12, జనవరి 2012, గురువారం

జోగిని బిడ్డలపై వ్రాసిన కవిత


నేను టీవీ 9 లో వచ్చిన జోగిని వ్యవస్త పై  చేసిన ప్రజా పక్షమ్ కార్యక్రమాన్ని చూసి ఈ కవిత వ్రాసాను. ఆ కార్యక్రమ నిర్వహిస్తున్న ప్రేమగారు జోగిని బిడ్డలతో మాట్లాడిన సందర్భములో ఆ పిల్లలు ఏడుస్తూ చెప్పిన మాటలు విని వ్రాసిన కవిత.                                                                                                    

దీనిని నా జిజ్ఞాస తరంగాలు పుస్తకుములో ప్రచురించాను.
  మావి కన్నీళ్లు కాదు తుపాకులు                                చదవండిచదివించండి. 
అభిప్రాయం తెలపండి.
మొబైల్ నంబరు. 9849008986
                                             






Comrade Alisetti Yadilo By Progrssive Media Forum on 12.1.2012