద్ద తప్పు. నాకు ఒక అనుమానంఉంది. కాని రుజువులు చూపలేను కావున నా అనుమానాన్నీ రాయలేక పోతున్నాను.
కాంగ్రెస్ పార్టీ ఈతప్పుచేయకుండా శంకరమ్మ గారికి గెలుపు కు సహకరించిఉంటే కాంగ్రెస్ పార్టీ కి ఎంతో బాగుండేది.
కాంగ్రెస్ పార్టీ కేంద్రకమిటీ నాయకులు, రాహుల్ గాంది, సోనియాగాంధీ, దిగ్విజయసింగ్ తప్పు చేసారు. ఉత్తమకుమార్ రెడ్డి కి వార్నింగ్ ఇవ్వలేకపోయారు. తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఎపుదు ఏ పార్టీలలోఉంటారో తెలియదు. ఇదొక దౌౌర్భాగ్యం అందరుసిగ్గుపడాలి. చివరికి ఒకప్పటి కాంగ్రెస్పార్టీ రాష్ట్ర అద్యక్షులు డి. శ్రీనివాస్, కేశవరావు వెళ్లిపోయారు. రేపు ఉత్తమకుమార్ రెడ్డి ఉంటారని ఏమి గారంటీ.
ఏమయినా కాంగ్రెస్ పార్టీ తప్పుచేసింది.
దాని ఫలితమే కాంగ్రెస్ ఓడి పోతూ వుంది.
పరిష్కారం ప్రజలలో స్వాతంత్రోద్యమ స్పూర్తితో కాంగ్రెస్ నిజాయతీ గా పనిచేయడమే.
చేయలేకపొతే మహత్మాగాంధిచెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ ని రద్దుచేసుకోవడమే సరిఅయినది. ప్రజలు దెబ్బలుతింటూ పాటాలు నేర్చుకుంటారు.
--------------------------

January 29Hyderabad
16 ఉపాద్యాయ సంఘాలు ధర్నాచేస్తున్నాయీ. చదవండి వాళ్ళ డిమాండ్లు.
విద్యా రంగం పూర్తిగా ప్రైవేటు పరంఅవుతుంది. దానిగురించి ఈఉపాద్యాయ సంఘాలు వాటిని సమర్ధిస్తున్న కమ్యునిష్టు పార్టీలు ఏమి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళపిల్లలే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటారు. ప్రభుత్వస్కూల్స్ మూసివేసిన పర్వాలేదు. వీళ్ళకుమటుకు ప్రమోషన్లు , ఇంక్రేమెంట్లు, ఎపుడుబడితే అపుడు వచ్చిన ఆడగ కూడదు. కార్మికసంఘాలను ఈస్తితికి దిగ జార్చారు.
మాడిమాండులు.
1. మంత్రుల, ఎం.పి, ఎం.ఎల్.ఎ లపిల్లలు, ప్రబుత్వ పాటశాల ఉపాద్యాయ పిల్లలు, ప్రబుత్వ ఉద్యోగులపిల్లలు ప్రభుత్వ స్కూల్స్ కాలేజి లలోచదువుకోవాలి.
2 . అలచేయకపొతే వాళ్ళను పదవులనుండి తొలగించాలి.
3. విద్యహక్కు చట్టాన్నీ ఆమలుచేయని స్కూల్స్ ను ప్రభుత్వం స్వాధీనంచేసుకోవాలి.
4 అలహాబాద్ హై కోర్ట్ తీర్పుస్పూర్తితో అన్ని రాష్ట్రాలు పనిచేయాలి.
--------------వర్కర్స్ పార్టీ
-----------------------

అసంఘటిత రంగ కార్మికుల సామాజిక బద్రత చట్టం --2008 ను అమలు చేయాలి. –ఎ.ఎ.టి .యు.సి.
కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో అసంఘ టిత రంగ కార్మికుల సామజిక బద్రత -20౦8 ఒక ఉన్నతమయిన మానవీయ చట్టాన్నీ తీసుకు రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం అసంఘ టిత రంగ కార్మికుల సాంఘిక బద్రత బోర్డ్ ను ( state social security board for un organised workers) ను ఏర్పాటుచేసి, సంక్షెమ పధకాలను రూపొందించుకొని అమలు చేయాల్సి ఉంది. ఆ సం క్షెమ పధకాలు – ప్రావిడెంట్ ఫండు,ఏర్పాటు, గాయపడిన కార్మికులకు సహాయం, గృహవసతి, కార్మికుల పిల్లలకు విద్య, కార్మికులకు నైపుణ్యం పెంపు, దహన సంస్కారాలకు సహాయం, వృద్దులకు ఆశ్రమాలు, ఏర్పాటు చేయాలి.
ఈ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలు రూపొందిచాలి, అవి - జీవిత మరియు వికలాంగుల సంక్షేమం. ఆరోగ్య మరియు గర్భవతుల కోసం సంక్షేమం, వ్రుద్ధ్యాప్యంలో రక్షణ, ఇంకా ఏమయినా కేంద్ర ప్రభుత్వం సంక్షెమ పధకాలు రూపొందించ వచ్చు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల కోసం, 1 ) ప్రావిడెంట్ ఫండ్ , 2 ) పని లో జరిగిన ప్రమాద లకు సహాయం, 3 ) ఇంటి వసతి, 4 )పిల్లల విద్య కొరకు స్కీములు, 5 ) కార్మికులకు పని లో ప్రమాణాలు పెంచుకోడానికి శిక్షణ, 6 ) అంత్యక్రియలకు సహాయం, ౭) వృద్దాశ్రమాల నిర్వహణ.
కేంద్ర ప్రభుత్వం , 36 మంది తో కేంద్ర కార్మిక శాఖ మంత్రి అద్యక్ష్తతొ కార్మిక శాఖ ముఖ్య కార్య దర్శి మెంబెర్ సెక్రటరీ గా అసం ఘటిత కార్మికుల సాంఘిక బద్రత బోర్డు ను ఒక నేషనల్ బోర్డు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రబుత్వాలు కూడా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అద్యక్ష్తతొ కార్మిక శాఖ ముఖ్య కార్య దర్శి మెంబెర్ సెక్రటరీ గా ౩౦ మంది తో ఒక రాష్ట్ర ప్రభుత్వం అసం ఘటిత కార్మికుల సాంఘిక బద్రత బోర్డు ను ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు లు అసం ఘటిత కార్మికుల సంక్షే మాలని చూడాలి..
ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. కార్మికుల కోసం ఇవి అన్ని జిల్లాల పంచాయతీ లలో ఏర్పాటు చేసి కార్మికులకు సహాయ పడాలి. సంఘటిత రంగంలో కాకుండా 14 సంవత్సరాల దాటి పని చేసే ప్రతి ఒక్కరు అసంఘటిత రంగా కార్మికుడే. వ్యక్తిగత ఉద్యోగాలు చేసేవారు, కూలి పని చేసే వారు. వర్క్ మెన్స్ కాంపెన్సేషన్ ఆక్ట్ 1923 , పారిశ్రామిక వివాదాల చట్టం 1947 , ఇ .ఎస్. ఐ చట్టం, 1948 ప్రావిడెంట్ ఫండ్ చట్టం 19 52 మాత్రుతత్వ సహాయక చట్టం 1962 , గ్రాట్యుటి చట్టం 1972, చట్టాల పరిధి లోనికి రానివారు అందరు అసంఘటిత రంగ కార్మికులే.
అసంఘటిత రంగ కార్మికులు రిజిస్టర్ చేసు కోవాలి. వారికి ఒక నంబరుతో ఒక కార్డ్ ఇస్తారు.. రిజిస్ట్రేషన్ చాల సులభం. తను చేస్తున్న పనితో ఒక వ్యక్తిగత ప్రకటన ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ చట్ట పరిధి లో ఉన్న సంక్షేమ ఫలాలు కు అర్హులు..
నాలుగు సంవత్స రాల తర్వాత 2012 లో ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం ఒక బోర్ద్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కాని అమలు కోసం తీవ్రంగా కృషి జరగలేదు. ముఖ్యం గా పేద కార్మికులకు ఉపయోగ పడే ఇంత ఉన్నత మయిన చట్టాన్ని ఆ స్ఫూర్తి తో అమలు చేయక పోవడం విచారకరం. రెండు రాష్ట్రాలు గా ఏర్పడిన తర్వాత తిరిగి రెండు బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
కాని ఇంత ఉపయోగ పడే చట్టానికి ప్రచారం లేదు. ఈ చట్టం క్రింద ఏర్పాటు చేయాల్సిన బోర్డులు కూడా ఏర్పాటు చేయ లేక పోయారు. ఇదొక విచారకర విషయం. చట్టాలు చేస్తారు. అమలుకు నోచు కోవు. అమలు కోసం ప్రభుత్వాలు అధికార యంత్రాo గం కృషి చేయాలి..
---------------------------------
దేశ భక్తులారా, ప్రజా తంత్ర వాదు లారా, విప్లవ యోదులార, నిజమయిన కమ్యునిస్టులారా, నిజమయిన అంబేడ్కరి ష్టులారా, చైతన్య కార్మికు లారా, చైతన్య మహిళల లారా, చైతన్య విద్యార్ధి, యువకు లారా, ప్రజల కోసం రాస్తున్న రచయిత లారా, ప్రజల కోసం పాడుతున్న కళకారులారా,
మీ తల్లిని భారత మాతను, రక్షించo డని వేడుకొంటున్నాను.
నన్ను కొన్ని పార్టీలు మినహా, చాల పార్టీలు, వాటి నాయకులు, వాటి అద్యక్షులు, అందరు నా కు డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్నారు. ( ప్రజా కవి చెరబండరాజు తన వందే మాతరం లో -- -- దుండగుల పక్క మీద కులుకుతున్న శీలం నీది. --- సంపన్నుల చేతిల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వ నం నీది -- అంటారు)
కాని నేను అంటాను నన్ను చాల పార్టీలు వాటి నాయకులు,వాటి అద్యక్షులు, అందరు నా కు డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్, డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్న పార్టీ అద్యక్ష్యులను, పోటి చేస్తున్న అబ్యర్దులను, నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళను ఏమి చేయ లేక పోతుంది.
దేశ భక్తులారా, ప్రజా తంత్ర వాదు లారా, విప్లవ యోదులార, నిజమయిన కమ్యునిస్టులారా, నిజమయిన అంబేడ్కరి ష్టులారా, చైతన్య కార్మికు లారా, చైతన్య మహిళల లారా, చైతన్య విద్యార్ధి, యువకు లారా, ప్రజల కోసం రాస్తున్న రచయిత లారా, ప్రజల కోసం పాడుతున్న కళకారులారా,
నన్ను ఈ దుర్మార్గుల రేపిస్ట్ల నుండి కాపాడండి. నేను మీ అమ్మను. వేడుకొంటున్నాను.
నేను మీ అమ్మను. వేడుకొంటున్నాను.
భగత్ సింగ్, రాజగుర్ సుఖ దేవ్, ఎందుకమ్మా నా కోసం ఉరి కంబానికి ఎక్కారు. వీళ్ళ చేత నేను రేప్ చేయించు కోదానికా.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఎందుకయ్యా నీ ఆరోగ్యం లెక్క చేయకుండా ఒక గొప్ప రాజ్యంగాన్ని రాసి ఇచ్చావు. వీళ్ళను ఏమి చేయాలి. నన్ను రేప్ చేస్తున్నారు.
మహాత్మా గాంధి ఎందుకయ్యా స్వతంత్రం కోసం పోరాడింది. నన్ను రేప్ చేస్తున్న వారి కోసమా.. నిన్నే చంపెసారు. అపుడు నాకు ఏడుపు ఆగలేదు. ఎందుకయ్యా నాకి స్వాతంత్రం. వీళ్ళ చేత రేప్ చేయించు కోడానికా
నేతాజీ, స్వాతంత్ర సమర యోడులార, ఎందుకు మీరు జైళ్లకు వెళ్ళింది. ప్రాణ త్యాగం చేసిందీ. ఈ దుర్మార్గుల కోసమా. వీళ్ళ చేత రేప్ చేయించు కోడానికా
మరల మీరే ఈ ప్రజల్లోకి వచ్చి నన్ను ఈ రేపిస్తుల నుండి కాపాడి నాకు మంచి జీవితాన్ని,- స్వేచ, సమానత్వం మమత, ప్రగతి, శాంతిని, ఇవ్వ వలసింది గా వేడుకొంటున్నాను.
సమత -- మమత --- ప్రగతి -- శాంతి కావాలి. రావాలి. వర్దిలాలి.
విప్లవం వర్ధిల్లాలి.
ఇంక్యిలాబ్ ---జిందా బాద్.
-------------------------------------------

ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడకపోతే వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు. దుర్మార్గులు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారితో కలసి పోయి దోపిడీకి వంత పాడే వాళ్ళే. వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు
మన దేశం లో ప్రజా స్వామ్యాన్ని పూర్తీ గా అన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయి. ఏమయిన కమునిష్టు పార్టీలు ఏమయినా నిలబెట్టగల వని ప్రజలకు ఆశ.
ప్రజలకు డబ్బు,మందు, బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడాక పోవడం నేరం.
నేరస్తులే రాజ్యమేలుతుం టే చూస్తున్న ప్రతి ఒక్కరు నేరస్తుడే.
ప్రజా స్వామ్యా న్ని, దేశాన్ని,-- ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారి నుండి కా పాడ టానికి దేశభక్తులు, నిజమయిన కమ్యూనిస్ట్ లు, అంబేడ్కరిస్టులు ప్రజాస్వామ్యవాదులు, నిజమయిన జర్నలిస్టులు. మేధావులు కృషి చేయాలి.
--------------------

Hats off to Hon'ble High Court for issuing an order to Election Commission for response, about the influence of money power in elections.
Hats off to Hon'ble High Court for treating a letter of one resident editor as petition in the interest Democracy, Constitution.
That is not my letter. My letter addressed to Hon'ble Supreme Court. We have to Hats off to Hon'ble High Court.
But we feel sorry to state that Telugu print Media and Electronic media has not done any work on this.
In my view in this case Chandra Babu Naidu should be put in jail. As such if any candidate of any party used money, gifts, liquor to the people for votes, the parties presidents who issue B forms should be put in jail .
Election Commission have to take declaration from the Candidates and Parties presidents, in the interest of Nation, Democracy, Constitution.
The parties presidents who are giving B- forms should instruct the candidates that they and their supporters should not do against Constitution and Election norms during elections.
The parties presidents should be made responsible, whether he/she Amith Sha, Sonia Gandhi, Sharad Pawar, Chandra Babu Naidu, Jagan Maohna Reddy, KCR, Karunanidi, Jaya lalitha, Raj Thakery, Mulayam Sing Yadave, Lalu Prasad Yadav. and so on......
Lastly We will say hats off to Hon'ble High Court
Election Commission is requested to take declaration, form the parties presidents declaring that they should be put in jail, if their party candidate distribute money, gifts, liquor to the people for votes and cancel the registration of their party.
Love Honesty---Hate Corruption -- Save Nation. ---Save Democracy.
------------------------


ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు.
అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు.
అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు.
కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే.
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది.
బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి.
అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది.
బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే.
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.
ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు.
ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.
-----------------------
1946 లో మా దుద్దుకుర్ గ్రామంలో, ఆచార్య రంగా జిల్లా పరిషత్ హై స్కూల్ స్తాపించ బడింది.
మా పెద్దలు చెబుతారు, దానికి ప్రేరణ ఎం.జి. రంగా గారు అంది. అది స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. స్వాతంత్రం రాకముందే మా గ్రామంలో స్కూల్ ఏర్పడింది. దానికి కారణం. ఆచార్య ఎన్ . జి.రంగా గారు. ఆ నాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. నెహ్రు, కాంగ్రెస్స్ పార్టీ ఆలోచన విధానాలు.
మా నాన్న ఆ స్కూల్ కు ఆస్బెస్టాస్ రేకులు, తలుపులు, కిటికీలు వడ్రంగం పనులు అన్ని ఇతరుల సహాయంతో చేసానని చేపీవాడు.అదొక ఉత్సాహం.
ఆ స్చూల్ కు భూమిని సహాయం చేసిన వారి పేరు రాయలేక పోతున్నాను. తెలుసుకొని రాస్తాను.
ఆ స్కూల్ నిర్మాణంలో, ఎంతోమంది మట్టి పని వాళ్లు, మేస్త్రీలు పాల్గొని నిర్మించారు.
తరువాత 2006 లో, 60 సంవత్సరాల వార్షికోత్సవంలో ఓల్డ్ స్టూడెంట్స్ కలసి స్కూల్ ను కొంత అభివృద్దికి కృషి చేయడం జరిగింది. అయిన నాలాంటి వారికి ఒక అసంతృప్తి. మాగ్రామం 90 శాతo అక్ష్రరాస్యత సాధించింది. స్కూల్ 1946 లో స్తాపించబడిన మా గ్రామం పూర్తీ అక్ష్రరాస్యత సాధించ లేదు. ఇక్కడే. అంబేద్కర్ అవసరం. అది లోపించడమే పూర్తీ గా అక్ష్రారాస్యత సాధించలేక పొవాడానికి కారణమనిపిస్తోంది.
ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో రంగాగారి గురించి ఈశ్వర రెడ్డి గారి ఆర్టికల్ చదివన తర్వాత మా స్కూల్ గుర్తొచ్చింది. ఆ స్పందన నుండి వచ్చిన భావనలు.
నేను పూర్తిగా రంగా గారి ఆర్దిక విధానాలతో ఏకిభవించలేను. కాని వారి ప్రజాస్వామిక స్పూర్తి ని అందరు ఆచరిస్తే ప్రజాస్వామ్యం తిరిగి బ్రతుకుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామిక స్పూర్తి లేదు.
అంత డబ్బు. డబ్బు. డబ్బు. ఈ డబ్బు గబ్బునుం ఛి బయట పడటానికి ఎన్ జి రంగా గారి ఆలోచనా విధానులు తీసుకొని పని చేస్తే. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒక ప్రజాస్వామిక రాష్ట్రంగా చూడవచ్చు.
-------------------------
ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడకపోతే వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు. దుర్మార్గులు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారితో కలసి పోయి దోపిడీకి వంత పాడే వాళ్ళే. వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు
మన దేశం లో ప్రజా స్వామ్యాన్ని పూర్తీ గా అన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయి. ఏమయిన కమునిష్టు పార్టీలు ఏమయినా నిలబెట్టగల వని ప్రజలకు ఆశ.
ప్రజలకు డబ్బు,మందు, బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడాక పోవడం నేరం.
నేరస్తులే రాజ్యమేలుతుం టే చూస్తున్న ప్రతి ఒక్కరు నేరస్తుడే.
ప్రజా స్వామ్యా న్ని, దేశాన్ని,-- ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారి నుండి కా పాడ టానికి దేశభక్తులు, నిజమయిన కమ్యూనిస్ట్ లు, అంబేడ్కరిస్టులు ప్రజాస్వామ్యవాదులు, నిజమయిన జర్నలిస్టులు. మేధావులు కృషి చేయాలి.
---------------------
Our first Prime minster of India Pandit Jawahar Lal Nehru had never visited any temple, Masque, Church and other religious places during his period as Prime Misnter of India. He had taken oath on our beloved Constitution of India. He had done work as Prime Minster by following our beloved Constitution of India.
And also it was observed, I have not seen any photo of Lal Bahdur Sastri Prime Misnter of India visiting temples, Masques, Churches and other religious places during his period Prime Misnter of India. He also had respected and followed our beloved Constitution.
During their period no report had been seen distribution of money gifts and liquor during elections, by any party.
After their period changes have been happened. The P.Ms, C.Ms, Ministers MPs, MLAs parties are violating our beloved Constitution.
We have to work to see those days of our beloved Nehru and Lal Bahadur Sastri period. Patriots, Democrats Honest people have to work unitedly or independently . to achieve those days.
Garlanding is not sufficient, we have work to achieve that period as per our capacities.
CONSTITUTION IS TO BE RESPECTED AND TO BE FOLLOWED.
THIS IS OUR DEMAND.
--------------------

సర్దార్ వల్లబాయి పటేల్ జీవితం చదువుతుంటే నాకు తెలియని చరిత్ర ఏంటోతెలుస్తుంది.
టంకశాల అశోక్ గారు రాజమోహన్ గాంధిరాసినపుస్తకాన్నీఅనువదించారు.
ఈ రోజు సర్దార్ వల్లబాయ్ పటేల్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పుస్తకంలోనివికొన్ని.ముఖ్య విషయాలు:
పేజి 654 --- మహాత్మాహత్యతర్వాత తనపై, వచ్చినవిమర్సలపై చెబుతూ.. సోషలిస్టులు నేను మహాత్ముడిని కాపడటంలో విఫలమయ్యానని అంటున్నారు. ఈఆరోపణను నేనుతిరస్కరిస్తున్నాను. .. బాంబుఘటనతర్వాత దాదాపు ప్రతిగదిలోఒకపొలిసు అధికారిని నియమించాము. అది మహత్మాగాంధికి నచ్చలేదు. దానిపై మా మధ్య చాలావాదాలుజరిగాయి...
ప్రార్ధనకోసంవచ్చేవారిని ఎట్టి పరిస్తితులలోతనిఖి చేయ రాదనీఆయనగట్టిగా చెప్పారు. హంతకుడు మహాత్మాగాంధిఎదుటమోకరిల్లి పైకి లేస్తూ, పిస్తోలుతీసి కాల్పులుజరిపాదు. ఇదివిలయం వంటి దురదృష్టం. "
పేజి 655 -----గాంధిహత్యకు కొద్దిముందు హిందూమహాసభలోనిఒకరుప్రసంగిస్తూ పటేల్, నెహ్రు, అజాద్ లను ఉరి తీయాలన్నాడు."
చూడండి హిందూమహాసభకు గాంధి, పటేల్,నెహ్రు, ఆజాద్ అన్నఎంత ద్వేషమో.
పేజి 690 --- పాక్ ప్రధాని లియాకత్ ఓఅక వారం రోజులు పాటు డిల్లి లో ఉన్నారు. లియాకత్ తో పటేల్, " ముస్లిం ల హక్కుల కోసం జవహర్ లాల్ రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. గాంధిజీ జరిగిందే ఆయనకు కూడా జరుగుతుందేమో నని నేను రాత్రిల్లు మేలుకొనే ఉంటున్నాను."
చూడండి ఎంత బాద్యత తీసుకుంటున్నారో.
పేజి 698 అంబేద్కర్ ఎస్.సి. లకు రిజర్వేషన్లు పెట్టిన తీర్మానన్నీ వ్యతి రేకిస్తున్న వారిని ఉద్దేశించి, ... "మీలో ఎవరయినా ఒక పాకి మనిషి ఇంటికి వెళ్లి అక్కడ గంట సేపయిన ఉన్నారా." అని ప్రశ్నించి అంబేద్కర్ ఆలోచనలను తీర్మనాన్నీ బలపర్చి ఆమోదించే టట్లు చేసారు. ..... తరువాత నెహ్రు , సర్దార్, అంబేద్కర్ కలసి ఒకే మారు వేదికనుంచి దిగారు.
చూడండి పటేల్ బాదల పట్ల స్పందన. అయన ను నేను విప్లవ కారుడినని అనడం లేదు. .
కాంగ్రెస్ పార్టీలో మహానుభావులు పని చేసారు. వారి ఆలోచనలు, దృక్పదాల మద్య విభెదాలు ఉన్న దేశం కోసం పని చేసారు.
ఈ నాటి రాజకీయ నాయకుల్లాగా డబ్బు, మందు, బహుమతులు పంచి ఎన్నికల్లో గెల్చి, డబ్బు సంపాదన, కోసం జీవించలేదు.
మన ఆలోచనలు, మనం చదివిన, నేర్చుకున్న, ఆచరించిన వాటినుంచి ఏర్పడతాయి. అవి వ్యక్తీ గత స్వార్ధానికి అయితే వ్యతి రేకించాలి.
ఈ పుస్తకాన్నీ చదవండి. మనం అర్ధం చేసుకొని విషయాలు అనేకం ఉన్నాయి.
నాకు అభిప్రాయ బేధాలు ఉన్న పుస్తకం చదివిన తర్వాత ఎంత మదన పడ్డారో అర్ధం అవుతుంది.
----------------------------


Please see the kerala people concern. Read the item.
Film maker Kamal said that film maker are also a part of society and have to show some commitment like other. He had commented on the bad influence of premam on youngsters.
Why in AP and Telangana are not having so much concern towards children.and on the influence of cinemas. raging, deaths, killings suicides are all becasue of irresponsible cinemas..
Hence I have written this, last year.
సిని క్రిమినల్స్ నుండి మా బిద్దలను రక్షించండి.
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.
అమ్మ నాన్న టీచర్లు.
(కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం)
-----
మన రాష్ట్రాలలో కూడా ఆ విధంగా సేమినర్స్ జరపాలి.
---------------------

నాకు వేల భారత రత్నలు ఇవ్వాలి.
మన ప్రియమయిన
భారత దేశంలో
మన ప్రియమయిన
ప్రజాస్వామ్యాన్నీ రాజ్యంగాన్నీ 
కాపాడ టానికి,
డబ్బు మందు, బహుమతులు
పంచేటట్లు చేసి, పంచి,
ప్రధానమంత్రి , ముఖ్యమంత్రులు. మంత్రులు,
పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులను
అయిన వాళ్ళను,.
కాల్చి చంపిన నాకు
ఉరి శిక్ష కాదు
వేయాల్సింది.
భారత రత్న ఇవ్వాలి.
ఒకటి కాదు,
పది వేల భారత రత్నాలు ఇవ్వాలి.
----------
భారత ఎన్నికల ప్రధాన అధికారి,
రాజకీయ నాయకులే
ఈ దేశానికి కేన్సర్లన్న
మాజే ఎన్నికల ప్రధాన అధికారి.
జే.ఎం.లింగ్డో గారు,
ఎన్నికల్లో డబ్బు మందు బహుమతులు
ఉండ గూడదు, పంచ కూడదు అంటూ
పోరాడుతున్న
పార్టీలు, నాయకులు, ప్రజలు,
దళితులు , బి.సిలు
రచయితలూ కళాకారులు, జర్నలిస్టులు,
వ్యక్తులు, సంస్థలు,
నాకు ఉరి శిక్ష కాదు
వేయాల్సింది.
భారత రత్న ఇవ్వాలి
అని రికమెండ్ చేయాలి.
-------------
బ్రతికున్న,
పద్మశ్ర్రిలు, పద్మ విభూషన్లు , భారత రత్నలు,
నాకు ఉరి శిక్ష కాదు
వేయాల్సింది.
భారత రత్న ఇవ్వాలి
అని రికమెండ్ చేయాలి.
--------------
నాకు భారత రత్న ఎవార్డ్ ఇవ్వాడానికి
రాష్ట్రపతి అర్హుడు కాదు.
ఎందుకంటే వారిని కూడా
డబ్బు, మందు , బహుమతులు
పంచిన వాళ్ళే ఎన్నుకున్నారు.
కాబట్టి మీరే ......
మన ప్రియ మయిన
ప్రజా స్వామ్యం కోసం, రాజ్యంగం కోసం
తపన పడుతున్న మీరు
భారత ఎన్నికల ప్రధాన అధికారి,
రాజకీయ నాయకులే
ఈ దేశానికి కేన్సర్లన్న
మాజే ఎన్నికల ప్రధాన అధికారి.
జే.ఎం.లింగ్డో గారు,
ఎన్నికల్లో డబ్బు మందు బహుమతులు
ఉండ గూడదు, పంచ కూడదు అంటూ
పోరాడుతున్న
పార్టీలు, నాయకులు, ప్రజలు,
రచయితలూ కళాకారులు, జర్నలిస్టులు,
వ్యక్తులు, సంస్థలు,
నేను భారత్ రత్న ను అని ప్రకటించాలి.
ఎందుకంటే
నాకు భారత రత్న ఎవార్డ్ ఇవ్వాడానికి
రాష్ట్రపతి అర్హుడు కాదు.
ఎందుకంటే వారిని కూడా
డబ్బు, మందు , బహుమతులు
పంచిన వాళ్ళే ఎన్నుకున్నారు
---------
అపుడే
స్వాతంత్ర్య కోసం అమరులయిన
భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్, అల్లూరి
భారత దేశానికి ఒక గొప్ప రాజ్యంగాన్నీ ఇచ్చిన
ఒక సామాజిక, సమత మమత ప్రగతి, శాంతి
కోరుకున్న
బాబాసాహెబ్ అంబేద్కర్,
స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వంవహించి
మతోన్మాదుల చేతిలో చని పోయిన
మహాత్మాగాంధీ
సమ సమజం కోసం
అసువులు బాసిన,
నాయకులు, అమరవీరులు
ఆనంద పడతారు .
------
సమ సమాజం ఆశించిన
గౌతమ బుద్ధుడు,
చార్వాకులు, లోకాయతులు
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామీ,
మహాత్మా జ్యోతిరావు పులే
పెరియారు, నారయణ గురు
ఆనంద పడతారు..
-----------------
కామూ.
9 .8. 15
-----------------
నా ఈ కవిత
అణుబాంబుల వలన
హిరోషిమా నాగసాకి
చని పోయిన ప్రజలకు అంకితం.
-------------------------

వివేక్ నీ మరణం
మా కన్నీటిని ప్రస్నిస్తున్నాయి.
కనీళ్ళు వద్దు,
మీరు ఏమి చేస్తున్నారు 
మమ్మల్ని చంపేస్తుంటే,.
అవును వివేక్ నీ కు కావసింది
మా కన్నీలు కాదు,
మా కవితలు కాదు,
మా పాటలు కాదు,
మా సుదీర్గ ఉపన్యాసాలు కాదు. ,
మా పెద్ద ఆర్టికల్స్ కాదు,
కరపత్రాలు, వాల్ పోస్టర్లు కాదు,
మీటింగులు కాదు.
ఊరేగింపులు కాదు
మా ఆచరణ .
మీ అమ్మ కన్నీటి ప్రశ్న
ఇంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు వీడే దొరికాడ పంపడానికి
అనే ప్రశ్నకు ఉద్యమం సమధానం చెప్పలి.
మీ అమ్మ కాదు ఎంతోమంది తల్లులు వేస్తున్న ప్రశ్న
మను వాదం విజయవంతం మవుతుంది.
గతి తార్కిక బౌతిక వాదం ఈ దేశం లో
ఎన్ని త్యాగాలు చేసిన ఓడి పోతుంది.
ఎందుకంటే ఇక్కడ ఉన్నది
మను వాదం తో కలసిన గతి తార్కిక బౌతిక వాదం.
గతి తార్కిక బౌతిక వాదం మను వాదాన్నీ చంపలేక పోయింది.
మను వాదమే గతి తార్కిక బౌతిక వాదాన్నీ మింగేసింది.
అని అనుకుంటున్నాను.
అందుకే త్యాగాలు తప్ప విజయాలు
కనబడవు.
త్యాగాలే చరిత్ర.
విజయాలు లేని చరిత్ర. వర్తమానం.
అదే విషాదం.
అదే మా విషాదం.
శ్రీ శ్రీ ప్రశ్నిస్తున్నట్లు
నిజంగానే
నిఖిలలోకం
నిండు హర్షం
వహిస్తుందా.
ఇలా జరగకుండా చూడాలి.
కారణాలు తెలియాలి.
ఎవరు చేస్తారు.
ఎక్కడ వైఫల్యం.
విజయం అవడం
కష్టం అని తెలియదా
ఎన్ని త్యాగాలు
వివేక్
జోహార్
మీ ఆశయాలు విజయ వంతం
కావాలని అకాక్షిo స్తూ.
...........................
..........................


ఈ రోజు నవ తెలంగాణ కు కృతజ్ఞతలు.
రమాబాయి జీవితాన్నీ వారి త్యాగాన్నీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
అంబేద్కర్ కృషికి ఏంటో దోహద పడిన రమాబాయి గారికి జోహర్లు.
పిల్లలు చని పోతున్న విచార వదనంతో ఈ దెశ ప్రజలకోసం, ముఖ్యంగా దళితులకోసం కృషి చేస్తు స్తున్న అంబేద్కర్ తోడ్పాటు నందించిన మహామనిషి రమాబాయి గారికి, కృషి చేసిన అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలు ఏంతో చేయాల్సి ఉంది. వారి ఆశయాలను ముందుకు తీసికేల్లడమే మనం చేయాల్సిన పని. విగ్రహాలు ముఖ్యం కాదు.
సోషలిజం స్తాపించడానికి కృషి చేయడమే మనం వారికిచ్చే నివాళి. అందుకు ప్రధానంగా విద్యాలయాలు కట్టించడం ముఖ్యం.
నిజమయిన హీరోయిన్ , మహా మనిషి రమాబాయి గురింఛి సెప్పిన సలీమ కు, ప్రచురించిన నవ తెలంగాణకు కృతఙ్ఞతలు.
----------------------
కారల్ మార్క్స్ కు జెని మార్క్స్ ఏంత చేసారో రమాబాయి అంత చేసారు. జెన్ని మార్క్స్ కూడా పిల్లలు చని పోతున్న ప్రపంచః శ్రమ జీవుల కోసం, కారల్ మార్క్స్ పడుతున్న శ్రమకు తోడుగా అంతులేని విచారన్నీ దిగమింగి జెన్ని మార్క్స్ కారల్ మార్క్స్ కు చేదోడుగా నిలిచింది.
వారి పాదాలకు వందనాలు.
నిజమయిన హీరోయిన్లు, వారు మహా మనుషులు . జెన్నీ మార్క్స్ , రమాబాయి .పాదాలకు నమస్సులు.
వారికి మాజోహార్లు.
వారి ఆశయ సాధనే మన లక్ష్యం.కావలి.
------------------


One of the important judgement on human's freedom of thought. by Hon'ble High Court.Kerala.
"The police can not detain a person merely because he is a Maoist, unless the police form a reasonable opinion that his activities are unlawful." ... and further " Hon'ble court declared " being a Maoist is no t crime, though the political ideology of the Maoist will not synchronize with our Constitutional policy"
This is one of the noble judgement to up hold the human thought andfreedom.
In my view the Prime Minister, Chief Ministers, Minsters, MPs MLAs Political parties heads and leaders are doing unlawful anti Constitutional activities i.e distribution of money, gifts liquor to the people for votes. These people should be taken up by Police.in the interest of our beloved Nation Democracy. These people are threat to Democracy and Constitution than Maoists.
Educate ---- Agitate ------ Organise ----- Dr. Baba Saheb Ambedkar. 
--------------------------

చాల పార్టీ లకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ తప్పుచెసింది. చేయలేదా అని ప్రశ్నలు టి.వి. చర్చల్లో వినిపిస్టారు. చర్చలు నిర్వహించే వాళ్ళు కూడా కాంగ్రెస్స్ పార్టీ తప్పు చేస్తే మీరు చెయాలా అని ప్రస్నిం చరు
విమర్శించే వారి దృక్పధం ప్రకారం --నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి రాజీవ్ గాంధి, నరసింహారావు మన్మోహన్ సింగ్ వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు --విద్యా రంగంలో, వ్యయసాయ రంగం లో, పారిశ్రామిక రంగం లో, సామాజిక రంగంలో, రాజకీయ రంగం లో అన్ని రంగాల లో తప్పులు చేసాయి.
ఆంధ్రప్రదేశ్ లో నీలం సంజీవ రెడ్డి నుండి రాజశేఖర రెడ్డి వరకు ఆ విధంగా తప్పులు చేసారు.
మరి కేంద్రం లో మోడికి, ap లో చంద్ర బాబు నాయ్దుకు, తెలంగాణా లో కెసిఆర్ సంపూర్ణ మెజారిటీ ఉంది కదా. వాళ్ళు ఆ పార్టీ నాయకులు మరి కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళపై విమర్శించే బదులు, వారి పై చర్యలు తీసుకొని మంఛి పనులు చేయవచ్చు కదా. సోని యా గాంధి మీద, రాహుల్ గాంది మీద, రాబర్ట్ వాద్ర మీద, ప్రియాంక గాంధి మీద, మాన్ మోహన్ సింగ్ మీద ఇక్కడ రఘువీర రెడ్డి మీద, బొత్స సత్యనారాయణ మీద జగన్ మోహన్ రెడ్డి మీద (వై ఎస్ అర్ కుమారుడు) మీద, పొన్నాల లక్ష్మ య్య మీద, మీ మీ పార్టీలలో చేరని వారి మీద చర్యలు తీసుకొని ఒక మంచి భారత దేశాన్ని నిర్మించవచ్చు గదా ఆ పనులు చేయకుండా . కాంగ్రెస్స్ పార్టీ చేసింది అంటూ మాటలాడటం పరి పాటి అయింది.
ఈ దేశానికి ఈ తెలుగు రాష్ట్రాల కు ఏమయినా చేయ గలి గితే మంచి చేయండి. అనవసరంగా కాంగ్రెస్స్ వాళ్ళను ఆ పార్టీని ఏమి అనకండి. ఎందు కంటే కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళ పైన చర్యలు తీసుకొనే దమ్ము, ధైర్యం లేదు. ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్స్మీ వారి కన్న మీరే దుర్మార్గులు. స్వార్ధ పరులు
ఏమయినా కొంచెం మంచి చేసిందంటే, కాంగ్రేసే ఈ దేశానికీ అన్ని రంగాలలో కొంచెం మంచి చేసింది.
ఉదాహరణకు నేను చదువు కున్నంటే నా లాగే అనేక పేద పిల్లలు చదువు కున్నారంటే కాంగ్రెస్స్ నెహ్రు ఆర్ధిక సామాజిక విధానాలు. బహుశా అపుడే చంద్ర బాబు నాయుడు ఉండి ఉంటే ప్రభుత్వ పాటశాలలు ఉండేవి కావు. చదువు కుండే వారిమీ కాము. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మోడీ కి కూడా చదువుకునే వాళ్ళు కాదు. పేద పిల్లలకు చదువులు వచ్చింది అంటే అవి నెహ్రు ఆర్ధిక విధానాల ఫలితమే. కాంగ్రెస్స్ ఆర్ధిక విధానాల ఫలితమే.
కాంగ్రెస్స్ పార్టీ తప్పు చేస్తే అది సరి దిద్ది మంచి చేయండి.మీకు కేంద్రం లోను రాష్ట్రాలలోను పూర్తి మెజారిటీ ఉంది.
కాని మీరు ఏమి చేయలేరు. ఎందుకంటే మీరు స్వార్ధపరులు కనుక. కాంగ్రెస్స్ పార్టీని వాడుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ మీ మీ పార్టీలకు వచ్చారు. వేరే పార్టీలు పెట్టుకున్నారు మీరు స్వార్ధ పరులు కాబట్టే వాళ్ళను మీరు తీసుకోగలిగారు.
కాని ప్రజలు దేశాన్ని నడిపిస్తారు. తాత్కలికంగా ప్రజలు వొడి పోయారు. దానికి ఈనాటీ కాంగ్రెస్స్ పార్టీ నాయకత్వం కూడ ఒక కారణం. కమ్యునిస్ట్ పార్టీలు కూడా కారణం
-------------------------

1946 లో మా దుద్దుకుర్ గ్రామంలో, ఆచార్య రంగా జిల్లా పరిషత్ హై స్కూల్ స్తాపించ బడింది.
మా పెద్దలు చెబుతారు, దానికి ప్రేరణ ఎం.జి. రంగా గారు అంది. అది స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. స్వాతంత్రం రాకముందే మా గ్రామంలో స్కూల్ ఏర్పడింది. దానికి కారణం. ఆచార్య ఎన్ . జి.రంగా గారు. ఆ నాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. నెహ్రు, కాంగ్రెస్స్ పార్టీ ఆలోచన విధానాలు.
మా నాన్న ఆ స్కూల్ కు ఆస్బెస్టాస్ రేకులు, తలుపులు, కిటికీలు వడ్రంగం పనులు అన్ని ఇతరుల సహాయంతో చేసానని చేపీవాడు.అదొక ఉత్సాహం.
ఆ స్చూల్ కు భూమిని సహాయం చేసిన వారి పేరు రాయలేక పోతున్నాను. తెలుసుకొని రాస్తాను.
ఆ స్కూల్ నిర్మాణంలో, ఎంతోమంది మట్టి పని వాళ్లు, మేస్త్రీలు పాల్గొని నిర్మించారు.
తరువాత 2006 లో, 60 సంవత్సరాల వార్షికోత్సవంలో ఓల్డ్ స్టూడెంట్స్ కలసి స్కూల్ ను కొంత అభివృద్దికి కృషి చేయడం జరిగింది. అయిన నాలాంటి వారికి ఒక అసంతృప్తి. మాగ్రామం 90 శాతo అక్ష్రరాస్యత సాధించింది. స్కూల్ 1946 లో స్తాపించబడిన మా గ్రామం పూర్తీ అక్ష్రరాస్యత సాధించ లేదు. ఇక్కడే. అంబేద్కర్ అవసరం. అది లోపించడమే పూర్తీ గా అక్ష్రారాస్యత సాధించలేక పొవాడానికి కారణమనిపిస్తోంది.
ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో రంగాగారి గురించి ఈశ్వర రెడ్డి గారి ఆర్టికల్ చదివన తర్వాత మా స్కూల్ గుర్తొచ్చింది. ఆ స్పందన నుండి వచ్చిన భావనలు.
నేను పూర్తిగా రంగా గారి ఆర్దిక విధానాలతో ఏకిభవించలేను. కాని వారి ప్రజాస్వామిక స్పూర్తి ని అందరు ఆచరిస్తే ప్రజాస్వామ్యం తిరిగి బ్రతుకుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామిక స్పూర్తి లేదు.
అంత డబ్బు. డబ్బు. డబ్బు. ఈ డబ్బు గబ్బునుం ఛి బయట పడటానికి ఎన్ జి రంగా గారి ఆలోచనా విధానులు తీసుకొని పని చేస్తే. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒక ప్రజాస్వామిక రాష్ట్రంగా చూడవచ్చు.
-------------------------------


నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ మా దుద్దుకూర్ ఆచార్య రంగా జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ గారికి ఇస్తున్న సందర్బంగా ఆ సమయానికి ఉన్న టీచర్స్ తో కలిపి తీసుకున్న ఫొటో
అదొక అనందం. నా జేవితంలో ఒక మర్చిపోలేని ఘట్టం.
తలచు కుంటే, నిజంగా నాకే ఆశ్చర్యం. ఒక సామన్య బాలుడు చదువుకోవడం, పుస్తకం రాయడం, ఎవరి సహాయం లేకుండాప్రచురించు కోవడం. మా స్కూల్ హెడ్ మాస్టర్ కు ఇవ్వడం అదొక అనివార్చనీయమయిన ఆనందం. రాయడానికి మాటలు రావడం లేదు. బాష కు అందడం లేదు. హృదయానికి బాష ఉండదు. మెదడు కే ఏదోక బాష.
నా కన్నా కష్ట పడిన వారు ఉన్నారు. నా కన్నా ఉన్నతంగా రాసిన వారు కూడ ఉండవచ్చు.
నాకు ఆనందం ఇచ్చిన సందర్బం, మా స్కూల్ లో, మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తకం ఇచ్చిన రోజు నా జీవితం లో ఒక గొప్ప రోజు.
నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ సాహిత్య బ్రహ్మ కీర్తి శేషులు వి.వి.ఎల్. నరసింహ రావు గారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఆవిష్కరించారు. ప్రఖ్యాత విప్లవ రచయిత నగ్నముని గారు, నా పుస్తకానికి ముందు మాట రాసిన సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టంట్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర రావు గారు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రవెల్లి రమేష్ గారు, ఓ.పి.డి.ఆర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ రెడ్డి గారు, ప్రముఖ రచయత్రి జ్వలిత గారు, అరుణోదయ నాయకులు రచయిత బైరాగి గారు, తెలంగాణ రచయితల వేదిక అద్యకులు జూలూరి గౌరిశంకర్పు గారు నా పు స్తక ఆవిష్కరణ సభలో ఉపన్యసించారు. నమస్తే తెలంగాణ రిపోర్టర్, రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్యక్షులు, కనక చారి గారు అద్యక్షత వహించారు. మా రైల్వే ఉద్యోగులు, అభిమానులు, శ్రేయోభి లాషులు, సాహిత్యాభి లాషులు, మంచిని ప్రేమించే వారు. హాజరయ్యారు. రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్వర్యంలో జరిగింది. అదొక ఆనంద దాయక ఘట్టం. మరచి పోలేని రోజు.
అయిన ఎందుకో అంతకన్నా మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తాకన్నీ ఇస్తున్నప్పుడు కలిగిన అనందం మర్చి పోలేను. బాషకు అందదు. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
నా పుస్తకం ప్రజలకోసం. నా రచన శ్రమ జీవుల కోసం. నేను శ్రమ జీవినే. శ్రమజీవుల రాజ్యం రావాలనే కోరుకొనే శ్రమజీవీ రాసిన పుస్తమే జిజ్ఞాస తరంగాలు.
మా టీచర్స్ కు నమస్సుల తో. 
-----------------------

ఇది వారి వ్యక్తిగత విషయమే. ఇప్పటివరకు పబ్లిక్ గా రాలేదు. ఇపుడు వచ్చింది. నిన్నటి 25.11.14 ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా అనేక ఇతర పత్రికలలో వార్త అయినది.
ఇది శ్రీమతి జసోదాబెన్, ప్రధాన మంత్రి మోడీ గారి వ్యక్తిగత విషయమే.
కాని స్వయంగా తనకు న్యాయం జరగలేదాని ప్రధానమంత్రి భార్య పిర్యాదు చేయడం, శ్రీమతి ఇందిరాగాంధీ ని ప్రధాన మంత్రి గా ఉన్నపుడే ఆమె గార్దులే కాల్చి చంపారని గుర్తు చేయడం, ఆందోళన కరమయిన విషయము. స్త్ర్రీ వాదులు, తత్వవేత్తలు, మానవత వాదులు.మతవాదులు, విద్యా వేత్తలు, ఆలోచించాల్సిన విషయం చర్చించాల్సిన విషయం ఎందుకంటే శ్రీమతి జసోధబెన్ ఆందోళన వెలిబుచ్చారు.
ఈ పరిస్తితికి రావడానికి ఎవరికీ తెలియదు. వారిద్దరకే జసోధబెన్, మోడీ గార్లకే తెలుసు. అది వారి అంతరంగిక విషయం.
కానీ ప్రధాన మంత్రి గారి భార్య గారి భార్య స్వయంగా అర.టి.ఐ ద్వారా వివరాలు అడగడం ఆనేక సందేహాలకు తావు ఇస్తుంది.
అది వారి వక్తిగత విషయం. మరి అర.ఎస్.ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది. అర ఎస్. ఎస్ కు సేవ చేయడానికి మోడీ కుటుంబాన్ని త్యాగం చేసారా.
అర్. ఎస్.ఎస్ సంస్థ తమ సంస్థ మరియు, జన సంఘ్, జనత, బి.జే పి పార్టీల అభివృద్ధికీ ఎంత మంది కార్యకర్తల, నాయకుల కుటుంబాలని త్యాగాలు చేసే విధంగా ఎంత మందిని మార్చ గలిగింది.
ఇక్కడ ఇంకొక ప్రశ్న మోడీ తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎవరికీ సేవ చేస్తున్నారు దెశ ప్రజలకోసమా. అంబానీ, అధాని, ఇతర పారిశ్రామిక వేత్తల ధనవంతుల ఆస్తులు పెంచాడానికా వారు సేవ చేసున్నారా.
నాకు అనిపిస్తుంది. జసోధబెన్ గారే ఈ దేశంలో పేద పిల్లలకు పాటలుచదువు చెప్పి దేశానికి సేవ చేసారని పిస్తోంది. వారికీ నమస్సులు.
ఇంకా స్త్రీ వాదులు తమ కోణం లో నాకన్నా బాగా రాయగలరు. రాస్తారని ఆశిస్తాను.
ఈ లింక్ చూడండి.
http://timesofindia.indiatimes.com/…/articlesh…/45275128.cms    

24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి చూసి వచ్చి రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.
చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మేడలల్ల్లో,
అబద్దాల బoగ్లాలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లలొ ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీలు
అబద్దాల పార్లమెంటు
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దాల పోలీస్ వ్యవస్థ
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
అబద్దాల మీడియాలు.
పని అబద్దం
జీవనం అబద్దం
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి.
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి.
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.
అబద్దాల జీవనాన్ని, జీవితాల్ని అందిస్త్తున్న వారిని
చంపనదుకు, చంపలేనందుకు
మనమంతా సిగ్గుపడాలి.

---------------------------------------


19.7.2014 న విలేఖర్ల సమవేశం ఏర్పాటు చేసి బెఫీ ప్రధాన కార్య దర్శి, వెంకట్రామయ్య రిజర్వు బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి జి. క్రాంతి, తదితరులు బ్యాంకుల కు అప్పులు ఎగగోట్టినవారి పేర్లు బయట పెట్టారు. అంతేకాదు వారిపై క్రిమినల్ చర్యలు తీసు కుండే విధంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు. అందులో సుజన చౌదరి పేరు కూడా వుంది. ఈ ప్రకటన ప్రజా శక్తీ తో పాటు అనేక పత్రికలో లోవచ్చింది. నేను దానిని తీసుకొని రైల్ శక్తీలో ఒక సామజిక బాద్యత లో బాగంగా ప్రకటించాను.
ఇపుడు ఆ సుజన చౌదరి కేంద్ర మంత్రి వర్గం లో మంత్రి అయ్యారు. ఇపుడు బెఫీ ఏమి చేస్తుంది. దేశభక్తులు, ప్రజాతంత్ర వాదులు చేయాల్సిన కర్తవ్యం ఉంది. సుజన చౌదరే కాదు, ఇంకా చాలమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బ్యాంకు లకు అప్పులు తీసుకొని ఎగగొట్టిన వారు మంత్రి వర్గల లో ఉన్నారు.
వీళ్ళు దేశానికి, ప్రజలకు, ఏమి చేస్తారు. ఏమి నేర్పుతారు.అప్పు తీసుకొని ఎలా ఎగగొట్టలో నేర్పుతారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రి వర్గం లో ఉన్న మంత్రుల పై ఆరోపణలు ఉన్నప్పుడు వారిని మంత్రి వర్గంలో తీసుకోకూడదు. అలాంటి వారిని తొలగించి దేశాన్ని ప్రజలను కాపాడాలి.
బ్యాంకు ఆప్పులు ఎగగొట్టిన వారు దేశ భక్తులు కాదు. వారు టెర్రరిస్ట్ లకున్న ప్రమాదకారులు. నా అభిప్రాయం ప్రకారం, బ్యాంకు ల అప్పులు తీసుకొని ఎగగొట్టి, ఆ డబ్బులను టెర్రరిస్ట్ లకు వారి కార్య కలాపాలకు డబ్బులు ఇవ్వరని గారంటి ఏమిటి.
వారిని తొలగించడం సరియినది. దేశాన్ని కాపాడ వలసినది గ కోరుతున్నాను.
దేశ భక్తులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజల కోసం పనిచేస్తున్నవారు, ప్రజలకోసం పనిచేస్తున్నాము అని నాయకులుగా చెలామణి అవుతున్నావారు, ఉద్యమించవలసినదిగా కోరుతున్నాను
------------------------

మూడేళ్ళ దాక కరెంటు కస్టాలు తప్పవు. --- ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. -9.11.14 ప్రజా శక్తీ లో చదివాను. అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది.
ఒక రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఈ విదంగా మాట్లాడవచ్చా అనే ప్రశ్న వస్తుంది. తెలంగాణ ఒక రాష్ట్రం. భారత దేశంలో ఒక అంతర్భాగం. రాజకీయ పార్టీల మద్య వైరుద్యాలు ఉంటాయి. అది ప్రజల కోసం కాదు. వాల్ల అధికారం కోసం. తరువాత డబ్బులు, కాంట్రాక్టర్ల, వ్యాపారాలకోసం.( అన్ని పార్టీలు కాకాపోవచ్చు)
ఎన్ని వైరుద్యాలవున్న పాలనలోకి వచ్చిన తర్వాత అందరితోటి మాట్లాడక తప్పదు. మనకు నచ్చిన నచ్చక పోయిన.
తెలంగాణ రాష్ట్రానికి కరంటు కస్టాలు మూడేళ్ళ దాక తప్పవు అని ఒక ముఖ్యమంత్రి గా చెప్పడం సరి అయినది కాదు. . ప్రభుత్వాలు చేస్తుంది వ్యాపారాలే కదా. మాట్లాడాలి తప్పదు.ప్రక్క రాష్ట్రాలతో మాట్లాదాలి. కేంద్రంతో మాట్లాడాలి. తీవ్రంగా ప్రయత్నించాలి. అవసరమయితే పోరాడాలి. తెలంగాణ ప్రజలకు పోరాటాలు ఎవరు చెప్పనవసరం లేదు. తెలియంది వ్యాపారం మాత్రమె. తప్పదు నేర్చుకోవాలి. తెలంగాణ లో సోషలిస్ట్ ప్రభుత్వమేమి కాదు.
దేశాలే మాట్లాడు కుంటున్నాయి. మాట్లాడు కోవాలి. ఎవరి కోసం ప్రజల కోసం.
ఇది పేరుకె ఒక ప్రజాస్వామ్యదేశం. ఇష్టం ఉన్న లేకపోయినా అనేక పార్టీలు ఉంటాయి. అందరిని కూర్చబెట్టి ప్రయత్నించాలి. తప్పదు. ప్రజలకోసం తప్పదు.
ఆ విధంగా ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి ఆలోచించాలి. మార్గాలు చూడాలి.
పోరాటాలే కాదు మాట్లాడటం కూడా చేయాలి. తప్పదు.. అది ప్రజల కోసమే. కరంటు కోసం ప్రయత్నాలు చేయాలి. మార్గాలు అన్వేషించాలీ.
తెలంగాణలో మేధావులు తక్కువ కాదు. నిజాయితిపరులు తక్కువ కాదు.
ప్రజలకు పోరాటాలే తెలుసు. అవే నేర్పారు. కాబట్టి ప్రభుత్వం లో ఎవరున్న పోరాటం చేస్తారు. కె. సి ఆర్ ముఖ్యమంత్రి ఉన్నారని పోరాటాలు తెలంగాణ ప్రజలు మానరు. ఎందుకంటే వారికి తెలిసింది పోరాటాలే. కాని పోరాటాల ఫలితాలు వారికి రాకపోయినా పోరాటాలు చేస్తారు.
కరంటు కోసం ప్రయత్నాలు చేయాలి. మార్గాలు అన్వేషించాలీ. కష్టం కాదు.
ముఖ్యమంత్రి, టి.అర్.ఎస్ కాదు, అన్ని రాజకీయ పార్టీలు. మేధావులు, ఇంజనీర్లు సలహాలు ఇవ్వాలి. మార్గాలు చూపాలి. ప్రయత్నాలు చేయాలి. అవసరమయితే పోరాటాలు చేయాలి.
అహాలు చంపు కోవాలి. ప్రజలకోసం అహాలు చంపు కోవాలి.
-----------------------
WORKERS PARTY--FOR CHANGE
February 5

ఈకార్టూన్లు భాస్కర్ మోదుగుపూలు డిసెంబర్ బులెటెన్ లోవేసారు. చాలాబాగున్నయీ.
కొంపలు కూల్చేస్తారా. -- బాగుంది.
నాకు, ఒరేయ్ కొంపలు కూల్చేస్తారాఅంటే ఇంకా బాగుండేది అనిపిస్తోంది.
------------------
ఒరేయ్, చంద్రబాబునాయుడు,
ఒరేయ్ కేసిర్,
ఒరేయ్ మంత్రులారా,
ఒరేయ్ ప్రభుత్వ ప్రతిపక్ష అసెంబ్లీ సభ్యులారా.
మీకు బుద్ధి ఉందా.
రాజ్యాంగం ఏమి చెప్పిందిరా.
ఆరోగ్యాల్ని కాపాడమని చెప్పింది గదరా.
మాకు భవిషత్ ఇవ్వమంది గదరా
మీరు ఏమిచేస్తున్నారురా
మా కొంపలు కూలుస్తున్నారురా.
దుర్మార్గులు,
మీరుఎపుడు చస్తారురా.
ఈ అసెంబ్లీ లుఎందుకురా. వెధవాల్లారా.
తగలబడితే సరి పోతుంది.
అపుడు మాకొంపలు బాగుపడుతాయీ.
మాకు శాంతివస్తుంది.
--------------------
January 4Hyderabad
విద్య వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి. --అమర్త్యసేన్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలుతీసుకోవాలి. విద్య, వైద్యం వ్యాపారస్తులచేతులలోపెట్టడం దుర్మార్గం. కేరళ ను అందరు ఆదర్శంగా తీసుకోవాలి. కేరళలో ఆత్మహత్యలు చాలాతక్కువ. అప్పులు చేసి తీర్చలేక చచ్చి పోతున్నాని చనిపోియావారు. అనే వార్తలుకనిపించవు.
రైతులు ఆత్మాహత్యలు ఆగాలను కొనేవారు, పోరాటాలుచేసేవారు విద్య , వైద్యం ప్రైవేటు పరం చేయడాన్నీ ఆపాలి. . మొత్తం ప్రైవేటు, విద్యా, వైద్య సంస్తలను మూసివేస్తె 80 శాతం ఆత్మాహత్యలు తగ్గి పోతాయ.
ప్రభుత్వాలు ప్రైవేటు విద్యాసంస్తలను మూసివేయాలి. ఆత్మాహత్యలు ఆపాలి.
మంత్రులు, ఎం.పి లు, ఎం.ఎల్.ఎ లు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాటశాలల చదివించాలి. చదివించక పొతే రాజీనామాచేసి వెల్లి పోవాలి.
మంత్రులు, ఎం.పి లు, ఎం.ఎల్.ఎ లు, ప్రభుత్వ ఉద్యోగులు వారికుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్స్ లోవైద్యం చేయించుకోవాలి. లేకపోతె రిజైన్ చేసి పోవాలి.
మన దేశం బాగు పడాలి.
----- వర్కర్స్ పార్టీ
-----------------to
 WORKERS PARTY--FOR CHANGE
January 2Hyderabad
పోలీసులు కొట్టాల్సింది పేదవాళ్ళను, డిమాండ్స్ సాధనకోసం ఆందోళనలు చేసే వాళ్ళను కాదు..
డబ్బు మందు, బహుమతులు పంచుతూ ప్రజాస్వామ్యన్నీ, రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నప్రధానమంత్రి ని, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎం.పి లను, ఎం.ఎల్.ఎ లను కొట్టాలి జైల్లోపెట్టాలి.. దేశాన్నీ కాపాడాలి. ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యంగాన్నీ కాపాడాలి.
పోలీసులు పేదవాళ్ళను డిమాండ్స్ సాధనకోసం ఆందోళనలు చేసే వాళ్ళను కొట్టడం దుర్మార్గం..
ముందు డబ్బు మందు, బహుమతులు పంచుతూ ప్రజాస్వామ్యన్నీ, రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్న ప్రధానమంత్రి ని, ముఖ్య మంత్రులను, మంత్రులను, ఎం.పి లను, ఎం.ఎల్.ఎ లను వాళ్ళను కొట్టి జైల్లోతోసి తరువాత పేదవాళ్ళు డిమాండ్స్ సాధన కోసం ఆందోళనలు చేసే వాళ్ళు తప్పుచేస్తే కోర్ట్లులోహాజరు పరచండి. శిక్షలు వేయించండి.
-----వర్కర్స్ పార్టీ.
---------------------


ఎందుకు ఈ పాదయాత్రలు.. నన్ను ముఖ్త్యమంత్రిని చేయండి మీకు కస్టాలు తీరుస్తాను. అనడం ఎంతవరకు సరియినది. మీరంతః మామీద ఆధార పడాలి. మాకు బానిసలుగా ఉండాలి అని చెప్పడమే ఈ పాదయాత్రల పని. ఇవే శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన, రేపు శ్రీమతి షర్మిల గారు చేసిన , ఇంతకు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ఓదార్పు యాత్ర చేసిన ప్రజలకు వీరు చెప్పింది ఏమిటే మాకు ఓటు వేయండి మాకు అధికారం అప్పగించండి, కట్టపెట్టండి. అని. ప్రజలకు మీరు సమస్యల సాధనకోసం అధికారులతో, ప్రభుత్వానితో, ఘర్షణ పడి, సాధించుకోవాలి అని చెప్పరు. అల చెప్పడం లేదంటే మీరు మాకు బానిసలుగా ఉండండి అని, మామీద ఎపుడు ఆధార పడి ఉండాలి అని చెప్పడమే. మన రాష్ట్రాన్ని బానిసలుగా మార్చాలనే ఈ ప్రయత్నం. వారు, వారికుటుంబ సభ్యులు, బంధువులు, కోట్లు తమ అధికారం తో దోచుకుంటుంటే ప్రజలు అడగకుండా చేయగూడనే ఈ పాదయాత్రల ఉద్దేశం.
అత్యంత విషాదకరం వామ పక్ష పార్టీలు ప్రజలను చైతన్యవంతులుగా మార్చకుండా జరుగుతున్న ఈ పాదయాత్రల గురించి ఏమి మాట్లాడకపోవడం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రంగా జరపక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎంతోమంది త్యాగాల ఫలితంగా నిర్మించబడిన పార్టీలు మౌనంగా ఈవిషయం పై ఉండడం అత్యంత శోచనీయం.
ప్రజలు అవినీతి ప్రశ్నించ క పొతే, నష్టపోయేది మనమే. తర్వాత తరంకూడా నష్ట పోతుంది.
--------------

No body can stop the division. They may post pone the division of our beloved state. The so called seemandhra leaders can make the Government fall but the next government has to do. It is inevitable. They may get satisfaction for stopping the division. And they can satisfy their egoism. CBN, JMReddy, Kishan Reddy, K. Narayayana in addition to KCR are the cause for the division of our beloved state. Sonia Gandhi and Congress party are not the cause for the division. They supported the movement of Telanangana and also given letters to Hon'bel Home Minster for division demanding
congress party to take decision. After taking decision creating problem is unethical, immoral. If Telangana people want unity, then only unity can be established, division can be stopped.























చంద్ర బాబు నాయుడు తప్పు చేసి దొరికితే 5 కోట్ల ప్రజలు అత్మ గౌరవ సమస్య అంటాడేమిటి.
ముఖ్యమంత్రి గా పని చేస్తానని ఒక ప్రణాళిక ప్రజల్లో ప్రవేశ పెట్టి, ప్రజలకు డబ్బు, మందు, బహుమతులు పంచి , గెలిచి అధికారం లోకి వచ్చింది ఓటు కు నోట్లు ఇవ్వడానికా. .
కే.సి. ఆర్ తప్పు చేస్తే ఆందోళనలు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. tdp ఊరేగింపులు చేసి మంచి పద్దతులు ప్రజలకు నేర్పవచ్చు. ఇదేమిటి కెసిఆర్, టిఆర్ఎస్ వాళ్ళు చేసారు, మేము ఇలా చేసారు అని అంటారా టిడిపి వాళ్ళు అంటాడా ముఖ్య మంత్రి.
చంద్ర బాబు నాయుడు అవినీతి పరడయితే 5 కోట్ల ప్రజలు అవినీతి పరులు కాదు. అవమానం చంద్ర బాబు నాయుడుకు.. ఇంకా కొంత మంది కమ్మ వాళ్లకు. ఇంకా అవినీతి పరులకు. కాని 5 కోట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కాదు.
ఆంధ్రప్రదేశ్ లో నిజాయతీ పరులయిన రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజలు ఉన్నారు. ఇపుడు వాళ్ళు పోరాటం లోకి రాలేక పోతున్నారు అదే వారి తప్పు.
అవినీతి కి వ్యతి రేకంగా పోరాటం చేయగలరని ఆశిస్తున్నాం.
చంద్ర బాబు నాయుడు చేసిన పని కి ఆయన సిగ్గు పడాలి సిగ్గు ఉంటె.;
ఇంకొకరు అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. హిట్లర్ ఆత్మ హత్య చేసుకునే చని పోయాడు.
కెసిఆర్ తప్పులు చేస్తే అందుకు ప్రజ ఉద్యమాలు చేయాలి. అంటే కాని నోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి కి ఉన్న ముఖ్యమంత్రి కావాలనే ఆశను ఉపయోగించు కొని తప్పుడు మార్గాలు చూపించ డం ముఖ్యమంత్రి చేయడం తప్పు.. రాజ్యంగ వ్యతిరేక చర్య.
అవినీతిని ద్వేషించండి --- నిజాయతీని ప్రేమించండి ---- దేశాన్ని కాపాడండి.





ఒరే
రిజర్వేషన్లు వ్యతి రేకిస్తున్న వెధవల్లారా,
ఒరే
రిజర్వేషన్లు సమీ క్ష జరపాలని
చెబుతున్న దుర్మార్గుల్లారా.
ఒరే
మీరందరూ కల్సి,
ఓట్ల కోసం అది కారం కోసం ,
డబ్బు, మందు, బహుమతులు పంచుతూ .
ప్రజా స్వామ్యన్నీ, చంపేస్తున్న,
రాజ్యంగా న్నీ చెత్త బుట్టలో పారేస్తున్న
దొంగ నా కొడుకోల్ని నరకండిరా.
వారి తలకాయల్ని
పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
ఆ పని మేము చేయం.
మీరే చేయండి.
మీరే చేయాలి.
మీ దొంగ నాయల్లె
ఓట్ల కోసం, అది కారం కోసం
డబ్బు, మందు, బహుమతులు పంచుతున్నారు.
మా ప్రియమైన అంబేద్కర్ రాసిన రాజ్యంగాన్నీ చెత్త బుట్టలో వేస్తున్నారు.
అపుడు మాట్లాడండిరా
రిజర్వేషన్లు వద్దని.
రిజర్వేషన్లు సమీ క్ష జరపాలని
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని.
ఒరే దొంగా నాయల్లరా
ముందు మీరు ఆ పని ఎపుడు చేస్తారో చెప్పండిరా.
ఒరే దొంగ నాయాల్లారా
నేను రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సంపాయించలేదు.
నేను రిజర్వేషన్ ద్వారా ప్రొమోషన్ పొందలేదు.
అయిన రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందనే అంటాను
దానికి కారణం
ఆ దొంగ నాకొడుకుల వల్ల్లనే
అందుకే .
వారి తలకాయల్ని పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని.
ఒరే
శూద్రుడు బ్రాహ్మణున్ని పేరుపెట్టి పిలిస్తే
అతని నోట్లో మండుతున్న 10 అంగుళాల యినుపకర్రును దోపాలి(మనుధర్మశాస్త్రం 8:27)
మేమేం పాపం చేసాంరా సంకర జాతి నా కొడుకులారా?
అ మను ధర్మ శాస్త్రాన్నీ తగల పెట్టండిరా
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని..
విలువిద్య నేర్చుకొంటే
నా వేలు కోస్తారురా.
ద్యానం చేస్తుంటే న తలకాయి తీస్తారురా.
వేదం వింటే చెవిలో సుసం పోస్తరురా.
చదువుకొంటే చంపేస్తారు రా.
ఒరే
దొంగ నాయల్లార
మీ దుర్మార్గ మయిన చరిత్రను
మరచి పోవలిరా.
ఎపుడయిన
తప్పు అయింది క్షమించండి
అన్నారురా.
దుర్మర్గుల్లారా.
వర్త మానంలో ఏమి చేస్తున్నారురా.
ప్రజా స్వామ్యన్నీ చంపేస్తూ
మా ప్రియమయిన బాబా సాహెబ్ అంబేద్కర్
రాసిన రాజ్యంగా న్నీ
మీరే రాయించుకొని
ఇపుడు
తగల బెడుతున్న
దొంగ నాయల్ల్లరా.
మీరు మాకు
ఈ దేశానికీ పట్టిన చీడ పురుగులు.
బ్రష్టా చారులు.
ఒరే
దొంగ నాయాల్లారా
రిజర్వేషన్లకు కారణం మీ మను ధర్మ శాస్త్రం
దానిని తగల పెట్టండి రా.
డబ్బు, మందు, బహుమతులు పంచుతూ .
ప్రజా స్వామ్యన్నీ, చంపేస్తున్న,
రాజ్యంగా న్నీ చెత్త బుట్టలో పారేస్తున్న
దొంగ నా కొడుకోల్ని నరకండిరా.
వారి తలకాయల్ని
పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని., మీ ధైర్యాన్నీ.
చేస్తారా. చేయండి.
చేసి చూపించండి .
అపుడు
రిజర్వేషన్లు
అడిగిన వారి తలకాయిలు తీసివేయండి.
ఓకే
------
కామూ. భారతీయుడు.
                WORKERS PARTY--FOR CHANGE
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మన ప్రియమయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి న ముఖ్యమంత్రి ----
ఓటుకు నోటు తప్పుకాదు, ట్యాపింగ్ చేయడమే తప్పు.. అనడం ఎలా ఉందంటే..
"నేను దేశ ద్రోహం చెయడం తప్పుకాదు, నువ్వు తొంగి చూడడమే తప్పు అన్నట్టు.."
---------------------------------------------------
అందుకే నేను చెబుతున్నాను
నేనే ఆ టెపులు రిలీజ్ చేసాను.
అవినీతినీ ద్వేషించే నేను,
నిజాయతీని ప్రేమించే నేను,
మన ప్రియమైన భారత దేశంలో ప్రజా స్వామ్యాన్నీ కాపాడాలని కర్తవ్యం లో భాగంగా,
ఒక చిన్న ప్రయత్నం చేసాను.
మన ప్రియమైన భారత దేశం లో ప్రజాస్వామ్యాన్నీ బ్రష్టు పట్టిస్తున్న చంద్ర బాబు నాయుడు అరెస్ట్ కావాలనే
నేనే ఆ టేపులు రిలీజు చేసాను.
ఆయన అరెస్టు అయితే మొత్తం డోoక కదలు తుందని, ప్రజల్లో, విద్యార్ధులలో, యువకుల లో , కార్మికులలో, ప్రజలల్లో ప్రజా స్వామ్యం కోసం, మన ప్రియతమ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్నీ కాపాడాలనే భావనతో, ఆ రాజ్యంగాన్నీ పట్టుకొని, కనీసం చర్చ జరుగుతుందని నేనే రిలీజు చేసాను.
ఈ రాష్ట్రానికి, కాదు కాదు ఈ దేశానికి, కాదు కాదు కాదు ఈ ప్రపంచానికే మహా నాయకుడు చంద్ర బాబు నాయుడు మరియు వారి కోసం పని చేస్తున్న నాయక గణం పార్లిమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఇంకా జగన మోహన్ రెడ్డి, కే.సి అర్ చేయలేదా అని మైక్ పట్టుకొని గంటల కొద్ది అడ్డమయిన లాజిక్కులు చెబుతూ ఉపన్యాసం దంచు తారు. పార్లిమెంట్ లో, అసెంబ్లీ లో మెజారిటీ ఉన్న వారిపై అరెస్టు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోరు. కాని మైక్ పట్టుకొని ఉపన్యాసాలు దంచుతారు.
ఆ అవినీతి డొంకా అంతా కదులుతుందని నేనే ఆ టేపులు రిలీజు చేసాను. .
మన దేశం లో ప్రజలకు డబ్బు , బహుమతులు, మందు పంచు తున్న రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు , ఎం.పి లు, ఎం.ఎల్ ఎ లు ప్రజా స్వామ్య వ్యతి రేకులు, రాజ్యంగ వ్యతిరేకులు, దేశ ద్రోహులు.
మన ప్రియమయిన భారత దేశం కోసం ఉరి కంబాన్నీ ఎక్కిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ స్పూర్తితో , , మన ప్రియమయిన భారత దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరల స్పూర్తితో , భోదించు , పోరాడు, నిర్మించు అని మహా ఆయుదాలు అందించి, భార దేశానికి స్వేచ్చ , సమానత్వం , సౌభాతృత్వం కావాలని, ఒక గొప్ప రాజ్యాంగాన్నీ అందించన బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తో, నేనే ఆ టేపులు రిలీజు చేశాను.
నేరమే అధికారమయి కల్లుండి చూస్తున్న , ప్రతి ఒక్కరు నేరస్తుడే. ఆ నేరన్నీ చేయకుండా ఉంటానికి నేనే ఆ టేపులు రిలీజు చేసాను.
ఎ.కే ఖాన్ గారు నన్ను అరెస్టు చేయండి. నేనే మీ కాన్ఫిడెన్షి యాల్ సెక్షన్ నుండి, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఇంట్లో నుంచి, స్టీఫెన్ ఇంట్లో నుంచి దొంగిలించి రిలీజు చేసాను. ఈ రాష్ట్రానికి, కాదు కాదు ఈ దేశానికి, కాదు కాదు కాదు ఈ ప్రపంచానికే మహా నాయకుడు చంద్ర బాబు నాయుడు అరెస్టు అయితే మొత్తం డోoక కదలు తుందని ప్రజల్లో, విద్యార్ధులలో, యువకుల లో , కార్మికులలో, ప్రజల్లో ప్రజా స్వామ్యం కోసం మన ప్రియతమ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్నీ కాపాడాలనే భావనతో ఆ రాజ్యంగాన్నీ పట్టుకొని, కనీసం చర్చ జరుగుతుందని, నేనే రిలీజు చేసాను.
నన్ను అరెస్ట్ చేయండి. వీలయితే ఉరిసిక్ష వేయండి. కావాలంటే కాల్చి పారేయండి.. ----- కాని అ ప్రజస్వామిక పిశాచ గణా ల నుండి ప్రజాస్వామ్యాన్నీ ,పార్లమెంటు ను అసెంబ్లీ లను, దేశాన్నీ కాపాడండి.
అవినీతిని ద్వేషిం చండి. --- నిజాయతీని ప్రేమించండి. దేశాన్నీ కాపాడండి.
జోహార్ భగత్ సింగ్, రాజగుర్ సుఖదేవ్, జోహార్.
మన దేశ స్వాతంత్రం కోసం అమరులయిన అమర వీరులకు జోహార్లు.
మన దేశానికి ఒక గొప్ప రాజ్యంగాన్నీ, అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్ కు జోహార్లు.
మన దేశం లో స్వేచ్చ , సమానత్వం, శాంతి, ప్రగతి కావాలని ఉద్యమించి అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు.
ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి.
అగ్రకుల దోపిడీ, నియంత్రుత్వ ధోరణులు నశించాలి.
సామ్రాజ్య వాదం నశించాలి.
సమత , మమత, ప్రగతి, శాంతి వర్ధిల్లాలి.
---వేల్పురి కామేశ్వరరావు 9849008986
-------------------------------
ఎ. కే. ఖాన్ గారికి అభినందలు. మీరు చేసిన గొప్ప కృషి రేవంత్ రెడ్డి అరెస్ట్ కు చేసిన కృషి ఈ రాష్ట్రం , ఈ దేశం రాజ్యాంగం, ప్రజా స్వామ్యం , విలువల పై , కనీసం చర్చించిస్తుంది ఆనందం గావుంది.
దేశం లో ప్రతి ఒక్కరు టీ బాయ్ నుండి. రాష్ట్రపతి వరకు చర్చించే పరిస్తితి కి తీసుకు వచ్చారు. మీకు మీ సిబ్బందికి అబినందనలు. నమస్సులు.
మీరు మన రాష్ట్రానికి మరొక శంకరన్ సర్.
మరో జే.డి. లక్ష్మీనారాయణ
మీలాంటి వాళ్ళు అందరు కలసి ఒక సంఘం గా ఏర్పడి , ఈ దేశం లో ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యంగాన్నీ కాపాడటానికి కృషి చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాము.
చేయ గలరని ఆశిస్తున్నాము.
మరొక సారి ఎ.కే. ఖాన్ కు వారి సిబ్బందికి అభినందనలు. కృతఙ్ఞతలు. నమస్సులు.
------------------------
నా ఒక్కడి వల్ల దేశం మారి పోతుందా అనుకునే
ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు. ---ఫైడెల్ కాస్ట్రో



చంద్ర బాబు నాయుడు తప్పు చేసి దొరికితే 5 కోట్ల ప్రజలు అత్మ గౌరవ సమస్య అంటాడేమిటి.
ముఖ్యమంత్రి గా పని చేస్తానని ఒక ప్రణాళిక ప్రజల్లో ప్రవేశ పెట్టి, ప్రజలకు డబ్బు, మందు, బహుమతులు పంచి , గెలిచి అధికారం లోకి వచ్చింది ఓటు కు నోట్లు ఇవ్వడానికా. . 
కే.సి. ఆర్ తప్పు చేస్తే ఆందోళనలు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. tdp ఊరేగింపులు చేసి మంచి పద్దతులు ప్రజలకు నేర్పవచ్చు. ఇదేమిటి కెసిఆర్, టిఆర్ఎస్ వాళ్ళు చేసారు, మేము ఇలా చేసారు అని అంటారా టిడిపి వాళ్ళు అంటాడా ముఖ్య మంత్రి.
చంద్ర బాబు నాయుడు అవినీతి పరడయితే 5 కోట్ల ప్రజలు అవినీతి పరులు కాదు. అవమానం చంద్ర బాబు నాయుడుకు.. ఇంకా కొంత మంది కమ్మ వాళ్లకు. ఇంకా అవినీతి పరులకు. కాని 5 కోట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కాదు.
ఆంధ్రప్రదేశ్ లో నిజాయతీ పరులయిన రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజలు ఉన్నారు. ఇపుడు వాళ్ళు పోరాటం లోకి రాలేక పోతున్నారు అదే వారి తప్పు.
అవినీతి కి వ్యతి రేకంగా పోరాటం చేయగలరని ఆశిస్తున్నాం.
చంద్ర బాబు నాయుడు చేసిన పని కి ఆయన సిగ్గు పడాలి సిగ్గు ఉంటె.;
ఇంకొకరు అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. హిట్లర్ ఆత్మ హత్య చేసుకునే చని పోయాడు.
కెసిఆర్ తప్పులు చేస్తే అందుకు ప్రజ ఉద్యమాలు చేయాలి. అంటే కాని నోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి కి ఉన్న ముఖ్యమంత్రి కావాలనే ఆశను ఉపయోగించు కొని తప్పుడు మార్గాలు చూపించ డం ముఖ్యమంత్రి చేయడం తప్పు.. రాజ్యంగ వ్యతిరేక చర్య.
అవినీతిని ద్వేషించండి --- నిజాయతీని ప్రేమించండి ---- దేశాన్ని కాపాడండి.



విభజనకు  సోనియా డబ్బు వ్యామోహమే కారణం -- చంద్ర బాబు నాయుడు.
మరి రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చంద్ర బాబు నాయుడు అశోక గజపతి రాజు ముఖ్యమంత్రి రోశయ్య గారిని విబజన బిల్లు మీరు పెడుతారా లేక మేమే పెట్టమంటారా అని అసెంబ్లీ ఛాలెంజ్ చేసిన మీ కోరిక ఏమిటి. విబజన కాదా. అటు తెలంగాణా ప్రజలను, ఆంధ్ర ప్రజలను మోసం చేయడం కాదా.
కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసి ఉండవచ్చు కాని కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు. తప్పులు చేయవచ్చు. చేసింది. దానికి కారణం ఇతర పార్టీలే.
దాని వలనే కదా హోంమంత్రి చిదంబరం పార్లిమెంట్ లో ప్రకటన చేయడానికి ధైర్యాన్నీ ఇచ్చింది. ఈ చరిత్రను మరచి పోమ్మాంటారా. చరిత్ర తప్పకుండా మీవెంటా పడుతుంది.
పార్లిమెంట్ లో ప్రకటనకు చంద్ర బాబు , అశోక్ గజపతి రాజు కారణం. ప్రకటన తరువాత మాట మార్చడం వలన తెలంగాణ లో పిల్లల ఆత్మహత్యలు. ఆంధ్రప్రదేశ్ ఇలా తయారవడానికి కారణం డోరా కే.సి ఆర్ , రెడ్డి జగన్ మోహన్ రెడ్డి, కమ్మ చంద్ర బాబు..
వీల్లనుంచి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విముక్తి అవడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.. ప్రజలు తప్పకుండా విముక్తి చేస్తారు.


బ్రేకింగ్ న్యూస్. --- ఇది నా ఊహ. చంద్ర బాబు నాయడు ACB ని రద్దు చేసాడు 
చంద్ర బాబు నాయడు ACB ని రద్దు చేసాడు. ఎందుకు వాళ్ళకు పని లెదు. జీతాలు దండుగ అని.. ఎందుకంటే రాష్ట్రమే అవినీతి మయమే.
చంద్ర బాబు నాయుడు , మోడికి ఫోన్ చేసి ACBఎసిబిను, సిబిఐ ని, cvc సివిసి ను, సి. ఎ. జి ను రద్దు చేయ మని సలహా ఇచ్చారు. అందు కోసం ఒక ఆర్దినన్సు ను తీసుకు వచ్చి రాష్టపతి పంపాలని సలహా ఇచ్చారు. మోడీ కి కూడా ఇదీ ఎదో బాగుందని పించింది.. లేకపోతె ఏమిటీ ఈ తలకాయ నొప్పులు. ప్రజలకు డబ్బు మందు, బహుమతులు పంచే కదా అదికారం లోకి వచ్చింది. మరి ఏమిటి ఈ తల కాయి నొప్పులు. చంద్రబాబు నాయుడు పది సంవత్సరాల ముఖ్యమంత్రి, పది సంవత్సరాల ప్రతి పక్ష నాయకుడు, దేవగౌడను,, ఐ.కే. గుజ్రలును ప్రధానమంత్రులు గా చేసిన నాయకుడు. తన రాష్ట్రం లో అసెంబ్లీలో కి కమ్యునిస్టు పార్టీలను లేకుండా చేసిన వ్యక్తి. కాంగ్రెస్స్ పార్టీ నీ లేకుండా చేసిన గొప్ప నాయకుడు మంచి సలహా ఇచ్చాడు.
కాని ఎలా..
ఈ దేశంలో ఇంకా నెహ్రు అభిమానులు, అంబేద్కర్ అబి మానులు, లోహియా అభి మానులు, ప్రేమించే వారు ఉన్నారు. ఈ ACBఎసిబి, , సిబిఐ. , cvc సివిసి, , సి. ఎ. జి , లు రావడానికి వాళ్ళే కారణం. కాబట్టి నెహ్రు అభిమానులు, అంబేద్కర్ అబి మానులు ఊరు కోరు. అంతే కాదు భగత్ సింగ్, రాజగురు , సుఖదేవ్ అబి మానులు. స్వాతంత్ర స్పూర్తితో బతుకుతున్న కొంతమంది దేశభక్తులు ఇంకా ఉన్నారు. మరి వాళ్ళు ఊరు కోరు కదా. అని చంద్ర బాబు నాయుడు కు ఫోన్ లో చెప్పారు. .
అది కూడా నిజమే.భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లు ఏమిటి ఉరి కంబం ఎక్కడ మేమిటి. మనకు ఏమిటి కస్టాలు. నాకు అనిపిస్తోంది. భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఏమయినా తిక్కేమో అని. వాళ్ళ నాన్న చెప్పిన వినకుండా ఉరి కంబం ఎక్కారు. ఏమి సాదించారు. వారి ఆలోచనలతో దేశం ముందు కు పోతుందా. అది వారి ఆవేశం వారి పిత్చి. అవినీతిని దోపిడీనీ ఎవరు ఆపలేరు నెహ్రు , . మార్క్స్, అంబేద్కర్ , భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్ ఎవరి తరం కాదు. 
మరి ఏమి చేయాలి. చంద్ర బాబు నాయుడు ఫోన్ లో నెహ్రు, అంబేద్కర్ లకు వ్యాపారం తెలియదు. అవినీతి తెలియదు. అంబేద్కర్ కు ఈ కస్టాలు తెలియదు. ఆయనా ఆలోచనలతో రాజ్యాంగం రాసారు. ఇపుడు వ్యాపారం, అవినీతి దృక్పధం తో ఈ రాజ్యంగాన్నీ రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాయమని అరుణ్ జెట్లీ అద్యకతన వెంకయ్యనాయుడు ఉపాధ్యక్ష తన ఒక రాజ్యంగా కమిటీ ని రూపొందించండి అని సలహా ఇచ్చారు.
బాగా చెప్పారు.కానీ ఇపుడు కాదేమో. వచ్చే ఎన్నికల్లో 1 ,00,000 కోట్లు పంచి గెలిచి మీరు చెప్పినట్లు చేద్దాం. అపుడు ఈ దేశం పూర్తిగా మనదే. నెహ్రు అంబేద్కర్ , భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్ లది కాదు. ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు అని మోడీ చెప్పారు.
అప్పటి వరకు ACBఎసిబిను, సిబిఐ ని, cvc సివిసి ను, సి. ఎ. జి ను పని చేయకుండా చేద్దాం.
బాగుంది అలగే చేయండి. లేకపోతె ఏమిటీ ఈ తలకాయ నొప్పి. 5 00 కోట్లు ఖర్చు చేయించి , ముఖ్యమంత్రి అయితే , మీరేమో 10 000 కొట్లు ఖర్చు చేయించి ప్రధానమంత్రి అయితే ఏమిటి కస్టాలు. ACBఎసిబిను, సిబిఐ ని, cvc సివిసి ను, సి. ఎ. జి ను పని చేయకుండ చేయండి. 2019 లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి మనమే అది కారం లోకి వద్దాముము . కొత్త రాజ్యంగాన్నీ రాయించు కుందాము.
Top of Form


1 . ఎన్నికల్లో అవినీతికి రాజకీయ్ పార్టీ లే బాద్యత వహించాలి. 
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం, పోలీసులు చేయాల్సిన కృషి చాల వుంది. కాని ప్రజలను పరిపాలించా ల్సిన రాజకీయ పార్టీలకు బాద్యత లేదా? డబ్బులు, మందు, బహుమతులు పంచడం గుండగిరి చేయడం. రిగ్గింగ్ చేయడమేనా వారి పని. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్నీ ఇచ్చింది ఇందుకేనా. ఇవన్నీ చూసీ, మాజీ ఎన్నికల కమీషనర్ జే.ఎం. లింగ్డో గారు రాజకీయ నాయకులే ఈ దేశానికీ పట్టిన కాన్సర్లు అని అన్నారు . మాజీ సుప్రేం కోర్ట్ జడ్జీ, కట్టు గారు రాజకీయ నాయకులు గుండాలని, అవినీతి పరులని, ఇంకా పరిష్కారం విప్లవమే కనిపిస్తోందని అన్నారు. మాజీ హైకోర్ట్ జడ్జీ, చంద్ర కుమార్ గారు, పనికి రాని వాళ్ళు రాజకీయ నాయకులవుతున్నారని అన్నారు. పార్ల మెంట్ వ్యవస్థ గుండా రాజకీయాలకు బలై పోయాయని వెలిబుచ్చారు. వీటన్నిటికి కారణం ఈ రాజకీయ పార్టీల నాయకు.లు. 
ఈ పరిస్తితి మారాలి. దీనికి రాజకీయ పార్టీలను బాద్యత చేయాలని వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్ధులు తాము ఎన్నికలలో డబ్బులు మందు, బహుమతులు పంచమని, ఎన్నికల్లో ప్రలోభాలకు య, ఎవరయినా తమ కార్యకర్తలు చేస్తే తనను అరెష్టు చేయవచ్చునని , ఎన్నికల్లో నిలబడ నీయకుండా వుండే విధంగా ఆర్డర్స్ ఇవ్వవచ్చునని వ్యక్తిగత డిక్లరేషన్ తీసుకోవాలి. అంతే కాకుండా బి. ఫారం ఇచ్చే పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా తమ పార్టీ అభ్యర్ధి మరియు ఎవరయినా పార్టీ కార్యకర్తలు చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేయరని , అలా వాళ్ళు చేస్తే తమను జైల్లో పెట్టవచ్చునని, పార్టీ రిజేష్ట్రేషన్ రద్దుచేయ వచ్చునని డిక్ల రేషన్ తీసుకోవాలి. ఆవిధంగా రాజకీయ పార్టీలను బాద్యులను చేయాలని వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది . ఆ విధంగా ఎన్నికలలో మార్పు తీసుకు వచ్చి ప్రజాస్వామ్యాన్నీ కాపాడాలని వర్కర్స్ పార్టీ కోరుతుంది. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, దేశ భక్తులు ఈ విధంగా డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. 
2
ఎస్.సి. ఎస్.టి. బి.సి, మైనార్టీ లకే పాలన కావాలి 
మన దేశం లో శ్రామికులు అంటే ముఖ్యగా ఎస్.సి., ఎస్.టి, . బి.సి, మైనార్టీ లకు చెందిన వారే. అందుకే వారికే పాలనలో బాగస్వామ్యం ఉండాలి. ఇంకా వారే పాలకులు కావలి. అగ్ర కులస్తులు అన్ని పార్టీ లలో నాయకులు గా వున్నారు. కొంతమంది త్యాగం కూడా చేసారు. కాని కనీసం ప్రజాస్వామ్యం కూడా లేకుండా చేసారు. కావున వర్కర్స్ పార్టీ ఎస్.సి. ఎస్.టి. బి.సి, మైనార్టీ లకు చెందిన వారే పాలకులు కావాలని కోరుకుంటుంది. దానికొరకు వర్కర్స్ పార్టీ కృషి చేస్తుంది. 
౩. విద్య వైద్య రంగాలు ప్రభుత్వమే నడపాలి. 
విద్యా వ్యవస్త, వ్డైద్యం ప్రైవేట్ పరం చేయడం సరి కాదు. ప్రభుత్వమే పాటశాలలు, వైద్య శాలలను నడపాలి. మం త్రులు, ఎం.పి , ఎం.ఎల్. ఎ, ల పిల్లలు, ప్రభుత్వ పాటశాల ఉపాధ్యాయులు , ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాటశాలలో నే చదివించాలి. అలా చేయక పోతే వారిపై చర్యలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలి. 
విద్య హాక్కు చట్టాన్నీ అమలు చేయని ప్రైవేటు పాటశాలలు యాజమాన్యం ఫై చర్యలు తీసుకొని. ప్రభుత్వమే ఆ స్కూల్స్ ను నడపాలి అని వర్కర్స్ పార్టీ డిమాండు చేస్తుంది.. 
ప్రభుత్వ వైద్య శాలలను పెంచాలి. వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి. 
4
మూత బడిన పరిశ్రమలను తెరిపించాలి. 
IDPL
ఐ.డి.పి ఎల్,. ప్రాగా, రిపబ్లిక్ ఫోర్జ్, , ఆల్విన్, షుగర్ మిల్లు, పేపర్, మిల్, మొదలయిన మూతబడిన పరిశ్రమలను తెరిపించడానికి తీవ్రంగా ప్రభుత్వం కృషి చేయలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. ఆ విధంగా చేయడం వలన నిరుద్యోగ యువతకు పని దొరుకుతుంది. నిరుద్యోగ సమస్య కొంత తీరుతుంది. 
5 .
అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం --208 ను అమలు చేయాలి. 
కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో అసంఘ టిత రంగ కార్మికుల సామజిక బద్రత -208 ఒక ఉన్నతమయిన మానవీయ చట్టాన్నీ తీసుకు రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం అసంఘ టిత రంగ కార్మికుల సాంఘిక భద్రత బోర్డ్ ను(( state social security board for un organised workers) ను ఏర్పాటుచేసి, సంక్షేమ పధకాలను రూపొందించుకొని అమలు చేయాల్సి ఉంది. ఆ సం క్షేమ పధకాలు ప్రావిడెంట్ ఫండు,ఏర్పాటు, గాయపడిన కార్మికులకు సహాయం, గృహవసతి, కార్మికుల పిల్లలకు విద్య, కార్మికులకు నైపుణ్యం పెంపు, దహన సంస్కారాలకు సహాయం, వృద్దులకు ఆశ్రమాలు, ఏర్పాటు చేయాలి.
ఈ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలు రూపొందించాలి, అవి - జీవిత మరియు వికలాంగుల సంక్షేమం. ఆరోగ్య మరియు గర్భవతుల కోసం సంక్షేమం, వృద్ధ్యాప్యంలో రక్షణ, ఇంకా ఏమయినా కేంద్ర ప్రభుత్వం సంక్షెమ పధకాలు రూపొందించ వచ్చు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల కోసం, 1 ) ప్రావిడెంట్ ఫండ్ , 2 ) పని లో జరిగిన ప్రమాదాలకు సహాయం, 3 ) ఇంటి వసతి, 4 )పిల్లల విద్య కొరకు స్కీములు, 5 ) కార్మికులకు పని లో ప్రమాణాలు పెంచుకోడానికి శిక్షణ, 6 ) అంత్యక్రియలకు సహాయం, ౭) వృద్దాశ్రమాల నిర్వహణ. 
కేంద్ర ప్రభుత్వం , 36 మంది తో కేంద్ర కార్మిక శాఖ మంత్రి అద్యక్షతతొ కార్మిక శాఖ ముఖ్య కార్య దర్శి మెంబర్ సెక్రటరీ గా అసం ఘటిత కార్మికుల సాంఘిక భద్రత బోర్డు ను ఒక నేషనల్ బోర్డు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రబుత్వాలు కూడా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అద్యక్ష తతొ కార్మిక శాఖ ముఖ్య కార్య దర్శి మెంబర్ సెక్రటరీ గా ౩౦ మంది తో ఒక రాష్ట్ర ప్రభుత్వం అసం ఘటిత కార్మికుల సాంఘిక భ ద్రత బోర్డు ను ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు లు అసం ఘటిత కార్మికుల సంక్షే మాలని చూడాలి.. 
ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. కార్మికుల కోసం ఇవి అన్ని జిల్లాల పంచాయతీ లలో ఏర్పాటు చేసి కార్మికులకు సహాయ పడాలి. సంఘటిత రంగంలో కాకుండా 14 సంవత్సరాల దాటి పని చేసే ప్రతి ఒక్కరు అసంఘటిత రంగా కార్మికుడే. వ్యక్తిగత ఉద్యోగాలు చేసేవారు, కూలి పని చేసే వారు. వర్క్ మెన్స్ కాంపెన్సేషన్ ఆక్ట్ 1923 , పారిశ్రామిక వివాదాల చట్టం 1947 , ఇ .ఎస్. ఐ చట్టం, 1948 ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1952 మాతృత్వ సహాయక చట్టం 1962 , గ్రాట్యుటి చట్టం 1972, చట్టాల పరిధి లోనికి రానివారు అందరు అసంఘటిత రంగ కార్మికులే. అసంఘటిత రంగ కార్మికులు రిజిస్టర్ చేసు కోవాలి. వారికి ఒక నంబరుతో ఒక కార్డ్ ఇస్తారు.. రిజిస్ట్రేషన్ చాల సులభం. తను చేస్తున్న పనితో ఒక వ్యక్తిగత ప్రకటన ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ చట్ట పరిధి లో ఉన్న సంక్షేమ ఫలాలు కు అర్హులు.
వర్కర్స్ పార్టీ ఈ చట్టాన్నీ అమలు చేయాలని, దానికొరకు వెంటనే ఈ చట్టం లో నిర్దేసించిన మార్గ దర్శకా లకు అనుగుణ గా అసంఘ టిత రంగ కార్మికుల సామాజిక భద్రత బోర్డ్ ను ఏర్పాటు చేసి సం క్షెమ పధకాలు అసం ఘ టిత రంగ కార్మికులకు అందేవిధంగా చేయాలని వారి జీవితలలో ఆనం దాన్నీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. 
6 .
ఎస్.సి, ఎస్.టి , ఒ .బి.సి. లకు ప్రైవేటు సంస్టలలో RIJERVATIONLUరిజర్వేషన్లు అమలు చేయాలి.
ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడి దారులకు భూమి, ఇతర రాయతీలు అనేకం అందిస్తుంది. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయీ. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. కావున ప్రభుత్వం ప్రభుత్వ సంస్టలలో ఉన్నట్లు , ప్రైవేటు సంస్టలలో ఎస్.సి, ఎస్.టి , ఒ .బి.సి. లకు 15 %,,7 .5 %,, 27 % రిజర్వేషన్లు కలిపించే విధంగా చట్టం తీసుకు రావాలి. 
7 .
చట్ట సభలల్లో బి.సి లకు రిజర్వేషన్లు కలిపించాలి.
బిసిలకు చట్ట సభలలో ఎస్.సి., ఎస్.టి లకు ఉన్నట్లు రిజర్వేషన్లు కలిపించి పాలనలో వారిని బాగస్వాములు గా చేయాలి. సామజిక మార్పుకు దోహదం చేయాలి. 
8 .
సంపూర్ణ మద్య నిషేధం చేయాలి.
శ్రమ జీవులను పీల్చి పిప్పి చేస్తున్న, మద్యన్నీ నిషేదించాలి. మద్యం వలన మహిళలు విపరీతంగా నష్ట పోతున్నారు. కుటుంబానికి ఖర్చు చేయ వలసిన కూలిని, జీతాన్నీ మద్యం షాపులకు పోవడం వలన కుటుంబాలు ఆర్ధికంగా దెబ్బతిని అనేక కష్టాల పాలవుతున్నాయి . సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి శ్రమజీవుల కుటుంబాల్ని కాపాడాలని, వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా మహాత్మ గాంధి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడవాలని వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 
9
రైతులు ఆత్మహత్య లు చేసుకోకుండా ప్రభుత్వ విధానాలు ఉండాలి.
రైతులు పంటకు గిట్టు బాటు ధర లేక, అప్పులు తీర్చలేక అలమటిస్తూ ఆత్మహత్య లు చేసు కుంటున్నారు. వారి రుణాలు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకొని, రైతులు ఆత్మహత్య లు చేసుకోకుండా చూడాలి. ఆపాలి. 
10 .
రోహిత్ వేముల ఆత్మహత్య కు కారకులయిన వారిని కటి నంగా శిక్షించాలీ.
కేంద్ర సహాయక మంత్రి బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ హైదరబాద్ లో ఎ.ఎస్.ఎ విద్యార్ధి సంస్త సభ్యుల పై కేంద్ర మంత్రికి పిర్యాదు చేయడం, తరువాత ఆ లెటర్ బేస్ చేసుకొని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని వైస్ చాన్సులర్ కు లెటర్ రాయడం వలన విద్యార్ధులను సస్పెండ్ చేయడం బహిష్కరణ కు గురి చేయడం. వారు న్యాయం కోసం ఆందోళనలు చేయడం జరుగుతున్న పరిస్థి తులలో రోహిత్ ఆత్మహత్య చేసు కోవడం జరిగింది . అందుకు బాద్యులయిన మంత్రుల ఫై, వి. సి, ఆప్పారావు ఫై చర్యలు తీసుకోవాలి. విద్యార్ధులకు గౌరవంగా యూనివర్సిటీ లోకి అనుమతి ఇవ్వాలి. వారికి ఇవ్వవలసిన ఫెలో షిప్ లను సామాజిక కోణం లో కూడా పరిశీలించి ఇవ్వాలి.
Top of Form

Angry
Top of Form
Top of Form
Bottom of Form
Top of Form


నేను చేస్తున్న పనులకు చెట్లు ఆనందంతో పులకించి పోతున్నాయి.
వాటిని కొట్టివేస్తున్న నాకోసం ఆనందంగా తలలు వంచుకుంటున్నాయి.
ఎందుకంటే నా వ్రాతలు ఉపయోగ పడతాయి.
ఉపయోగ పడకపోతే నేను వ్రాయను కనుక.
అందుకు వాటిని కొట్టివేస్తున్న బాధ పడటం లేదు.
ఆనందం గా తలలు వంచుకుంటున్నాయి..
ఎందుకు చెట్లు
మన అడ్డమయిన అర్ధంకాని
పిల్లలను చెడగొట్టే అందర్నీ నాశనం చేసే వ్రాతలకు
చెట్లు ఎందుకు బలి కావలి.
ఆ పనే నేను చచ్చిన చేయను.

--------------------------

ఐక్యత కార్మిక వర్గ లక్షణం. చీలిక బూర్జువ వర్గ లక్షణం. -----మావొ. భారత దేశంలో విడిపోతున్న మన కమ్యునిష్ట్ పార్తీలు, గ్రూపులు బూర్జువా లక్షనాలతో వున్నవాల్లా అనే ప్రశ్న వస్తుంది. ప్రజలకోసం కనీసం ఒక వేదీకను కూడ ఏర్పాటు చెసుకొలెకపొయారు. ఎందుకు. మావో చెప్పినట్లు బూర్జువా లక్షణాలు ఉన్నాయా అనిపిస్తుంది. తప్పు అయితే క్షమించాలి. లేకపోతె ప్రశ్నించుకోవాలి. ప్రజల వేదనలకు, ప్రశ్నలకు కమ్యునిష్టులు స్పందిస్తారు.

--------------------

మన సినిమాలు, సినిమా హాల్స్
పావన నవజీవన నిర్మతాలను
హంతకులుగా మారుస్తున్నాయి.
మన టివిలు, వాటిని చూపిస్తు,
ఇండ్లనుకూడ మానవత్వములేని
మనుషులను
తయారు చేస్తున్నాయి.
మనదెశం కోసం
వాటిని, సినిమావాల్లను
తగుల పెట్టడమే,
మన కర్తవ్యంగా అనిపిస్తోంది.
--------------
ప్రజలకు డబ్బులు, మందు... వోట్లకోసం పంచేవారు, ప్రజా ద్రోహులు, రాజ్యంగ వ్యతిరెకులు, ప్రజాస్వామ్య వ్యతిరెకులు, దేశ ద్రోహులు. వారిని పూర్తిగా వ్యతిరేకించాలి. తరిమి కొట్టాలి. దేశాన్ని కాపడుకోవాలి. యువతరం నడుం బిగించాలి. పెద్దలు పూర్తి మద్దత్తు ఇవ్వాలి.
----------------

హిందీ అనువాదకుడిగా సుప్రసిద్ధులు
హోటర్ కార్మికుడిగా వృత్తి జీవితం
ఈ క్రమంలో రావూరి భరద్వాజతో సాన్నిహిత్యం
భగత్‌సింగ్ సహచరుల జీవితాలు తెలుగులోకి....
గుంటూరు, జూన్ 20: షహీద్ భగత్‌సింగ్ తదితరులను తెలుగు సాహిత్యానికి సుపరిచితం చేసిన ప్రముఖ అనువాదకుడు, విరసం నేత ఆలూరి భుజంగరావు (84) గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఇటీవలే జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయనకు భార్య లలిత, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చాలాకాలం బెంగళూరులోని కుమారుడి వద్ద ఉన్న భుజంగరావు దంపతులు కొద్దికాలం గా గుంటూరులో నివాసం ఉంటున్నారు. తెనాలిలో హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించి.. శారద అనే తమిళ యువ రచయిత, రావూరి భరద్వాజల స్నేహంతో భుజంగరావు రచయితగా మారారు. కష్టపడి హిందీ భాషను అభ్యసించి.. ఎంతో విలువైన సాహిత్యాన్ని హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి అనువదించారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాలకు దగ్గరై.. విప్లవ రచయితల సంఘం (విరసం)లో చేరి, చివరివరకూ కొనసాగారు. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ ప్రముఖులు పలువురు సంతాపం ప్రకటించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి న రచయితలు, సన్నిహిత మిత్రుల నివాళుల మధ్య గుంటూరు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. జీవితమంతా విప్లవోద్యమ ప్రచారానికి రచనలు చేసిన భుజంగరావు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతం కొండముది. బ్రాహ్మణ కుటుంబంలో 1928లో వెంకటప్పయ్య, సీతారామమ్మల దంపతులకు ఆయన జన్మించారు. ఆయన బాల్యం, యవ్వనం తెనాలిలో దుర్భర దారిద్య్రంలో గడిచాయి. హోటల్ కార్మికునిగా ఉండగా అక్కడే పనిచేస్తున్న శారద (నటరాజన్)తో ఏర్పడిన సాన్నిహిత్యం, రావూరి స్నేహం, ధనికొండ హనుమంతరావు లాంటి దాతల చేయూతతో ఆయన సృజనకు దగ్గరయ్యారు. దుర్భర జీవితం గడుపుతూనే.. కష్టపడి చదివి కృష్ణాజిల్లా గుడివాడలో హిందీ ఉపాధ్యాయుడిగా జీవనం సాగించారు. అయినా శారదను మరవకుండా.. స్మృతి శకలాలు పేరుతో 'సాహిత్య బాటసారి శారద' పుస్తకాన్ని రచించారు.
ఈ క్రమంలో నక్సల్బరి రాజకీయాల వైపు ఆకర్షితులై సహచరి లలితతో సహా విరసంలో సభ్యులయ్యారు. అప్పటినుంచి చివరిశ్వాస వరకు విప్లవ భావప్రచారానికి కలాన్ని పట్టారు. ప్రముఖ బౌద్ధ తాత్వికుడు రాహుల్ సాంకృత్యాయన్ రచనలు జయమేజయుడు, విస్తృతయాత్రికుడు, దివోదాసు- లోకసంచారి, దర్శన్ దిగ్దర్శన్, వైజ్ఞానిక తార్కిక భౌతికవాదం తదితర రచనలను తెలుగులోకి అనువదించారు. జాతీయోద్యమ కాలంలో ఒక పాయగా కొనసాగిన భగత్‌సింగ్ తదితరుల విప్లవ పోరాటానికి సంబంధించి.. తెలుగు ప్రజలకు అంతగా తెలియని కొత్త సంగతులతో నిండిన యశ్‌పాల్ 'సింహావలోకనం' ఆత్మకథను అందించారు. జనార్దన్, చక్రధర్, పెద్దన్న, పారదర్శి పేర్లతో రచనలు చేశారు. కాగా, ఆయన భౌతికకాయానికి విప్లవ రచయిత వరవరరావు నివాళి అర్పించారు.
తన కుటుంబాన్ని విప్లవ కుటుంబంగా మలిచిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. ప్రజాపక్షం వహించిన విశిష్ట రచయితగా విరసం కార్యదర్శి వరలక్ష్మి నివాళి అర్పించారు. ఏపీసీఎల్సీ నేత చిలకా చంద్రశేఖర్, అరసం నాయకుడు పెనుగొండ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి, పీడీఎమ్ నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, కేఎన్‌పీఎస్ నాయకులు విజయభాస్కర్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
--------------

In this connection i wish to state whic was said earlier i.e.Already one mistake has been done by believing the leaders TDP, Congress, TRS, of Andhra Pradesh. Again one more why Central Government and Congress party Core committee will do. The Parties Presidents/Secretaries - S/Sri/Smt Chandra Babu Naidu(TDP), Botsa Satya Narayana (State President Congress party), K. Chandra Sekahra Rao (TRS), B.V. Ragahvulu (CPI.M), K.Narayana(CPI), Jaya Prakash Narayana(LSP), Smt Vijayamma(YRSCP), Bojja Tarakam(RPI), Owasi(Mazlis), M.Balaiah(BSP), Kishan Reddy(BJP) ,Kodnad Ram JAC) have to sit together in one place in Andhra Pradesh to discuss and come to conclusion on this issue to send the proposal to center with signatures through Hon'ble Chief Minster of Andhra Pradesh. Then the center will decide and give approval. If it is not done by all the leaders of Andhra Pradesh and blaming Center, means they are interested for deceiving people of Andhra Pradesh particularly Telangana. Even these people if they are Home Minster or Prime Minster they can not do anything more than our Hon'ble Home Minster is doing now. All leaders in Andhra Pradesh have to take responsibility instead of blaming Home Minster, Center, Congress party President Sonia Gandhi to deceive people of Andhra Pradesh and in particular Telngana.
The state leaders who are blaming Hon'ble Home Minster, Hon'ble Prime Mister, Congress Party President Sonia Gandhi, and throwing the responsibility to decide on this issue is highly irresponsible attitude of this state leaders. Not only irresponsible attitude but it is also deceiving/cheating the people of Andhra Pradesh and particularly Telnagan people. Our state problem has to be decided here by the leaders of Andhra Pradesh. Center give its approval by placing in Parliament as per the Constitution and give a G.O. Those people who are demanding center, if they are Home Minster of Prime Minster could not do more than what Hon'ble Home Minster is doing in this matter. Even if Hon'ble Minster Sri Jaipal Reddy is Home Minister he also can not do more than what the present Home Minster has announced. Some readers and Group friends may ask what is your suggestion for this burning issue, after my so much study, I am feeling that 2nd SRC is better to decide this sensitive issue in the interest of people of Andhra Pradesh and India.
------------------------------


చావను బ్రతుకుతాను.
నేను బ్రతుకుతాను.
నేను మీ ఇంట్లో అంట్లు తోముతూ బ్రతుకుతాను.
మీ ఇంట్లో పాకి పని చేసి బ్రతుకుతాను.
వీధులు చిమ్ముతూ బ్రతుకుతాను,
నాగళ్ళు చేస్తూ బ్రతుకుతాను,
శిల్పాలు చెక్కుతూ బ్రతుకుతాను,
కంచాలు మంచాలు చేస్తూ బ్రతుకుతాను,
పొలాలు దున్నుతూ బ్రతుకుతాను.
పేపర్లు వేస్తూ బ్రతుకుతాను.
పాటాలు చెబుతూ బ్రతుకుతాను.
రచనలు చేస్తూ నాటకాలు వేస్తూ బ్రతుకుతాను.
ఉద్యమాలు చేస్తూ బ్రతుకుతాను.
తుపాకులు తీసుకొని బ్రతుకుతాను.
చేగువీరలాగా విప్లవకారుల్లాగా బ్రతుకుతాను.
భగత్ సింగ్, రాజగుర్ , సుఖదేవ్ లాగ ఉరితాల్లను ముద్దుపెట్టుకుంటాను.
బ్రతుకుతాను బ్రతుకుతాను బ్రతుకుతాను
నీవు నాతొ ఉన్న లేకపోయినా బ్రతుకుతాను
చంపితే చస్తాను. లేకపోతె చావను.
సమత కోసం
మమత కోసం
ప్రగతి కోసం
బ్రతుకుతాను .
చావల్సివస్తే చస్తాను..
ఎవర్ని నాతొ చావమని అడగను
బ్రతకండి బ్రతకండి బ్రతకండి
సమత కోసం
మమత కోసం
ప్రగతి కోసం
అందరు బ్రతకండి.
పోరాటమే బ్రతుకు.
శివసాగర్ చెప్పినట్లు
అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభినందనాలు.
*****
ఇది కవితని చెప్పను. ఎందుకంటే
టి అమ్మేవాల్లుకు పేపర్ అమ్మేవాల్లకు
..........................
అందరికి అర్ధం అవుతుంది.
కామేశ్వర రావు.
------------------------

పదవులా - పార్టీలా -- ప్రజలా.
వనం జ్వాలా నరసింహారావు మరో ప్రక్షాళన అనే వ్యాసంలో కాంగ్రెస్స్ పార్టీకి కాంగ్రెస్స్ సోనియా అని కాంగ్రెస్స్ రాహుల్ అని, కాంగ్రెస్స్ ప్రియాంక అని వ్రాసారు. ఎందుకు ఆ పని చేసారో తెలియదు..ఈ రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోని ఏ రెడ్డి నాయకుడో, ఏ కమ్మ నాయకుడో ఏ దొర నాయకుడి ప్రభావంలో పడి వ్రాసారో తెలియదు. వారికే ఆ విధంగా వ్రాయాలని అనిపిఒన్చవక్చు. వారు ఏ ప్రభావముతో వ్రాసారో తెలియదు. అంతగా కాంగ్రెస్స్ పార్టీని ఆ విధంగా విమర్శించాల్సిన అవసరం ఎందుకు. అవును వారు తెలియ చేసినట్లు కాంగ్రెస్స్ పార్టీని విడచినవారు ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్య మంత్రులు అయ్యారు. రాష్ట్రపతులు అయ్యారు. అయ్యారు దేశానికి, ప్రజలకు ఏమి వరిగింది. వారు అయితే వారి కుటింబ సభ్యులు కాంగ్రెస్స్ పార్టీ వ్యతిరేకులు సంబహ్ర పడి ఉండవచ్చు. కాని ప్రజలకు ఏమి వచ్చింది. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కాలంలో నే మండల కమిషన్ తో వెనక్న్బడిన వర్గాలకు కొంత న్యాయం జరిగింది. బి.జే.పి వాళ్ళు కమండలం ఉద్యమం చేసి ఆ ప్రభుత్వాన్ని రాజేనామ చేసే టట్లు చేయగలిగారు. కాని జనతదాల్ గాని జనత పార్టీగాని ప్రత్యామ్నయంగా ఎందుకు ఉండలేకపోయినాయి. మేధావులు వున్నారు, నిజాయితిపరులు ఉన్నారు. పార్టీల కోసం ప్రజలకోసం పనిచేసేవారున్నారు. కాని ఎందుకు ఆ పార్టీలు ఉండలేకపోయినాయి. ఆ వ్యాసంలో జ్వాలగారు ప్రస్తావించలేదు. కాంగ్రెస్స్ లోనుంచి బయటకు వచ్చి పదవులు పొందారు అని వ్రాసారు. అంటే రాజకీయ జీవితమంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులేన.. మామూలు కార్యకర్తలు చేసేపని రాజకీయ జీవితం కాదా. . ప్రకాష్ కారత్ ను, సురవరం సుధాకర రెడ్డి, ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించమని వ్రాస్తే బాగుండేది. కమ్యునిస్టు నాయకులు తమ అహంకారపు జైల్లో మగ్గుతున్నారు. వారు ప్రత్యామ్నాయాన్ని చూపించే స్తితిలో లేరు. మరి కాంగ్రెస్స్ కు ప్రత్యామ్నాయం ఏమిటో తెలియచేయకుండా కాంగ్రెస్స్ ను "కాంగ్రెస్స్ సోనియా అని కాంగ్రెస్స్ రాహుల్ అని, కాంగ్రెస్స్ ప్రియాంక " అని వ్రాయడం పక్షపాత ధోరణే అవుతుంది. ఇంకొక వాస్తవం వ్రాయడం మరచిపోయారు. కాంగ్రెస్స్ ను వీడి పార్టీ పెట్టుకున్నవాల్లు, మమతాబెనర్జీ తప్ప అందరు వ్యక్తిగత ఆస్తులు కోట్లల్లో కూడపెట్టుకున్నవారే.. ఆస్తులు కూడపెట్టుకొని పార్టీలు పెట్టుకున్నవారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మనకు కనిపిస్తారు.. మహారాష్ట్రలో శరద్ పవార్ఉన్నారు. జవహరలాల్, ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వ్యక్తిగత ఆస్తులు కూడపెట్టుకోలేదు. కంపనీలు కాంట్రాక్టర్ల పనులు,చేయలేదు,కంపనీలు, బినామి కంపనీలు స్తాపించలేదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు, రాజీవ్ గాంధి వ్యక్తిగత ఆస్తులు కూడపెట్టుకోలేదు. కాంట్రాక్టర్ల పనులు చేయలేదు,కంపనీలు, బినామి కంపనీలు స్తాపించలేదు. రాజీవ్ గాంధి ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు సోనియా గాంధి (రాహుల్ గాంధి , ప్రియాంకా గాంధి చిన్నవాల్లు) వ్యక్తిగత ఆస్తులు కూడపెట్టుకోలేదు. కంపనీలు కాంట్రాక్టర్ల పనులు,చేయలేదు, బోఫర్సు కుంబ కోణం లో వారి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానిని తీవ్రంగా విమర్శించిన జైపాల్ రెడ్డి, కాంగ్రెస్స్ లో ఉన్నారు. కాంగ్రెస్స్ పార్టీ పేరుతొ జవహర్ లాల్ కుటుంబం పేరుతొ వారి జపం చేస్తూస్వంత ఆస్తులు కూడపెట్టుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో మనకు స్పష్టంగా కొంతమంది రెడ్డ్లు, కమ్మవాళ్ళు , దొరలూ, ఇప్పుడు కాపులు కనిపిస్తారు. ఇదిఒక వాస్తవం. కాంగ్రెస్ పార్టీ విమర్శించండి కానీ ప్రత్యమ్నాయాన్నీచూపించండి. ఆస్తులు కంపనీలు నడిపే వాళ్ళను చూపించకండి. నాకు ప్రముఖ సోసలిస్ట్ నాయకులు సురెంద్రమోహన్ మాటలు గుర్తుకొస్తుంటాయి. అవి కాంగ్రెస్ కు ప్రత్యమ్నాయాన్ని చూపించకుండా కాంగ్రెస్ ను విమర్శిస్తే ప్రజలకు న్యాయం చేసినట్లు కాదు. విజ్ఞులు ఆలోచిస్తారని, ఆస్తులు కూడపెట్టుకోనివారిని ప్రత్యామ్నయంగా చూపాయించాలని కోరుకుంటూ.
----------------------------------------

ఘర్షనలే అభివృద్ధికి మూలం.
ఇది చరిత్ర.. వర్తమానం.. భవిషత్తు.
ఎవరు కాదనుకున్న ఇదే వాస్తవం.
ఘర్షణలు ఉన్నాయి అని భాద పడకండి.
అశాంతిగా ఉందని చింతించకండి.
తప్పదు. శాంతి కావాలన్న అంతరాలు తొలగాలి..
అందుకే ఘర్షణలు. ఆందోళనలు. ఉద్యమాలు.
సమత కోసం, మమత కోసం, ప్రగతి కోసం.
జరుగుతాయి ఘర్షణలు. ఆందోళనలు. ఉద్యమాలు.
వాటిని ఆహ్వానించండి. పాల్గొనండి. ప్రేమించండి.
----------------------------

Social work is to be introduced in all schools and colleges. Previously in Schools and colleges also Social work certificate National Service certificate were given. I also participated in doing road work in my College days. We are having one lecturer to take us for social work to villages. Due to increasing of private schools and colleges (which are for business), the concept of Social work had gone. Our beloved Chief Minster and Prime Mister will think on this issue to take initiate to issue a G O to introduce Social work days at least10 days in year in all schools including private Schools from 9 th standard.. Students should also be allotted marks like other subjects.If they will not get marks SSC certificate and Intermediate certificate or Degree certificate should not be given. An understanding will be developed form 15 years only in our children towards our people. A change will be seen and also nice children will be seen in our Andhra Pradesh. Educating Dalit and Bahujan Children street children, Child labour, is also Social Work. Social work should be made a part of curriculum to change perception of our children from in human Manu Dharama for changing our India. Love India means to achieve 100% education. Universities are requested to give recommendations to the Governmental to introduce again Social work is part of education. The students should be promoted for higher classes if they get at least pass marks in Social Work..

-----------------

Many people are stating that Rahul Gandhi is interested in Prime Minster post. But Rahul Gandhi has never expressed his interest for Prime Minster as others expressed and not at trying and not at all showing interest. In his facial expression it cannot be seen. It might be due to Rahul Gandhi has lost his father and his grand mother due to some political decisions. They were killed, not died. And fuhrer Mahatam Gandi was also killed. The name of Gandhi who were in politics in higher positions have been killed. I am not believer of superstitions. But these are the facts and my analysis and my observations. Why Rahul Gandhi has to take risk for all the present so called politicians who work for their selves for their business, companies, share markets, power mongers for their selfish goals, misusers of Constitutional positions for their selfish ends. . Why he has to take unnecessary responsibility for these criminal minded politicians who are not interested for people and on India, except their wealth, companies, business etc.. The India still respect Nehru family. Due to this fact, the so called politicians are telling Rahul Gandhi name for their selfish ends. It is up to the nation to decide Prime Minster of India. Rahul Gandhi never expressed his interest and trying for Prime Minster post. Many people are aspiring for that post. Let them work for that post. It is up to the Nation to decide. I feel our Nation has got the capacities to get good Prime Minster after our Hon'ble beloved Prime Minster Dr. Man Mohan Singh..
---------------------------------

The contestants in elections who distribute money and liquor to the people for votes are anti people and hence they are anti nationals. For them no votes. And also we demand Election commission to debar for m contest in elections during his entire life period. This is for a change in India. all are requested to support and become a part in the movement
-------------This is my first posting 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి