28, జులై 2020, మంగళవారం

Kameswara Rao Velpuri shared a post.
Admin1d
Kameswara Rao Velpuri to Indian Labour Party (Ambedkar, Phule)
రకులస్తులు,అగ్రకుల నాయకులు
వాగ్దానాలు , చేస్తూ మోసం చేసేది ఎవరు --- అగ్ర కులస్తులు , అగ్రకుల నాయకులు.
గ్రామాలు విద్యావంతంకాకుండా ఎవరు చేస్తారు ----- అగ్రకులస్తులు. అగ్రకులనాయకులు.
వైద్యం అందరికిలేకుండా చేస్తున్నది ---- అగ్రకుల నాయకులు.
ప్రభుత్వపరిశ్రమలు మూత వేస్తున్నది ---- అగ్రకులనాయకులు.
మందు షాపులు ఎవరు నిర్వహిస్తారు. --- అగ్రకుల నాయకులు.
ప్రశ్న పత్రాలు ఎవరు లీకు చేస్తారు. --- అగ్రకులస్తులు , అగ్ర కుల నాయకులు
చెత్త సినిమాలు ఎవరు తీస్తారు ---- అగ్ర కులస్తులు, అగ్ర కుల నాయకులు.
వైద్యాన్నీ వ్యాపారం చేసింది ఎవరు ---- అగ్ర కులస్తులు , అగ్ర కుల నాయకులు.
------------
మరి ప్రజాస్వామిక, వామపక్ష, అగ్రకుల నాయకులు ఏమి చేస్తున్నారు.
వీరు వాళ్ళదగ్గరకు వెళ్లి పుస్తకాల షాపులు, పేపర్లు, టివి , పార్టీఆఫీసులు, పార్టీలకార్యకర్తల కు పోషించుకోవాడానికి, మీటింగులకు, మహాసభలకు, ఊరేగింపులకు, సంతాపసభలకు, సంస్మరణసభలకు, చందాలు తెచ్చుకొంటూ, వాటిని నిర్వహిస్తూ, అసెంబ్లీలో పార్లమెంట్లో పార్టీసభ్యులులేకుండా చేసుకొంటూ విప్లవం వర్ధిల్లాలి, సోషలిజం కావలి అంటూ జీవితాలని గడు పుతుంటారు. వీళ్ళ వద్ద నిమ్నకులస్ట్లులు ఆత్మాగౌరవం చంపుకొంటూ ప్రశ్నలు చంపుకొంటూ జీవిస్తుంటారు
-------
ఇందువలన నిజమయిన వామపక్షవాదుల పైన, అంబేడ్కరిష్టులపైన మోయాలేని భారం పడింది. అంబేద్కర్ చేసినకృషికన్నా ఎక్కువ చేయాల్సిఉంది.
-----
భోదించు..... పోరాడు..... నిర్మించు
అన్న బాబాసాహెబ్అంబేద్కర్ బోధనలు తీసుకొని ప్ర్జజాస్వామ్యన్నీ కాపాడుకోవడానికి కృషిచేయాలి. సమసమాజాన్నీ, నిర్మిచుకోవాడానికి కృషి చేయాలి. దుర్మార్గామయిన అగ్రకుఅస్తుల పైన పోరాటం చేయాలి. తప్పదు. భారం మోయల్సిందే.
ఆ చెప్పు ఉన్నత మైనది.
****
రహమున్నిస నీ చెతులోని చెప్పు
విజయమ్మగారికే చూపించినదె అయిన
ఆ చెప్పు,
ఈపాలకుల
అధర్మంపై,
అహంకారంపై,
దబ్బుమదంపై,
ఫ్యూడలిజంపై,
ఫ్రాక్షనిజంపై,
అవినీతిపై,
కుల దురహంకారంపై,
వేసిన తిరుగు బాటు భావూటా.
ఆ చెప్పు ఆయిలమ్మ లోని ఆగ్రహం,
దొరలపై కొమరయ్య పేల్చిన తూటా,
కొమరంభీం తిరుగు బాటు బావుట,
శ్రమజీవుల రననిన్నాదం
అల్లూరి, భగత్ సింగ్ ల మార్గం.
నక్సల్బరి మార్గం.
మహనెత లెనిన్ మహనీయుడి ఆదేశం,
చైనా లాంగ్ మార్చ్ ప్రేరణ.
ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండ,
నీ లాగ ఉండాలని,
నీలాగ ఉద్యమించాలని
కోరుకుంటూ.
జై సొసలిష్టు తెలంగాణ
జై సామాజిక తెలంగాణ
రోడ్లు ఊడ్చడం , బూట్లకు పాలిష్ చేయడం, లెట్రి న్ కడగడం మొదలయిన పనులను నిరసన కార్య క్రమాలుగా చేయడం తప్పు.
దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మీకు శక్తీ ఉంటె ఎవరు అయితే ఇవ్వాలో, ఇవ్వడం లేదో వాళ్ళను చంపేయండి.
అంతే కాని ఇలా చేసి పనులను అవమానించడం మానండి.
కమ్యునిస్ట్ పార్టీల కార్మిక సంఘాలు, నాయకులు ముందుగా మారండి.
కామ్రేడ్ స్టాలిన్ ఒక చెప్పులు కుట్టేవాని కొడుకు. CPSU , పార్టీ కి ప్రధాన కార్యదర్శి గా ఎగగాదానికి , మరియు USSR అద్యక్షుదుగా అవడానికి సహాయ పద గలిగింది.
ఈ దేశం లో కమ్యునిస్టు పార్టీలకు ఆ అలోచానే రాదు. కనీసం తాము అధికారం లోకి రావాలనే ఆలోచన రావడం లేదు. చంద్ర బాబు నాయుడునా, జగన్ మోహన్ రెడ్డి నా, కెసిఆర్ నా ఇంకా ఎవరినో అధికారం లోకి తీసుకు రావడానికి సహయ పడటం తప్ప చేస్తున్నది ఏమి లేదు.
RSS తన మత ప్రయోజనాల కోసం, అగ్ర వర్ణ ప్రయోజనాల కోసం ఒక టే బాయ్ ను, బిసి ను ప్రధానమంత్రి ని చేసింది.
కాని కార్మిక వర్గ పార్టీలు అని చెప్పుకుంటున్న పార్టీలు ఏమి చేయాలి. అంత కన్నా ఎక్కువ చేయాలి. ఒక ఏనాది వారినో , ఎరుకుల వారి నో ప్రధానమంత్రి చేసే స్తాయికి పార్టీలు ఎదగాలి.
కాని కనీసం తాము అధికారం లోకి రావాడానికి ప్రయత్నిస్తే దళిత బహుజనులు సంతోషిస్తారు. అది పార్లమెంటరీ మార్గామా, సాయుధ పోరాట మార్గామా. ఎదో మార్గం ద్వారా రావాలి కదా. ఆ ప్రయత్నం చేయాలి.
అంతే కాని రోడ్లు ఊడ్చడం , బూట్లకు పాలిష్ చేయడం, లెట్రి న్ కడగడం మొదలయిన పనులను నిరసన కార్య క్రమాలుగా చేసి ఆవ మానించడం తప్పు. అది కార్మక వర్గ వ్యతిరేక దృక్పథం. మార్క్స్ ను , లెనిన్, స్టాలిన్ అవమానించి నట్లే.
ఈ పద్దతులను మానుకోండి. వీధులు ఊడ్చే వాళ్ళకు, బూట్ పాలిష్ చేసే వాళ్ళకు కమ్యూనిష్ట్ పార్టీలు నడుపుతున్న కార్మిక సంఘాల నాయకులు క్షమాపణ చెప్పాలి. అపుడు ఇంకొక సారి ఇలాంటి పనులు ఎవరు చేయరు
కామేశ్వరరావు
ఇండియన్ లేబర్ పార్టీ
అధికార ప్రతినిధి.

25, జులై 2020, శనివారం

అమరావతి రాజధానికి అని గుంటూరు, కృష జిల్లాలోరైతులు దాదాపుగా 34500 ఎకరాలు ఇవ్వడం స్వచ్చందంగా ఇవ్వడం జరిగిందని మంత్రులు చెబుతున్నారు. రైతులునుంచి ఎక్కువ వ్యతిరేకత రాలేదు అనిచెప్పడం జరుగుతుంది. వాస్తవమే అని అనిపించవచ్చు.
కాని మల్లన్న సాగర్ వద్ద రైతులు గ్రామ ప్రజలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నందిగ్రామ్ వద్ద ఎందుకు రైతులు ఎందుకు తుపాకికాల్పులకు వ్యతిరేకంగా నిలిచారు.
కొంత పరిశీలన అవసరం.
కృష్ణ, గుంటూరు జిల్ల్లలలో దాదాపుగా 90 శాతం భూమి అగ్ర కులస్తుల చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా కమ్మ భూస్వాములచేతిలోనే ఉంటుంది. పట్ట కాగితాలు వాళ్ళ చేతిలో వుంటాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అమలుచేసిన కౌల్దార్ చట్టాలుకాని, భూ పరిమితి చట్టాలు కాని ఆంధ్రప్రదేశ్ అమలుకాలేదు. అమలుకావు కూడా. ఎందుకంటే అన్నిపార్టీల నాయకులు టిడిపి , వై.ఎస్.ఆర్ సి పి, బిజెపి , కాంగ్రెస్, లోకస త్తా, ఆప్ , చివరికి కమ్యునిష్టు పార్టీల నాయకులతోసహా వారే కాబట్టి అమలు చేయరు. అమలు కోసం విజయ వంతం అయేవరకు పోరాటాలు చేయరు
కమ్మ భూస్వాముల కుటుంబాలు 3దశాబ్దాలు గా అభివృద్ధి అవడానికి ఆభూములు ఉపయోగ పడినాయి. వారిపిల్లలు ఎక్కువమంది ఇతరదేశాలలో స్తిరపడటం, వ్యయసాయేతర రంగాలలోఅభివృద్ది అవడం జరిగింది. భూములు కౌలుకు ఇవ్వడం చేస్తూ వచ్చిన సొమ్మును తీసుకోవడమ జరిగింది. అసలు వారికి ఆ కౌలు కూడా అవసరం కూడాలేదు. ఎందుకంటే బాగానే అభివృద్ధి అవడం జరిగింది. ఏవో కొన్ని కుటుంబాలు వ్యయసాయం చేస్తూ జీవిస్తున్నారు. అందువలన ఎక్కువమంది ఇపుడు ఆ పట్టా కాగితాలు ప్రభుత్వం చేతిలో పెట్టి డబ్బులు తీసుకోవడం ఇచ్చిన పాకేజి తీసుకోవడం జరిగింది. అన్ని పార్ర్తీల నాయకులు కూడా తీసుకున్నారు ఇంకా పార్టీల ఆఫీసులకు కూడా స్తలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
ఇది వాస్తవం వ్యయసాయన్నీ వద్దను కోవడం సరి కాదు. ముక్యంగా ప్రభుత్వం ఆ విదంగా ఆలోచించడం సరి కాదు. తిండి ఎట్లా
కాని ప్రభ్తుత్వం ఆ బూములమీద పని చేసిన జీతగాండ్లు, వృత్తి దారులు, కౌలు దారులు, వ్యయసాయ కూలీలు నిమ్న కులస్తులు వారి పని గురించి వారి ఆత్మ గౌరవం గురిం ఛి పట్టించు కోవడం జరగలేదు. యు పి ఎ ప్రభుత్వం లో ఉన్న సామజిక వారు కొంత సామజిక స్పృహ కలిగిన వాళ్ళు 20 13 లో మంచి చట్టం చేసారు. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు . అంతే కాదు కేంద్ర ప్రభుత్వం నియంచిన శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన రేపోర్ట్ ను అసలు పట్టించుకోలేదు . ఒక ప్రభుత్వం ఇలా చేయడం సరి కాదు.
ఎదో ఒక వ్యాపార వేత్త, ఎదో కులపోల్లు చేసారు అంటే సరే కాని ప్రభుత్వమే ఈ విధంగా చేయడం సరి కాదు. వాళ్ళ సామాజిక వర్గం అధికారం లో ఉంది కౌల్ దారు చట్టం అమలు చేయకుండా , అమలు కానీయకుండా, పట్టా కాగితాలు చేతిలో పెట్టుకొని ఇతర సామజిక వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేయడం వారికి ఉపాది లేకుండా చేయడం, దుర్మార్గం. దీనికి కారణం అన్ని పార్టీల నాయకులు ఆ సామజిక వర్గా నికే చెందిన వారు కావడం వలన ఇంత సామాజిక కోణం అర్ధం కావాడం లేదు. అందుకే 20 13 చట్టాన్నీ, శివరామ కృష్ణన్ రిపోర్ట్ ను ప్రక్కన పెట్టిన పెద్దగా పట్టించు కోలేదు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూ సేకరణ సులభం అయిపోయింది .
కాని ఇది సరి కాదు.
బెంగాల్ లో కోల్ దారు చట్టం అమలు చేయడం వలన భూమి అందరి చేతిలో ఉంది. వారి జీవనా దారం భూమి. అందువలన ప్రతిఘటన వచ్చింది.
మల్లన్న సాగర్ కోసం జరుగుతున్న భూ సేకరణ కూడా ప్రజల నుంచి వ్యతిరేక తకు కారణం వారి జీవనాదారం భూమి.
అందుకనే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేసిన 20 13 చట్టం ప్రకరం భూసేకరణ చేయడం సరి అయినది. అంతే కాని వ్యాపార వేత్తలాగా చేయడం సరి కాదు.
ప్రజలకు ఇతర సామాజిక ప్రజలకు, గ్రామీణ పేదలకు, వృత్తి దారులకు విచారాన్ని మిగల్చడం సరి కాదు. మన ప్రియమయిన రాజ్యంగా స్పూర్తికి వ్యతిరేకం.
దీనిని నిజమైన దేశభక్తులు , ప్రజాతంత్ర వాదులు , దళితలు, బిసిలు , కూలీలు, గ్రామీణ పేదలు, కార్మిక వర్గం ప్రజలు అధ్యనం చేసి 20 13 భూ సేకరణ చట్టం ప్రకారమే భూ సేకరణ జరుపుటకు ఆందోళన లు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌల్ దారు చట్టం అమలు చేయలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు ప్రబుత్వం చేసిన భూసేకరణ కౌల్ దారు చట్ట వ్యతి రేక మయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శివరామ కృష్ణన్ రిపోర్ట్ ప్రకారమే రాజదానిని నిర్మించాలి. అంతే కాని వ్యాపారం, టెండర్ల ఓపెనింగ్ చేయడం కాదు ప్రభుత్వాలు చేయాల్సింది. ప్రజలకు ఆత్మా గౌరవ జీవితాల్ని అందించాలి.
దీనిపై చరిస్తారని ఆశిస్తున్నాను.
కామేశ్వరరావు
ఇండియన్ లేబర్ పార్టీ (అంబేద్కర్ , పూలే )
అధికార ప్రతినిధి .

24, జులై 2020, శుక్రవారం



46m 
Shared with Public
Public
వర్గ కుల పోరాటాలు జమిలిగా జరగాలి. ఇది తప్పదని చెప్పిన కామ్రేడ్ ఊసా గారు కరొనతో చనిపోయారని తెలిసింది.
ఏంతో వేదనగా వుంది.
బహుజన,దళిత ఉద్యమ మేధావి, సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, పీడిత కులాల ప్రజల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి వారిమరణం సమాజానికి తీరని లోటు..
వారు రాసిన
మేం పాడుతాం
జనం పాట పాడుతాం ....
-------------
జోలాలి
పాడాలి
ఈ జోల పాటతో ఆపాలి
-------------------
అంటూ 80 వ దశాబ్దంలో జనసాహితి సంస్థలో పాడేవాళ్లం . ప్రజల్లోకి తీసుకెళ్ళేవాళ్లం .
వ్యక్తి గత పరిచయం .
4 నెలల క్రితం విశ్వకర్మల నిరాహార దీక్ష చేస్తున్న సందర్బంగా కలవడం జరిగింది. నేను రాసిన అగ్నిగోళాలు పుస్తకము ఇవ్వవడం జరిగింది.
ఆ పుస్తకము బాక్ కవర్ పేజీలో వున్నా
మావి కన్నీళ్లు కావు
తుపాకీ గుండ్లు .
మావి ఆవేదనలు కావు
అణుబాంబులు
తో వున్నా కవర్ పేజీతో ఫోటో దిగాలని కోరుకోవడంజరిగింది . కానీ అది అంత బాగారాలేదు.
ఇంటినుంచి బయటకు పోకూడదు.కదా. పుస్తకాలు చదువుతున్నాను. వారు ప్రచురించిన ఎదురీత ప్రచురణ అస్తిత్వవాదంపై రంగనాయకమ్మ రగడ కులం పై శ్రీ శ్రీ పుస్తకము చదువుతున్నాను.
ఈ రోజు చని పోయారని వార్త .
ఏమిటోగా వుంది.మెదడు బ్లాంక్ అవుతుంది.
పీడిత కులాల ప్రజల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి వారిమరణం సమాజానికి తీరని లోటు..
కా మ్రేడ్ ఉ సాంబశివరావు గారికి విప్లవ జోహార్లు
కామేశ్వర రావు
ఇండియన్ లేబర్ పార్టీ
అంబెడ్కర్ ఫుల్
అధికార ప్రతినిధి.
25.7.2020
8 Shares
Like

23, జులై 2020, గురువారం

శ్రీ లక్ష్మి గారు జైల్లో మగ్గి అనారోగ్యం పాలవడానికి కారణం వై.ఎస్. రాజాసేఖర రెడ్డి, ఇపుడు జగన్ మోహన్ రెడ్డి.
వనజాక్షి గారు కన్నీరు కారణం చంద్ర బాబు నాయుడు.
చంద్ర బాబు నాయుడు ఆ TDP పెరగడానికి కారణం, జగన్ మోహన్ రెడ్డి YSRCP పార్టీ పెరగడానికి కారణం, తెలుగు రాష్ట్రాలలో ని కమునిష్టు పార్టీల నాయకులు కారణం.
ఉద్యోగులను, కార్మికులను ఏ డిపిస్తున్న, ఏడిపించిన చంద్ర బాబు నాయుడు ఆ TDP పెరగడానికి కారణం, జగన్ మోహన్ రెడ్డి YSRCP పెరగడానికి కారణం. కమునిష్టు పార్టీల నాయకులు కారణం.
కమునిష్టు పార్టీలు పెరగడానికి కృషి చేయాలి గాని TDP , YSRCP పెరగడానికి కమ్యునిష్టు పార్టీలు పని చేయడం విషాద కరం.
TDP , YSRCP నాయకులు కమునిష్టు పార్టీలను వాడుకున్నాయి. తమ ఆస్తులు పెంచుకున్నాయి. కమునిష్టు పార్టీలను లేకుండ చేయ గలిగినాయి.
ఒక విషాదం.
----------------------
ఆ రోజుల్లో శ్రీలక్ష్మి గారు దాడులు చేస్తారని, చంపుతారని భయపడే వాళ్లకి సపోర్ట్ చేసి కాప్టివ్ మైనింగ్ ఫైల్ మీద సంతకం పెట్టి వుంటారు. పాపం జైలు కెళ్ళారు. . భయపడడం లో తప్పులేదు.
ఈ రోజు వనజాక్షి గారు రాజకీయ అవినీతికి సపోర్ట్ చేయను అన్నందుకు దాడులు చేసారు. ఇంకా అడ్డు అనుకుంటే రేపు చంపేస్తారు కూడా.
జండా రంగులే తేడా, లోపల రంగులు ఒకటే.
మరీ దారుణం...
ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్తితి పోకచక్కల కన్నా ఘోరం.
ఈ పరిస్థితి కి కారణం కమునిష్టు పార్టీలు.
ఎందుకంటే TDP , YSRCP పెరగడానికి కమ్యునిష్టు పార్టీలు వాటి కోసం పని చేయడం