28, ఆగస్టు 2020, శుక్రవారం

నా గుర్తులు

 నా గుర్తులు.

గుంటూరులో కలెక్టర్ బొజ్జా రాహుల్ గారికి నా రచనలు జిజ్ఞాస తరంగాలు పుస్తకము ఇస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటో..

Image may contain: 7 people, including డా.సిద్దార్థ మద్దిరాల, people sitting and indoor

27, ఆగస్టు 2020, గురువారం

telangana pulandevi

 

59m 
Shared with Public
Public
ఒక heart melting వీడియోను
చూసాను.
HEART MELTING video.
మన సమాజం insensible సమాజం రాష్ట్రం, దేశం, సిగ్గు పడాలి.
ఈ రాష్ట్ర CM KCR కు సిగ్గు ఉంటే రాజీనామా చేయాలి.
ఆయనకు సిగ్గువుండదు.
నాకు ఆ అమ్మాయికి పూలన్ దేవి అని పేరు పెట్టాలనిపిస్తుంది. కాని అమ్మాయి ఏడుస్తోంది. పూలన్ దేవి లాగా తుపాకి పట్టుకోలేదు.
అయిన రాజ్యాంగం ప్రకారం పోలీస్ స్టేషన్ కు ధైర్యంగా వచ్చి FIR ఇచ్చినందుకు పూలన్ దేవి అనే పిలవాలని పిస్తోంది.
ఆమె పూలన్ దేవి. మరో పూలన్ దేవి.
ఈ పూలన్ దేవి ఎరుకుల కులం లో పుట్టింది. ఏకలవ్యుని చెల్లెలు.
ఏకలవ్యుని ఆరొజు బ్రాహ్మణుడు, రాజు కల్సి వేలు తీసుకొన్నారు. అదేదో పెద్ద మహా కావ్యమని ప్రచారం చేసారు. చేస్తున్నారు బ్రాహ్మణులు మనువాదులు, అభ్యుదయ మనువాదులు.
అందుకే కొంతమంది SFI సంస్థలో పిల్లలు ఆలా తయారయ్యి ఉండవచ్చు . ఆ సంస్థలో ఎంతో మంది త్యాగం చేసారు. చేస్తున్నారు.
తెలంగాణ కోసం పోరాడిన JAC ఈ పూలన్ దేవి కాళ్ళ దగ్గర తలవంచాలి.
ఇందు కోసమా తెలంగాణ తెచ్చిందని సిగ్గు పడాలి.
చీ.
తెలంగాణ కోసం ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థులు, యువకులు ఏడుస్తుంటారు. వాళ్ళు ఏడవకూడదు కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని, ఆయన బానిసల్ని ఏడిపించాలి.
హై కోర్ట్ సుమోటో గా కేసు తీసుకొని దోషులను శిక్షించాలి.
ఈ పూలన్ దేవి సిద్ధపడితే ILP తరఫున జుబ్బాక అసెంబ్లీ స్థానానికి టికెట్ ఇస్తాము కాని వామ పక్ష, బహుజన , శ్రామిక , ప్రజాతంత్ర, విప్లవ శక్తులు సపోర్ట్ చేసి గెలిపిస్తామంటే ఈ పూలన్ దేవి ఏకలవ్యుని చెల్లెలు సిద్దపడితే నిలబెడదాము.
UPSC లో పాస్ అయిన IPS లు ఈ పూలన్ దేవిని గౌరవించాలి.
మన దేశానికి రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు, సీరియల్స్ వాళ్ళు పార్టీల మీడియా వాళ్ళు పట్టిన క్యాన్సర్లు.
ఈ క్యాన్సర్లను UPSC పాస్ అయిన IAS లు IPS లు తొలగించాలి.
లేకపొతే స్పందించే ప్రజలే తుపాకులు పట్టుకొని క్యాన్సర్లను తొలగించి దేశాన్ని కాపాడుకుంటారు.
అది తప్పు కాదు.
డిమాండ్లు
1.CM కేసీఆర్ సిగ్గుతో రాజీనామా చేయాలి.
2. పూలన్ దేవి రాసిన వారి పై చర్యలు తీసుకొని శిక్షించాలి.
3. గౌరవ హై కోర్ట్ సుమోటో గా కేసు తీసుకొని మొత్తం ఆడపిల్లలని కాపాడాలి.
4. పూలన్ దేవి కి ఏమి హాని జరిగిన CM కేసీఆర్ ను జైళ్లో వేయాలి.
5. ప్రభుత్వ హాస్పిటల్ వెంటనే పూలన్ దేవికి ట్రీట్మెంట్ ఇవ్వాలి.
6. She team బాగా సెన్సిబుల్ గా పని చేయాలి.
కామేశ్వరరావు
గ్రూప్ అడ్మిన్
ఇండియన్ లేబర్ పార్టీ
అంబేద్కర్ ఫూలే
అధికార ప్రతినిధి

21, ఆగస్టు 2020, శుక్రవారం

on Congress party

 

లను చేసు కున్నందుకు అందరు అబినందించాలి. ఆచరించగలిగితే ఆచరించగలగాలి.
కాంగ్రెస్, BJP, TDP, YSRCP, TRS, NCP , SIVASENA , TMC DMK AIDMK మొదలయిన పార్టీల ఆర్ధికా విధానాలలో తేడలేదు ఇంకా ప్రత్యేకంగా కాంగ్రెస్ ఫై విమర్శ ఏముంది. ఏముంటుంది.
ఇంకా అవినీతి... ఇపుడు అవినీతి పరులందరూ కాంగ్రెస్ ను వీడి BJP , NDA పా్ర్టీీ లలో చేరుతున్నారు.వారికికావాల్సింది డబ్బు. సంపాదన. ఏ పార్టీ అయితేనేమి వాళ్లకు కావసింది కాంట్రాక్టులు సంపాదన. అక్రమ సంపాదన, దోచుకోవాడాలు , దాచు కోవాడాలు , పంచుకోవడాలు. అసెంబ్లీ లను , పార్ల మెంట్ ను టెండర్లను ఇచ్చే కేంద్రాలుగా మార్చి వేసారు.
1969 మార్చి నెల బడ్జెట్ స్పీచ్ ఇస్తూ తరిమిల నాగిరెడ్డి గారు పార్లిమెంట్ , అసెంబ్లీ లు బాతా ఖానీ షాపులు అని రిజైన్ చేసి బయటకి వచ్చేసారు. . ప్రజా ఉద్యమాలే సమస్యలు పరిష్కారిస్తాయీ అని ఆ విధంగా రాజ్యాధికారం సాధించు కోవాలి అని రిజైన్ చేసారు. ఇపుడు బాతా ఖానీ తో పాటు డబ్బు. సంపాదన. ఏ పార్టీ అయితేనేమి వాళ్లకు కావసింది కాంట్రాక్టులు సంపాదన. అక్రమ సంపాదన, దోచుకోవాడాలు , దాచు కోవాడాలు , పంచుకోవడాలు. అసెంబ్లీ లను , పార్ల మెంట్ ను టెండర్లను ఇచ్చే కేంద్రాలుగా మార్చి వేసారు.
కనీసం కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. నెహ్రు గారు రాసిన విషయాలను చూపించి కాంగ్రెస్ పార్టీని అడగవచ్చు. కమ్యునిస్టు పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు ఏమి సిద్దాంతం ఉంది.
రాహుల్ గాంధి చెప్పింది నిజం. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాని మోసం చేయలేదు. అవును రాహుల్ గాంధి చెప్పింది నిజం. కాంగ్రెస్ పార్టీ తప్పు;లు చేసింది కాని మోసం చేయలేదు
.చేయలేదు కూడా.
అసలు BJP, TDP, TRS YSRCP, లెఫ్ట్ పార్టీలు ఇతర పార్టీలు ప్రజలకోసం , ప్రజా స్వామ్యంకోసం రాజ్యంగ విలువల కోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీ అవసరం ఏమి ఉంటుంది. చెప్పండి.
నాకు అనిపిస్తోంది మనదేశం కోసం ఇంకా కాంగ్రెస్ అవసరం అని
అందుకే నెమో, నేను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాయ లేక పోతున్నాను.
---------------------
ప్రజాస్వామ్యం కోసం పోరాడే వాళ్ళు లేకపోతె నేను ఓటు వేయను. వేస్తె NOTA నొక్కుతాను.

17, ఆగస్టు 2020, సోమవారం

CBN Vote note case.

 

దుర్మార్గులయిన రాజకీయ నాయకులవలన వోటుకు నోటు కేసు ఆలస్యమవుతున్న, చివరికి చార్జీ శీటులో చంద్రబాబు నాయుడు పేరు చేర్చ గలిగారు.
ఆంధ్రప్రదేశ్ లోని కమ్యునిస్టు పార్టీల నాయకులు ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు.
సామాన్యుల కయితే వెంటనే శిక్షలు, జైళ్ళు ఉద్యోగాలు పోవడాలు. వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే స్తాయికి ఈ రాజకీయ నాయకులు తీసుకు వస్తారు. చంద్రబాబు నాయుడుకు మటుకు జైలు వద్దు.
ఎందుకు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడగరు.డిమాండ్ చేయరు.
బహుశా చంద్రబాబు నాయుడు, టి.డి.పి వాళ్ళు, ప్రజా శక్తీకి, 10 టి .వి, విశాలాంద్రకు , 99 టి.వి. పార్టీ ఆఫీసులకు, పార్టీ లు నడిపే వృద్ద ఆశ్రామలకు , పుస్తకాల షాపులకు, పార్టీ కార్యకర్తల బాగుల కోసం, చందాలు ఇచ్హి ఉండవచ్చు. వీళ్ళు తీసుకొని ఉండవచ్చు. ఇంకా మీరు ఇలాగె ఉండండి. అసెంబ్లీ కి, పార్లమెంటు సభ్యులు గా రాకండి. కావాలంటే మేమే మాకు అవసరమయినపుడు ఎదో రాజ్య సభకు కౌన్సిల్ కో .పంపిస్తాము అని చెబుతూ ఉండవచ్చు. అందుకే మాట్లాడం లేదా. ఎర్ర జెండాలా నాయకులు.
ఇది కదలాలి. దేశం , బాగు పడాలి. దేశం బాగు పడాలంటే ముందు చంద్ర బాబు నాయుడు అరెష్టు కావలి.
కాని నమ్మకం కుదరడం లేదు.
టి.డి.పి వాళ్ళు. ఇపుడు టి.అర్ ఎస్. వాళ్ళు కుట్ర అంటున్నారు. ఇంకా కొన్ని రోజులు పోయిన తరవాత అంబేద్కర్ రాజ్యాంగం రాసి చట్టాలు రూప కల్పన చేసి మా కమ్మ వాళ్ళ పైన కుట్ర చేసారు అంటారు. చూడండి. అదే జరుగుతుంది. ( ఇది నేను కావాలనే రాసాను. డొంక కదలాలి)
ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి.
అగ్రకుల దోపిడీ, నియంత్రుత్వ ధోరణులు నశించాలి.
సామ్రాజ్య వాదం నశించాలి.
సమత , మమత, ప్రగతి, శాంతి వర్ధిల్లాలి.
---వేల్పురి కామేశ్వరరావు 9849008986
-------------------------------
ఎ. కే. ఖాన్ గారికి అభినందలు. మీరు చేసిన గొప్ప కృషి రే ఈ రాష్ట్రం , ఈ దేశం రాజ్యాంగం, ప్రజా స్వామ్యం , విలువల పై , కనీసం చర్చించిస్తుంది ఆనందం గావుంది.
దేశం లో ప్రతి ఒక్కరు టీ బాయ్ నుండి. రాష్ట్రపతి వరకు చర్చించే పరిస్తితి కి తీసుకు వచ్చారు. మీకు మీ సిబ్బందికి అబినందనలు. నమస్సులు.
మీరు మన రాష్ట్రానికి మరొక శంకరన్ సర్.
మరో జే.డి. లక్ష్మీనారాయణ
మీలాంటి వాళ్ళు అందరు కలసి ఒక సంఘం గా ఏర్పడి , ఈ దేశం లో ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యంగాన్నీ కాపాడటానికి కృషి చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాము.
చేయ గలరని ఆశిస్తున్నాము.
మరొక సారి ఎ.కే. ఖాన్ కు వారి సిబ్బందికి అభినందనలు. కృతఙ్ఞతలు. నమస్సులు.
------------------------
నా ఒక్కడి వల్ల దేశం మారి పోతుందా అనుకునే
ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు. ---ఫైడెల్ కాస్ట్రో

Image may contain: 1 person
No photo description available.

16, ఆగస్టు 2020, ఆదివారం

ప్రజస్వామ్యము కోసం

 

డబ్బు మద్యం బహుమతులు పంచె వాలు ఎన్నికల కమిషన్ నిబందానావాలి ప్రకారం , రాజ్యాంగం ప్రకారం నేరం. ఆ నేరస్తులను కటినంగా శిక్షించాలి.

No photo description available.
No photo description available.
No photo description available.
No photo description available.
Image may contain: 1 person
Kameswara Rao Velpuri to Indian Labour Party (Ambedkar, Phule)
ోట్లు సంపాయించు కొండి. మీ పది తరాలకు వంద తరాలకు సరిపడే డబ్బును పెంచుకోండి. సింగపూర్ లో, జపాన్ లో, స్వ్సిస్ బాంక్ లలో దాచి పెట్టుకోండి.
కాని మా విజ్ఞప్తి మీరు మా ప్రియ మయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మీరు చేసిన ప్రజా ప్రాతినిద్య చట్టాన్నీ తప్పక పాటించండి. మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి.
మీరు ఎన్నికల్లో వాగ్దానాలు చేయండి. ఇంటికి రెండు ఉద్యోగాలు, డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. పిల్లలకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య. ప్రతి ఒక్కరికి మూడు బెడ్ రూమ్ ల ఇల్లు, దేవాలయలు, చర్చీలకు, మసీదులకు కోట్ల రూపాయలు ఇవ్వబడుతుంది . ప్రతి కులానికి పది అంతస్తుల భవనాలు . కార్మికులకు అయిదు నెలల బోనస్. మహిళా కార్మికులకు ఎనిమిది నెలల బోనస్, నల్ల డబ్బు తీసుకు వచ్చి ఒక్కకరి ఎకౌంటు లో ఇరవై లక్షలు వేస్తానని . ..... ఇలా ఎన్నయినా వాగ్దానాలు చేయండి. మీ ఎన్నికల మేనిఫెస్టో లను కలర్ ప్రింటు లతో ప్రింట్ చేసి పంచండి.
కాని మా వాల్లకు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి. ఎందుకంటే మా వాల్లు అమాయకులు. మీరు తప్పు చేస్తున్న పోలీసులకు ఎలెక్షన్ కమిషనరు కు పట్టించలేరు. పట్టించలేరు. ఎందుకంటే మీరు మమ్మల్ని తంతారు. చంపుతారు. పోలీసులను ఎలెక్షన్ కమిషన్ ఉద్యోగులను తంతారు. చంపుతారు.
కమ్యునిస్టు పార్టీలు లోకసత్తా ఆ మ్ ఆద్మీ పార్టీలు ఏమి పని చేయలేక పోతున్నాయి. దేశ భక్తులు, ప్రజా తంత్ర వాదులు ఉన్న వారు ఏమి చేయాలేక పోతున్నారు. పేపర్ ప్రకటనలు, వ్యాసాలు రాస్తారు. కవితలు, రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడుతారు. వాటికి కూడా మీరే డబ్బులు పారేస్తారు.
కావున మా విజ్ఞప్తి . ఎన్ని వాగ్దానాలయిన చేయండి.
కాని మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి.
ఆ విధంగా చేయండి. ఎందుకంటే మా వాళ్లు ఇంకా తుపాకులు పట్టుకొని మిమ్మల్ని చంపలేక పోతున్నారు. బలహీనంగా ఉన్నారు.
అందుకే విజ్ఞప్తి.
ఆ శక్తి వస్తే మీకు విజ్ఞప్తి చేయక్కరలేదు. వాల్లే మీకు ప్రజాస్వామ్యం ఫై, రాజ్యాంగం ఫై, ఎలెక్షన్ల ఫై పాటాలు చెబుతారు.
సమానత్వం , స్వేఛ్చ , సౌభాతృత్వం , శాంతి, ప్రగతి సాధించు కుంటారు.
అంతవరకూ మీరు కాంట్రాక్ట్ లు పొందండి.. వ్యాపారాలు చేసుకోండి. వేల, లక్షల కోట్లు సంపాయించు కొండి. మీ పది తరాలకు వంద తరాలకు సరిపడే డబ్బును పెంచుకోండి. సింగపూర్ లో, జపాన్ లో, స్వ్సిస్ బాంక్ లలో దాచి పెట్టుకోండి.
కాని మా విజ్ఞప్తి మీరు మా ప్రియ మయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మీరు చేసిన ప్రజా ప్రాతినిద్య చట్టాన్నీ తప్పక పాటించండి. మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి. చాలు.
---------------------
భోదించు ------- పోరాడు ------- సమీకరించు.
------------బాబా సాహెబ్ అంబేద్కర్.